India
-
#India
PM Modi: మోడీజీ వద్దు.. మోడీ అని పిలవండి, పార్టీ సభ్యులకు ప్రధాని రిక్వెస్ట్
ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ సభ్యులను “మోదీ జీ” అని కాకుండా “మోడీ” అని పిలవాలని చెప్పారు.
Published Date - 12:14 PM, Fri - 8 December 23 -
#India
RBI: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్
కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెల్లడించారు.
Published Date - 11:17 AM, Fri - 8 December 23 -
#India
ISRO: ఇస్రో మరో ముందడుగు, వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధం
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలకు సిద్ధమవుతోంది. 2024లో ముఖ్యమైన 10 ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభకు వెల్లడించింది. ఇందులో 6 పీఎస్ఎల్వీ ప్రయోగాలతోపాటు 3 జీఎస్ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్-3 మిషన్ ఉన్నట్లు తెలిపింది. సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ ఈ మేరకు రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. అంతేకాకుండా ఇస్రో అభివృద్ధి చేసిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ […]
Published Date - 11:06 AM, Fri - 8 December 23 -
#Life Style
Amul Franchise Cost in India: సరికొత్త అవకాశాలు కల్పిస్తున్న అమూల్ సంస్థ.. ఫ్రాంఛైజీ బిజినెస్తో లక్షల్లో ఆదాయం?
ప్రస్తుత రోజుల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో ఉద్యోగాలు చేస్తున్న కూడా సంపాదన అస్సలు సరిపోవడం లేదు. దీంతో చాలా మంది ఉద్యోగస్తులు ఉద్యోగా
Published Date - 02:30 PM, Thu - 7 December 23 -
#automobile
Hyundai Creta facelift: త్వరలోనే లాంచ్ కాబోతున్న హ్యుందాయ్ క్రేటా ఫేస్లిఫ్ట్.. ధర, ఫీచర్స్ ఇవే?
హ్యుందాయ్ క్రేటా ఫేస్లిఫ్ట్ వర్షెన్ కోసం వినియోగదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు చక్కటి శుభవార్తను
Published Date - 02:00 PM, Thu - 7 December 23 -
#India
Delhi: ఢిల్లీలో పెరుగుతున్న ఆత్యహత్యలు, కారణమిదే
Delhi: దేశవ్యాప్తంగా ఆత్మహత్యల కేసులు పెరుగుతున్నాయి. ఢిల్లీలో కూడా ఆత్మహత్య కేసులు 22% పెరిగాయి. 2022లో రాజధానిలో జరిగిన ఆత్మహత్యల్లో 75% పురుషులు ఉన్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) 2022 నివేదిక ప్రకారం 2022లో దేశవ్యాప్తంగా 4.2% ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. 2021లో 164033 , 2020లో 153052 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (SCRB) 2022 నివేదిక ప్రకారం ఢిల్లీలో 3367 మంది ఆత్మహత్యలు చేసుకోగా, 2120 కేసులు నమోదయ్యాయి. […]
Published Date - 05:18 PM, Wed - 6 December 23 -
#Technology
Tecno Spark Go: అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ తో అదరగొడుతున్న టెక్నో స్మార్ట్ ఫోన్?
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం టెక్నో బ్రాండ్ ఇప్పటికే మార్కెట్ లోకి పదుల సంఖ్యలో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం మనందరికీ
Published Date - 04:00 PM, Wed - 6 December 23 -
#automobile
First Honda electric motorcycle: త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్.?
ప్రముఖ బైక్ తయారీ సంస్థ హోండా ఇప్పటికే మార్కెట్లోకి ఎన్నో రకాల బైకులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు కేవలం ఇందనంతో నడిచే
Published Date - 02:00 PM, Wed - 6 December 23 -
#Speed News
Basketball League: బాస్కెట్ బాల్ ఫెడరేషన్ లీగ్లో టాలీవుడ్ నటుడు, ఇండియా నుంచి ఏకైక ఆటగాడు
ఈ చాంపియన్ లీగ్లో ఇండియా నుంచి పాల్గొన్న ఏకైక ఆటగాడు అరవింద్ కృష్ణ కావటం విశేషం.
Published Date - 01:34 PM, Wed - 6 December 23 -
#India
INDIA : నో చెప్పిన ‘ఆ నలుగురు’.. ‘ఇండియా’ మీటింగ్ వాయిదా
INDIA : హిందీ బెల్ట్లోని మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమి నేపథ్యంలో డిసెంబర్ 6న తలపెట్టిన ‘ఇండియా’ (INDIA) కూటమి సమావేశం వాయిదా పడింది.
Published Date - 03:25 PM, Tue - 5 December 23 -
#Speed News
Commodity Democracy : అంగడి సరుకైన ప్రజాస్వామ్యం
అంతా ఓకే. కానీ ఈ ఎన్నికల్లో డబ్బు పోషించిన పాత్రను చూస్తే ప్రజాస్వామ్యానికి (Democracy) ఏం జబ్బు చేసిందో మనకు తేటతెల్లమవుతుంది.
Published Date - 11:18 AM, Tue - 5 December 23 -
#India
Dengue Deaths: భారత్ ను భయపెట్టిస్తున్న డెంగ్యూ, అత్యధిక కేసుల నమోదులో మనదేశం
2023 లో అత్యధికంగా నమోదైన డెంగ్యూ కేసులు, మరణాలు కలిగిన టాప్ 20 దేశాలలో భారతదేశం ఒకటి.
Published Date - 11:44 AM, Mon - 4 December 23 -
#Technology
Whatsapp: యూజర్స్ కి షాక్ ఇచ్చిన వాట్సాప్.. ఒకేసారి అన్ని లక్షలు అకౌంట్స్ బ్యాన్?
ఇటీవల కాలంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సంస్థ ఒకదాని తర్వాత ఒకటి కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతో పాటుగా ఎప్పటికప్పుడు యూజర్స్కి షాక్
Published Date - 09:55 PM, Sun - 3 December 23 -
#India
INDIA : హిందీ బెల్ట్లో బీజేపీ హవా.. 6న ‘ఇండియా’ కూటమి భేటీ
INDIA : మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో బీజేపీ గెలుపు నేపథ్యంలో ఇండియా కూటమి అలర్ట్ అయింది.
Published Date - 02:26 PM, Sun - 3 December 23 -
#India
Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. 18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ […]
Published Date - 04:36 PM, Sat - 2 December 23