Delhi
-
#India
Nitish Meets Modi: మోడీని కలిసిన నితీష్ కుమార్
జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడే ఒకరోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో ఇరువురు నేతల మధ్య దాదాపు 35 నిమిషాలకు పైగా చర్చలు జరిగాయి.
Published Date - 01:24 PM, Mon - 3 June 24 -
#Speed News
Akasa Flight: ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న ఆకాసా విమానంలో ‘సెక్యూరిటీ అలర్ట్’
భద్రతా హెచ్చరికల దృష్ట్యా అకాసా ఎయిర్లైన్ విమానాన్ని వెంటనే అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. అందిన సమాచారం ప్రకారం విమానం QP 1719 186 మంది ప్రయాణికులు మరియు ఆరుగురు సిబ్బందితో ఢిల్లీ నుండి ముంబైకి వెళ్లింది.
Published Date - 01:11 PM, Mon - 3 June 24 -
#Telangana
Phone Tapping Case: ఢిల్లీకి ఫోన్ ట్యాపింగ్ కేసు
తెలంగాణలో కలకలం రేపుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో కేంద్ర సంస్థలు జతకడుతున్నాయా? అంటే అవుననే సమాచారం అందుతుంది. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు, రాజ్యసభ ఎంపీ డా.కె.లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసుపై కీలక విషయాలు వెల్లడించారు.
Published Date - 07:54 PM, Fri - 31 May 24 -
#India
Delhi Water Crisis: ఢిల్లీలో తాగునీటి కొరత.. ఎంతలా అంటే ఈ వీడియో చూడండి..!
Delhi Water Crisis: ఎండ వేడిమిని ఎదుర్కొంటున్న దేశంలోని పలు రాష్ట్రాలు రుతుపవనాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో ఢిల్లీ ప్రజలు తాగునీటి కొరత (Delhi Water Crisis)ను ఎదుర్కొంటున్నారు. ఢిల్లీలో నీటి కోసం పోరాటం జరుగుతోంది. ప్రజలకు తాగునీరు కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మండుటెండలు, మండే ఎండల్లో ప్రజలు నీటి కోసం క్యూలైన్లలో నిల్చోవాల్సి వస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఢిల్లీలో పెరుగుతున్న నీటి ఎద్దడిని అడ్డుకునేందుకు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. […]
Published Date - 02:00 PM, Fri - 31 May 24 -
#Speed News
Delhi Rains: ఢిల్లీ ప్రజల్ని పలకరించిన తొలకరి చినుకులు
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో బుధవారం తేలికపాటి వర్షం కురిసింది. తీవ్రమైన వేడితో అల్లాడుతున్న నగరవాసులకు భారీ ఉపశమనం లభించింది. భారత దేశంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను తాకిన తర్వాత, నగరాన్ని మేఘాలు ఆవరించడంతో ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడింది.
Published Date - 11:33 PM, Wed - 29 May 24 -
#Telangana
Liquor Policy Case: కవితకు ఢిల్లీ కోర్టు బిగ్ షాక్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కుమార్తె కవితతో పాటు మరో నిందితుడు చన్ప్రీత్ సింగ్కు ఢిల్లీ కోర్టు బుధవారం ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసులో ఈ వారెంట్ జారీ చేసింది.
Published Date - 11:11 PM, Wed - 29 May 24 -
#India
Delhi Water Crisis: నీటిని వృథా చేస్తే రూ.2,000 జరిమానా, ప్రభుత్వ ఉత్తర్వులు
దేశ రాజధానిలో నీటి కొరత లేకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం యాక్షన్ మోడ్లో ఉన్నట్లు కనిపిస్తోంది. నీటి వృథాను అరికట్టాలని ఢిల్లీ జల్ బోర్డు సీఈవోకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Published Date - 04:12 PM, Wed - 29 May 24 -
#India
Delhi Temperature: ఢిల్లీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉడుకుతున్న జనం..!
Delhi Temperature: ఉక్కపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆకాశం నుంచి అగ్నిగోళాల వర్షం కురుస్తుండడంతో పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత (Delhi Temperature) తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రతలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజస్థాన్, హర్యానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 51 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఢిల్లీలో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకుంది. భారత వాతావరణ విభాగం (IMD) హీట్వేవ్పై […]
Published Date - 07:34 AM, Wed - 29 May 24 -
#Telangana
Delhi Liqour Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మరో సంచలనం: కేసీఆర్ పాత్ర కూడా
సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గత ప్రభుత్వ లొసుగులను బయటకు తీసే ప్రయత్నంలో భాగంగా ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఈ కేసులోనూ కేసీఆర్ కీలకమని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ కేసు టేబుల్ పై ఉండగానే కేసీఆర్ లిక్కర్ కేసులో పాత్ర పోషించినట్లు ఈడీ విశ్వసిస్తుంది.
Published Date - 10:51 PM, Tue - 28 May 24 -
#Speed News
Arvind Kejriwal: సుప్రీంకోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్…
ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో నిందితుడైన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజా కేసులో సీఎం కేజ్రీవాల్ తన మధ్యంతర బెయిల్ను 7 రోజులు పొడిగించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Published Date - 10:06 AM, Mon - 27 May 24 -
#Speed News
Delhi Fire Accident: వివేక్ విహార్ బేబీ కేర్ ఘటన తర్వాత ఢిల్లీలో మరో ప్రమాదం.. ముగ్గురు మృతి
ఢిల్లీలోని వివేక్ విహార్ బేబీ కేర్ సెంటర్లో భారీ ప్రమాదం జరిగి కొన్ని గంటలు కూడా కాలేదు, రాజధానిలోని మరో ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.
Published Date - 01:04 PM, Sun - 26 May 24 -
#India
Lok Sabha Elections 2024: ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు శనివారం పోలింగ్ జరుగుతోంది. ఈ క్రమంలో భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఓటు వేశారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, ప్రధాన ఎన్నికల కమిషనర్తోపాటు పలువురు వీవీఐపీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Published Date - 01:44 PM, Sat - 25 May 24 -
#India
Phase 6 Polling: ఆరో విడత పోలింగ్ షురూ.. బరిలో మేనకాగాంధీ, ఖట్టర్, ముఫ్తీ, కన్హయ్య
లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
Published Date - 07:18 AM, Sat - 25 May 24 -
#India
Heatwave Alert: ఢిల్లీలో భానుడి ప్రతాపం..రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ
రాబోయే ఐదు రోజుల్లో రాజస్థాన్, పంజాబ్, హర్యానా-చండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన వేడిగాలులు ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. పేర్కొన్న రాష్ట్రాలకు 'రెడ్ అలర్ట్' జారీ
Published Date - 03:04 PM, Wed - 22 May 24 -
#Speed News
Delhi Metro Graffiti: కేజ్రీవాల్ ను చంపేస్తానని మెట్రో స్టేషన్లో రాతలు.. వ్యక్తి అరెస్ట్
దేశ రాజధానిలోని పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను బెదిరిస్తూ సందేశాలు రాసిన 32 ఏళ్ల వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Published Date - 02:47 PM, Wed - 22 May 24