India
-
#India
War Effect in India : సామాన్య ప్రజలకు భారీ షాక్ ..భారీగా పెరిగిన పప్పుల ధరలు
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు భారతీయ వంటగదిపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ సరఫరా గొలుసును దెబ్బతీస్తున్నాయి
Date : 04-03-2026 - 12:52 IST -
#India
హైఅలర్ట్.. ఖమేనీ మృతితో కాశ్మీర్లో ఉద్రిక్తత..
Jammu Kashmir సుదూర తీరాన ఉన్న ఇరాన్లో జరిగిన అగ్రనేత హత్య.. కాశ్మీర్ లోయలో నిరసన సెగలు రాజేసింది. ఖమేనీ మృతికి నిరసనగా లోయ వీధులన్నీ ఆందోళనలతో హోరెత్తుతున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుందన్న భయంతో ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధిస్తోంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మార్చి 7వ తేదీ వరకు విద్యాసంస్థలకు బంద్ ప్రకటించింది. మరోవైపు శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న లాల్ చౌక్ను పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకొని.. మొబైల్ ఇంటర్నెట్ సేవలను కూడా అధికారులు […]
Date : 04-03-2026 - 12:21 IST -
#World
యుద్ధం ఎఫెక్ట్ : ఇండియా లో ఏ ఏ వస్తువులకు ధరలు పెరగబోతున్నాయో తెలుసా ?
ఈ యుద్ధం కేవలం పెట్రోల్ ధరలకే పరిమితం కాకుండా వంటగదిపై కూడా ప్రభావం చూపుతోంది. భారత్ దిగుమతి చేసుకునే 16 మిలియన్ టన్నుల వంట నూనెల్లో పొద్దుతిరుగుడు నూనె వాటా 20 శాతం ఉంది. ఎర్ర సముద్రం గుండా రవాణా వ్యయాలు పెరగడం వల్ల నూనె ధరలు భగ్గుమంటున్నాయి
Date : 03-03-2026 - 3:32 IST -
#India
Petrol Price Kike : మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా పెట్రోల్ రేట్లు పెరుగుతాయా?
ప్రస్తుతానికి ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగితే పరిస్థితి మారవచ్చు. చమురు సంస్థల నష్టాలు ఒక పరిమితిని మించితే, ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) తగ్గించాల్సి రావచ్చు లేదా స్వల్పంగా ధరలను పెంచక తప్పదు
Date : 03-03-2026 - 9:15 IST -
#Business
గ్రీన్ హైడ్రోజన్ ట్రక్కులతో నూతన శకం
భారతదేశం నికర సున్నా ఉద్గారాల (Net Zero Emissions) లక్ష్య సాధనలో భాగంగా, టాటా మోటార్స్ మరో కీలకమైన అడుగు వేసింది
Date : 27-02-2026 - 5:17 IST -
#India
బంగ్లాదేశ్లో భూకంప కేంద్రం.. కోల్కతాలో భారీ భూకంపం!
కోల్కతాలో ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 1:22 గంటలకు భూకంపం సంభవించింది. దీని కేంద్రం బంగ్లాదేశ్ సరిహద్దుకు 3 కిలోమీటర్ల లోపు ఉంది.
Date : 27-02-2026 - 2:35 IST -
#India
ముంబై దాడుల నిందితుడు తహవ్వుర్ రాణాకు షాక్.. పౌరసత్వం రద్దు చేయనున్న కెనడా!
మే 31, 2024 నాటి లేఖలో IRCC రాణాకు నోటీసు ఇచ్చింది. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందినందున, అది చెల్లదని పేర్కొంది.
Date : 24-02-2026 - 7:58 IST -
#World
Trump’s 10% Global Tariffs : 10% గ్లోబల్ టారిఫ్ లాభమా? నష్టమా?
ఈ నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని మెజారిటీ ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దిగుమతి చేసుకునే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, చివరికి ఆ భారం అక్కడి సామాన్య వినియోగదారులపైనే పడుతుంది
Date : 21-02-2026 - 1:15 IST -
#World
Trump Tariffs : అంతలేదు.. ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది – ట్రంప్ స్పష్టం
"ఇండియా మనకు టారిఫ్లు చెల్లిస్తుంది, కానీ మనం ఇండియాకు చెల్లించము" అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇది 'వన్ వే ట్రాఫిక్' లాంటి ఒప్పందమని ఆయన అభివర్ణించారు. సుప్రీంకోర్టు అడ్డుకట్ట వేయాలని చూసినా, ఇతర దేశాలతో తాను చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా
Date : 21-02-2026 - 8:28 IST -
#Business
ధూమపాన ప్రియులకు షాక్..
