India
-
#Sports
IND vs SL T20: కీపర్ పోస్ట్ కోసం సంజూ, పంత్ మధ్య పోటీ
టీ20 సిరీస్కు గానూ టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడుగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు
Date : 25-07-2024 - 12:30 IST -
#Sports
Afghanistan: భారత్లో పర్యటించనున్న ఆఫ్ఘనిస్థాన్.. కానీ ఆడేది టీమిండియాతో కాదు..!
అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు అవసరమైనప్పుడు, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు అఫ్గాన్ (Afghanistan) జట్టు సెప్టెంబర్లో న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్ ఆడనుంది.
Date : 23-07-2024 - 11:37 IST -
#India
Population Census: ఈ ఏడాది కూడా జనాభా లెక్కింపు లేనట్లేనా?, బడ్జెట్లో పైసల్ లేవుగా
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో జనాభా లెక్కల కోసం రూ.1309.46 కోట్లు మాత్రమే కేటాయించింది. అయితే జనాభా లెక్కలు, ఎన్పీఆర్ల ప్రక్రియకు రూ.12 వేల కోట్లకు పైగా వెచ్చించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఏడాది కూడా జనాభా గణన జరగదనే విషయం స్పష్టం అవుతోంది.
Date : 23-07-2024 - 10:23 IST -
#Sports
WTC Points Table: ఫైనల్ బెర్త్ భారత్ కే రెండో ప్లేస్ రేసులో ఉన్న జట్లు ఇవే
డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేసులో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది.
Date : 22-07-2024 - 3:26 IST -
#Technology
China Tech: చైనాలో మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ లేకపోవడానికి బిగ్ రీజన్ ఇదేనా..?
మైక్రోసాఫ్ట్ సాంకేతిక లోపాలు చైనా (China Tech)లో ఎటువంటి ప్రభావం చూపలేదు. చైనాలో ప్రభుత్వ ఎయిర్లైన్స్ నుండి బ్యాంకింగ్ రంగానికి సాధారణ పనిని కొనసాగించింది.
Date : 21-07-2024 - 9:55 IST -
#Sports
Who Is Sairaj Bahutule: టీమిండియా తాత్కాలిక బౌలింగ్ కోచ్ ట్రాక్ రికార్డు ఇదే.. కేవలం రెండు టెస్టుల అనుభవం..!
సాయిరాజ్ బహుతులే (Who Is Sairaj Bahutule) భారత బౌలింగ్ కోచ్గా నియమితులయ్యారు. నివేదికలను విశ్వసిస్తే.. మోర్నే మోర్కెల్ భారత తదుపరి బౌలింగ్ కోచ్ కావచ్చు.
Date : 21-07-2024 - 9:33 IST -
#Sports
Virat Kohli: అత్యంత అరుదైన రికార్డుకు చేరువలో విరాట్ కోహ్లీ.. 152 రన్స్ చేస్తే చాలు..!
2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ (VIrat Kohli) మరోసారి పునరాగమనానికి సిద్ధమయ్యాడు.
Date : 19-07-2024 - 11:55 IST -
#India
Microsoft Server Down: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్, విమానయాన సంస్థలకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ సర్వర్లతో ఏర్పడిన భారీ సాంకేతిక సమస్య మూడు ఎయిర్లైన్ కంపెనీల సర్వర్లను తాకింది. ముంబై, బెంగుళూరు మరియు ఢిల్లీతో సహా అనేక నగరాల్లో తమ వెబ్ చెక్-ఇన్ సిస్టమ్లలో అనేక విమానాశ్రయాలు సమస్యలను నివేదించాయి.
Date : 19-07-2024 - 1:41 IST -
#Speed News
India – Russia : భారత్ ఎందుకు పవర్ ఫుల్ దేశమో చెప్పిన రష్యా మంత్రి
సెర్గీ లావ్రోవ్ ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్లో ఉన్నారు. జులై నెలలో జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో పాల్గొనేందుకు ఆయన అక్కడికి వెళ్లారు.
Date : 18-07-2024 - 2:02 IST -
#Sports
Virat Kohli: కోహ్లీని స్లెడ్జింగ్ చేస్తే డేంజరే.. చుక్కలు చూపిస్తాడన్న ఆసీస్ మాజీ కెప్టెన్
మైదానంలో కోహ్లీ ఎంత దూకుడుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యర్థులకు బ్యాట్ తోనే కాదు మాటతోనూ చుక్కలు చూపించేవాడు. ఈ విషయాన్ని ప్రత్యర్థి జట్ల కెప్టెన్లే అంగీకరించారు. తాజాగా విరాట్ కోహ్లీ గురించి ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పెయిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు
Date : 18-07-2024 - 12:32 IST -
#Business
Temasek: భారత్లో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు సిద్దమైన టెమాసెక్
టెమాసెక్ గత 20 సంవత్సరాలుగా దేశంలో పెట్టుబడులు పెడుతోంది. భారతదేశంలో దాని పెట్టుబడి ప్రపంచంలోని మొత్తం పెట్టుబడిలో 7 శాతం. ఇది 2020లో మొత్తం పెట్టుబడిలో 4 శాతం కంటే ఎక్కువ
Date : 16-07-2024 - 8:05 IST -
#Sports
IND vs ZIM 5th T20: 42 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం, 4-1తో సిరీస్ కైవసం
టీమిండియా 4-1తో సిరీస్ని కైవసం చేసుకుంది. టీమిండియా 5 వికెట్లకు 167 పరుగులు చేసింది. అనంతరం జింబాబ్వే జట్టు 18.3 ఓవర్లలో 125 పరుగులకే పరిమితమైంది
Date : 14-07-2024 - 8:25 IST -
#Sports
IND vs ZIM 5th T20: జింబాబ్వే లక్ష్యం 168
హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న చివరి మ్యాచ్ లో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కాగా జింబాబ్వే విజయానికి 168 పరుగులు చేయాలి.
Date : 14-07-2024 - 6:35 IST -
#automobile
Xiaomi SU7: ఇండియలో ఎలక్ట్రిక్ కారును ప్రదర్శించిన షావోమీ.. ఫీచర్స్ గురించి తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న క్రేజ్ గురించి డిమాండ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ ఎలక్ట్రిక్ వాహనాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకపోవడంతో ప్రభుత్వాలు కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిగా మదర్ తెలుపుతున్నాయి.
Date : 14-07-2024 - 11:00 IST -
#Sports
IND vs ZIM: భారత్ లక్ష్యం 153 పరుగులు
భారత్, జింబాబ్వే మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరుగుతోంది.జింబాబ్వే 20 ఓవర్లలో 152/7 పరుగులు చేసింది. సికందర్ రజా క్రీజులో ఉన్నప్పుడు ఈ జట్టు భారీ స్కోరు చేయగలదని అనిపించినా, అతని ఔటయ్యాక ఏ ఆటగాడు సత్తా చాటకపోవడంతో జట్టు 152 పరుగుల వద్ద ఆగిపోయింది.
Date : 13-07-2024 - 6:33 IST