Delhi
-
#Andhra Pradesh
Pawan Kalyan : నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈరోజు ఢిల్లీ (Delhi)కి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. పొత్తులపై బీజేపీ అధిష్ఠానంతో ఆయన చర్చించనున్నట్లు సమాచారం. ఏపీలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో పొత్తుల వ్యవహారం నడుస్తుంది. మొన్నటి వరకు టిడిపి – జనసేన మాత్రమే కూటమి గా ప్రజల్లోకి వెళ్లబోతుందని భావించారు..కానీ ఇప్పుడు బిజెపి కూడా పొత్తులో భాగం కాబోతుంది. ఇప్పటికే బిజెపి పెద్దలు టీడీపీ అధినేత చంద్రబాబు ను ఢిల్లీకి పిలిపించుకొని పొత్తుల ఫై […]
Published Date - 11:00 AM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
TDP Alliance NDA: ఎన్డిఎ కూటమిలోకి టీడీపీ?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు , బీజేపీ అగ్రనాయకత్వం మధ్య బుధవారం న్యూఢిల్లీలో జరిగిన చర్చల ఫలితాలపై మాజీ ఎంపీ సుజనా చౌదరి సానుకూలంగా స్పందించారు
Published Date - 09:43 PM, Thu - 8 February 24 -
#India
Pm Modi: దేశం గొప్పదనం ఢిల్లీలో కాదు.. మారుమూల ప్రాంతంలో ఉంది!
Pm Modi: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే చివరి సమావేశాలు కావడంతో దేశాభివృద్ధి సహా, పొలిటికల్ అంశాలను సైతం టచ్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ సభలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. కాంగ్రెస్ తీరును తూర్పారబట్టడంతో పాటు దక్షిణాది రాష్ట్రాలపైనా మాట్లాడారు. నిధులు రావడం లేదని ఢిల్లీలో ఒక రాష్ట్రం ధర్నాకు దిగడం తనకు బాధకలిగించిందని ప్రధాని మోదీ అన్నారు. తమకు రాష్ట్రాలపై వివక్ష లేదన్నారు. […]
Published Date - 12:01 AM, Thu - 8 February 24 -
#Sports
On This Day: పాకిస్థాన్ ని వణికించిన కుంబ్లే..ఇదే రోజు 10 వికెట్లు తీసి
1999 ఫిబ్రవరి 7న భారత లెజెండరీ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాక్ బ్యాట్స్మెన్లను ఒక్కోక్కరిని పెవిలియన్ చేర్చడంతో క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ చరిత్రకు సాక్షిగా నిలిచింది.
Published Date - 10:48 PM, Wed - 7 February 24 -
#India
CM Arvind Kejriwal: బీజేపీలో చేరేదే లేదు.. ఢిల్లీలో అభివృద్ధి ఆగేదే లేదు: కేజ్రీవాల్
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు అన్నీ తమ వెనుకే తిరుగుతున్నాయని అన్నారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అందరూ మాపై కుట్రలు పన్నినా మేం పని మానలేదని చెప్పారు.
Published Date - 03:40 PM, Sun - 4 February 24 -
#Andhra Pradesh
AP Special Status : ఢిల్లీ జంతమంతర్ వద్ద వైస్ షర్మిల ధర్నా
మరికాసేపట్లో ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (YS Sharmila)..ఢిల్లీ జంతమంతర్ (Delhi Jantar Mantar) వద్ద ఏపీకి ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ధర్నా (Dharna ) చేపట్టబోతున్నారు. రాష్ట్ర పరిస్థితులను జాతీయ నేతల దృష్టికి తీసుకెళ్లి, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ […]
Published Date - 10:12 AM, Fri - 2 February 24 -
#Andhra Pradesh
AP Special Status : ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 07 న ఢిల్లీలో జేడీ ధర్నా
జై భారత్ పార్టీ అధినేత, మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ (JD Laxminarayana ) ఏపీ ప్రజలంతా ప్రత్యేక హోదా ( AP Special Status) కోసం పోరాటం చేయాలనీ పిలుపునిచ్చారు. ఏపీలో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ తో పాటు టిడిపి పార్టీలు ప్రచారం మొదలుపెట్టగా..బిజెపి , జనసేన సైతం ఫిబ్రవరి నుండి ప్రచారం […]
Published Date - 08:14 PM, Thu - 1 February 24 -
#Speed News
Flights Delayed: ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాలకు అంతరాయం.. కారణమిదే..?
