Food Poisoning
-
#Cinema
Food Poisoning : సినిమా సెట్లో ఫుడ్ పాయిజన్.. 120 మందికి అస్వస్థత
Food Poisoning : ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది అనారోగ్యానికి గురవడం చిత్ర బృందానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీని కారణంగా షూటింగ్ ప్రక్రియకు కొంత అంతరాయం కలిగే అవకాశం ఉంది
Published Date - 09:45 AM, Tue - 19 August 25 -
#Health
Food Poisoning : ఫుడ్ పాయిజన్ ను ముందే తెలుసుకోవచ్చు..ఎలానో తెలుసా..?
Food Poisoning : ఫుడ్ పాయిజన్ నివారించాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. పాడైన, ఎక్స్పైరీ అయిన లేదా కిందపడిన ఆహారాన్ని వాడకూడదు. వంటకు ముందు చేతులు సరిగ్గా కడుక్కోవాలి. ఆహారాన్ని కనీసం 75 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో వండాలి.
Published Date - 05:30 AM, Tue - 10 June 25 -
#Telangana
Food Poisoning : ఎర్రగడ్డ ఫుడ్ పాయిజన్ ఘటనలో కీలక విషయాలు బయటకు
Food Poisoning : మృతుడు కరణ్ చనిపోయినదానికి ఫుడ్ పాయిజన్ కారణం కాదని, అతనికి ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలే కారణమని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ అనిత వెల్లడించారు
Published Date - 09:10 AM, Sat - 7 June 25 -
#Telangana
Damodara Raja Narasimha : ఫుడ్ పాయిజన్పై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది
Damodara Raja Narasimha : తెలంగాణ అవతరణ దినోత్సవమైన జూన్ 2న ఎర్రగడ్డ మానసిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు.
Published Date - 02:38 PM, Wed - 4 June 25 -
#Telangana
KTR : రేవంత్ నిర్లక్ష్య పాలనలో విద్యార్థులు డీలా పడిపోతున్నారు..
KTR : సీఎం రేవంత్పై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గురుకులాలు, విద్యా విధానాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన వైఫల్యాలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 01:04 PM, Sun - 16 February 25 -
#Speed News
Karimnagar : మళ్లీ గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 23 మంది విద్యార్థులకు అస్వస్థత
రాత్రి 12గంటలకు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో 19 మందిని పాఠశాల సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు.
Published Date - 02:16 PM, Tue - 7 January 25 -
#Speed News
Food poisoning : మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అరెస్టు
తెలంగాణ ప్రభుత్వం ప్రజాస్వామ్య ని ఖూనీ చేశారాని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడితే ప్రభుత్వం సమస్యను పరిష్కరించాల్సింది కాకుండా మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని వారు ఆరోపించారు.
Published Date - 02:52 PM, Thu - 12 December 24 -
#Speed News
Food poisoning : 30న తెలంగాణలోని పాఠశాలల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపు
ఎన్నో రూపాల్లో విద్యార్థుల ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశామని, చలనం లేకపోవడంతోనే స్కూళ్ల బంద్కు పిలుపునిస్తున్నామని పేర్కొన్నారు.
Published Date - 07:06 PM, Thu - 28 November 24 -
#Speed News
Food Poisoning : గురుకులాల్లో ఫుడ్ పాయిజన్..టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఈ బృందం గురుకులాలు, హాస్టళ్లు, అంగన్వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి బాధ్యులను గుర్తించనుంది.
Published Date - 05:10 PM, Thu - 28 November 24 -
#Speed News
Food Poisoning : తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 30 నుండి బీఆర్ఎస్ గురుకుల బాట: కేటీఆర్
గురుకుల, పాఠశాల విద్యను రేవంత్ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. 11 నెలల్లో 48 మంది విద్యార్థుల మరణం. 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయని.. అయినా నిర్లక్ష్యం వీడటం లేదని ధ్వజమెత్తారు.
Published Date - 06:37 PM, Wed - 27 November 24 -
#Telangana
Food Poisoning : మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో మరోసారి ఫుడ్పాయిజన్..
Food Poisoning : రాష్ట్రంలో వరుసగా ఫుడ్పాయిజన్ ఘటనలు వెలుగులోకి వస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యం , అధికారుల పనితీరు బయటపెడుతున్నాయి
Published Date - 08:53 PM, Tue - 26 November 24 -
#Telangana
Shailaja Dies : ‘శైలజ’ మృతికి కారణం ఎవరు..?
Shailaja Dies : ప్రభుత్వ ఆశ్రమ స్కూలులో చదివి పేదరికాన్ని జయించాలన్న ఆమె కలలు ఛిద్రమయ్యాయి. అక్కడ అందించిన ఆహారం తిని ఆస్పత్రి పాలై, పేదరికంతో కార్పొరేట్ వైద్యానికి నోచుకోలేదు. వైద్యానికి శరీరం సహకరించక ఎంతో భవిష్యత్తును వదిలేసి ఈ లోకాన్ని వీడింది
Published Date - 10:46 PM, Mon - 25 November 24 -
#Speed News
Food poisoning : విద్యార్థుల మరణాలపై సీఎం ఎందుకు దృష్టి సారించడం లేదు: ఎమ్మెల్సీ కవిత
హాస్టళ్లలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కవిత డిమాండ్ చేశారు.
Published Date - 05:06 PM, Sat - 23 November 24 -
#Telangana
Harish Rao : పేద, గిరిజన పిల్లలంటే సీఎంకు చులకనా..?: హరీశ్ రావు
Harish Rao : వెంటిలేటర్ పై ఉన్న విద్యార్థిని శైలజతో పాటు అస్వస్థతకు గురైన విద్యార్థినులందరికి కార్పోరేట్ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. చికిత్స కోసం వచ్చిన విద్యార్థిని తల్లి కారిడార్ మీద అన్న పానీయాలు లేకుండా పడి ఉండగా వారికి భోజన వసతి సైతం ప్రభుత్వం కల్పించలేకపోవడం బాధకరమన్నారు.
Published Date - 03:49 PM, Tue - 5 November 24 -
#India
students : స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు.. 80 మందికి అస్వస్థత
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్గా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Published Date - 06:52 PM, Sun - 18 August 24