Delhi
-
#India
Manmohan Singh : మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి తెలుగు సీఎంల నివాళి
ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. దూరదృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని చంద్రబాబు కొనియాడారు.
Published Date - 04:28 PM, Fri - 27 December 24 -
#Speed News
Jakkidi Shiva Charan Reddy : తెలంగాణ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా జక్కిడి శివ చరణ్ రెడ్డి
ఈరోజు ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించి, జాతీయ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ ఉదయ్ భాను ఛిబ్ నియామక పత్రాన్ని అందజేశారు.
Published Date - 08:45 PM, Wed - 25 December 24 -
#India
OYO : 2024లో ఈ నగరాల్లో అత్యధిక ఓయో బుకింగ్లు..!
OYO : ఓయో నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ , కోల్కతా వంటి నగరాలు బుకింగ్ల పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలుపుకుంది.
Published Date - 07:18 PM, Wed - 25 December 24 -
#Andhra Pradesh
Delhi : కేంద్ర మంత్రులతో సీఎం చంద్రబాబు భేటీ
రాజధాని అమరావతి ప్రాంతాభివృద్ధితోపాటు రైల్వే లైన్లు తదితర అంశాలను వారితో చర్చించినట్లు తెలుస్తుంది.
Published Date - 05:22 PM, Wed - 25 December 24 -
#Telangana
Police Warning: సంధ్య థియేటర్ ఘటన.. మరోసారి వార్నింగ్ ఇచ్చిన పోలీసులు!
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సోషల్ మీడియాలో ఎవరైనా తప్పుడు సమాచారం, ప్రజలను అపోహలకు గురి చేసేలా వీడియోలు పోస్టు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సిటీ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Published Date - 01:00 PM, Wed - 25 December 24 -
#India
AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Published Date - 11:58 AM, Wed - 25 December 24 -
#India
AAP leaders : ఆప్కు షాక్.. ఇద్దరు కీలక నేతలు రాజీనామా..!
"ఎల్జీ సక్సేనా ఆదేశాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వ పాఠశాలల్లో పంజాబీ ఉపాధ్యాయులను నియమించడం లేదు. ఇది సిక్కు విద్యార్థులను ప్రభావితం చేస్తుంది".. అని ఆయన అన్నారు.
Published Date - 03:50 PM, Sat - 21 December 24 -
#India
Air Quality : దేశ రాజధానిలో మరోసారి తీవ్రస్థాయికి వాయు కాలుష్యం..!
Air Quality : మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రత ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మంగళవారం ఉదయం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 400 మార్క్ను దాటిపోయింది, ఇది గాలి నాణ్యతను ప్రమాదకర స్థాయిలోకి తీసుకువెళ్లింది. ఈ కాలుష్యంతో పాటు, చలి తీవ్రత కూడా పెరిగింది, 2024 వసంత కాలంలో ఢిల్లీని కఠినమైన శీతల పరిస్థితులు కుదిపాయి.
Published Date - 11:12 AM, Tue - 17 December 24 -
#Sports
Nitish Rana- Ayush Badoni: మైదానంలో మరోసారి నితీష్ చీప్ ట్రిక్స్.. బదోనితో గొడవ
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే నితీశ్ రాణా ఉద్దేశపూర్వకంగానే ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బదోనీని రెచ్చగొట్టినట్లు అర్ధమవుతుంది. నితీశ్ బౌలింగ్ వేశాడు. సింగిల్ కోసం వస్తున్న ఆయుష్ బదోనిని నితీష్ కావాలనే అడ్డుకున్నాడు.
Published Date - 03:00 PM, Sat - 14 December 24 -
#India
Law and order : కేంద్రహోమంత్రి అమిత్ షాకు కేజ్రీవాల్ లేఖ
డ్రగ్ మాఫియాలు ఇక్కడ స్వర్గధామంగా ఉన్నాయి. మీ నాయకత్వంలో ఢిల్లీకి విదేశాలలో నేరాల రాజధాని అని పేరు పెట్టడం సిగ్గుచేటు అన్నారు.
Published Date - 01:43 PM, Sat - 14 December 24 -
#Cinema
Meeting With Allu Arjun: అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న టాలీవుడ్ ప్రముఖులు.. బన్నీతో కీలక సమావేశం!
పుష్ప-2 మూవీ డైరెక్టర్ సుకుమార్తో అల్లు అర్జున్ తన ఇంట్లో భేటీ అయ్యారు. పుష్ప-2 నిర్మాతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం.
Published Date - 11:07 AM, Sat - 14 December 24 -
#Speed News
Schools Get Bomb Threats: ఢిల్లీలోని స్కూళ్లకు మళ్లీ బాంబు బెదిరింపులు!
పాఠశాలలకు బెదిరింపు ఇమెయిల్ల ప్రక్రియ ఆగడం లేదు. అంతకుముందు డిసెంబర్ 13న ఢిల్లీలోని కైలాష్ డీపీఎస్ ఈస్ట్, సల్వాన్ పబ్లిక్ స్కూల్, మోడ్రన్ స్కూల్, కేంబ్రిడ్జ్ స్కూల్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి.
Published Date - 10:33 AM, Sat - 14 December 24 -
#Telangana
Telengana CM Revanth Reddy: అల్లు అర్జున్ నాకు తెలుసు.. నేను అల్లు అర్జున్కు తెలుసు: సీఎం రేవంత్
అల్లు అర్జున్ అరెస్ట్పై ఓ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి స్పందించారు. ‘‘ఓ మహిళ చనిపోయింది. ఆమె కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ప్రాణం పోయినా కేసు పెట్టొద్దా?
Published Date - 11:30 PM, Fri - 13 December 24 -
#India
Delhi Polls 2025 : కాంగ్రెస్తో పొత్తుకు కేజ్రీవాల్ నో.. ఎందుకు ?
2020లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ మొత్తం 70 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(Delhi Polls 2025) ఒంటరిగా పోటీ చేసింది.
Published Date - 12:19 PM, Wed - 11 December 24 -
#India
Bomb Threat : దేశ రాజధానిలో హైఅలర్ట్.. 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
స్కూళ్ల భవనాల్లో పలు బాంబులు(Bomb Threat) అమర్చామని ఈమెయిల్లో ప్రస్తావించారు.
Published Date - 09:26 AM, Mon - 9 December 24