Food Poisoning
-
#Health
Food Poisoning: అలర్ట్.. ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలివే..!
ఫుడ్ పాయిజనింగ్ అనేది ఒక సాధారణ సమస్య. ఇది కలుషితమైన ఆహారం లేదా పానీయాల వినియోగం వల్ల సంభవిస్తుంది.
Date : 13-05-2024 - 8:45 IST -
#Health
Diseases In Summer: వేసవిలో ఈ 3 వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందట..!
వేడి ఇప్పుడు మండుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఇలాంటి వాతావరణం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
Date : 20-04-2024 - 8:35 IST -
#Off Beat
Sea Turtle Meat : సముద్ర తాబేలు మాంసానికి 9 మంది బలి.. 78 మందికి అస్వస్థత
Sea Turtle Meat : వాళ్లంతా ఎప్పటిలాగే ఖుషీఖుషీగా సముద్ర తాబేలు మాంసం తిన్నారు.
Date : 10-03-2024 - 8:48 IST -
#Andhra Pradesh
Murder Attempt On KA Paul : కేఏ పాల్పై హత్యాయత్నం..?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫై హత్యాయత్నం (Murder Attempt) జరిగిందనే ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వీర్ల గా మారింది. ఫుడ్ లో విషం కలిపి ఆయన్ను చంపేందుకు ట్రై చేసినట్లు స్వయంగా పాల్ మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ (Audio Leak) హాట్ టాపిక్ గా మారింది. క్రిస్మస్ వేడుకల (Christmas Celebrations) సమయంలో డిసెంబర్ 25న తనను చంపే ప్రయత్నం జరిగిందని పాల్ ఆరోపించారు. క్రిస్మస్ […]
Date : 05-01-2024 - 8:28 IST -
#India
Food Poisoning: పంజాబ్ లో ఫుడ్ ఫాయిజన్, 18 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food Poisoning: పంజాబ్లోని సంగ్రూర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో 18 మంది విద్యార్థులు హాస్టల్ మెస్లో భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులతో ఇబ్బందులు పడ్డారు. దీంతో వారిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు శనివారం తెలిపారు. ఫుడ్ కాంట్రాక్టర్ను అరెస్టు చేశామని, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం) విచారణకు ఆదేశించామని విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బైన్స్ తెలిపారు. 18 మంది విద్యార్థులను సివిల్ ఆసుపత్రికి తీసుకువచ్చామని, వారిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారని సంగ్రూర్ డిప్యూటీ కమిషనర్ […]
Date : 02-12-2023 - 4:36 IST -
#Andhra Pradesh
Food Poisoning : తిరుపతి జిల్లా ఓజిలి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. 15 మంది విద్యార్థులు అస్వస్థత
తిరుపతి జిల్లా ఓజిలిలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. పాఠశాలకు చెందిన సుమారు 15
Date : 10-11-2023 - 8:45 IST -
#Speed News
Telangana: ఆదిలాబాద్లో ఫుడ్ పాయిజనింగ్తో 15 మంది అస్వస్థత
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం మెండపెల్లి గ్రామంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు .ముండెం బలిరాం ఇంట్లో పితృమాస సందర్భంగా ఏర్పాటు చేసిన భోజనంలో
Date : 07-10-2023 - 2:55 IST -
#Speed News
Food Poisoning: నిజామాబాద్ లో ఫుడ్ పాయిజన్, 100 మంది విద్యార్థినులకు అస్వస్థత!
నిజామాబాద్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో చదువుతున్న 100 మంది విద్యార్థినులు ఫుడ్ పాయిజన్ కావడంతో ఆసుపత్రిలో చేరారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో చోటుచేసుకుంది. విద్యార్థినులు నిన్న రాత్రి భోజనం చేశారని, మంగళవారం ఉదయం అల్పాహారం చేశారని అధికారులు తెలిపారు. వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినులు బాధపడటంతో సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాఠశాల ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నా.. హాస్టల్ సిబ్బంది విద్యార్థినులకు అపరిశుభ్రమైన భోజనం పెడుతున్నారని తల్లిదండ్రులు మండిపడ్డారు. జిల్లా […]
Date : 13-09-2023 - 11:23 IST -
#Speed News
Food Poisoning: కస్తూర్బాలో ఫుడ్ ఫాయిజనింగ్, 40 మంది విద్యార్థినులకు అస్వస్థత
కస్తూర్బా విద్యాలయాల విద్యార్థినులు తరుచుగా జ్వరం బారిన పడుతున్నారు.
Date : 07-07-2023 - 12:09 IST -
#Speed News
Food Poisoning: చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థత
జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో జరిగిన జాతరలో చాట్ తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఎక్కువగా పిల్లలు ఉన్నారు
Date : 20-04-2023 - 1:47 IST -
#India
130 Students Hospitalise: 130 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
మంగళూరు (Mangaluru)లోని సిటీ నర్సింగ్ అండ్ పారామెడిక్ కాలేజీకి చెందిన విద్యార్థినులు సోమవారం సాయంత్రం హాస్టల్ క్యాంటీన్లో రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపునొప్పి, వాంతులు అయ్యాయి. దీంతో విద్యార్థులందరినీ మంగళూరు నగరంలోని పలు ఆసుపత్రుల్లో చేర్పించారు.
Date : 07-02-2023 - 11:39 IST -
#Speed News
100 suffer from food poisoning: ఫుడ్ పాయిజనింగ్తో 100 మందికి పైగా అస్వస్థత.. ఎక్కడంటే..?
మధ్యప్రదేశ్ టికామ్గఢ్ జిల్లాలో మతపరమైన కమ్యూనిటీ విందు (భండారా)లో భోజనం చేసిన తర్వాత ఫుడ్ పాయిజన్ కారణంగా 100 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
Date : 02-11-2022 - 8:51 IST -
#Speed News
Food Poisoning : కోయంబత్తూర్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్.. 13 మంది విద్యార్థులు..?
తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని ఓ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది...
Date : 22-09-2022 - 8:02 IST -
#Telangana
Basara IIIT: ఫుడ్ పాయిజనింగ్ : ఇంకా పూర్తిగా కోలుకోని బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్
రెండు వారాల క్రితం బాసర ట్రిపుల్ ఐటీలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన వందలాది మంది విద్యార్థులు ఇంకా కోలుకోవాల్సి ఉంది.
Date : 31-07-2022 - 6:00 IST -
#Speed News
Food Poisoning: పెళ్లి వేడుకలో భోజనం తిని 12 మంది అస్వస్థత..!
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జిల్లాలో ఓ వివాహ కార్యక్రమంలో ఆహారం తిన్న 12 మంది అస్వస్థతకు గురైయ్యారు.
Date : 05-06-2022 - 9:09 IST