Delhi
-
#India
Republic celebrations : గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు
2024 అక్టోబర్లో ప్రబోవా సుబియాంటో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. భారత్లో ఆయన అడుగుపెట్టడం ఇదే తొలిసారి అని విదేశాంగ శాఖ ప్రకటించింది.
Date : 16-01-2025 - 5:31 IST -
#Telangana
PV Narasimha Rao : 20 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ హెడ్ క్వార్టర్లో పీవీ నరసింహారావు ఫొటోలు
. అయితే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీసులో పీవీ ఫొటోను(PV Narasimha Rao) ఏర్పాటు చేశారు.
Date : 16-01-2025 - 11:55 IST -
#Speed News
BRS : ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో బీఆర్ఎస్ : సీఎం రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు.
Date : 15-01-2025 - 4:01 IST -
#India
Assembly elections : నామినేషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్
ఈరోజు ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కన్నౌట్ ప్రాంతంలోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీస్కు ర్యాలీగా వెళ్లి.. అక్కడ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.
Date : 15-01-2025 - 2:21 IST -
#India
Congress New Headquarters : ఇవాళ కొత్త హెడ్ క్వార్టర్లోకి కాంగ్రెస్.. 24 అక్బర్ రోడ్లోని పాత ఆఫీసు చరిత్ర తెలుసా ?
24 అక్బర్ రోడ్లో ఇన్నాళ్లు నడిచిన కాంగ్రెస్ ఆఫీసుకు దాదాపు 100 సంవత్సరాల(Congress New Headquarters) చరిత్ర ఉంది.
Date : 15-01-2025 - 10:58 IST -
#Speed News
CM Revanth Reddy : ఢిల్లీలో సీఎం రేవంత్.. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రి(CM Revanth Reddy) పదవిని ఆశిస్తున్నారు.
Date : 15-01-2025 - 9:51 IST -
#India
IMD : ‘మిషన్ మౌసం’ను ప్రారంభించిన ప్రధాని మోడీ
భూకంపాల రాకను ముందే గుర్తించి హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ప్రధాని కోరారు. అత్యాధునిక వాతావరణ నిఘా సాంకేతికతలు, వ్యవస్థలను అభివృద్ధి చేయడం, అధిక రిజల్యూషన్తో కూడిన వాతావరణ పరిశీలనల కోసం ‘మిషన్ మౌసం’ను ప్రారంభించామన్నారు.
Date : 14-01-2025 - 3:09 IST -
#Telangana
CM Revanth Reddy : నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy : రేపు డిల్లీలో జరగనున్న కాంగ్రెస్ జాతీయ కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో ఆయన ప్రత్యేకంగా పాల్గొననున్నారు
Date : 14-01-2025 - 10:36 IST -
#Speed News
Sankranti 2025 : కిషన్రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబురాల్లో ప్రధాని మోడీ.. మెగాస్టార్ చిరంజీవి సైతం
మోడీ స్వయంగా భోగి మంటలను(Sankranti 2025) అంటించారు.
Date : 13-01-2025 - 7:14 IST -
#Speed News
PM Modi : ఇవాళ సాయంత్రం కిషన్ రెడ్డి నివాసానికి ప్రధాని మోడీ.. ఎందుకో తెలుసా ?
ఆ కీలక పదవి కిషన్ రెడ్డిని(PM Modi) వరిస్తుందనే ప్రచారం కూడా బలంగా జరుగుతోంది.
Date : 13-01-2025 - 9:18 IST -
#India
Liquor Policy of Delhi : ఢిల్లీ లిక్కర్ పాలసీపై కాగ్ నివేదిక
నివేదికలో బిడ్డింగ్ ప్రక్రియ గురించి కూడా వివరాలిచ్చింది. బిడ్డింగ్ చేసిన కంపెనీల ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి పరిశీలనలు లేకుండా, నష్టాల్లో ఉన్న సంస్థలకు కూడా లైసెన్సులు పునరుద్ధరించారని పేర్కొంది.
Date : 11-01-2025 - 4:59 IST -
#India
Tremors In India : నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో భారీ భూకంపం.. బిహార్, ఢిల్లీ, బెంగాల్లో ప్రకంపనలు
నేపాల్, టిబెట్లకు సమీపంలో ఉండే పలు భారతదేశ రాష్ట్రాలపైనా భూకంపం ఎఫెక్ట్(Tremors In India) పడింది.
Date : 07-01-2025 - 8:26 IST -
#India
Kejriwal Vs BJP : ‘‘బీజేపీ తప్పుడు చర్యలను సమర్ధిస్తారా ?’’.. ఆర్ఎస్ఎస్ చీఫ్కు కేజ్రీవాల్ లేఖ
బీజేపీ కుట్రలు సరైనవే అని ఆర్ఎస్ఎస్ భావిస్తోందా.. మోహన్ భగవత్ సమాధానం చెప్పాలి’’ అని ఆప్ అధినేత(Kejriwal Vs BJP) కోరారు.
Date : 01-01-2025 - 12:43 IST -
#Speed News
New Year: మరికాసేపట్లో కొత్త సంవత్సరం.. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందడి
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు ప్రత్యేక ఆంక్షలు పెట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు వాహనాల అనుమతి లేదు.
Date : 31-12-2024 - 11:40 IST -
#Speed News
Divorce : అత్యధిక విడాకుల రేటు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ..!
Divorce : ఇటీవలి కాలంలో పెళ్లయ్యాక విడాకులు తీసుకునే ఉదంతాలు పెరిగిపోతున్నాయి. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం కొందరు దరఖాస్తు చేసుకున్నారు. విదేశాల్లో సాధారణంగా ఉండే విడాకులు ఇప్పుడు భారత్లోనూ సర్వసాధారణంగా మారాయి. ముఖ్యంగా మన దేశంలోని ఈ ఎనిమిది రాష్ట్రాల్లో విడాకుల రేటు చాలా ఎక్కువ. ఆ రాష్ట్రాలు ఏమిటో చూద్దాం.
Date : 30-12-2024 - 11:11 IST