Delhi
-
#Andhra Pradesh
AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 07 న ఢిల్లీలో జేడీ ధర్నా
జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana ) ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా ( AP Special Status) కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన సైతం ఫిబ్రవరి నుండి ప్రచారం […]
Date : 01-02-2024 - 8:14 IST -
#Speed News
Flights Delayed: ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాలకు అంతరాయం.. కారణమిదే..?
ఢిల్లీ-ఎన్సిఆర్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీని కారణంగా ఇక్కడ సాధారణ జీవితం ప్రభావితమైంది. ఇది రోడ్ల నుండి వాయుమార్గాల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. సమాచారం ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాల (Flights Delayed)కు అంతరాయం ఏర్పడింది.
Date : 31-01-2024 - 10:37 IST -
#Andhra Pradesh
AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..ఇప్పుడు మరింత దూకుడు పెంచింది..ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ఏకంగా ఢిల్లీ (Delhi) లో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ […]
Date : 30-01-2024 - 3:09 IST -
#India
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి
Date : 29-01-2024 - 11:45 IST -
#automobile
Ola E Bike : హైదరాబాద్లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే
Ola E Bike : హైదరాబాద్లో క్యాబ్ సేవలను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.
Date : 27-01-2024 - 2:46 IST -
#India
Manipur Tableau : మణిపుర్ శకటంపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు
నిన్న శుక్రవారం దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (75th Republic Day) అంగరంగ వైభవం గా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. ఆ తర్వాత త్రివిద దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి శకటాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ […]
Date : 27-01-2024 - 10:10 IST -
#Cinema
Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్
రష్మికాకు చెందిన ఒక వీడియో వైరల్ అయ్యింది అయితే తాజాగా ఈ డీప్ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Date : 20-01-2024 - 4:59 IST -
#Special
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Date : 13-01-2024 - 3:45 IST -
#Sports
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 22 నుంచి టోర్నీ..?
మెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)పై పెద్ద అప్డేట్ రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్ రెండవ సీజన్ను బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని చూస్తోంది.
Date : 13-01-2024 - 2:10 IST -
#India
Cold Wave Conditions: దేశ రాజధాని ఢిల్లీని వణికిస్తున్న చలి.. కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు చేరే అవకాశం..!
బీహార్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్ సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు (Cold Wave Conditions) ఉంది. ఢిల్లీ-ఎన్సీఆర్లోని హైవేపై వాహనాలు నెమ్మదిగా వెళ్తూ కనిపించాయి.
Date : 13-01-2024 - 8:06 IST -
#India
Earthquake: ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో భారీ భూకంపం.. భయంతో పరుగులు
ఢిల్లీ-ఎన్సీఆర్తో పాటు జమ్మూలో కూడా భూకంపం సంభవించింది. కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
Date : 11-01-2024 - 4:17 IST -
#Speed News
24 Trains Running Late: పొగమంచు కారణంగా 24 రైళ్లు ఆలస్యం.. పూర్తి లిస్ట్ ఇదే..!
ఉత్తర భారతదేశం మొత్తం చలిగాలులు, దట్టమైన పొగమంచుతో ఇబ్బంది పడుతున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే 24 రైళ్లు (24 Trains Running Late) ఈరోజు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Date : 11-01-2024 - 9:32 IST -
#Telangana
Revanth Reddy Delhi Tour : నెలకు ఐదుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లాల్సిందేనా..?
తెలంగాణ సీఎం గా భాద్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి (Revanth Reddy)..వరుసగా ఢిల్లీ (Delhi)కి వెళ్లివస్తున్నారు. ఇప్పటివరకు ఆయన ఐదు సార్లు ఢిల్లీకి వెళ్లడం జరిగింది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తూ..ఎన్నికల ప్రచారం లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే..ఏంచేయాలన్న..ఏ నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ కి వెళ్లి అక్కడి పెద్దలను అడిగి చేయాలనీ..సొంతంగా ఏ నిర్ణయం తీసుకోలేరని..పేరుకు మాత్రమే ఇక్కడ ప్రభుత్వం..జరిగేదంతా ఢిల్లీ పెద్దల పాలనే […]
Date : 06-01-2024 - 11:00 IST -
#Speed News
Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, 22 రైళ్లు ఆలస్యం
Delhi: భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో శుక్రవారం ఉదయం చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. పగటిపూట దేశ రాజధానిలోని కొన్ని ప్రదేశాలలో పొగమంచు, చలి వాతావరణ పరిస్థితులను వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. పంజాబ్, ఢిల్లీలోని తెల్లవారుజామున చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు ఆవరించినట్లు IMD తెలిపింది. సఫర్డ్జంగ్ అబ్జర్వేటరీ ఉదయం 8:30 గంటలకు కనిష్ట […]
Date : 05-01-2024 - 3:24 IST -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షాతో రేవంత్ భేటీ
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో సీఎం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించారు.
Date : 04-01-2024 - 9:13 IST