India
-
#India
ఆందోళనకరమైన విషయం.. భారత్లో ప్రతి ఏటా 17 లక్షల మంది మృతి!
కాలుష్యం నుండి విముక్తి పొందడమే భారత్ ముందున్న అసలైన మార్గమని ఆమె సూచించారు. దేశ ప్రగతికి అడ్డుపడుతున్న పాత నిబంధనలు, నిబంధనల నుండి భారత్ బయటపడాలని, భూమి- కార్మిక రంగాల్లో ఆర్థిక సంస్కరణల దిశగా ముందుకు సాగాలని ఆమె అన్నారు.
Date : 22-01-2026 - 9:05 IST -
#Business
యువ పారిశ్రామికవేత్తల గ్లోబల్ జాబితాలో భారత్ అగ్రస్థానం
40 ఏళ్లలోపు వయసు కలిగి, వంద మిలియన్ డాలర్లకు పైగా సంపద ఉన్న ‘సెంటీమిలియనీర్ల’ జాబితాలో భారత్ అగ్రస్థానంలో నిలిచింది.
Date : 22-01-2026 - 5:30 IST -
#India
ఏంటీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం?
భారత్-ఈయూ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పంద ప్రకటన 27 జనవరి 2026న వెలువడనుంది. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోన్ డెర్ లేయెన్, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీలో జరిగే భారత్-EU శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు.
Date : 21-01-2026 - 10:41 IST -
#Sports
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో కోహ్లీని వెనక్కి నెట్టేసిన కివీస్ బ్యాటర్..
ICC Cricket Rankings టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని కోల్పోయాడు. న్యూజిలాండ్ ఆల్ రౌండర్ డారిల్ మిచెల్ అద్భుత ప్రదర్శనతో అతడిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ బ్యాటర్గా నిలిచాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో ఈ మార్పు చోటుచేసుకుంది. అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకులు విడుదల భారత్తో సిరీస్లో మిచెల్ అద్భుత ప్రదర్శన మూడు వన్డేల సిరీస్లో […]
Date : 21-01-2026 - 3:50 IST -
#India
మా కరెంట్ తో భారత్ లో AI సేవలు – ట్రంప్ వాణిజ్య సలహాదారు ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత సన్నిహితుడు, వాణిజ్య సలహాదారు అయిన పీటర్ నవారో మరోసారి భారత్పై తన విమర్శనాత్మక వైఖరిని ప్రదర్శించారు
Date : 19-01-2026 - 10:15 IST -
#India
బ్రిక్స్ నౌకాదళ విన్యాసాలకు భారత్ డుమ్మా.. కారణమిదే?!
ప్రస్తుతం బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్షత వహిస్తోంది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ చేరికతో, 2025లో ఇండోనేషియా రాకతో ఈ కూటమి మరింత విస్తరించింది.
Date : 17-01-2026 - 9:29 IST -
#India
భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలలో కొత్త చిక్కులు?!
భారత్ దీనిని ఎప్పుడూ 'ప్రతీకారం' అని చెప్పలేదు. చౌక దిగుమతుల వల్ల MSP పడిపోతున్నందున దేశీయ రైతులను రక్షించుకోవడమే దీని లక్ష్యం.
Date : 17-01-2026 - 4:56 IST -
#India
ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం!
టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం జారీ చేసిన అధికారిక అడ్వైజరీలో.. విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారవేత్తలు, పర్యాటకులు కమర్షియల్ విమానాలు లేదా ఇతర అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా ఇరాన్ విడిచి వెళ్లాలని కోరింది.
Date : 15-01-2026 - 8:30 IST -
#Life Style
భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!