Itc Hikes Cigarette Prices ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. గతేడాది సెప్టెంబరులో జీఎస్టీ విధానంలో సంస్కరణలు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక్కడ చాలా ఉత్పత్తులు, వస్తువులపై జీఎస్టీ తగ్గించగా.. వాటి ధరలు దిగొచ్చాయి. ఇదే సమయంలో పొగాకు, సిగరెట్ వంటి వాటిపై జీఎస్టీని 40 శాతానికి పెంచి.. అదనంగా ఎక్సైజ్ డ్యూటీ విధించనున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా సిగరెట్ ధరలు భారీగా పెరిగాయి. కొంత మందికి ముక్క లేనిదే ముద్ద దిగదన్నట్లుగా […]
Date : 19-02-2026 - 9:32 IST -
#India
Vijay Mallya: ‘ఇండియా కు రానంటే రాను’ – బాంబే హైకోర్టుకు తెలిపిన విజయ్ మాల్యా!
తాను భారత్కు తిరిగి వచ్చే ప్రసక్తే లేదని ఆయన బాంబే హైకోర్టుకు స్పష్టం చేశారు. తనను 'పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు' (Fugitive Economic Offender) గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్లను విచారించే క్రమంలో
Date : 18-02-2026 - 9:30 IST -
#Business
ఏఐ సమ్మిట్లో కీలక ప్రసంగం.గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్
Sundar Pichai : గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ భారత్ లో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ సదస్సు సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏఐ సమ్మిట్ సందర్భంగా మన జాతీయ మీడియాతో ఆయన కాలిఫోర్నియా నుంచి వర్చువల్ గా మాట్లాడుతూ… భారత్ తో గూగుల్ భవిష్యత్ భాగస్వామ్యం గురించి స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పిచాయ్ వ్యాఖ్యల్లో కీలక అంశాలు: భారత ఏఐ ప్రయాణంలో గూగుల్ భాగస్వామి కావాలనుకుంటోంది. ఏఐ వినియోగంతో మరికొన్నేళ్లలో భారత్ మరింత […]
Date : 18-02-2026 - 11:34 IST -
#India
Money Transaction : దేశంలో భారీగా చేతులు మారుతున్న డబ్బు
SBI నివేదిక ప్రకారం, ప్రస్తుతం వ్యవస్థలో ఉన్న నగదులో 97.6% నేరుగా ప్రజల వద్దే నోట్ల రూపంలో ఉంది. అయితే, నగదు నిల్వలు పెరిగినప్పటికీ, దేశ జిడిపి (GDP)లో నగదు నిష్పత్తి మాత్రం 14.4% (2021) నుండి 11% (2026) కి తగ్గింది.
Date : 17-02-2026 - 10:15 IST -
#Business
విదేశీ అతిథుల కోసం ‘UPI One World’ సేవలు ప్రారంభం!
ఈ వాలెట్ ద్వారా వారు భారతదేశంలోని ఏ దుకాణదారుడికైనా QR కోడ్ని స్కాన్ చేసి చెల్లింపులు చేయవచ్చు.
Date : 16-02-2026 - 6:24 IST -
#World
రష్యా చమురు కొనుగోలు నిలిపేస్తామని భారత్ హామీ..అమెరికా కామెంట్లు
Russian oil రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదంటూ అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అయితే ఈ అంశంపై ఇప్పటికీ భారత్ నోరు విప్పకపోవడం.. అమెరికా పదే పదే ఈ కామెంట్లు చేయడం అందరిలోనూ అనుమానాలను పెంచింది. ముఖ్యంగా మ్యూనిక్ వేదికగా అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో.. మరోసారి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయమని తమకు హామీ ఇచ్చిందన్నారు. భారత్-అమెరికా మధ్య ఇటీవలే ఒప్పందం కుదిరిన […]
Date : 16-02-2026 - 11:55 IST