India
-
#India
Cold Wave Conditions: దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరే అవకాశం..!
బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు (Cold Wave Conditions) ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తూ కనిపించాయి.
Date : 13-01-2024 - 8:06 IST -
#Technology
Poco: పోకో నుంచి రెండు సరికొత్త స్మార్ట్ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి ఇప్పటికే ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. అలాగే ఎప్
Date : 12-01-2024 - 5:00 IST -
#Sports
IND vs AFG 1st T20: దంచికొట్టిన దూబే: ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం
మొహాలీలో భారత్ ,ఆఫ్ఘనిస్థాన్ మధ్య మొదటి టి20 మ్యాచ్ జరిగింది. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శివమ్ దూబే అజేయ అర్ధ సెంచరీతో రాణించాడు.
Date : 11-01-2024 - 10:46 IST -
#Sports
IND vs AFG 1st T20: మొహాలీలో తొలి టి20 మ్యాచ్.. పిచ్ హిస్టరీ
భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ (IND vs AFG) నేటి నుంచి ప్రారంభం కానుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ఈరోజు మొహాలీలోని ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనుంది.
Date : 11-01-2024 - 5:57 IST -
#Sports
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్ట్..ఫ్రీ ఎంట్రీ.. ఫ్రీ ఫుడ్
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. రేపటి నుంచి స్వదేశంలో అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా టూర్ ను ముగించుకుని స్వదేశాని వచ్చిన టీమిండియా ఆఫ్ఘానిస్తాన్ తో మూడు టి20 ల సిరీస్ కు సిద్ధమైంది.
Date : 10-01-2024 - 6:48 IST -
#Sports
IND vs AFG T20I series: ఆఫ్ఘానిస్తాన్ తో తొలి టి20 మ్యాచ్ కు కోహ్లీ దూరం.. రీజన్ ఇదే.. !
భారత్ రేపటినుండి ఆఫ్ఘానిస్తాన్ తో జరిగే మూడు టి20 ల సిరీస్ ఆడనుంది. రేపు పంజాబ్లోని మొహాలీలో తొలి టి20 మ్యాచ్ జరుగుతుంది. అయితే అనూహ్యంగా జట్టు నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవాల్సి వచ్చింది
Date : 10-01-2024 - 6:27 IST -
#Sports
IPL 2024 Date Fixed : మార్చి 22 నుంచి ఐపీఎల్.. ఎన్నికలతో ఇబ్బంది లేకుండా బీసీసీఐ ప్లాన్
దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో ఐపీఎల్ (IPL 2024)ను విదేశాలకు తరలిస్తారా అన్న సందేహాలకు బీసీసీఐ గతంలోనే తెరదించింది.
Date : 10-01-2024 - 12:27 IST -
#Sports
T20 Team : రోహిత్ , కోహ్లీలపైనే అందరి చూపు.. ఆప్ఘనిస్తాన్ తో తొలి టీ ట్వంటీకి తుది జట్టు ఇదే..
జూన్లో T20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ సిరీస్కు ప్రాధాన్యత నెలకొంది. మెగా టోర్నీకి ముందు టీమిండియా ఆడే ఏకైక T20 సిరీస్ ఇదే.
Date : 10-01-2024 - 11:38 IST -
#India
India With Palestine : గాజాలో పిల్లలు, మహిళల మరణాలపై భారత్ కీలక వ్యాఖ్యలు
India With Palestine : పాలస్తీనాకు అండగా ఉంటామని భారత్ మరోసారి ఐక్యరాజ్య సమితి వేదికగా వెల్లడించింది.
Date : 10-01-2024 - 10:25 IST -
#Speed News
Maldives -China : చైనాకు మాల్దీవుల అధ్యక్షుడి బిగ్ రిక్వెస్ట్.. ఏమిటో తెలుసా ?
Maldives -China : ఐదురోజుల చైనా పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 10-01-2024 - 6:54 IST -
#India
Lakshadweep: లక్షద్వీప్లో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించడానికి భారతదేశం సన్నాహాలు
భారతదేశం లక్షద్వీప్లోని మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నడపడానికి వీలు కల్పిస్తుంది.
Date : 09-01-2024 - 2:53 IST -
#Sports
Mohammed Shami: భారత్ కు బిగ్ షాక్… ఇంగ్లాండ్ తో తొలి 2 టెస్టులకు షమీ దూరం
సౌతాఫ్రికా పర్యటన ముగించుకున్న భారత్ సొంతగడ్డపై ఆప్ఘనిస్థాన్ తో టీ ట్వంటీ సిరీస్ కు సిద్ధమవుతోంది. ఇది ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఈ సిరీస్ కూడా కీలకం కానుంది.
Date : 09-01-2024 - 12:25 IST -
#India
Corona Cases: దేశంలో 605 కరోనా కొత్త కేసులు నమోదు
గత 24 గంటల్లో దేశంలో 605 కొత్త కోవిడ్-19 కేసులు, నాలుగు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నాలుగు కొత్త మరణాలు కేరళ, కర్ణాటక, త్రిపుర నుండి నమోదయ్యాయి. ఆదివారం, మహారాష్ట్ర, కేరళ, జమ్మూ & కాశ్మీర్ నుండి మొత్తం ఐదు మరణాలు నమోదయ్యాయి. ఇంతలో మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య ఆదివారం 4,049 నుండి 4,002 కి పడిపోయింది. మృతుల సంఖ్య 5,33,396కి పెరిగింది. […]
Date : 08-01-2024 - 7:26 IST -
#Sports
India vs Afghanistan: టి20 ప్రపంచకప్ కు ముందు బీసీసీఐ స్కెచ్
భారత్-అఫ్గాన్ల మధ్య మూడు టీ20 మ్యాచ్లు జనవరి 11, 14, 17 తేదీలలో జరుగుతాయి. స్వదేశంలో జరుగబోయే మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు భారత జట్టును ప్రకటించారు.
Date : 08-01-2024 - 5:49 IST -
#Speed News
Haj Agreement 2024: హజ్ సదస్సులో పాల్గొనేందుకు సౌదీ చేరుకున్న మంత్రి స్మృతి ఇరానీ
మైనారిటీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీ భారత్ మరియు సౌదీ అరేబియా మధ్య హజ్ ఒప్పందం 2024పై సంతకం చేయడానికి మరియు హజ్ కాన్ఫరెన్స్లో పాల్గొనడానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆ
Date : 07-01-2024 - 7:59 IST