India
-
#India
New Currency : త్వరలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు?.. ఆర్బీఐ కసరత్తు వేగవంతం
భారత కరెన్సీ వ్యవస్థలో కీలక మార్పులకు భారతీయ రిజర్వు బ్యాంక్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్ల స్థానంలో దశలవారీగా ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే అంశంపై ఆర్బీఐ అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కరెన్సీ నిర్వహణ ప్రణాళికల్లో భాగంగా ప్లాస్టిక్ నోట్ల అమలుపై ఆర్బీఐ దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఈ నోట్లను ప్రవేశపెట్టేందుకు అవసరమైన పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు సమాచారం. పాలిమర్ నోట్లు సాధారణ […]
Date : 30-05-2026 - 10:10 IST -
#Speed News
Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన
దేశవ్యాప్తంగా ముస్లింలపై జరుగుతున్న దాడులు, వివక్షాత్మక చర్యలను ఖండిస్తూ అసదుద్దీన్ ఓవైసీకీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్లపై నమాజ్ చేయడాన్ని తప్పుపడుతున్న వారు అదే ప్రమాణాన్ని అన్ని మతాల వీధి వేడుకలకూ వర్తింపజేయాలని ఆయన అన్నారు. హైదరాబాద్లోని ఏఐఎంఐఎం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సభలో మాట్లాడిన ఒవైసీ.. దేశంలో ముస్లింలను రెండో తరగతి పౌరులుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పిస్తుందని.. రోడ్లపై నమాజ్ చేయడం తప్పు […]
Date : 30-05-2026 - 8:39 IST -
#India
CNG Price Hike :పెట్రోల్ నుంచి సీఎన్జీ వరకు.. వరుస ధరల పెంపులతో సామాన్యుడికి షాక్
దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై భారం మరింత పెరిగింది. ఢిల్లీలో మంగళవారం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలను కిలోకు రూ.2 పెంచడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.83.09కి చేరింది. గత 15 రోజుల్లో సీఎన్జీ ధరలు నాలుగోసారి పెరగడం గమనార్హం. ఇటీవల కిలోకు రూ.1 పెంచిన కొద్ది రోజులకే మరోసారి ధరలు పెంచడం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా వరుసగా […]
Date : 26-05-2026 - 9:56 IST -
#India
PM Modi- Giorgia Meloni: ఇటలీ ప్రధాని మెలోని కి.. మోడీ స్పెషల్ గిఫ్ట్..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనిల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ను నెటిజన్లు సరదాగా ‘మెలోడి’ అని పిలుస్తుంటారు. దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ కూడా వచ్చాయి. అయితే ఈ క్రేజ్ను మోదీ భలే వాడుకున్నారు. తన ఇటలీ పర్యటనలో భాగంగా మెలోనికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చి అందరినీ నవ్వించారు. స్వీట్ గిఫ్ట్ ఐదు దేశాల పర్యటనలో భాగంగా రోమ్ చేరుకున్నారు మోదీ. ఈ సందర్భంగా మెలోనిని కలిసిన ఆయన.. భారత్లో ఎంతో […]
Date : 20-05-2026 - 2:20 IST -
#India
Rahul Gandhi: దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతోంది : రాహుల్ గాంధీ
దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశాల్లో పర్యటిస్తున్నారని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శించారు. సొంత నియోజకవర్గమైన రాయ్బరేలీలో పర్యటించిన ఆయన చురువా హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని.. ప్రజలను బయటకు వెళ్లొద్దని ప్రధాని పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఆయనేమో ప్రపంచమంతా చుట్టేస్తున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. ముందుముందు దేశంపై ఒక పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. […]
Date : 19-05-2026 - 3:44 IST -
#World
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. దుబాయ్ కోర్టు సంచలన తీర్పు
ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ భారతీయ యువకుడికి స్థానిక కోర్టు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. విమానంలో తన మొబైల్ ఫోన్లో ఫోటోలు, వీడియోలు తీసుకున్నందుకు ఈ శిక్ష పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే, బిహార్లోని గోపాల్గంజ్ జిల్లాకు చెందిన వసీం అక్రమ్ అనే యువకుడు కూలీగా పనిచేసేందుకు దుబాయ్ వెళ్లాడు. సుమారు రెండు నెలల క్రితం, శుక్రవారం ప్రార్థనల అనంతరం పోలీసులు అతడిని మరికొందరితో పాటు అదుపులోకి […]
Date : 16-05-2026 - 10:22 IST -
#India
Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?
