Delhi
-
#India
AAP : లెఫ్టినెంట్ గవర్నర్ రాజీనామాకు ఆప్ డిమాండ్
చెట్ల నరికివేత సరికాదన, దీనికి పరిష్మన్ ఇచ్చినందుకు గాను సక్సేనా తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 'చెట్లను నరికిన కంపెనీ దాఖలు చేసిన అపిడవిట్లో వాస్తవాలు బయటపడుతున్నాయి.
Date : 26-08-2024 - 9:30 IST -
#Telangana
Chalo Delhi : 20మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..?
కవితకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..?
Date : 26-08-2024 - 1:02 IST -
#India
PM Modi: ముగిసిన విదేశీ పర్యటన, ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోడీ
విదేశీ పర్యటన ముగించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఉక్రెయిన్, పోలాండ్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాధినేతలు కలిశారు. మోదీ పర్యటన సందర్భంగా ఉక్రెయిన్తో నాలుగు ఒప్పందాలు కుదిరాయి. గత 45 ఏళ్లలో పోలాండ్కు భారత ప్రధాని వెళ్లడం ఇదే తొలిసారి.
Date : 24-08-2024 - 2:49 IST -
#automobile
Pakistan: పాకిస్థాన్కు 365 రోజులు.. ఢిల్లీకి కేవలం 15 రోజులే, ఏ విషయంలో అంటే..?
2023లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో వాహనాల విక్రయాలు జరిగాయి. గత ఏడాది దేశ రాజధానిలో 6.5 లక్షల యూనిట్లకు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన ఢిల్లీలో రోజుకు 1800కు పైగా వాహనాలు అమ్ముడయ్యాయి.
Date : 22-08-2024 - 11:53 IST -
#India
Kolkata Case : సుప్రీంకోర్టు ఆదేశాలు.. సమ్మె విరమించిన ఎయిమ్స్ వైద్యులు
కోల్కతా వైద్యురాలి అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా గత 11 రోజులుగా ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు ఆందోళన చేపడుతున్నారు.
Date : 22-08-2024 - 7:37 IST -
#Telangana
MLC kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి అస్వస్థత
వైరల్ ఫీవర్ తో పాటు గైనిక్ సమస్యతో ఆమె బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ఆమెను అధికారులు ఎయిమ్స్ కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు.
Date : 22-08-2024 - 1:14 IST -
#India
CM Revanth Reddy : రేపు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి..?
AICC నాయకులతో ముఖ్యమైన సమావేశంలో పాల్గొనడానికి సీఎం కు ఈ పిలుపు వచ్చినట్టు తెలుస్తోంది.
Date : 21-08-2024 - 6:24 IST -
#India
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్లోని న్యూరో సర్జన్కు అతని భార్యతో వివాదం ఉంది.
Date : 18-08-2024 - 6:17 IST -
#India
Champai Soren : ఆరుగురు ఎమ్మెల్యేలతో ఢిల్లీకి చంపై సోరెన్.. బీజేపీలో చేరుతారా ?
తమకు అత్యంత విశ్వసనీయుడిగా భావించబట్టే ఆనాడు సీఎం పదవిని చంపై సోరెన్ చేతిలోపెట్టేందుకు హేమంత్ సోరెన్ సిద్ధపడ్డారు.
Date : 18-08-2024 - 1:04 IST -
#India
Parliament : పార్లమెంటులో మరోసారి భద్రతా వైఫల్యం.. ఈసారి ఏమైందంటే.. ?
శుక్రవారం మధ్యాహ్నం టైంలో ఇంతియాజ్ ఖాన్ మార్గ్ వైపున ఉన్న పార్లమెంటు(Parliament) గోడ దూకి ఓ 20 ఏళ్ల యువకుడు లోపలికి చొరబడ్డాడు.
Date : 17-08-2024 - 11:10 IST -
#Telangana
CM Revanth: ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి.. మూడు రోజులపాటు అక్కడే..?!
ఈ రోజు ఢిల్లీలో ఫాక్స్ కాన్-యాపిల్ మ్యాన్యుఫాక్చరర్స్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సమావేశం కానున్నారు. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల విదేశీ పర్యటన చేసిన విషయం మనకు తెలిసిందే.
Date : 16-08-2024 - 8:29 IST -
#India
Delhi : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు..150 మంది మహిళా సర్పంచ్లు..!
150 మంది మహిళా సర్పంచ్లను పిలవాలనే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది..
Date : 12-08-2024 - 4:55 IST -
#India
Kolkata Doctor Rape and Murder Case: ట్రైనీ డాక్టర్ హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల సమ్మె
కోల్కతాలో వైద్యులపై క్రూరత్వానికి నిరసనగా వైద్యులు సమ్మె చేయడం వల్ల ఢిల్లీలో వైద్య వ్యవస్థ పడిపోయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. సోమవారం నుండి ఆసుపత్రులలో సాధారణ శస్త్రచికిత్స మరియు ఇతర సాధారణ సేవలను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 12-08-2024 - 11:21 IST -
#Special
Raksha Bandhan 2024: 30వ సారి ప్రధాని మోడీకి రాఖీ కట్టనున్న పాకిస్థానీ మహిళ
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కమర్ షేక్ ప్రధాని మోదీకి 8-10 రాఖీలు కట్టడానికి రెడీ అయ్యారు. నేను మార్కెట్ నుండి రాఖీని కొనుగోలు చేయనని, ప్రతి సంవత్సరం రక్షాబంధన్కి ముందు నా చేతులతో రాఖీలు తయారు చేస్తానని ఆమె అన్నారు.
Date : 12-08-2024 - 10:46 IST -
#India
Manish Sisodia Padayatra: మనీష్ సిసోడియా పాదయాత్ర, ఆగస్టు 14న ప్రారంభం
ఈరోజు సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు, మంగళవారం పార్టీ కౌన్సిలర్లతో మనీష్ సిసోడియా సమావేశం కానున్నారు. ఆగస్టు 14న ఢిల్లీ ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర ప్రారంభించనున్నారు
Date : 12-08-2024 - 8:54 IST