Delhi
-
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Date : 12-08-2024 - 10:46 IST -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Date : 12-08-2024 - 8:54 IST -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Date : 11-08-2024 - 9:33 IST -
#Speed News
ISIS Terrorist Rizwan: పరారీలో ఉన్న ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..!
ఉగ్రవాది రిజ్వాన్ అలీ గురించి రహస్య సమాచారం అందింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ సమీపంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Date : 09-08-2024 - 12:08 IST -
#Special
Independence Day: ఆగస్టు 15న ప్రముఖంగా సందర్శించే ప్రదేశాలివే..!
ఈ సంవత్సరం అంటే 2024 స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీరు మీ కుటుంబంతో కలిసి ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించవచ్చు. ఇది ఒక అందమైన ప్రదేశం.
Date : 08-08-2024 - 1:00 IST -
#India
L. K Advani : ఆస్పత్రిలో చేరిన ఎల్. కే అద్వానీ
ఇటివల తరచుగా అనారోగ్యం బారిన పడుతున్న అద్వానీ..
Date : 06-08-2024 - 4:29 IST -
#India
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.
Date : 03-08-2024 - 9:06 IST -
#World
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
Date : 02-08-2024 - 3:49 IST -
#India
Coaching Centres : కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాలు: ఢిల్లీ ప్రభుత్వం
ప్రైవేటు పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చినట్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు చట్టం..
Date : 31-07-2024 - 5:09 IST -
#India
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది.
Date : 29-07-2024 - 10:30 IST -
#India
Delhi LG : కోచింగ్ సెంటర్ ఘటన..విద్యార్థులను కలిసిన ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్
ఈ సందర్భంగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఓల్డ్ రాజిందర్ నగర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Date : 29-07-2024 - 2:52 IST -
#Speed News
Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్లే బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు రెండు భాగాలుగా విభజించబడింది. రైలు ఇంజన్ 19 బోగీలను వదిలి 100 మీటర్లు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Date : 29-07-2024 - 2:47 IST -
#India
Delhi Coaching Centre Flooding: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనలో మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురు బిల్డింగ్ యజమానులు కావడం విశేషం. ఏ ఘటనకు భాద్యులైన ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సెంట్రల్ డీసీపీ ఎం హర్షవర్ధన్
Date : 29-07-2024 - 12:19 IST -
#Special
Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్
శ్రేయ మరణంతో రాజేంద్ర కూతుర్ని ఐఏఎస్ చేయాలనే కల ఛిన్నాభిన్నమైంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఐఏఎస్ కావాలనే కలతో ఢిల్లీ చేరిన కూతురు శ్రేయా యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Date : 29-07-2024 - 8:15 IST -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Date : 29-07-2024 - 7:20 IST