Delhi
-
#India
UPSC Aspirant Dies: యూపీఎస్సీ విద్యార్థిని ఆత్మహత్య, కన్నీళ్లు తెప్పిస్తున్న సూసైడ్ లెటర్
మహారాష్ట్రకు చెందిన అంజలి జూలై 21న పీజీలో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని సూసైడ్ నోట్లో పేర్కొంది. యూపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించాలనేది ఆమె కల. కానీ అది సాధ్యం కాలేదు.
Published Date - 09:06 PM, Sat - 3 August 24 -
#World
Air India Cancels Flights: ఇజ్రాయెల్ కు విమాన సర్వీసులను నిలిపివేసిన ఎయిర్ ఇండియా
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విమానయాన సంస్థ ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్కు బయలుదేరే విమాన సేవలను ఆగస్ట్ 8 వరకు ఆపివేస్తున్న సమాచారం ఇచ్చింది. అయితే ఈ చర్యలు తక్షణమే అమలులోకి తెచ్చింది
Published Date - 03:49 PM, Fri - 2 August 24 -
#India
Coaching Centres : కోచింగ్ సెంటర్ల నియంత్రణకు కొత్త చట్టాలు: ఢిల్లీ ప్రభుత్వం
ప్రైవేటు పాఠశాలలను నియంత్రించేందుకు చట్టం తీసుకువచ్చినట్లుగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లను నియంత్రించేందుకు చట్టం..
Published Date - 05:09 PM, Wed - 31 July 24 -
#India
Delhi Coaching Centre Deaths: ఢిల్లీ కోచింగ్ సెంటర్ కేసులో హోం మంత్రిత్వ శాఖ విచారణ కమిటీ
ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ కోచింగ్ సెంటర్లో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై కేంద్ర హోంశాఖ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ దీనిపై విచారణ జరుపుతుంది.
Published Date - 10:30 PM, Mon - 29 July 24 -
#India
Delhi LG : కోచింగ్ సెంటర్ ఘటన..విద్యార్థులను కలిసిన ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్
ఈ సందర్భంగా ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా ఓల్డ్ రాజిందర్ నగర్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ.. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Published Date - 02:52 PM, Mon - 29 July 24 -
#Speed News
Bihar: ఇంజిన్ నుంచి విడిపోయిన 19 బోగీలు, తప్పిన భారీ ప్రమాదం
బీహార్లోని సమస్తిపూర్ జిల్లాలో సోమవారం పెను రైలు ప్రమాదం తప్పింది. ఇక్కడ దర్భంగా నుండి న్యూఢిల్లీకి వెళ్లే బీహార్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు రెండు భాగాలుగా విభజించబడింది. రైలు ఇంజన్ 19 బోగీలను వదిలి 100 మీటర్లు ముందుకు కదిలింది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులెవరూ గాయపడినట్లు సమాచారం లేదు.
Published Date - 02:47 PM, Mon - 29 July 24 -
#India
Delhi Coaching Centre Flooding: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ప్రమాదం కేసులో మరో ఐదుగురు అరెస్ట్
ఢిల్లీలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్ ఘటనలో మరో ఐదుగురు అరెస్ట్ అయ్యారు. అయితే ఈ ఐదుగురు బిల్డింగ్ యజమానులు కావడం విశేషం. ఏ ఘటనకు భాద్యులైన ఎవరినీ ఉపేక్షించేది లేదన్నారు సెంట్రల్ డీసీపీ ఎం హర్షవర్ధన్
Published Date - 12:19 PM, Mon - 29 July 24 -
#Special
Delhi Coaching Centre Tragedy: శ్రేయ కుటుంబంలో కన్నీళ్లు మిగిల్చిన కోచింగ్ సెంటర్
శ్రేయ మరణంతో రాజేంద్ర కూతుర్ని ఐఏఎస్ చేయాలనే కల ఛిన్నాభిన్నమైంది. కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా ఐఏఎస్ కావాలనే కలతో ఢిల్లీ చేరిన కూతురు శ్రేయా యాదవ్ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Published Date - 08:15 AM, Mon - 29 July 24 -
#Telangana
Coaching Centers:హైదరాబాద్ కోచింగ్ సెంటర్లపై సీఎం రేవంత్ దృష్టి
హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన పట్టణాల్లో ఉన్న అన్ని కోచింగ్ సెంటర్లపై నివారణ చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు కేటీఆర్. అలాగే ప్రమాదకర స్థితిలో నడిపిస్తున్న కోచింగ్ సెంటర్లపై దృష్టి సారించాలని విద్యార్థులు సీఎం రేవంత్ ని కోరుతున్నారు.
Published Date - 07:20 AM, Mon - 29 July 24 -
#Speed News
Delhi: ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లకు సీలు
ఢిల్లీలోని 13 కోచింగ్ సెంటర్లకు సీలు వేశారు. ఈ కోచింగ్ సెంటర్లు బేస్మెంట్లో నడుస్తున్నాయి. మేయర్ శైలి ఒబెరాయ్ సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. తద్వారా నేలమాళిగలో నీరు నిలిచిపోవడానికి గల కారణాలను తెలుసుకోవచ్చన్నారు.
Published Date - 06:34 AM, Mon - 29 July 24 -
#Speed News
Delhi Coaching Centre Flooded: ఢిల్లీ మేయర్ ఇంటిని చుట్టు ముట్టిన విద్యార్థులు
ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన తీవ్రస్థాయికి చేరింది. ఘటనపై ఢిల్లీ మేయర్ స్పందించారు. ఢిల్లీ మేయర్ శైలి ఒబెరాయ్ మాట్లాడుతూ.. ముగ్గురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఢిల్లీలోని అన్ని కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని ఎంసీడీ కమిషనర్కు లేఖ రాశారు .
Published Date - 06:37 PM, Sun - 28 July 24 -
#Telangana
Deaths In Flooded Coaching Basement : తెలంగాణ విద్యార్థి మృతి
అకస్మాత్తుగా వరద నీరు రావడంతో సివిల్స్ పరీక్షల కోసం శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు
Published Date - 01:50 PM, Sun - 28 July 24 -
#India
PM Modi Visit Ukraine: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం.. బరిలోకి దిగనున్న ప్రధాని మోదీ..?
ప్రధాని మోదీ ఉక్రెయిన్ పర్యటన ఆగస్టు 24న జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉక్రెయిన్లో ఆగస్టు 24న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటారు.
Published Date - 09:42 AM, Sun - 28 July 24 -
#India
Niti Aayog Meet: నితీష్ డుమ్మా, రాజకీయంగా పలు అనుమానాలు
నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం నితీశ్ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ సమావేశానికి రాష్ట్రం తరపున ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా హాజరయ్యారు. ఈ సమావేశానికి నితీష్ కుమార్ రాకపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
Published Date - 05:09 PM, Sat - 27 July 24 -
#India
NITI Aayog Meeting: నీతి ఆయోగ్ సమావేశానికి హాజరవుతా: సీఎం మమతా బెనర్జీ
నీతి ఆయోగ్ సమావేశానికి తాను హాజరవుతానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాలన్నీ దూరమయ్యాయి. దీన్ని నేను అంగీకరించలేను. కాబట్టి మీటింగ్లో అందరి తరుపున నేనే గళం విప్పుతాను అని అన్నారు.
Published Date - 03:36 PM, Fri - 26 July 24