Farmers
-
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Date : 21-10-2023 - 3:31 IST -
#Speed News
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. మోడీ ఎలక్షన్ మార్క్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6,000 సాయం అందిస్తున్నారు.
Date : 12-10-2023 - 3:23 IST -
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Date : 06-10-2023 - 10:50 IST -
#Telangana
Farmers : ఆదిలాబాద్లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు
రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లోని జన్నారం ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో
Date : 04-10-2023 - 11:26 IST -
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Date : 02-10-2023 - 11:41 IST -
#Telangana
Telangana: పామ్ఆయిల్ రైతులకు ఎకరాకు రూ.50,000 సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. రైతుల్ని రాజుగా చూడాలన్న కేసీఆర్ ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
Date : 29-09-2023 - 6:18 IST -
#South
Tamil Nadu : రైతులకు వరి పంట నష్ట పరిహారాన్ని ప్రకటించిన తమిళనాడు సర్కార్
2022-23 సంవత్సరానికి సంబంధించి వరిపంట నష్ట పరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాగు సమయంలో
Date : 21-09-2023 - 10:35 IST -
#Andhra Pradesh
Farmers Suicide : పుట్టపర్తిలో విషాదం.. ముగ్గురు రైతులు ఆత్మహత్య
పుట్టపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పుల బాధ తాళలేక
Date : 20-09-2023 - 9:11 IST -
#Speed News
BRS Minister: రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
Date : 09-09-2023 - 4:37 IST -
#Telangana
Crop Loan Waiver: సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణమాఫీ పూర్తి
ఎన్నికల హామీలో భాగంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2014లో మొదటి విడత రుణమాఫీని అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Date : 30-08-2023 - 3:55 IST -
#Telangana
KTR in US: చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. మంత్రి పర్యటనలో భాగంగా పలు సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
Date : 28-08-2023 - 11:33 IST -
#Special
Onion Prices: ఉల్లి ధరల పెరుగుదల.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!
టమాటా తర్వాత దేశంలో ఉల్లి ధరల (Onion Prices)ను నిలకడగా ఉంచేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. పలుచోట్ల కిలో ఉల్లిని రూ.25కి విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Date : 23-08-2023 - 8:55 IST -
#Speed News
Nirmal Farmers: అల్లోల హామీతో దీక్ష విరమించిన నిర్మల్ రైతులు
నిర్మల్, ఆగస్టు 22: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హామితో నిర్మల్ మాస్టర్ ప్లాన్ పై రైతులు తమ దీక్ష విరమించారు. ఆర్డీవో కార్యాలయం ముందు రైతుల దీక్ష శిబిరాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. మాస్టర్ ప్లాన్ పై మంత్రి ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఇది డ్రాప్ట్ నోటిఫికేషన్ మాత్రమే. ఇది ఫైనల్ మాస్టర్ ప్లాన్ కాదని ప్రజలు గ్రహించాలి. ప్రజల అభ్యంతరాలను, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగనివ్వం. […]
Date : 22-08-2023 - 5:59 IST -
#Telangana
Telangana : వరదల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారం ఇవ్వండి .. సర్కార్కు తెలంగాణ రైతులు విజ్ఞప్తి
వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. తెలంగాణ
Date : 17-08-2023 - 7:32 IST -
#Telangana
Harish Rao: రుణమాఫీ చేసి, మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్!
సీఎం రైతుల పక్షపాతి అని చెప్పేందుకు వ్యవసాయ పథకాలు, విధానాలే నిదర్శనమని మంత్రి హరీశ్ రావు అన్నారు.
Date : 15-08-2023 - 11:07 IST