Delhi
-
#India
Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు.
Published Date - 11:10 AM, Sat - 17 August 24 -
#Telangana
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Published Date - 08:29 AM, Fri - 16 August 24 -
#India
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్లు..!
150 మంది మహిళా సర్పంచ్లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Published Date - 04:55 PM, Mon - 12 August 24 -
#India
Kolkata Doctor Rape and Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
కోల్కతాలో వైద్యులపై క్రూరత్వానికి నిరసనగా వైద్యులు సమ్మె చేయడం వల్ల ఢిల్లీలో వైద్య వ్యవస్థ పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సోమవారం నుండి ఆసుపత్రులలో సాధారణ శస్త్రచికిత్స మరియు ఇతర సాధారణ సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
Published Date - 11:21 AM, Mon - 12 August 24 -
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Published Date - 10:46 AM, Mon - 12 August 24 -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Published Date - 08:54 AM, Mon - 12 August 24 -
#India
PM Modi: ప్రధాని చేతుల మీదుగా 109 రకాల విత్తనాలు
ప్రధాని చేతుల మీదుగా ఈ రోజు 109 రకాల విత్తనాలు విడుదల చేశారు. 109 రకాల విత్తనాలు 61 పంటలకు ఉంటాయి, ఇందులో 34 క్షేత్ర పంటలు మరియు 27 ఉద్యాన పంటలు ఉంటాయి. భారతదేశం కూడా బ్లాక్ రైస్ మరియు మిల్లెట్ వంటి సూపర్ ఫుడ్స్ను అభివృద్ధి
Published Date - 09:33 AM, Sun - 11 August 24 -
#Speed News
ISIS Terrorist Rizwan: పరారీలో ఉన్న ఉగ్రవాదిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..!
ఉగ్రవాది రిజ్వాన్ అలీ గురించి రహస్య సమాచారం అందింది. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఢిల్లీలోని బయోడైవర్సిటీ పార్క్ సమీపంలోని గంగా బక్ష్ మార్గ్ సమీపంలో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.
Published Date - 12:08 PM, Fri - 9 August 24 -
#Special
Independence Day: ఆగస్టు 15న ప్రముఖంగా సందర్శించే ప్రదేశాలివే..!
ఈ సంవత్సరం అంటే 2024 స్వాతంత్య్ర దినోత్సవం రోజున మీరు మీ కుటుంబంతో కలిసి ఢిల్లీలోని ఎర్రకోటను సందర్శించవచ్చు. ఇది ఒక అందమైన ప్రదేశం.
Published Date - 01:00 PM, Thu - 8 August 24 -
#India
L. K Advani : ఆస్పత్రిలో చేరిన ఎల్. కే అద్వానీ
ఇటివల తరచుగా అనారోగ్యం బారిన పడుతున్న అద్వానీ..
Published Date - 04:29 PM, Tue - 6 August 24 -
#India
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.
Published Date - 09:06 PM, Sat - 3 August 24 -
#World
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
Published Date - 03:49 PM, Fri - 2 August 24 -
#India
Coaching Centres : కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాలు: ఢిల్లీ ప్రభుత్వం
ప్రైవేటు పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చినట్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు చట్టం..
Published Date - 05:09 PM, Wed - 31 July 24 -
#India
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది.
Published Date - 10:30 PM, Mon - 29 July 24 -
#India
Delhi LG : కోచింగ్ సెంటర్ ఘటన..విద్యార్థులను కలిసిన ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్
ఈ సందర్భంగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఓల్డ్ రాజిందర్ నగర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Published Date - 02:52 PM, Mon - 29 July 24