IAS
-
#Andhra Pradesh
IAS : తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు!
Amrapali ఆమ్రపాలి ఐఏఎస్.. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఐఏఎస్ అధికారిణి గురించి పరిచయం అక్కర్లేదు.తెలంగాణలో పనిచేసే సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే గత ఏడాది జరిగిన పరిణామాలతో పాటు విభజన నాటి కేటాయింపులతో ఆమ్రపాలి తెలంగాణ కేడర్ నుంచి ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లాల్సి వచ్చింది.తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యాక ఆమ్రపాలి ఏపీలో రిపోర్ట్ చేశారు.ఆమ్రపాలిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ఎండీగా గతేడాది అక్టోబర్లో నియమించిన సంగతి తెలిసిందే.అలాగే ఏపీ టూరిజం అథారిటీ సీఈవోగా పూర్తి […]
Date : 01-10-2025 - 12:44 IST -
#Speed News
IAS Transfers : ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..?
IAS Transfers : కూటమి ప్రభుత్వం మొదటి ఏడాది పాలన పూర్తయ్యేలోపు ఈ మార్పులను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది
Date : 19-05-2025 - 8:06 IST -
#Telangana
IAS Officers : నాడు వాళ్లే.. నేడు వాళ్లే.. బీఆర్ఎస్ హయాం నాటి ఐఏఎస్లదే ఆధిపత్యం !!
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్, రెవెన్యూ, ఐటీ, ఇండస్ట్రీస్ తదితర కీలక శాఖల్లో చక్రం తిప్పిన ఐఏఎస్(IAS Officers) అధికారులే.. ఇప్పటికీ అదే స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు.
Date : 15-05-2025 - 8:04 IST -
#India
IAS Vs 57 Transfers: 34 ఏళ్లలో 57 ట్రాన్స్ఫర్లు.. ఐఏఎస్ అశోక్ ఖేమ్కా రిటైర్మెంట్
అశోక్ ఖేమ్కా(IAS Vs 57 Transfers) 1965లో కోల్కతాలో జన్మించారు.
Date : 30-04-2025 - 1:09 IST -
#Speed News
Smita Sabharwal: ఐఏఎస్ స్మితా సభర్వాల్కు పోలీసుల నోటీసులు.. ఎందుకు ?
అయితే తొందరపాటుతో ఈ గిబ్లీ ఫొటోను స్మితా సభర్వాల్(Smita Sabharwal) రీపోస్ట్ చేశారు.
Date : 16-04-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Kondru Sanjay Murthy: భారత ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’గా కొండ్రు సంజయ్మూర్తి.. ఎవరు ?
భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ హోదాలో సంజయ్మూర్తి(Kondru Sanjay Murthy) గరిష్ఠంగా ఆరేళ్లు కానీ, 65 ఏళ్ల వరకు కానీ కొనసాగే అవకాశం ఉంది.
Date : 19-11-2024 - 9:16 IST -
#Speed News
AP Govt: ఆమ్రపాలికి కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు
AP Govt: ఆమ్రపాలి (Amrapali) - ఆంధ్రప్రదేశ్ టూరిజం మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు, అలాగే టూరిజం అథారిటీ CEOగా అదనపు బాధ్యతలు పొందారు
Date : 27-10-2024 - 9:20 IST -
#Speed News
IAS Officers : ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేయాల్సిందే.. ఐదుగురు ఐఏఎస్లకు షాకిచ్చేలా ‘క్యాట్’ తీర్పు
ఐఏఎస్ అధికారుల తీరును తప్పుపడుతూ క్యాట్ (IAS Officers) కీలక కామెంట్స్ చేసింది.
Date : 15-10-2024 - 7:03 IST -
#Speed News
TG IAS Officers : క్యాట్ను ఆశ్రయించిన ఆమ్రపాలి సహా ముగ్గురు ఐఏఎస్లు
తాము తెలంగాణలోనే కొనసాగేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని వాకాటి కరుణ, వాణి ప్రసాద్, ఆమ్రపాలి క్యాట్ను(TG IAS Officers) కోరారు.
Date : 14-10-2024 - 4:41 IST -
#Andhra Pradesh
IAS Amrapali Kata: ఐఏఎస్ ఆమ్రపాలికి బిగ్ షాక్.. తిరిగి ఏపీకి!
తెలంగాణ కేడర్ కోసం ఆమ్రపాలి కాటా చేసిన అభ్యర్థన తిరస్కరించబడింది. అంతేకాకుండా తిరిగి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాలని ఆదేశించింది.
Date : 10-10-2024 - 5:20 IST -
#Special
Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్
శ్రేయ మరణంతో రాజేంద్ర కూతుర్ని ఐఏఎస్ చేయాలనే కల ఛిన్నాభిన్నమైంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఐఏఎస్ కావాలనే కలతో ఢిల్లీ చేరిన కూతురు శ్రేయా యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Date : 29-07-2024 - 8:15 IST -
#Andhra Pradesh
IAS: ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్ లు బదిలీలు
IAS: ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకావడంతో అన్ని ప్రభుత్వ సెకార్టలో మార్పులు జరుగుతున్నాయి. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఐఏఎస్లు బదిలీలయ్యారు. – గుంటూరు జిల్లా కలెక్టర్గా ఎస్.నాగలక్ష్మీ – గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం – విశాఖ కలెక్టర్ మల్లికార్జున బదిలీ – మల్లికార్జునను జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశం. విశాఖ కలెక్టర్గా విశాఖ జేసీకి అదనపు బాధ్యతలు – అల్లూరి జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ – అల్లూరి జిల్లా కలెక్టర్గా దినేష్కుమార్ నియామకం […]
Date : 22-06-2024 - 11:45 IST -
#Andhra Pradesh
IAS Transfers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..
19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు
Date : 19-06-2024 - 8:17 IST -
#Telangana
CM Revanth Reddy : సివిల్స్ ర్యాంకర్ అనన్యరెడ్డిని సత్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
Chief Minister Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం సివిల్స్ థర్ట్ ర్యాంకర్(Civils third ranker)అనన్యరెడ్డి(Ananya Reddy) కలిశారు. అనంతరం ఆయన ఆమెకు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు. We’re now on WhatsApp. Click to Join. అనన్యరెడ్డి తొలి ప్రయత్నంలోనే మూడో ర్యాంకు సాధించారు. తెలంగాణ విద్యార్థినికి వరుసగా రెండోసారి మూడో ర్యాంకు వచ్చింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే […]
Date : 20-04-2024 - 5:32 IST -
#Speed News
UPSC : సివిల్స్లో మెరిసిన తెలుగు తేజాలు వీరే..
UPSC:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,016 మంది అభ్యర్థులు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. ఈ ఏడాది ఆదిత్య శ్రీవాస్తవ ప్రథమ స్థానంలో నిలవగా, అనిమేష్ ప్రదాన్ ద్వితీయ స్థానంలో, దోనూరి అనన్యారెడ్డి మూడో స్థానంలో నిలిచారు. నాలుగో ర్యాంకు పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్, ఐదో ర్యాంకు రుహనీకి వచ్చింది. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థుల పేర్లు మరియు రూల్ నంబర్లను UPSC విడుదల చేసింది. UPSC సివిల్స్లో […]
Date : 16-04-2024 - 3:34 IST