Farmers' Welfare
-
#Andhra Pradesh
CM Chandrababu : పొగాకు, మామిడి, కోకో కొనుగోళ్లపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం..
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని రైతు సమస్యలపై మరింత దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా పొగాకు, మామిడి, కోకో పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Published Date - 11:48 AM, Fri - 6 June 25 -
#Speed News
CM Revanth Reddy : తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:42 AM, Mon - 2 June 25 -
#Speed News
CM Revanth Reddy : సకల జనుల ఆకాంక్షలు నెరవేరిన రోజు
CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని అసెంబ్లీ ఎదుట ఉన్న గన్పార్క్ను సందర్శించి, అక్కడ అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు అర్పించి నివాళులు అర్పించారు.
Published Date - 11:28 AM, Mon - 2 June 25 -
#Telangana
KCR Speech Highlights: నేను కొడితే మామూలుగా ఉండదు.. వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ హైలైట్స్ ఇవే!
కేసీఆర్ తన ప్రసంగంలో బీఆర్ఎస్ హయాంలో అమలైన రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి పథకాలను గుర్తు చేశారు.
Published Date - 08:20 PM, Sun - 27 April 25 -
#Telangana
Gutha Sukender Reddy : సామాజిక, ఆర్థిక సర్వేపై గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Gutha Sukender Reddy : తెలంగాణలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే చారిత్రాత్మకమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. 97% ప్రజలు సర్వేలో పాల్గొన్నారని, ఓటర్ల జాబితాతో దీన్ని పోల్చడం తగదని పేర్కొన్నారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా రైతు భరోసా నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. కులాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ప్రజా ప్రతినిధులు మాట్లాడరాదని హెచ్చరించారు.
Published Date - 12:25 PM, Tue - 11 February 25 -
#Telangana
Harish Rao : మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..?
Harish Rao : మీడియాతో మాట్లాడిన హరీష్రావు ‘‘మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో మీరు అర్థం చేసుకున్నారా? మీరు నిర్వహిస్తున్న గ్రామ సభల ద్వారా ప్రజలపై పెరుగుతున్న వ్యతిరేకత తేటతెల్లమైంది. ప్రజలు ఊరూరా తిరుగుతున్నా, ఎవరికీ తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమైన మీ ప్రభుత్వంపై ప్రజల్లో చైతన్యం పెరిగింది.
Published Date - 06:16 PM, Tue - 21 January 25 -
#Telangana
MLC Kavitha : పసుపు బోర్డును స్వాగతిస్తున్నాం.. కానీ
MLC Kavitha : కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటనను ప్రోటోకాల్కు అనుగుణంగా చేయకుండా, రైతుల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించలేదని ఆమె ఆరోపించారు. "పసుపు బోర్డు రావడం ఒక ప్రారంభం మాత్రమే. రైతులకు కనీస మద్దతు ధర రూ. 15,000 కల్పించాలి. అప్పుడే వారి సంక్షేమానికి న్యాయం జరుగుతుంది," అని కవిత డిమాండ్ చేశారు.
Published Date - 10:14 AM, Sun - 19 January 25 -
#Telangana
Komitireddy Venkat Reddy: అధికారులు బహుపరాక్.. మంత్రి కోమటిరెడ్డి కీలక సూచనలు
Komitireddy Venkat Reddy: త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటనలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ పర్యటనల ద్వారా రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు నివారించేందుకు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి సూచించారు.
Published Date - 01:27 PM, Mon - 13 January 25 -
#Speed News
KTR : అతి విశ్వాసం, చిన్నచిన్న తప్పిదాలతో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయాం
KTR : "అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి," అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
Published Date - 05:16 PM, Sat - 4 January 25 -
#Speed News
Chamala Kiran Kumar : అల్లు అర్జున్ అరెస్ట్తో సీఎం రేవంత్రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారు
Chamala Kiran Kumar : సీఎం రేవంత్రెడ్డి పాన్ ఇండియా నాయకుడు అయ్యారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కొందరు ముఖ్యమంత్రులు అవినీతి చేసి అందరికీ తెలిస్తే... సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాలు తీసుకొని అందరికీ తెలిశారని అన్నారు.
Published Date - 05:40 PM, Thu - 2 January 25 -
#Telangana
MLC Kavitha : కేసీఆర్పై కోపంతో పనులు ఆపేయడం సరైనది కాదు
MLC Kavitha : ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, "మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశాను. ఈ చర్చిలో ప్రతీ ఒక్కరూ ప్రార్థనలు చేసినప్పుడు, బీఆర్ఎస్ పార్టీకి ఈ చర్చితో పేగు సంబంధం ఉందని," అని పేర్కొన్నారు.
Published Date - 05:42 PM, Wed - 25 December 24 -
#India
National Farmers Day : జాతీయ రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?
National Farmers Day : రైతులే దేశానికి వెన్నెముక. వాడు చెమటలు పట్టించి పని చేస్తేనే మనశ్శాంతితో కడుపు నింపుకోగలం. అటువంటి రైతులను గౌరవించటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 న భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఆచారం ఎప్పుడు జరిగింది, ఈ ప్రత్యేక రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Published Date - 11:34 AM, Mon - 23 December 24 -
#Speed News
KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
Published Date - 12:02 PM, Sat - 21 December 24 -
#Speed News
KTR : ఈ గిరిజన బిడ్డలకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..?
KTR : రైతుబంధు పథకం గురించి చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతుబంధు పథకాన్ని నిష్పక్షపాతంగా కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే, దానిపై చర్చ ఎందుకు జరుగుతోంది?" అని ఆయన ప్రశ్నించారు.
Published Date - 11:41 AM, Sat - 21 December 24 -
#Telangana
Bhatti Vikramarka : బీఆర్ఎస్కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సవాల్
Bhatti Vikramarka : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. లెక్కలపై అసెంబ్లీలో చర్చించేందుకు మేం సిద్ధమంటూ సవాల్ విసిరారు.
Published Date - 05:11 PM, Sun - 15 December 24