గతంలో నోట్ల రద్దు (Demonetization) లేదా లాక్ డౌన్ వంటి చారిత్రాత్మక ప్రకటనలు కూడా ఇలాగే రాత్రి వేళల్లోనే వెలువడ్డాయి. నేడు రాత్రి 8:30 గంటలకు ఆయన ఏ విషయంపై మాట్లాడబోతున్నారనే దానిపై ఇప్పటికే సోషల్ మీడియా మరియు రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
Date : 18-04-2026 - 3:48 IST -
#World
Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, మందగిస్తున్న ప్రపంచ వృద్ధిరేటు వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా నిలబడుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలినా జార్జివా ప్రశంసించారు. బలమైన పునాదులు, విధానాల కారణంగా చాలా దేశాల కన్నా భారత్ మెరుగైన పనితీరు కనబరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఐఎంఎఫ్ స్ప్రింగ్ మీటింగ్స్లో భాగంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. “ఈ రోజు భారత్ను చూడండి. ప్రపంచ సగటు […]
Date : 16-04-2026 - 10:20 IST -
#India
War Effect : మరో నాలుగేళ్లు గ్యాస్ , పెట్రోల్ కష్టాలు తప్పవా ?
ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ముగిసినా, దాని తాలూకు ఆర్థిక గాయాలు మానడానికి మరో రెండు నుండి నాలుగేళ్ల సమయం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు
Date : 26-03-2026 - 1:30 IST -
#India
Hormuz Route : గుడ్ న్యూస్.. భారత నౌకలపై ఇరాన్ గ్రీన్ సిగ్నల్
Iran పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఇరాన్ హార్మూజ్ జలసంధిని మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా భారత దేశ నౌకలకు హార్మూజ్ జలసంధిలో అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించినట్లు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ముఖ్యంగా తమ మిత్ర దేశాలైన భారత్, పాకిస్థాన్, చైనా, రష్యా, ఇరాక్లకు కూడా ఈ అనుమతి లభిస్తుందని స్పష్టం చేసింది. దీంతో హార్మూజ్ జలసంధికి ఇరువైపులా చిక్కుకుపోయిన భారత […]
Date : 26-03-2026 - 11:20 IST -
#India
Modi : ప్రపంచంలోనే నెం 1 లీడర్ మోడీనే.. లేటెస్ట్ సర్వే చెపుతుంది ఇదే !!
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రపంచ వేదికపై తన తిరుగులేని ప్రజాదరణను చాటుకున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ సర్వే సంస్థ 'మార్నింగ్ కన్సల్ట్' విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం
Date : 26-03-2026 - 9:30 IST -
#India
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం.. భారత్కు బ్యాడ్ న్యూస్!
ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ కొనుగోలుదారులలో ఒకటైన భారత్కు ఇది చాలా ఆందోళనకరమైన విషయం. భారత్ తన ఎల్పీజీ (LPG) అవసరాల కోసం 80-85 శాతం ఖతార్పైనే ఆధారపడి ఉంది.
Date : 19-03-2026 - 6:59 IST -
#India
India Justice Report 2026 : సంచలన నిజాలు బయటపెట్టిన ‘ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) – 2026’
తెలంగాణ రాష్ట్రంలో వినియోగదారుల హక్కుల రక్షణ మరియు వివాదాల పరిష్కార యంత్రాంగం తీరుపై 'ఇండియా జస్టిస్ రిపోర్ట్ (IJR) - 2026' విస్మయం కలిగించే నిజాలను బయటపెట్టింది
Date : 18-03-2026 - 7:19 IST -
#India
దేశంలో మరోసారి ఎలక్షన్స్.. 4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ఇదే!
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటివరకు అధికారంలోకి రాలేదు. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో విపక్షాల కోటలను బద్దలు కొట్టేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Date : 15-03-2026 - 4:56 IST -
#India
Crisis : సంక్షోభం ఉన్నా పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచలేదు – బిజెపి
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నప్పటికీ, భారత్లో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా ఉండటంపై బీజేపీ స్పందించింది. హార్ముజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (Brent Crude) ధర బ్యారెల్కు $100 మార్కును దాటినప్పటికీ
Date : 14-03-2026 - 9:00 IST