Delhi
-
#India
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
#India
క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ
దేశ రాజధానిలోని ఈ చర్చ్లో పండుగ వాతావరణం ఉత్సాహంగా కనిపించగా, ప్రధాని హాజరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఆయన పండుగ ఆత్మను పంచుకోవడం ద్వారా ఐక్యత, సామరస్యం అనే సందేశాన్ని మరోసారి బలపరిచారు.
Date : 25-12-2025 - 12:34 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. సెంచరీలు చేసిన కోహ్లీ, రోహిత్!
మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.
Date : 24-12-2025 - 3:47 IST -
#India
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST -
#India
ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు.
Date : 18-12-2025 - 12:19 IST -
#Business
ఢిల్లీలో ఈ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్!
ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు.
Date : 17-12-2025 - 6:30 IST -
#Speed News
మెస్సీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ఐసీసీ చైర్మన్!
దీనికి ముందు మెస్సీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మినిర్వా అకాడమీకి చెందిన యువ ఫుట్బాల్ క్రీడాకారులను కలుసుకున్నారు. వారితో ఫోటోలు కూడా దిగారు.
Date : 15-12-2025 - 6:40 IST -
#Sports
Leo to Meet PM Modi in Delhi Today : నేడు ప్రధానితో మెస్సీ భేటీ
Leo to Meet PM Modi in Delhi Today : ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం, లియోనల్ మెస్సీ గోట్ టూర్ (GOAT Tour) నేటితో భారత పర్యటన ముగియనుంది. ఈ పర్యటనలో భాగంగా మెస్సీ ఈ రోజు ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు
Date : 15-12-2025 - 9:17 IST -
#India
Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ
Vote Chori : ఈ కీలకమైన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్ర నాయకత్వం మొత్తం పాల్గొననుంది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీ, మరియు పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సహా ఇతర సీనియర్ నాయకులు
Date : 14-12-2025 - 9:00 IST -
#Telangana
CM Revanth : నేడు ఢిల్లీ లో కాంగ్రెస్ పెద్దలతో సీఎం రేవంత్ భేటీ
CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పెద్దలతో కీలక భేటీలు జరపనున్నారు
Date : 11-12-2025 - 9:00 IST -
#Special
Putin Staying Suite: ఐటీసీ మౌర్యలో కట్టుదిట్టమైన భద్రత.. పుతిన్ కోసం ‘చాణక్య సూట్’ సిద్ధం, ప్రత్యేకతలీవే!
ITC మౌర్య 40 ఏళ్లుగా ప్రపంచ ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తోంది. ఇది లగ్జరీకి బెంచ్మార్క్గా నిలుస్తుంది. 411 గదులు, 26 సూట్లు ఉన్న ఈ హోటల్లో అతిథుల కోసం 'ఎగ్జిక్యూటివ్ క్లబ్' రూమ్ల నుండి అత్యంత విలాసవంతమైన 'లగ్జరీ సూట్లు' వరకు వివిధ రకాల వసతులు అందుబాటులో ఉన్నాయి.
Date : 04-12-2025 - 4:27 IST -
#Business
Bharat Taxi: భారత్ ట్యాక్సీతో ఓలా, ఊబర్ కంటే చౌకగా రైడ్లు!
ఇతర యాప్ల మాదిరిగా కాకుండా భారత్ ట్యాక్సీ ఛార్జీలలో కమీషన్ ఉండదు. సంస్థకు, డ్రైవర్లకు మధ్య ఈ మొత్తం పంపిణీ చేయబడదు.
Date : 03-12-2025 - 7:00 IST -
#Speed News
Telangana Global Summit: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్.. ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను కలిసిన సీఎం రేవంత్!
గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీఎం రేవంత్.. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ వర్ధమాన ప్రాధాన్యతలు, ఈ ఈవెంట్లో సమర్పించబోయే విజన్ డాక్యుమెంట్ గురించి సీఎం వివరించారు.
Date : 03-12-2025 - 3:51 IST -
#Andhra Pradesh
Air Pollution : విశాఖలోనూ ఢిల్లీ మాదిరి వాయు కాలుష్యం
Air Pollution : దేశంలో వాయు కాలుష్యం తీవ్రతపై రాజ్యసభలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం కారణంగా సుమారు 17 వేల మంది మరణించారని ఆయన వెల్లడించారు
Date : 02-12-2025 - 3:18 IST -
#Telangana
CM Revanth Reddy to Visit Delhi : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy to Visit Delhi : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈరోజు రాత్రి ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రేపు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు
Date : 02-12-2025 - 9:44 IST