India
-
#Life Style
UPI Payments : యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే..
ఈ యూపీఐ (UPI), డిజిటల్ పేమెంట్ల వల్ల వినియోగదారులకు ఎంత సౌకర్యవంతంగా ఉందో అదే స్థాయిలో భద్రతా చర్యలు తీసుకోకపోతే నష్టపోయే ప్రమాదం కూడా ఉంది.
Date : 03-01-2024 - 12:50 IST -
#Technology
Redmi Note 13: మార్కెట్ లోకి సరికొత్త రెడ్ మీ స్మార్ట్ ఫోన్.. ధర ఫీచర్స్ మామూలుగా లేవుగా?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ స్మార్ట్ ఫోన్ లకు మార్కెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ ఉందో మనందరికీ తెలిసిందే. షావోమీ నుంచి ఎప్పుడె
Date : 02-01-2024 - 7:00 IST -
#Speed News
Fisheries: దేశంలో తీరప్రాంత మత్స్యకార సమస్యలను పరిష్కరిస్తాం: కేంద్రమంత్రి
Fisheries: దేశంలో తీరప్రాంతంలో మత్స్యకార సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్ర మత్స్య శాఖ మంత్రి పరుషోత్తం రూపాల ఏపీ రాష్ట్రంలోని వివిధ తీరప్రాంత గ్రామాలను పర్యటిస్తున్నారు. సాగర పరిక్రమలో భాగంగా నిజాంపట్నం వద్ద మత్స్యకారులతో ఆయన భేటీ అయ్యారు. వారి సమస్యలను తెలుసుకుని, కేంద్రం తీసుకుంటున్న చర్యలను వివరిస్తున్నారు. గతంలో ఎప్పుడూ చోటుచేసుకొని ఇటువంటి చొరవ వల్ల మత్స్యకారులకు ఎంతో ఉపయోగంగా ఉందని కేంద్ర మంత్రి రూపాల అన్నారు. మత్స్యకారులు ఆక్వా రైతుల సంక్షేమానికి కృషి చేస్తానని కేంద్ర […]
Date : 02-01-2024 - 1:54 IST -
#India
Billionaires 2023: దేశంలో గతేడాది అత్యధికంగా సంపాదించింది వీరే.. మొదటి స్థానంలో ఎవరంటే..?
దేశంలో అత్యంత సంపన్న (Billionaires 2023) మహిళ ఎవరో తెలుసా..? సావిత్రి జిందాల్ భారతదేశంలోనే అత్యంత సంపన్న మహిళ. కాగా ముఖేష్ అంబానీ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు.
Date : 02-01-2024 - 12:40 IST -
#India
Corona: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, తాజా కేసులు ఎన్నంటే!
Corona: తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 కరోనా కేసులు నమోదు అయ్యాయి. తాజా కేసులో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,565కి పెరిగాయి. ఇక నిన్న ఒక్కరోజే దేశంలో కరోనా వేరియంట్ల కారణంగా ఇద్దరు చనిపోయారు. హర్యానాలో ఒకరు చనిపోగా.. కర్ణాటకలో మరొకరు మృతిచెందారు. దాంతో.. ఇప్పటి వరకు కరోనా కారణంగా దేశంలో […]
Date : 02-01-2024 - 12:18 IST -
#India
Guinness Record: సామూహికంగా సూర్య నమస్కారాలు, గిన్నిస్ కెక్కిన రికార్డు
Guinness Record: గుజరాత్లోని 108 ప్రాంతాల్లో సామూహికంగా సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పారు. ఏకకాలంలో ఎక్కువ మంది సూర్య నమస్కారాలు చేసి రికార్డు సాధించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం, ఐకమత్యమే బలం అనే సందేశాన్ని చాటిచెబుతూ గుజరాత్ ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏకకాలంలో 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ (Guinness Record)లో […]
Date : 01-01-2024 - 5:45 IST -
#automobile
Premium Bikes Launched In 2023: 2023లో విడుదల అయిన 5 ప్రీమియం బైకులు ఇవే.. అదిరిపోయే ఫీచర్స్ తో?
