India
-
#India
Bangladesh – Super Powers : నేడే బంగ్లాదేశ్ పోల్స్.. నాలుగు సూపర్ పవర్స్కు ఇంట్రెస్ట్ ఎందుకు ?
Bangladesh - Super Powers : బంగ్లాదేశ్లో నేడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి.
Date : 07-01-2024 - 9:03 IST -
#Sports
2007 T20 WC: 2007 ప్రపంచకప్ హీరోపై ఎఫ్ఐఆర్ నమోదు
మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో 2027లో భారత్ తొలి టి20 ప్రపంచకప్ గెలిచింది. తొలిసారి జట్టు పగ్గాలు చేపట్టిన మాహీ తన అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుకు నడిపించాడు.
Date : 06-01-2024 - 9:30 IST -
#India
Corona Cases: భయపెడుతున్న కరోనా.. తాజా కేసులు 774 నమోదు
Corona Cases: కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్పా ఏమాత్రం తగ్గడం లేదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి . తాజాగా ఒకేరోజులో 774 కేసులు నమోదు కావడంతో క్రియాశీల కేసుల సంఖ్య మొత్తం 4187కు చేరింది. గత 24 గంటల్లో తమిళనాడు, గుజరాత్ల్లో ఒక్కొకరు వంతున ఇద్దరు చనిపోయారు. దీంతో కొవిడ్ మృతుల సంఖ్య 5,33,387 కు పెరిగింది. ఈనెల 5 వరకు రెండంకెల్లోనే ఉండే కేసులు ఆ తరువాత నుంచి శీతల వాతావరణం, కొవిడ్ సబ్ […]
Date : 06-01-2024 - 9:06 IST -
#automobile
Honda: అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టించిన హోండా.. ఏడాదిలో ఏకంగా 44 లక్షల వాహనాలు?
ప్రముఖ వాహన తయారీ సంస్థ హోండా రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైక్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ వినియోగదా
Date : 05-01-2024 - 2:30 IST -
#India
Modi Snorkelling: లక్షద్వీప్ దీవుల్లో మోడీ సాహసం, ఫొటోలు వైరల్
Modi Snorkelling: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల లక్షద్వీప్ లో దీవులను సందర్శించారు. ఈ సందర్భంగా సముద్రగర్భంలో ఉన్న జీవాలను అన్వేషించేందుకు స్నార్కెలింగ్కు వెళ్లారు. మోదీ తన సముద్రగర్భ అన్వేషణకు సంబంధించిన చిత్రాలను ఎక్స్లో పోస్ట్ చేశారు. అరేబియా సముద్రంలో ఉన్న ద్వీపాలలో తన “ఉల్లాసకరమైన అనుభవాన్ని” పంచుకున్నారు. “తమలోని సాహసికుడిని ఆలింగనం చేసుకోవాలనుకునే వారికి, లక్షద్వీప్ మీ జాబితాలో ఉండాలి. నేను స్నార్కెల్లింగ్ని కూడా ప్రయత్నించాను. ఇది ఎంత ఉత్తేజకరమైన అనుభవం” అని అతను రాశాడు. […]
Date : 05-01-2024 - 12:55 IST -
#Technology
Itel A70: తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్స్ తో ఆకట్టుకుంటున్న ఐటెల్ సరికొత్త స్మార్ట్ ఫోన్?
ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుండడంతో ఆయా సంస్థలు కూడా అందుకు అనుగుణంగానే అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు కలిగ
Date : 04-01-2024 - 10:00 IST -
#Sports
South Africa vs India : దెబ్బ అదుర్స్ కదూ.. రెండో టెస్టులో సఫారీలు చిత్తు..
కొత్త ఏడాదిని భారత క్రికెట్ జట్టు ఘనంగా ఆరంభించింది. కేప్టౌన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికాను 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. గత ఏడాదిని ఇన్నింగ్స్ పరాజయంతో ముగించిన రోహిత్సేన న్యూఇయర్లో మాత్రం పుంజుకుంది. పేసర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్పై సఫారీలను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ముగిసిపోయింది. తొలిరోజు తరహాలోనే రెండోరోజు కూడా కేప్టౌన్ పిచ్ బ్యాటర్లకు పరీక్ష పెట్టింది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో మక్ర్రమ్ తప్పిస్తే మిగిలిన […]
Date : 04-01-2024 - 5:13 IST -
#automobile
Kawasaki Eliminator: వినియోగదారులను భయపెట్టిస్తున్న కవాసాకి సరికొత్త బైక్.. ధర ఫీచర్లు తెలిస్తే షాకవ్వాల్సిందే?
కవాసాకి వాహనాలకు మార్కెట్ లో ఉన్న డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. వీటి ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ వినియోగదారులు ఈ బ్రాండ్ వాహనాలను ఎక్
Date : 04-01-2024 - 3:00 IST -
#Sports
IND Collapse : కేప్ టౌన్ టెస్టులో వికెట్ల జాతర..భారత్ 153 ఆలౌట్
భారత్, దక్షిణాఫ్రికా (India vs South Africa) మధ్య కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు (2nd Test)లో తొలిరోజు బౌలర్ల హవా నడిచింది. పేస్ పిచ్ పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు తంటాలు పడగా… పేసర్లు వికెట్ల పండుగ చేసుకున్నారు. ఫలితంగా మూడు సెషన్లలోపే రెండు ఇన్నింగ్స్ లు ముగిసాయి. మొదట సౌతాఫ్రికా 55 పరుగులకే కుప్పకూలగా… తర్వాత నిలకడగా ఆడినట్టు కనిపించిన టీమిండియా కూడా 153 పరుగులకే ఆలౌటైంది (153 All Out […]
Date : 03-01-2024 - 8:43 IST -
#India
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం.. ఎప్పుడంటే..?
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్ననాటి ఇంటిని జనవరి 5 శుక్రవారం వేలం వేయనున్నారు.
Date : 03-01-2024 - 3:58 IST -
#Sports
SA vs IND 2nd Test: 55 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్
కేప్టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. సిరీస్ను 1-1తో సమం చేయాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు రంగంలోకి దిగింది.
Date : 03-01-2024 - 3:42 IST -
#India
Nitish Kumar : ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఆ ముఖ్యమంత్రికే!
Nitish Kumar : అందరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్గా బిహార్ సీఎం నితీష్ కుమార్ నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
Date : 03-01-2024 - 3:40 IST -
#automobile
Maruti Suzuki Brezza: 2023లో భారత్ లో ఎక్కువగా అమ్ముడైన కార్ ఏదో మీకు తెలుసా?
ఇటీవలె 2023 ముగిసిన విషయం తెలిసిందే. ఈ 2023 లో భారతదేశంలోనే ఎక్కువగా అమ్ముడైన కార్లలో టాప్ లో నిలిచింది మారుతి. కాగా దేశంలో అతిపెద్ద కార్ల తయ
Date : 03-01-2024 - 3:30 IST -
#automobile
Hero Splendor Plus : కేవలం రూ.20 వేలకే ఈ హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్..
హీరో మోటోకార్ప్ స్ప్లెండర్ బైక్ (Hero Splendor Plus) అత్యధిక మైలేజ్ తో లభిస్తుండడంతో ఈ బైకులను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతూనే ఉంది.
Date : 03-01-2024 - 1:50 IST -
#India
PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ
PM Modi: సావిత్రీబాయి ఫూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ, ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు. […]
Date : 03-01-2024 - 1:48 IST