India
-
#Sports
Nadeem- Neeraj: సోషల్ మీడియాలో నీరజ్- నదీమ్ ఫొటో వైరల్.. అసలు కథ ఏంటంటే..?
అర్షద్ నదీమ్ పేరుతో సృష్టించబడిన నకిలీ ఖాతా నుండి ఒక ఫోటో షేర్ చేశారు. అందులో అర్షద్ నదీమ్, నీరజ్ చోప్రా కనిపిస్తారు.
Date : 09-08-2024 - 9:35 IST -
#Sports
Paris Olympics: నీరజ్ చోప్రాపై ప్రధాని మోదీ ప్రశంసలు
నీరజ్ చోప్రాను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్ చేశారు. "నీరజ్ చోప్రా తన గొప్పతనాన్ని చూపించాడు. ఒలింపిక్స్లో మరోసారి విజయం సాధించడం పట్ల భారత్ చాలా సంతోషంగా ఉంది. రజత పతకం సాధించిన నీరజ్కి అభినందనలు తెలిపారు.
Date : 09-08-2024 - 8:51 IST -
#automobile
Indian Roadmaster Elite: ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 మాత్రమే ఉన్న ఈ బైక్స్ ప్రత్యేకతలు ఏంటో మీకు తెలుసా?
ఇండియాలో అత్యంత ఖరీదైన బైకుల్లో ఒకటైన రోడ్ మాస్టర్ టూరర్ బైకులు ప్రపంచవ్యాప్తంగా కేవలం 350 మాత్రమే ఉన్నాయట.
Date : 08-08-2024 - 12:00 IST -
#Sports
IND vs SL: లంక దెబ్బ మామూలుగా లేదుగా వారు లేకున్నా సిరీస్ విజయం
శ్రీలంక జట్టుకు భారత్ పై సిరీస్ విజయం ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ పెంచుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే పలువురు కీలక ఆటగాళ్ళు దూరమైనప్పటికీ కూడా చక్కని ఆటతీరుతో టీమిండియాను నిలువరించింది.
Date : 08-08-2024 - 1:12 IST -
#India
Bangladesh Protests: భారత్లోకి చొరబడేందుకు బంగ్లాదేశీయులు ప్రయత్నం
బంగ్లాదేశ్లో పెరుగుతున్న హింస దృష్ట్యా, చాలా మంది బంగ్లాదేశీయులు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారు. బుధవారం చాలా మంది బంగ్లాదేశ్ పౌరులు పశ్చిమ బెంగాల్ మీదుగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, అయితే సరిహద్దులో మోహరించిన బీఎస్ఎఫ్(BSF) సైనికులు మరియు అధికారులు అడ్డుకున్నారు
Date : 07-08-2024 - 11:38 IST -
#Sports
IND vs SL 3rd ODI: 27 ఏళ్ల ఇజ్జత్ భారత్ చేతుల్లో, కాపాడుతారా?
శ్రీలంకతో జరుగుతున్న సిరీస్ కోల్పోతే టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత 27 ఏళ్లుగా శ్రీలంకతో ఏ ద్వైపాక్షిక సిరీస్ను కోల్పోలేదు. భారత్ చివరిసారిగా 1997లో శ్రీలంకతో వన్డే సిరీస్ను కోల్పోయింది.
Date : 07-08-2024 - 1:41 IST -
#India
Bangladesh Unrest: ఇండియాలో ల్యాండ్ అయిన షేక్ హసీనా, కానీ బిగ్ ట్విస్ట్
బంగ్లాదేశ్లో విద్యార్థులు రిజర్వేషన్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. ఇది కాలక్రమేణా హింసాత్మకంగా మారింది. ఈ నిరసన కారణంగా షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి, తన దేశం వదిలి భారతదేశానికి రావాల్సి వచ్చింది.
Date : 06-08-2024 - 12:33 IST -
#India
Bangladesh Crisis: భారత్కు టెన్షన్ పెంచుతున్న బంగ్లాదేశ్ పరిస్థితులు.. ప్రధానంగా ఇవే..!
షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చిన జనంలో భారతదేశ వ్యతిరేక అంశాలు, పార్టీలకు కూడా వాటా ఉంది. షేక్ హసీనాను బంగ్లాదేశ్లో భారతదేశానికి మద్దతుదారుగా పరిగణించారు.
Date : 06-08-2024 - 9:57 IST -
#Business
IndiGo : ఇక పై దేశీయ మార్గాల్లోనూ బిజినెస్ క్లాస్: ఇండిగో
భారత్లోని 12 మార్గాల్లో బిజినెస్ క్లాస్ సీట్లను ఆఫర్ చేస్తున్న ఇండిగో..
Date : 05-08-2024 - 3:06 IST -
#Speed News
India vs Sri Lanka: రెండో వన్డేలో భారత్ ఘోర పరాజయం.. కారణం స్పిన్నరే..!
వన్డే సిరీస్లో భాగంగా భారత్తో జరిగిన రెండో మ్యాచ్లో శ్రీలంక 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్పిన్ ముందు చాలా మంది టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు.
Date : 05-08-2024 - 12:11 IST -
#Sports
IND vs SL 2nd ODI: చితక్కొడుతున్న హిట్ మ్యాన్, ఫిఫ్టీ కంప్లీట్
తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగించాడు. రోహిత్ 44 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇన్నింగ్స్ లో అతను 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు
Date : 04-08-2024 - 7:47 IST -
#Sports
India vs Sri Lanka: శ్రీలంక- టీమిండియా తొలి వన్డేలో ఈ మార్పులు గమనించారా..?
టీమ్ ఇండియాలో మరో పెద్ద మార్పు కనిపించింది. వాషింగ్టన్ సుందర్ నంబర్-4లో బ్యాటింగ్కు వచ్చాడు. అతను నంబర్-4లో బ్యాటింగ్ చేయడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.
Date : 02-08-2024 - 11:47 IST -
#Sports
India vs Sri Lanka 1st ODI: ఉత్కం”టై ” టైగా ముగిసిన తొలి వన్డే
తొలి వన్డే టైగా ముగిసింది. భారత్ కు లభించిన ఆరంభాన్ని చూస్తే 30 ఓవర్లలో మ్యాచ్ ముగుస్తుందనిపించింది. ఎందుకంటే ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 12.4 ఓవర్లలో 75 పరుగులు జోడించారు. రెస్ట్ తర్వాత జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు.
Date : 02-08-2024 - 10:33 IST -
#Sports
Paris Olympics: 1972 తర్వాత తొలిసారి ఒలింపిక్స్లో ఆస్ట్రేలియాను ఓడించిన భారత్
ఆస్ట్రేలియా జట్టు దూకుడు హాకీకి పేరుగాంచింది. ఈ మ్యాచ్ని కూడా ధాటిగా ప్రారంభించింది. ప్రారంభ నిమిషాల్లోనే ఆస్ట్రేలియా భారత పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే భారత్ కూడా వెనుకంజ వేయలేదు. గుర్జంత్, హార్దిక్, షంషేర్లు ఆస్ట్రేలియా డిఫెన్స్ లైన్కు గట్టి పరీక్ష పెట్టారు.
Date : 02-08-2024 - 8:05 IST -
#Trending
India and China : భారత్తో కలిసి పనిచేసేందుకు సిద్ధం: చైనా కీలక వ్యాఖ్యలు
గత రెండేళ్లలో కేవలం కాన్సులేట్ జనరల్లోని కాన్సులర్ జిల్లాలోనే ముగ్గురు చైనా నావికులను భారత తీర రక్షక దళం రక్షించింది..చైనా
Date : 02-08-2024 - 4:05 IST