India
-
#India
Zakir Naik : తప్పు చేసినట్టు ఆధారాలిస్తే జాకిర్ నాయక్ను అప్పగిస్తాం : మలేషియా
మలేషియా, భారత్ల ద్వైపాక్షిక సంబంధాలకు ఈ ఒక్క అంశం ఆటంకంగా మారకూడదని ఆయన చెప్పారు.
Date : 21-08-2024 - 9:57 IST -
#Sports
Women’s T20 World Cup: యూఏఈలో మహిళల వరల్డ్ కప్ ? ఐసీసీ కీలక నిర్ణయం
యూఏఈ వేదికగా మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ జరగనుంది. భారత్లో నిర్వహించాల్సిందిగా ఐసీసీ కోరినప్పటకీ బీసీసీఐ నిరాకరించిన టోర్నీ నిర్వహణకు యూఏఈ ముందుకొచ్చింది. పలు సందర్భాల్లో కీలకమైన టోర్నీలకు యూఏఈ ఐసీసీకి ప్రత్యామ్నాయ వేదికగా మారింది
Date : 20-08-2024 - 9:47 IST -
#World
Jaishankar Kuwait Tour: కువైట్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్
హలో కువైట్, సాదర స్వాగతం పలికినందుకు విదేశాంగ మంత్రి అబ్దుల్లా అలీ అల్-యాహ్యాకు ధన్యవాదాలు. నేను ఈరోజు కువైట్ నాయకత్వంతో నా సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను అని ఆయన తెలిపారు.
Date : 18-08-2024 - 2:46 IST -
#automobile
Luxury Car Sales : లగ్జరీ కార్ల సేల్స్ రయ్ రయ్.. అమ్మకాల్లో దూకుడు
సూపర్ లగ్జరీ కార్ల ధరలు దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల రేంజులో ఉంటాయి.
Date : 17-08-2024 - 3:23 IST -
#India
Mumbai Blasts : ఉగ్రవాది తహవూర్కు షాక్.. భారత్కు అప్పగించవచ్చన్న అమెరికా కోర్టు
పాకిస్తాన్కు చెందిన ఈ ఉగ్రవాదిని భారత్కు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలే చేస్తోంది.
Date : 17-08-2024 - 12:55 IST -
#Business
Stock Market LIVE: శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో భారతీయ షేర్లు సానుకూలంగా మొదలు
ఇండియా విక్స్లో 4.21 శాతం క్షీణత కనిపించింది మరియు ఇది 14.79 వద్ద ఉంది, ఇది మార్కెట్ స్థిరంగా ఉందని చూపిస్తుంది. మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ లో 1704 షేర్లు గ్రీన్ మార్క్లో, 345 షేర్లు రెడ్ మార్క్లో ఉన్నాయి. సెన్సెక్స్లోని మొత్తం 30 స్టాక్స్ గ్రీన్లో ఉన్నాయి.
Date : 16-08-2024 - 10:50 IST -
#Viral
India Lightning Deaths: భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి
భారత్లో పిడుగుపాటుకు లక్ష మంది మృతి. మధ్యప్రదేశ్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయని పరిశోధకులు గుర్తించారు. దీని తర్వాత మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో పిడుగుపాటుకు అత్యధిక మరణాలు నమోదయ్యాయి.
Date : 16-08-2024 - 8:15 IST -
#India
Google Doodle : డూడుల్తో ‘ఇండిపెండెన్స్ డే’ విషెస్ చెప్పిన గూగుల్
‘‘1947 సంవత్సరంలో ఇదే రోజు బ్రిటీష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొందింది.. ఈసందర్భంగా మేం వీరేంద్ర జవేరీతో వేయించిన డూడుల్ ఇది’’ అని గూగుల్ ఓ పోస్ట్ చేసింది.
Date : 15-08-2024 - 10:41 IST -
#India
PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 15-08-2024 - 8:48 IST -
#automobile
Zero Electric Bike: పేరుకే జీరో బైక్ అయినప్పటికీ మైలేజీలో హీరో అనిపించుకుంటున్న ఎలక్ట్రిక్ బైక్?
జీరో మోటార్ సైకిల్ తన అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది.
Date : 14-08-2024 - 4:30 IST -
#India
Kamikaze Drones : భారత్ అమ్ములపొదిలో స్వదేశీ కామికాజి డ్రోన్లు.. ఏమిటివి ?
స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన కామికాజి డ్రోన్ను భారత్ తాజాగా ఆవిష్కరించింది.
Date : 14-08-2024 - 8:05 IST -
#India
Vinay Mohan Kwatra : భారత నూతన రాయబారిగా వినయ్ మోహన్ క్వాత్రా బాధ్యతలు
ఈ ఏడాది ప్రారంభంలో పదవీవిరమణ చేసిన తరణ్జీత్ సింగ్ సంధు స్థానంలో వినయ్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. తరణ్జీత్ సింగ్ సంధు అమెరికా రాయబారిగా 2020 నుండి 2024 వరకు ఉన్నారు.
Date : 13-08-2024 - 5:30 IST -
#India
28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?
మాల్దీవులు దారికొచ్చింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో భారత్కు చేరువయ్యేందుకు ఆ దేశం కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 13-08-2024 - 1:14 IST -
#India
Shashi Tharoor : హసీనాకు భారత్ ఆశ్రయం..శశిథరూర్ కీలక వ్యాఖ్యలు
భారత ప్రభుత్వం చేసిన పనిని నేను ఒక భారతీయుడిగా అభినందిస్తున్నాను..శశిథరూర్
Date : 12-08-2024 - 1:45 IST -
#India
Lucknow: భారతీయుడినని చెప్పి థాయ్లాండ్కు వెళుతున్న బంగ్లాదేశీయుడు అరెస్ట్
భారతీయుడినని చెప్పి థాయ్లాండ్కు వెళుతున్న బంగ్లాదేశీయుడు అరెస్ట్ అయ్యాడు. నకిలీ టూరిస్ట్ వీసా సహాయంతో లక్నో నుండి థాయ్లాండ్కు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని నకిలీ డాక్యుమెంట్ల గురించి లక్నో విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులకు తెలిసింది. ఆరా తీయగా అసలు నిజం బయటపడింది.
Date : 11-08-2024 - 12:36 IST