Farmers
-
#Andhra Pradesh
AP : కన్నీరు పెడుతున్న మిర్చి రైతులు.. గుంటూరులో వందల ఎకరాల్లో ఎండిపోయిన పంట
ఏపీలో రైతులు కన్నీరు పెడుతున్నారు. వర్షాలు లేక నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయి. గుంటూరు జిల్లాలో సాగునీటి
Date : 02-11-2023 - 8:27 IST -
#India
Rakesh Tikait: రాకేష్ టికాయత్ ఎన్కౌంటర్ అయ్యేవాడు
బీజేపీ ఎమ్మెల్యే నందకిషోర్ గుర్జార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న సందర్భంలో భారతీయ కిసాన్ యూనియన్ ప్రతినిధి రాకేష్ టికాయత్ రైతుల్లో లేకుంటే ఎన్ కౌంటర్ అయ్యేవన్నారు.
Date : 30-10-2023 - 1:32 IST -
#Telangana
Telangana: ఇథనాల్ ప్లాంట్కు వ్యతిరేకంగా నిరసనలు..హింసాత్మకం
తెలంగాణలోని నారాయణపూర్ జిల్లాలోని ఓ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆగ్రో ఇథనాల్ ప్లాంట్కు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో హింస చెలరేగింది.ప్లాంట్కు సంబంధించిన యంత్రాల రవాణాను
Date : 22-10-2023 - 4:44 IST -
#Speed News
Farmers With Crocodile: అధికారులపైకి మొసలిని వదిలి బుద్ది చెప్పిన రైతులు
మన దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీఇన్నీ కావు. విత్తనం నాటడం నుండి పంట కోత, అమ్మడం వరకు చిన్న పొరపాటు చేసినా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రకృతి ద్వారా పంట నాశనం అవుతుంది
Date : 21-10-2023 - 3:31 IST -
#Speed News
PM Kisan Samman Nidhi: రైతులకు గుడ్ న్యూస్.. మోడీ ఎలక్షన్ మార్క్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రభుత్వం రైతుల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మోదీ ప్రభుత్వం రైతులకు ఏడాదికి ఎకరాకు రూ.6,000 సాయం అందిస్తున్నారు.
Date : 12-10-2023 - 3:23 IST -
#India
PM Kisan Mandhan Yojana: ఈ పథకం కింద రైతులకు ప్రతి నెలా 3 వేల రూపాయలు.. నమోదు చేసుకోండిలా..!
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ఈ పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ఒకటి (PM Kisan Mandhan Yojana).
Date : 06-10-2023 - 10:50 IST -
#Telangana
Farmers : ఆదిలాబాద్లో యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు
రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లోని జన్నారం ప్రధాన రహదారిపై భారీ సంఖ్యలో
Date : 04-10-2023 - 11:26 IST -
#India
Vegetables : ఒకే మొక్క నుంచి మూడు రకాల కూరగాయలు.. పూర్తి వివరాలివే..!
ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒక మొక్క నుంచి మూడు కూరగాయలు (Vegetables) పండించడంపై పరిశోధనలు చేస్తోంది. ప్రాథమిక ఫలితాలు మెరుగ్గా వచ్చాయి.
Date : 02-10-2023 - 11:41 IST -
#Telangana
Telangana: పామ్ఆయిల్ రైతులకు ఎకరాకు రూ.50,000 సబ్సిడీ
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నది. రైతుల్ని రాజుగా చూడాలన్న కేసీఆర్ ఆశయంతో ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు.
Date : 29-09-2023 - 6:18 IST -
#South
Tamil Nadu : రైతులకు వరి పంట నష్ట పరిహారాన్ని ప్రకటించిన తమిళనాడు సర్కార్
2022-23 సంవత్సరానికి సంబంధించి వరిపంట నష్ట పరిహారాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ సాగు సమయంలో
Date : 21-09-2023 - 10:35 IST -
#Andhra Pradesh
Farmers Suicide : పుట్టపర్తిలో విషాదం.. ముగ్గురు రైతులు ఆత్మహత్య
పుట్టపర్తి జిల్లాలో విషాదం నెలకొంది. ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వర్షాభావ పరిస్థితులతో అప్పుల బాధ తాళలేక
Date : 20-09-2023 - 9:11 IST -
#Speed News
BRS Minister: రాష్ట్రంలో యూరియా కొరత లేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
రాష్ట్రంలో యూరియా కొరత లేదు అని, కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు మంత్రి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
Date : 09-09-2023 - 4:37 IST -
#Telangana
Crop Loan Waiver: సెప్టెంబర్ రెండో వారంలోగా రైతు రుణమాఫీ పూర్తి
ఎన్నికల హామీలో భాగంగా దశలవారీగా రైతు రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. 2014లో మొదటి విడత రుణమాఫీని అమలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
Date : 30-08-2023 - 3:55 IST -
#Telangana
KTR in US: చికాగో ఫుడ్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై కేటీఆర్
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన కొనసాగుతుంది. మంత్రి పర్యటనలో భాగంగా పలు సంస్థలు తెలంగాణాలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.
Date : 28-08-2023 - 11:33 IST -
#Special
Onion Prices: ఉల్లి ధరల పెరుగుదల.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!
టమాటా తర్వాత దేశంలో ఉల్లి ధరల (Onion Prices)ను నిలకడగా ఉంచేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తోంది. పలుచోట్ల కిలో ఉల్లిని రూ.25కి విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
Date : 23-08-2023 - 8:55 IST