Delhi
-
#Telangana
Deaths In Flooded Coaching Basement : తెలంగాణ విద్యార్థి మృతి
అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు
Date : 28-07-2024 - 1:50 IST -
#India
PM Modi Visit Ukraine: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం.. బరిలోకి దిగనున్న ప్రధాని మోదీ..?
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆగస్టు 24న జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఆగస్టు 24న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Date : 28-07-2024 - 9:42 IST -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Date : 27-07-2024 - 5:09 IST -
#India
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.
Date : 26-07-2024 - 3:36 IST -
#India
T Congress : ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ధర్నా
తెలంగాణ కు బడ్జెట్ లో జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ ప్రధాని, కేంద్ర ఆర్ధికశాఖ మంత్రికి లేఖలు రాస్తున్నామని నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి తెలిపారు.
Date : 25-07-2024 - 3:19 IST -
#India
IAS Officers: ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్లు బదిలీ
ఢిల్లీలో ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులనుబదిలీ చేశారు.1996 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అన్బరసుకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు ఢిల్లీ జల్ బోర్డు సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.
Date : 25-07-2024 - 12:06 IST -
#Telangana
Telangana: ఆమరణ నిరాహార దీక్షకు నేను రెడీ.. కేసీఆర్ రెడీనా?
ఈ రోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసేందుకు తేదీ, షెడ్యూల్ను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ను డిమాండ్ చేశారు
Date : 24-07-2024 - 6:28 IST -
#Andhra Pradesh
YS Jagan : ఢిల్లీలో వైఎస్ జగన్ ధర్నా..అఖిలేశ్ యాదవ్ మద్దతు
పీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. 45 రోజుల్లోనే 30కిపైగా హత్యలు జరిగాయని ఆరోపించారు.
Date : 24-07-2024 - 2:19 IST -
#Speed News
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఛాతిలో నొప్పి, ఎయిమ్స్ లో చికిత్స
ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.కిడ్నీ మార్పిడి తర్వాత లాలూ యాదవ్ను డాక్టర్లు క్రమం తప్పకుండా పరీక్షిస్తున్నారు. ఈ కారణంగా అతను తరచుగా బీహార్ నుండి ఢిల్లీకి వెళ్తాడు. సాధారణ చెకప్ కోసం ఢిల్లీ ఎయిమ్స్ లో అతనికి వైద్యపరీక్షలు నిర్వహిస్తారు.
Date : 24-07-2024 - 11:35 IST -
#Telangana
CM Revanth Reddy: ఢిల్లీకి రేవంత్, తెలంగాణకు రాహుల్
వరంగల్ లో జరిగే బహిరంగ సభ కోసం కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీని కూడా అహ్వాయించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. వరంగల్లో జరిగే బహిరంగ సభకు కాంగ్రెస్ అగ్రనేతలను ఆహ్వానించేందుకు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్నారు
Date : 21-07-2024 - 5:56 IST -
#India
All-Party Meeting: బడ్జెట్ సమావేశాలకు ముందు అఖిలపక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు
ఆదివారం ఉదయం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని మెయిన్ కమిటీ రూంలో ఉభయ సభల అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ప్రభుత్వం ఈ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
Date : 21-07-2024 - 11:38 IST -
#Andhra Pradesh
Jagan Dharna : జగన్ ధర్నా ఫై చంద్రబాబు సెటైర్లు
జగన్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం చంద్రబాబు అన్నారు
Date : 20-07-2024 - 8:18 IST -
#India
Union Cabinet : రేపు కేంద్ర క్యాబినేట్ సమావేశం
బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్ భేటి కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.
Date : 17-07-2024 - 8:31 IST -
#India
BJP : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ..!
లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 17-07-2024 - 6:47 IST -
#Speed News
Delhi: ఢిల్లీ ఆస్పత్రిలో కాల్పులు, రోగి మృతి
ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో రోగిని కాల్చి చంపారు. ఈ ఘటన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగింది.రోగిని హత్య చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Date : 14-07-2024 - 6:48 IST