Hyderabad
-
#Speed News
Hyderabad: హైదరాబాద్లో వీధికుక్కల దాడి, బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్ లో వీధి కుక్కల దాడుల పెరుగుతూనే ఉన్నాయి.
Date : 15-12-2023 - 1:23 IST -
#Telangana
Hyderabad : హైదరాబాద్లో రోజుకు 21 వేల బిర్యానీలను డెలివరీ చేస్తున్న స్విగ్గీ
ఆన్లైన్ డెలివరీలో స్విగ్గీ మరోసారి రికార్డు సృష్టించింది. హైదరాబాద్లో రోజుకు 21 వేల బిర్యానీలను డెలివరీ చేసినట్లు స్విగ్గీ
Date : 15-12-2023 - 7:45 IST -
#Speed News
OU Students: కంచె తొలగించాలంటూ ఓయూ విద్యార్థుల నిరసన
OU Students: అడ్మినిస్ట్రేటివ్ భవనం చుట్టూ ఉన్న కంచెను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు గురువారం నాడు యూనివర్సిటీ పరిపాలనకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. భవనం చుట్టూ ఉన్న ముళ్ల కంచెలను తొలగించాలని డిమాండ్ చేస్తూ యూనివర్సిటీ లైబ్రరీ నుంచి పరిపాలన భవనం వైపు ర్యాలీ చేపట్టారు. ముళ్ల తీగలు వర్సిటీల వైస్ఛాన్సలర్ నియంతృత్వ పాలనకు చిహ్నమని విద్యార్థులు అన్నారు. నిరసన సందర్భంగా కొందరు విద్యార్థులు పరిపాలన భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో ఘటనా స్థలానికి […]
Date : 14-12-2023 - 5:44 IST -
#Speed News
Hyderabad: గ్రేటర్ లో మూడు చోట్ల ఉప ఎన్నికలు
గ్రేటర్ హైదరాబాద్లో మూడు కీలక డివిజన్లు అయిన గుడిమల్కాపూర్, శాస్త్రిపురం, మరియు మెహిదీపట్నంలో త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.
Date : 14-12-2023 - 2:27 IST -
#Speed News
HYD : రాజేంద్రనగర్ లో భారీ పేలుడు..ఆరుగురి పరిస్థితి విషయం
హైదరాబాద్ మహానగరంలో మరో గ్యాస్ పేలుడు (Gas explosion) సంభవించింది. రాజేంద్ర నగర్ (Rajendra Nagar) లోని కరాచీ బేకరీ (Karachi Bakery) లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటన లో 15 మందికి తీవ్ర గాయాలు కాగా..ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను హాస్పటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గ్యాస్ లీకైన సమయంలో బేకరి కిచెన్ లో 40 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని చికిత్సకోసం 8మందిని కంచన్ బాగ్ డీఆర్డీవో […]
Date : 14-12-2023 - 1:50 IST -
#Telangana
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Date : 14-12-2023 - 1:26 IST -
#Speed News
TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్, రేపట్నుంచి ఆ రూట్లో ఏసీ బస్సులు ప్రారంభం
TSRTC: డిసెంబర్ 15 నుంచి సికింద్రాబాద్- పటాన్చెరు మార్గంలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ప్రకటించింది. ఈ బస్సులు శుక్రవారం (తేదీ: 15.12.2023) నుంచి ప్రారంభమవుతాయి. ఈ మార్గంలో ప్రతి 24 నిమిషాలకు ఒక ఏసీ మెట్రో బస్సు అందుబాటులో ఉంటుంది. రూట్ నంబర్ 219 ఉన్న ఈ బస్సులు ప్యారడైజ్, బోయిన్పల్లి, బాలానగర్, కూకట్పల్లి మీదుగా పటాన్చెరు చేరుకుంటాయి. ఆ తర్వాత అదే మార్గంలో తిరిగి సికింద్రాబాద్కు చేరుకుంటుంది. […]
Date : 14-12-2023 - 12:14 IST -
#Telangana
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.. హైదరాబాద్ మెట్రోపై తీవ్ర అసంతృప్తి
హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ను పెండింగ్ లో పెట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అధికారులను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ ను కోరారు.
Date : 14-12-2023 - 7:12 IST -
#Telangana
Draupadi Murmu: హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాక
ప్రతి ఏడాది శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి హైదరాబాద్ కు వస్తుంటారు.
Date : 13-12-2023 - 6:20 IST -
#Telangana
MLC Kavitha: మంత్రి కోమటిరెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు.
Date : 13-12-2023 - 3:31 IST -
#Telangana
Congress: కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం.. వారికి పదవులు కష్టమే..?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నాయకులకు ఎలాంటి పదవులు ఇవ్వరాదని కాంగ్రెస్ (Congress) పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది.
Date : 13-12-2023 - 2:43 IST -
#Speed News
Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డికి స్వల్ప అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక
తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వల్ప అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు.
Date : 13-12-2023 - 2:26 IST -
#Telangana
Hyderabad: మహిళలకు వేధింపులు, 117 మందిని అరెస్ట్ చేసిన షీ టీమ్స్
షీ టీమ్స్ నిర్వహించిన ఆపరేషన్ లో మహిళలను వేధించిన 117 మంది అరెస్ట్ అయ్యారు.
Date : 13-12-2023 - 12:30 IST -
#Telangana
CM Revanth: రాయదుర్గం-శంషాబాద్ మెట్రో విస్తరణపై రేవంత్ కీలక నిర్ణయం
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి ప్రతిపాదిత ఎయిర్పోర్ట్ మెట్రో రైలు మార్గంపై సీఎం రేవంత్ కు పలు సందేహాలున్నాయి.
Date : 13-12-2023 - 11:22 IST -
#Speed News
Jangaon: నడుస్తున్న ప్యాసింజర్ వాహనంలో మంటలు
జాతీయ రహదారిపై వెళ్తున్న టాటా ఏస్ వాహనంలో మంటలు చెలరేగాయి . ఈ ప్రమాదంలో వాహనం పూర్తిగా దగ్ధమైంది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలు అలుముకున్నాయి.
Date : 12-12-2023 - 4:08 IST