హిమాచల్ ప్రదేశ్ అసలైన అందం కేవలం షిమ్లా లేదా మనాలిలో మాత్రమే కాదు, కాంగ్రా లోయ వంటి ప్రదేశాలలో కూడా దాగి ఉంది. మీరు ప్రశాంతంగా టీ తాగుతూ కొండలను చూడాలనుకుంటే, కాంగ్రా వ్యాలీ నారో గేజ్ రైలు ప్రయాణం మీకు బెస్ట్ ఆప్షన్.
Date : 11-01-2026 - 3:27 IST -
#India
ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్పై వేటు!
గ్రోక్ (Grok) అనేది ఎలన్ మస్క్కు చెందిన xAI కంపెనీ అభివృద్ధి చేసిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాట్బాట్. దీనిని ఎక్స్ ప్లాట్ఫారమ్తో పాటు ప్రత్యేక యాప్ ద్వారా కూడా వినియోగించవచ్చు.
Date : 11-01-2026 - 2:30 IST -
#India
అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?
అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య భారత రక్షణ బడ్జెట్ 2026పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఈ రంగానికి ₹6.8 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ నిధులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు
Date : 11-01-2026 - 12:15 IST -
#Business
బంగారం తరహాలో వెండికీ హాల్ మార్కింగ్ తప్పనిసరి..కేంద్రం కీలక నిర్ణయం
బంగారం ధరల బాటలోనే కొంత కాలంగా వెండి ధర రికార్డు స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గతేడాది ఏకంగా 170 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఆభరణాల్లోని స్వచ్ఛత విషయంలో కొనుగోలుదారులు నష్టపోకుండా ఉండేందుకు వెండి ఆభరణాలకూ హాల్ మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశీయంగా బంగారం బాటలోనే వెండి ధరలు కూడా రికార్డు గరిష్టాలకు చేరిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలో చూస్తే కిలో […]
Date : 10-01-2026 - 2:30 IST -
#India
ఇరాన్కు బియ్యం ఎగుమతిలో చిక్కులు.. రూ. 2000 కోట్ల సరుకు నిలిపివేత!
సబ్సిడీ ధరల వల్ల సామాన్యులకు పెద్దగా ప్రయోజనం కలగడం లేదని, అక్రమ రవాణా పెరుగుతోందని ఇరాన్ భావిస్తోంది. అందుకే సబ్సిడీ మొత్తాన్ని నేరుగా పౌరుల ఖాతాల్లోకే వేయాలని నిర్ణయించింది.
Date : 09-01-2026 - 2:55 IST -
#World
అమెరికా చేతికి వెనిజులా చమురు నిల్వలు..!భారత్కు అమ్మేందుకే అమెరికా సిద్ధం ?
Venezuela Hands Over 50M Barrels Of Oil To USA అంతర్జాతీయ ఇంధన రాజకీయాలను మలుపు తిప్పేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక సంచలన పావు కదిపారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యా ముడి చమురుపై ఆధార పడుతున్న భారత్కు.. వాషింగ్టన్ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రత్యామ్నాయాన్ని చూపింది. వెనిజులా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న తర్వాత.. ఆ దేశ చమురు నిల్వలను తన నియంత్రణలోకి తెచ్చుకున్న అమెరికా.. ఆ చమురును భారత్కు విక్రయించేందుకు […]
Date : 09-01-2026 - 1:01 IST -
#Trending
డొనాల్డ్ ట్రంప్ భారత్పై 500 శాతం టారిఫ్లు.. ఆ బిల్లుకు గ్రీన్ సిగ్నల్
Donald Trump రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నాయన్న కారణంతో అమెరికా.. కొంత కాలంగా భారత్ సహా చైనా, బ్రెజిల్ వంటి దేశాల్ని లక్ష్యంగా చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా దేశాలపై దిగుమతి సుంకాల్ని పెంచగా ఇప్పుడు మరో అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ ఏకంగా 500 శాతం వరకు సుంకాల్ని ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం ఉంది. ఈ బిల్లును ట్రంప్ ఆమోదించినట్లుగా తెలుస్తోంది. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి […]
Date : 08-01-2026 - 10:04 IST