Delhi
-
#Telangana
Delhi Liquor Scam: కవిత అరెస్ట్ ఖాయం.. ఆమెను ఎవరూ రక్షించలేరు
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉందని, వారిని కటకటాల వెనక్కి వెళ్లకుండా ఎవరూ రక్షించలేరని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
Published Date - 07:59 PM, Wed - 8 November 23 -
#India
Delhi: ఢిల్లీలో తారాస్థాయికి ఎయిర్ పొల్యూషన్, సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఢిల్లీలో దీపావళికి ముందే వాయు కాలుష్యం తారాస్థాయికి చేరుకుంది.
Published Date - 04:22 PM, Tue - 7 November 23 -
#India
Delhi: ఎయిర్ పొల్యూషన్ తో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి, కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోవడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:34 PM, Mon - 6 November 23 -
#India
Delhi: ఢిల్లీలో డేంజర్ బెల్స్, వాయు కాలుష్యంతో సిటీజనం ఉక్కిరిబిక్కిరి!
దీపావళికి ముందే ఢిల్లీలో వాయుకాలుష్యం డేంజర్ బెల్స్ మోగిస్తోంది.
Published Date - 04:06 PM, Sat - 4 November 23 -
#Speed News
LPG Cylinder Price: గ్యాస్ వినియోగదారులకు బ్యాడ్ న్యూస్.. సిలిండర్పై వంద రూపాయలు పెంపు..!
నేటి నుండి నవంబర్ నెల ప్రారంభం కాగా ఎల్పిజి సిలిండర్లపై ద్రవ్యోల్బణం బాంబు (LPG Cylinder Price) పేలింది.
Published Date - 08:15 AM, Wed - 1 November 23 -
#India
Onion Price In Delhi: ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు.. ఢిల్లీలో 80 రూపాయలకు చేరిన ఉల్లి..!
ఉల్లి ధరలు (Onion Price In Delhi) ఇప్పుడు ప్రజల కంట కన్నీరు తెప్పిస్తున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీ ఎన్సీఆర్లోని రిటైల్ మార్కెట్లో ఉల్లి సగటు ధర కిలో రూ.78కి చేరుకుంది.
Published Date - 08:06 AM, Tue - 31 October 23 -
#India
Delhi Liquor Case: నవంబర్ 2న ఈడీ ఎదుట ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేరును చేర్చారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైలుకు వెళ్లారు. ఈ కేసులో ఆయనకు బెయిల్ కూడా దొరకడం లేదు.
Published Date - 11:48 PM, Mon - 30 October 23 -
#India
Delhi: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు, నో బెయిల్
దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ కేసు చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Published Date - 05:27 PM, Mon - 30 October 23 -
#Telangana
Rajagopal Reddy: కాంగ్రెస్ లో చేరిన రాజగోపాల్ రెడ్డి, ఠాక్రే సమక్షంలో చేరిక!
తెలంగాణలో అధికారంలోకి రావాలని భావించిన బీజేపీ పార్టీకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి.
Published Date - 11:29 AM, Fri - 27 October 23 -
#Life Style
Delhi pollution: వాయు కాలుష్యం నుంచి ఆస్తమా రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని నగరాల్లో కాలుష్య స్థాయి వేగంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం ఈ సమస్య చలికాలంలో ఎక్కువగా వస్తుంది. పెరుగుతున్న కాలుష్యం వల్ల కళ్ల మంట, దగ్గు, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
Published Date - 06:57 PM, Wed - 25 October 23 -
#Speed News
Pawan Kalyan: అమిత్ షా తో భేటీ కాబోతున్న పవన్ కళ్యాణ్
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 27వ తేదీన సమావేశం కానున్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. దీంతో సీట్ల సర్దుబాటుపై వారిద్దరూ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో తెలంగాణ బీజేపీ చీప్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత లక్ష్మణ్లు సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన […]
Published Date - 06:26 PM, Wed - 25 October 23 -
#Andhra Pradesh
Whats Today : కాంగ్రెస్, బీజేపీ ముఖ్యనేతల ఢిల్లీబాట.. వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్
Whats Today : కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఇవాళ భేటీ కానుంది.
Published Date - 09:44 AM, Wed - 25 October 23 -
#Cinema
Kangana Ranaut: కంగనా రనౌత్ చేతుల మీదుగా రావణ దహనం, తొలి మహిళ సెలబ్రిటీగా రికార్డు!
50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఓ మహిళ రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయనుంది.
Published Date - 01:53 PM, Tue - 24 October 23 -
#India
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం, మాన్యువల్ స్కావెంజర్స్ కు నష్టపరిహారం 30 లక్షలు
మురుగు కాల్వలను శుభ్రపరిచే సమయంలో మరణించిన వారి కుటుంబీకులకు ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది.
Published Date - 03:13 PM, Fri - 20 October 23 -
#India
Liquor Scam: మనీష్ సిసోడియాకు భారీ షాక్
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కోర్టులో మరో షాక్ తగిలింది. సిసోడియా రిమాండ్ను నవంబర్ 22 వరకు పొడిగిస్తూ రూస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది.
Published Date - 06:38 PM, Thu - 19 October 23