Delhi
-
#India
Delhi on High Alert : మరోసారి ఢిల్లీ ని టార్గెట్ చేసిన లష్కరే తోయిబా..పోలిసుల అలర్ట్ !!
ఉగ్రవాదులు ఈసారి చారిత్రక ఎర్రకోట (Red Fort) మరియు దాని పరిసరాల్లో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, దేవాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది
Date : 21-02-2026 - 11:11 IST -
#India
India AI Impact Summit 2026 : ఏఐ సమ్మిట్ కు తెలుగు రాష్ట్రాల సీఎంలు
ఈ సదస్సు ద్వారా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ రాష్ట్రాల్లో ఉన్న అనుకూలతలు, వనరులు మరియు రాయితీలను పారిశ్రామికవేత్తల ముందు ఉంచుతున్నారు
Date : 20-02-2026 - 8:27 IST -
#India
ఏఐ సదస్సుకు బిల్గేట్స్ దూరం..
Bill Gates ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’ వివాదం మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను వెంటాడుతోంది. ఈ వివాదం కారణంగా, ఢిల్లీలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఆయన ఇవ్వాల్సిన కీలక ప్రసంగాన్ని చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. ఈ మేరకు గేట్స్ ఫౌండేషన్ గురువారం ఉదయం అధికారికంగా ప్రకటించింది. లైంగిక నేరస్తుడిగా శిక్ష అనుభవించి జైలులో ఆత్మహత్య చేసుకున్న జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన పత్రాలు ఇటీవల బయటకు రాగా, […]
Date : 19-02-2026 - 10:13 IST -
#Business
లఖ్పతి బిటియా యోజన 2026.. కుమార్తెల చదువు కోసం సరికొత్త పథకం!!
పాఠశాల విద్య సమయంలో సదరు బాలిక ఢిల్లీ ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవడం తప్పనిసరి.
Date : 17-02-2026 - 2:54 IST -
#Speed News
టీ20 వరల్డ్ కప్లో విజయ యాత్ర కొనసాగిస్తున్న భారత్ జట్టు!
టీ20 వరల్డ్ కప్ 2026లో టీమ్ ఇండియా విజయ యాత్ర కొనసాగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత జట్టు నమీబియాను 93 పరుగుల తేడాతో చిత్తు చేసింది.
Date : 12-02-2026 - 10:45 IST -
#India
ఢిల్లీలో ఘోరం.. 6 ఏళ్ల చిన్నారిపై గ్యాంగ్ రేప్
కనీసం లోకం పోకడ కూడా తెలియని ఆ చిన్నారిపై ముగ్గురు మైనర్లు సామూహికంగా లైంగిక దాడికి పాల్పడటం సభ్యసమాజాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది
Date : 29-01-2026 - 6:15 IST -
#India
బీజేపీ – కాంగ్రెస్ మధ్య ‘పట్కా’ వివాదం
వేడుకల సమయంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలకు 'మూడో వరుస' లో సీట్లు కేటాయించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
Date : 27-01-2026 - 10:00 IST -
#automobile
ప్రధాని మోదీ కారు ప్రత్యేకతలు ఇవే!
భద్రతతో పాటు ఈ SUV లోపల లగ్జరీకి కూడా ప్రాధాన్యత ఇచ్చారు. క్యాబిన్లో ల్యాండ్ రోవర్ 'టచ్ ప్రో డ్యూయో' ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది.
Date : 26-01-2026 - 6:21 IST -
#India
‘క్యాపిటల్ డోమ్’ పేరుతో ఢిల్లీకి రక్షణ కవచం ఏర్పాటు
ఢిల్లీ రక్షణ కోసం కేంద్రం 'క్యాపిటల్ డోమ్' పేరుతో రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తోంది. శత్రువుల క్షిపణులు, డ్రోన్ల నుంచి నగరాన్ని కాపాడటమే దీని లక్ష్యం. DRDO అభివృద్ధి చేసిన స్వదేశీ క్షిపణులు
Date : 28-12-2025 - 1:18 IST -
#India
క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది: ప్రధాని మోడీ
దేశ రాజధానిలోని ఈ చర్చ్లో పండుగ వాతావరణం ఉత్సాహంగా కనిపించగా, ప్రధాని హాజరు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ వర్గాల ప్రజలతో కలిసి ఆయన పండుగ ఆత్మను పంచుకోవడం ద్వారా ఐక్యత, సామరస్యం అనే సందేశాన్ని మరోసారి బలపరిచారు.
Date : 25-12-2025 - 12:34 IST -
#Sports
విజయ్ హజారే ట్రోఫీ.. సెంచరీలు చేసిన కోహ్లీ, రోహిత్!
మరోవైపు సిక్కిం జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై తరపున రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. 237 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ కేవలం 71 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నారు.
Date : 24-12-2025 - 3:47 IST -
#India
ఆరావళి పర్వతాల పరిరక్షణపై ఆందోళన.. సుప్రీంకోర్టు తీర్పుతో 100 గ్రామాలపై ముప్పు!
100 మీటర్ల కంటే తక్కువ ఎత్తు ఉన్న పర్వతాలను మైనింగ్ కోసం అనుమతించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆరావళి పర్వతాలను కాపాడుకోవాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు మొదలుపెట్టారు.
Date : 23-12-2025 - 8:33 IST -
#India
ఢిల్లీలో పాత వాహనాలపై ఉక్కుపాదం..భారీ జరిమానాలతో హెచ్చరిక
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు అధికారులు మరింత కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. ముఖ్యంగా పాత వాహనాల విషయంలో ఎలాంటి సడలింపులు ఇవ్వబోమని స్పష్టంగా ప్రకటించారు.
Date : 18-12-2025 - 12:19 IST -
#Business
ఢిల్లీలో ఈ సర్టిఫికేట్ ఉంటేనే పెట్రోల్!
ఈ కొత్త నిబంధనలు రేపు అనగా డిసెంబర్ 18 నుండి అమల్లోకి రానున్నాయి. ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా మాట్లాడుతూ.. చెల్లుబాటు అయ్యే పీయూసీ సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయవద్దని స్పష్టం చేశారు.
Date : 17-12-2025 - 6:30 IST -
#Speed News
మెస్సీకి ప్రత్యేక బహుమతి ఇచ్చిన ఐసీసీ చైర్మన్!
దీనికి ముందు మెస్సీ అరుణ్ జైట్లీ స్టేడియంలో మినిర్వా అకాడమీకి చెందిన యువ ఫుట్బాల్ క్రీడాకారులను కలుసుకున్నారు. వారితో ఫోటోలు కూడా దిగారు.
Date : 15-12-2025 - 6:40 IST