India
-
#Sports
కేకేఆర్ నుండి ముస్తాఫిజుర్ తొలగింపు.. టీ20 వరల్డ్ కప్పై మొదలైన వివాదం!
ముస్తాఫిజుర్ రెహ్మాన్ పట్ల బీసీసీఐ వ్యవహరించిన తీరును నిరసిస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కఠిన నిర్ణయం తీసుకుంది. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహించాల్సిన టీ20 వరల్డ్ కప్ కోసం తాము భారత్కు వచ్చే ప్రసక్తే లేదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
Date : 06-01-2026 - 6:46 IST -
#India
వెనిజులా అధ్యక్షుడి అరెస్ట్ , ఇండియాపై ఎఫెక్ట్ పడబోతుందా ?
అమెరికా దళాలు వెనిజులా అధ్యక్షుడు మదురోను అరెస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. అయితే దీనివల్ల మన దేశానికి వచ్చే నష్టం ఏమీ లేదని GTRI రిపోర్ట్ చెప్తోంది. ఒకప్పుడు మనం అక్కడి నుంచి భారీగా ముడి చమురు కొనేవాళ్లం
Date : 05-01-2026 - 10:17 IST -
#India
వెనిజులాలో మారుతున్న సమీకరణాలు.. భారత్కు భారీ ప్రయోజనాలు?
ప్రస్తుతం ఆంక్షల వల్ల సాంకేతికత అందక సాన్ క్రిస్టోబల్ క్షేత్రంలో ఉత్పత్తి రోజుకు 5,000-10,000 బ్యారెళ్లకు పడిపోయింది. అయితే ఆంక్షలు తొలగిస్తే గుజరాత్ నుండి డ్రిల్లింగ్ పరికరాలను వేగంగా వెనిజులాకు తరలించి ఉత్పత్తిని ప్రారంభించవచ్చు.
Date : 04-01-2026 - 10:04 IST -
#Sports
బంగ్లాదేశ్ సంచలన ప్రకటన.. ఐసీసీకి లేఖ!
ఈ వివాదానికి ప్రధాన కారణం ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారమని తెలుస్తోంది. జనవరి 3న బీసీసీఐ (BCCI) ఆదేశాల మేరకు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) ముస్తాఫిజుర్ను జట్టు నుండి విడుదల చేసింది.
Date : 04-01-2026 - 8:48 IST -
#India
రికార్డులు బ్రేక్ చేసిన UPI లావాదేవీలు
UPI లావాదేవీలు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి. ఆన్లైన్ చెల్లింపుల్లో 85-90% వాటి ద్వారానే జరుగుతున్నాయి. డిసెంబర్లో ఏకంగా 21.6 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. వాటి విలువ ₹27.97 లక్షల కోట్లు.
Date : 02-01-2026 - 9:32 IST -
#World
భారత్–పాకిస్థాన్.. ఖైదీలు, అణు స్థావరాల జాబితాల పరస్పర మార్పిడి
2008లో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా, దౌత్య మార్గాల ద్వారా ఈ సమాచారాన్ని ఇరు దేశాలు పంచుకున్నాయి. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి ఏడాది జనవరి 1, జులై 1 తేదీల్లో ఖైదీల పూర్తి వివరాలను ఒకరికొకరు అందించాల్సి ఉంటుంది.
Date : 02-01-2026 - 5:15 IST -
#Business
భారత్పై రోల్స్ రాయిస్ వ్యూహాత్మక దృష్టి..భారీ పెట్టుబడులకు సన్నాహాలు
ఈ భారీ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని, అంతర్జాతీయ విమాన తయారీ సంస్థలు కేవలం సరఫరాదారులుగానే కాకుండా, భారత్లోనే తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ముందుకు వస్తున్నాయి.
Date : 30-12-2025 - 5:30 IST -
#India
పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన భారత్!
పహల్గామ్ దాడి తర్వాత స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్ను హెచ్చరిస్తూ.. "నీరు, రక్తం పక్కపక్కనే ప్రవహించలేవు" అని స్పష్టం చేశారు. దుల్హస్తీ స్టేజ్-2 ప్రాజెక్ట్ ద్వారా సుమారు 260 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
Date : 29-12-2025 - 9:37 IST -
#World
‘ఆపరేషన్ సిందూర్’ప్రభావం: బంకర్లో దాక్కోమన్నారు..: పాక్ ప్రెసిడెంట్ కీలక వ్యాఖ్యలు
ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ఆపరేషన్ కొనసాగుతున్న సమయంలో తనకు సైన్యం నుంచి వచ్చిన సూచనలను వెల్లడించారు. “భారత్ దాడులు ప్రారంభించిందని, పరిస్థితి తీవ్రంగా ఉందని చెబుతూ బంకర్లోకి వెళ్లాలని నా మిలటరీ సెక్రటరీ సూచించాడు” అని జర్దారీ తెలిపారు.
Date : 29-12-2025 - 5:15 IST -
#India
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్.. 2025లో విజయాలు, భారత్ గర్వించదగ్గ క్షణాలీవే!
జనవరి 2026లో ఒడిశాకు చెందిన పార్వతీ గిరి జన్మశతాబ్ది వేడుకలు జరగనున్నాయని ప్రధాని తెలిపారు. ఆమె కేవలం 16 ఏళ్ల వయసులోనే 'క్విట్ ఇండియా' ఉద్యమంలో పాల్గొన్నారు.
Date : 28-12-2025 - 8:52 IST -
#India
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
#Sports
2026లో కూడా భారత్- పాకిస్థాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్లు!
జింబాబ్వే, నమీబియా వేదికలుగా 2026 ఫిబ్రవరి-మార్చి నెలల్లో అండర్-19 ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్లు నేరుగా తలపడనప్పటికీ సెమీఫైనల్ లేదా ఫైనల్ దశలో ఈ రెండు జట్లు తలపడే అవకాశం ఉంది.
Date : 27-12-2025 - 7:44 IST -
#Health
ఎర్రబియ్యం ప్రత్యేకత ఏమిటి?..ఆహారంలో ఎర్రబియ్యం ఎలా ఉపయోగించాలి?
అయితే సాధారణ తెల్ల బియ్యమే కాకుండా, పోషకాలతో నిండిన అనేక రకాల బియ్యాలు కూడా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది ఎర్రబియ్యం (రెడ్ రైస్). ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో, పోషకాహార నిపుణులు ఎర్రబియ్యాన్ని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
Date : 27-12-2025 - 6:15 IST -
#India
లక్నోలో ‘రాష్ట్ర ప్రేరణా స్థల్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ!
ఈ కేంద్రం ఆత్మగౌరవం, ఐక్యత, సేవకు చిహ్నమని ప్రధాని అభివర్ణించారు. అక్కడ ఏర్పాటు చేసిన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజపేయిల భారీ విగ్రహాలు దేశ నిర్మాణానికి నిరంతరం స్ఫూర్తినిస్తాయని చెప్పారు.
Date : 25-12-2025 - 5:10 IST -
#Business
‘కెనరా ఏఐ 1పే’ యూపీఐ యాప్ను విడుదల చేసిన కెనరా బ్యాంక్
‘కెనరా ఏఐ 1పే’ అనే పేరుతో ప్రారంభించిన ఈ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడాన్ని ముఖ్య ఉద్దేశ్యంగా పెట్టుకుంది.
Date : 25-12-2025 - 5:30 IST