ఢిల్లీ-ఎన్సిఆర్లో దట్టమైన పొగమంచు వ్యాపించింది. దీని కారణంగా ఇక్కడ సాధారణ జీవితం ప్రభావితమైంది. ఇది రోడ్ల నుండి వాయుమార్గాల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపుతుంది. సమాచారం ప్రకారం.. ఢిల్లీ విమానాశ్రయంలో 50కి పైగా విమానాల (Flights Delayed)కు అంతరాయం ఏర్పడింది.
Published Date - 10:37 AM, Wed - 31 January 24 -
#Andhra Pradesh
AP Special Status : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో షర్మిల ధర్నా..
ఏపీసీసీ చీఫ్ వైస్ షర్మిల (Sharmila)..ఇప్పుడు మరింత దూకుడు పెంచింది..ఏపీ ప్రత్యేక హోదా (AP Special Status) కోసం ఏకంగా ఢిల్లీ (Delhi) లో ధర్నా చేసేందుకు సిద్ధమైంది. ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అధికార పార్టీ తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రచారానికి సిద్ధం అయ్యాయి. ఇప్పటికే టీడీపీ , వైసీపీ తమ ప్రచారాన్ని మొదలుపెట్టగా..బిజెపి , జనసేన లు వచ్చే నెల నుండి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. ఇక ఏపీసీసీ […]
Published Date - 03:09 PM, Tue - 30 January 24 -
#India
Land Scam Case: ఢిల్లీలో హేమంత్ సోరెన్ను విచారిస్తున్న ఈడీ
జార్ఖండ్లోని భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ఈడీ విచారిస్తోంది. అంతకుముందు ఈడీ అధికారులు సీఎం హేమంత్ కు తొమ్మది సార్లు సమన్లు పంపారు. 7 సార్లు సమన్లను భేఖాతర్ చేసిన సీఎం ఎనిమిదో సారి
Published Date - 11:45 AM, Mon - 29 January 24 -
#automobile
Ola E Bike : హైదరాబాద్లో ‘ఓలా ఈ-బైక్స్’.. ఛార్జీ కిలోమీటరుకు 5 మాత్రమే
Ola E Bike : హైదరాబాద్లో క్యాబ్ సేవలను ఉపయోగించే వారికి గుడ్ న్యూస్.
Published Date - 02:46 PM, Sat - 27 January 24 -
#India
Manipur Tableau : మణిపుర్ శకటంపై నటుడు ప్రకాశ్ రాజ్ విమర్శలు
నిన్న శుక్రవారం దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (75th Republic Day) అంగరంగ వైభవం గా జరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని జాతీయ జెండా ఎగరేశారు. ఆ తర్వాత త్రివిద దళాల గౌరవ వందనాన్ని స్వీకరించి శకటాల ప్రదర్శన ప్రారంభించారు. ఈ సారి జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ […]
Published Date - 10:10 AM, Sat - 27 January 24 -
#Cinema
Rashmika Mandanna: రష్మిక డీప్ ఫేక్ క్రియేట్ చేసిన వ్యక్తి అరెస్ట్
రష్మికాకు చెందిన ఒక వీడియో వైరల్ అయ్యింది అయితే తాజాగా ఈ డీప్ఫేక్ వీడియో వెనుక ఉన్న ప్రధాన నిందితుడిని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
Published Date - 04:59 PM, Sat - 20 January 24 -
#Special
Octopus and Swat: ఉగ్రవాదంపై ఏకమైన ఆక్టోపస్, స్వాట్
మానవాళికి పెనుముప్పుగా మారిన ఉగ్రవాదంపై ఉక్కు పాదం మపడానికి ఉద్భవించిన ప్రత్యేక పోలీస్ దళాలే ఆక్టోపస్ మరియు స్వాట్. ఆక్టోపస్ అంటే ఆర్గనైజేషన్ ఫర్ కౌంటర్ టెర్రరిస్ట్ ఆపరేషన్. ఇది తెలంగాణ పోలీసుకు చెందిన సంస్థ
Published Date - 03:45 PM, Sat - 13 January 24 -
#Sports
WPL 2024: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కు ముహూర్తం ఫిక్స్.. ఫిబ్రవరి 22 నుంచి టోర్నీ..?
మెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 (WPL 2024)పై పెద్ద అప్డేట్ రాబోతోంది. మీడియా నివేదికల ప్రకారం.. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఈ టోర్నమెంట్ రెండవ సీజన్ను బెంగళూరు, ఢిల్లీలో నిర్వహించాలని చూస్తోంది.
Published Date - 02:10 PM, Sat - 13 January 24