ప్రతి ఏడాది లాగే గత ఏడాది అనగా 2023లో కూడా ఎన్నో రకాల బైక్స్ విడుదలైన విషయం తెలిసిందే. అందులో కొన్ని బైక్స్ వినియోగదారులను ఆకర్షించడంతోపాటు ఎ
Date : 01-01-2024 - 5:34 IST -
#India
Coronavirus Cases: కొత్త సంవత్సరం రోజే కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులంటే..?
Coronavirus Cases: కొత్త సంవత్సర వేడుకలకు కరోనా (Coronavirus Cases) అంతరాయం కలిగించింది. ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 31న ప్రజలు కొత్త సంవత్సరాన్ని స్వాగతించడానికి పార్టీలు చేసుకున్నారు. అందులో కరోనా వైరస్ కూడా చేరుకుంది. కోవిడ్ 600 మందికి పైగా సోకింది. ముగ్గురు రోగుల ప్రాణాలను కూడా తీసుకుంది. ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 4400కి చేరుకుంది. We’re now on WhatsApp. Click to Join. దేశంలో కరోనా […]
Date : 01-01-2024 - 4:21 IST -
#Sports
IND vs SA 2nd Test: రెండో టెస్ట్ పై కన్నేసిన ఇరు జట్లు
భారత్ సౌతాఫ్రికా జట్ల మధ్య చివరి టెస్టు జనవరి 3 నుంచి కేప్టౌన్ వేదకిగా జరగనుంది. తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది సెంచూరియన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది
Date : 30-12-2023 - 10:19 IST -
#Andhra Pradesh
Sharmila : కాంగ్రెస్ చేతిలో షర్మిల అస్త్రం
జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల (Sharmila) అతనికి ఎదురు తిరుగుతారని ఎవరూ కలలో కూడా అనుకోని ఉండరు. అనుకోనిది జరగడమే రాజకీయ చిత్రం.. విచిత్రం.
Date : 30-12-2023 - 12:58 IST -
#India
Corona Cases: దేశంలో కొత్తగా 798 కరోనా కేసులు నమోదు
Corona Cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 798 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4091కి చేరింది. కరోనా దాటికి 5 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కొత్త కేసులు యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరుకున్నాయి. ఈ వైరస్ కారణంగా కేరళలో ఇద్దరు, మహారాష్ట్ర, పుదుచ్చేరి, తమిళనాడులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ జేఎన్.1 […]
Date : 29-12-2023 - 5:51 IST -
#Technology
OnePlus Nord 3: వన్ప్లస్ ఫోన్పై భారీగా డిస్కౌంట్.. ఈ అవకాశం అస్సలు మిస్సవ్వకండి?
వన్ప్లస్ సంస్థ ఈ ఏడాది జులైలో వన్ప్లస్ నార్డ్ 3 ఫోన్ ని మార్కెట్లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండు వేరియంట్లలో రూ.33,999 ప్రారంభ ధరతో
Date : 29-12-2023 - 2:58 IST -
#Sports
Shameful Records: టీమిండియా ఓటమి.. పలు చెత్త రికార్డులు నమోదు..!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న 2 మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో భారత్ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఎన్నో చెత్త రికార్డులను (Shameful Records) నమోదు చేసింది.
Date : 29-12-2023 - 2:00 IST -
#Covid
Sub Variant JN.1: 157కి చేరిన కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 కేసులు.. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ..!
భారతదేశంలో కోవిడ్-19 సబ్-వేరియంట్ JN.1 (Sub Variant JN.1) మొత్తం కేసుల సంఖ్య 157కి చేరుకుంది. వీటిలో అత్యధికంగా కేరళలో 78 కేసులు, గుజరాత్లో 34 కేసులు నమోదయ్యాయి.
Date : 29-12-2023 - 7:09 IST -
#Sports
IND vs AFG T20s: భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ వేదికలో మార్పు లేదు
జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్ జరగనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది, తొలి టీ20 మొహాలీలో జరగనుండగా,
Date : 28-12-2023 - 8:18 IST