Delhi
-
#India
Asaduddin Owaisi: అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఇజ్రాయెల్ జెండా
తన ఇంటిపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇజ్రాయెల్ జెండాను పెట్టారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. గాజాలో యూదులు 40 వేల మందిని ఊచకోత కోశారని, 12 లక్షల మందిని నిరాశ్రయులను చేశారని ఒవైసీ అన్నారు. ఇజ్రాయెల్ యూదు దేశమని, అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేశారన్నారు.
Date : 28-06-2024 - 2:48 IST -
#India
Asaduddin Owaisi : అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి
ఇంటి నేమ్ ప్లేట్, గేటుపై నల్ల ఇంకు చల్లి ఆయన పేరు కనిపించకుండా చేశారు
Date : 28-06-2024 - 11:21 IST -
#Speed News
Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. పలువురికి గాయాలు!
Delhi Airport Roof Collapses: భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు (Delhi Airport Roof Collapses) కూలిపోయింది. దీని కారణంగా కారులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రజలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఇరుక్కుపోయిన వాహనం నుండి నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గురించి సమాచారం […]
Date : 28-06-2024 - 7:44 IST -
#Speed News
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Date : 26-06-2024 - 11:33 IST -
#Speed News
Muchkund Dubey: మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) కన్నుమూత
కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన మాజీ విదేశాంగ కార్యదర్శి ముచ్కుంద్ దూబే (90) బుధవారం ఢిల్లీలో కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా గత నెల రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.
Date : 26-06-2024 - 6:37 IST -
#India
Delhi: కోర్టు వద్ద సీఎం కేజ్రీవాల్ ని కలిసేందుకు భార్య సునీత
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను సిబిఐ అధికారికంగా అరెస్టు చేసింది. అనంతరం ఆయనను రోస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. మరోవైపు ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ కూడా రూస్ అవెన్యూ కోర్టుకు చేరుకున్నారు.
Date : 26-06-2024 - 1:08 IST -
#Telangana
MLC Jeevan Reddy: ఢిల్లీకి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి .. సోనియా పిలుపు
సోనియా గాంధీ పిలుపు మేరకు జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ పదవికి ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. జీవన్ రెడ్డి లాంటి బలమైన నాయకుడు పార్టీని వీడితే అది కాంగ్రెస్ మీద ప్రభావం ఏ మాత్రం చూపనుందో సీనియర్ లీడర్లకు తెలుసు.
Date : 26-06-2024 - 12:23 IST -
#India
Arvind Kejriwal Arrest: తీహార్ జైలు నుంచి కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సీబీఐ
తీహార్ జైలు నుండి కేజ్రీవాల్ను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం కుంభకోణం కేసులో ఆయన ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ సోమవారం విచారించి, ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Date : 25-06-2024 - 11:19 IST -
#Speed News
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్ బిజీ బిజీ..
హైదరాబాద్లో రహదారుల విస్తరణ, ఇతర అవసరాలకు రక్షణ శాఖ భూములు 2,450 ఎకరాలను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు
Date : 24-06-2024 - 11:10 IST -
#Speed News
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం
ఢిల్లీ-ఎన్సీఆర్లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వర్షం మొదలైంది.
Date : 23-06-2024 - 7:03 IST -
#Telangana
CM Revanth Reddy: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
రేపు సోమవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు. ఎంపీల ప్రమాణస్వీకారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన లోక్సభలో ప్రమాణస్వీకారం చేయనున్న తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అవుతారు.
Date : 23-06-2024 - 5:33 IST -
#India
NEET 2024: సీబీఐపై నమ్మకం లేదు.. నీట్ మళ్ళీ నిర్వహించాల్సిందే: స్టూడెంట్స్
నీట్ పరీక్షలో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో విద్యార్థుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. నీట్ను మళ్లీ నిర్వహించాలంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఈ పోరాటంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా పాలుపంచుకుంది.
Date : 23-06-2024 - 4:49 IST -
#South
Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్స్ట్రోక్ కేసులు!
Heat Stroke Cases: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు.. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీని కారణంగా సాధారణ ప్రజలు పలువురు ప్రాణాలు కోల్పోయారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను వేడిగాలులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వేసవి కాలంలో దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక్కువ హీట్స్ట్రోక్ కేసులు (Heat Stroke Cases) నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా వేడిగాలుల కారణంగా ఇప్పటివరకు 100 […]
Date : 20-06-2024 - 7:21 IST -
#India
YS Sharmila : ఏఐసీసీ అగ్రనేతలతో వైస్ షర్మిల భేటీ
రాబోయే రోజుల్లో ఏపీలో కాంగ్రెస్ తిరిగి పునః వైభవం సంపాదించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు
Date : 17-06-2024 - 11:02 IST -
#Speed News
Bomb Threat Emails: ఢిల్లీలో కలకలం.. 15 మ్యూజియంలకు బెదిరింపు మెయిల్స్
Bomb Threat Emails: ఢిల్లీకి మరోసారి ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు వచ్చింది. ఈసారి ఏకంగా 10-15 మ్యూజియంలకు బెదిరింపు మెయిల్స్ (Bomb Threat Emails) వచ్చాయి. పోలీసు అధికారుల ప్రకారం.. మంగళవారం అనేక మ్యూజియంలకు ఈ మెయిల్స్ ఒకేసారి వచ్చాయి. ఇందులో రైల్వే మ్యూజియం కూడా ఉంది. ఈ మెయిల్స్ గురించి ఢిల్లీ పోలీసులకు సమాచారం అందిన వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం అది బూటకమని పోలీసులు ప్రకటించారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు […]
Date : 12-06-2024 - 2:55 IST