India
-
#Business
భారత్లో గూగుల్ భారీ క్యాంపస్… 20,000 మందికి ఉద్యోగాలు
Google భారతీయ టెక్ ఉద్యోగులకు అదిరే శుభవార్త. ఇండియాలో గూగుల్ సంస్థ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దీని ద్వారా 20 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి. అమెరికా హెచ్-1బీ ఫీజులకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఎక్కడ ఈ భారీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారు? అనే వివరాలు తెలుసుకుందాం. హెచ్-1బీ వీసా ఫీజులను అమెరికా భారీగా పెంచిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి కంపెనీలు విదేశీయులను నియమించుకోవడంలో ప్రధాన అడ్డంకిగా […]
Date : 04-02-2026 - 3:20 IST -
#World
అట్లుంటది మోదీ తో.. అర్థమైందా ట్రంప్ రాజా!
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై గతంలో చేసిన 'టారిఫ్ ' వ్యాఖ్యల నుండి, నేడు సుంకాలు తగ్గించే వరకు చేయడంలో మోడీ సక్సెస్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్పై సుంకాల యుద్ధం ప్రకటిస్తారని ప్రపంచ దేశాలు భావించాయి
Date : 03-02-2026 - 1:45 IST -
#World
భారత్పై సుంకాలు తగ్గింపు..గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్
Trump Tariffs On India Reduced To 18% From 25% భారత్- అమెరికా వాణిజ్య సంబంధాలకు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతీయులకు శుభవార్త చెప్పారు. భారత్పై విధిస్తున్న దిగుమతి సుంకాల్ని 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని మోదీ.. భారత ప్రజల తరఫున ట్రంప్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు ట్రంప్.. భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నట్లు తెలిపారు. […]
Date : 03-02-2026 - 12:12 IST -
#automobile
జనవరిలో రికార్డు స్థాయి వాహన అమ్మకాలు
గత ఏడాది (2025) జనవరి నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 12.6 శాతం వృద్ధిని సూచిస్తోంది. సాధారణంగా ఏడాది ఆరంభంలో కొత్త మోడల్స్ మరియు రిజిస్ట్రేషన్ ఇయర్ మారుతుందనే కారణంతో కొనుగోలుదారులు ఆసక్తి చూపుతారు, అయితే ఈసారి నమోదైన గణాంకాలు పరిశ్రమ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి
Date : 03-02-2026 - 11:00 IST -
#Sports
పాకిస్థాన్పై ఐసీసీ కఠిన చర్యలు?!
ఐసీసీ తీసుకోబోయే నిర్ణయాలు కేవలం పీఎస్ఎల్ మీదనే కాకుండా మొత్తం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మీదే భారం కానున్నాయి. బ్రాడ్కాస్టర్ జియోస్టార్కు పీసీబీ 315 కోట్ల రూపాయలను జరిమానాగా చెల్లించాల్సి రావచ్చు.
Date : 02-02-2026 - 6:45 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్ల వివరాలు
టీ20 వరల్డ్ కప్ 2026 ప్రారంభానికి ముందు ఇండియా A జట్టు USA (అమెరికా), నమీబియా జట్లతో వార్మప్ మ్యాచ్లు ఆడనుంది. పెద్ద ఈవెంట్కు ముందు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవడానికి USA, నమీబియా జట్లకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.
Date : 02-02-2026 - 4:40 IST -
#World
జీడీపీలో భారత్ వరల్డ్ నెంబర్ 2.. ఎలాన్ మస్క్ సంచలన ట్వీట్..!
Elon Musk అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ప్రపంచ దేశాలు ఆర్థికంగా కుదుపులకు గురవుతున్న వేళ, సంక్షోభంలో ఉన్న గ్లోబల్ ఎకానమీకి చైనా, భారత్లు కీలక చోదక శక్తులుగా మారాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎమ్ఎఫ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామంపై టెస్లా, స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ, ప్రపంచంలో ఆర్థిక శక్తి క్రమంగా చైనా, భారత్ చేతుల్లోకి వెళుతోందని వ్యాఖ్యానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ముందుండి నడిపిస్తున్న టాప్ -10 దేశాల […]
Date : 02-02-2026 - 9:53 IST -
#India
పలు విమాన ప్రమాదాల్లో చనిపోయిన ప్రముఖులు వీరే !!
తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 2009 సెప్టెంబర్లో నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం ఒక పెను విషాదం. ఇటీవలి కాలంలో చూస్తే, 2021లో దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ బిపిన్ రావత్ తమిళనాడులో జరిగిన హెలికాప్టర్
Date : 28-01-2026 - 12:45 IST -
#Business
గుడ్ న్యూస్.. చౌకగా దొరకనున్న బీర్, మద్యం!
ఈ నెల ప్రారంభంలో యూరోపియన్ యూనియన్ లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా ఒప్పందం చేసుకుంది. సాంప్రదాయ భాగస్వాములతో పాటు కొత్త వాణిజ్య భాగస్వాముల కోసం చూస్తున్నామని ఈయూ సంకేతాలిచ్చింది.
Date : 27-01-2026 - 3:27 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#India
భారత్తో మా బంధం దృఢమైంది రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
Donald Trump భారత్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రభుత్వానికి, ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలుగా అమెరికా, భారత్ల మధ్య చారిత్రాత్మక బంధం ఉందని ఆయన కొనియాడారు. సోమవారం ట్రంప్ సందేశాన్ని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పంచుకుంది. “మీ 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా ప్రజల తరఫున భారత ప్రభుత్వానికి, ప్రజలకు […]
Date : 26-01-2026 - 3:55 IST -
#Sports
టీ20 ప్రపంచ కప్ 2026.. బంగ్లాదేశ్ అవుట్, స్కాట్లాండ్ ఇన్!
నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఐసీసీ ఇచ్చిన 24 గంటల గడువును బంగ్లాదేశ్ పట్టించుకోలేదు. ఒక సభ్య దేశం కోసం షెడ్యూల్ మారిస్తే, భవిష్యత్తులో అది చెడు సంప్రదాయానికి దారితీస్తుందని ఐసీసీ భావించింది.
Date : 25-01-2026 - 10:51 IST -
#India
పద్మ అవార్డులు ప్రకటన.. వీరే విజేతలు!
సాధారణ భారతీయుల అసాధారణ కృషిని గౌరవించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది పద్మ అవార్డులు దేశం నలుమూలల నుండి వెలుగులోకి రాని, గుర్తింపు పొందని అజ్ఞాత వీరులను గుర్తించాయి.
Date : 25-01-2026 - 4:36 IST -
#Sports
రాజకీయాల నుంచి క్రీడలను దూరంగా ఉంచలేం: మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్ కప్ కోసం నిరీక్షణ ఈ సందర్భంగా రోడ్స్ మాట్లాడుతూ.. టీ20 వరల్డ్ కప్ ఇప్పుడు 20 జట్లతో జరుగుతోంది.
Date : 25-01-2026 - 3:18 IST -
#World
భారత్పై అమెరికా సుంకాల తగ్గింపు..అమెరికా మంత్రి సంకేతాలు
ప్రస్తుతం అమెరికాకు భారత్ ఎగుమతులపై మొత్తం 50 శాతం సుంకాలు అమలులో ఉన్నాయి. అయితే తాజా పరిణామాలతో ఈ భారం తగ్గే అవకాశముందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
Date : 25-01-2026 - 5:15 IST