Delhi Capitals
-
#Sports
KL Rahul: ఢిల్లీ క్యాపిటల్స్కు బిగ్ షాక్.. తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరం?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) ప్రారంభానికి ముందే జట్లకు పెద్ద ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చాలా జట్లు తమ ముఖ్యమైన ఆటగాళ్లను కోల్పోతున్నాయి.
Date : 22-03-2025 - 9:31 IST -
#Sports
KL Rahul: ఢిల్లీ కోసం రిస్క్ తీసుకుంటున్న కేఎల్ రాహుల్!
టీమిండియా తరఫున ఓపెనర్గా, మూడో స్థానంలో మిడిలార్డర్, లోయరార్డర్ స్థానాల్లో బ్యాటింగ్ చేసిన రాహుల్ ఈసారి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్కు రానున్నాడు.
Date : 21-03-2025 - 4:08 IST -
#Speed News
DC vs MI WPL Final: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ విజేతగా ముంబై ఇండియన్స్!
150 పరుగుల స్కోరును ఛేదించే క్రమంలో ఢిల్లీ ఆరంభం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం 13 పరుగులకే కెప్టెన్ మెగ్ లానింగ్ ఔటైంది. ఆమె ఔటైన తర్వాత షెఫాలీ కూడా 4 పరుగులు చేసి ఔటైంది.
Date : 16-03-2025 - 12:12 IST -
#Sports
WPL 2025 Final: మరికొద్దీ గంటల్లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్.. కప్ ఎవరిదో?
ఫైనల్స్లో ఏ జట్టు గెలుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. లీగ్ దశలో ఇరు జట్లూ దూకుడుగా ఆడటంతో ఫైనల్లో అభిమానులు గట్టిపోటీ ఉంటుందని భావిస్తున్నారు.
Date : 15-03-2025 - 3:36 IST -
#Sports
Delhi Capitals: గత 17 ఏళ్లలో 14 మంది కెప్టెన్లను మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్!
గ్రేట్ బ్యాట్స్మెన్ వీరేంద్ర సెహ్వాగ్ తొలిసారిగా 2008లో ఈ జట్టుకు నాయకత్వం వహించాడు. 52 మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించి 28 మ్యాచ్ల్లో జట్టును విజయపథంలో నడిపించడంలో సఫలమయ్యాడు.
Date : 14-03-2025 - 3:56 IST -
#Sports
IPL 2025: ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు.. కట్ చేస్తే.. ఆ జట్టు కెప్టెన్ గా ప్రమోషన్ కొట్టేసాడు!
ఢిల్లీ క్యాపిటల్స్ నూతన కెప్టెన్గా అక్షర్ పటేల్కు బాధ్యతలు అప్పగించారు. కేఎల్ రాహుల్, ఫాఫ్ డుప్లెసిస్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అక్షర్ పటేల్కి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది.
Date : 14-03-2025 - 12:13 IST -
#Sports
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్?
అక్షర్ కెప్టెన్సీ రికార్డును పరిశీలిస్తే.. అతను ఇప్పటి వరకు ఐపీఎల్లో కెప్టెన్సీ చేయలేదు. అయినప్పటికీ అతను చాలా సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్కు కీలక ఆటగాడిగా ఉన్నాడు.
Date : 11-03-2025 - 1:21 IST -
#Sports
IPL 2025 Schedule: ఐపీఎల్ అభిమానులకు క్రేజీ న్యూస్.. వచ్చే వారం షెడ్యూల్ విడుదల?
ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఆటగాళ్ల వేలం నవంబర్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. ఇందులో పది ఐపీఎల్ జట్లు రెండు రోజుల్లో రూ.639.15 కోట్లకు మొత్తం 182 మంది ఆటగాళ్లను తమ తమ జట్లలో చేర్చుకున్నాయి.
Date : 11-02-2025 - 7:18 IST -
#Sports
Delhi Capitals: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగే జట్టు ఇదేనా!
ఈసారి ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ కంటే బౌలర్లపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసింది. ఢిల్లీ బౌలర్లపై రూ. 41.45 కోట్లు వెచ్చించింది.
Date : 20-12-2024 - 9:43 IST -
#Sports
Mallika Sagar Blunder: ఐపీఎల్ 2025 మెగా వేలంలో మల్లికా సాగర్ మిస్టేక్ చేసిందా?
ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ హేమంగ్ బదానీ స్వస్తిక్ చికారా కోసం వేలం వేయడానికి బిడ్ను పెంచినట్లు వెల్లడించాడు. అయితే మల్లికా దానిని గమనించలేదు. తన తప్పును తెలుసుకున్న మల్లిక తన తప్పును అంగీకరించింది.
Date : 27-11-2024 - 2:25 IST -
#Sports
10 Teams Full Squads: ముగిసిన వేలం.. ఐపీఎల్లో 10 జట్ల పూర్తి స్క్వాడ్ ఇదే!
సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఈ వేలంలో మొత్తం 182 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు సొంతం చేసుకున్నాయి. ఇందులో 62 మంది విదేశీ ప్లేయర్లపై జట్లు మక్కువ చూపాయి.
Date : 26-11-2024 - 9:59 IST -
#Sports
KL Rahul In Delhi Capitals: ఐపీఎల్ వేలంలో నిరాశపరిచిన కేఎల్ రాహుల్!
ఐపీఎల్-2025 మెగా వేలంలో అత్యధిక ధర పలుకుతారని భావించిన టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ను కొనేందుకు ఫ్రాంచైజీలు పెద్దగా ఆసక్తి చూపలేదు.
Date : 24-11-2024 - 11:48 IST -
#Sports
Axar Patel: అక్షర్ పటేల్ కు ఢిల్లీ పగ్గాలు.. ఇవాళ క్లారిటీ!
గత సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ మూడుసార్లు సస్పెండ్ అయినప్పుడు పంత్ స్థానంలో అక్షర్ పటేల్ జట్టుకు నాయకత్వం వహించాడు.
Date : 24-11-2024 - 12:00 IST -
#Sports
Delhi Capitals: ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం!
ఢిల్లీ క్యాపిటల్స్ ఒక నెలలో సహాయక సిబ్బందికి సంబంధించి మూడు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది. అక్టోబర్ 17న భారత మాజీ ఆటగాడు హేమంగ్ బదానీని ప్రధాన కోచ్గా, వేణుగోపాలరావును క్రికెట్ డైరెక్టర్గా డీసీ నియమించింది.
Date : 13-11-2024 - 11:08 IST -
#Sports
Rishabh Pant: రిషబ్ పంత్ చేరే జట్టు ఇదేనా? మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
రెండ్రోజుల క్రితం తాను ఢిల్లీలో ధోనిని కలవడానికి వెళ్లానని, రిషబ్ పంత్.. ధోనీతో ఉండటం చూశానని రైనా చెప్పాడు. అంతేకాకుండా పంత్ పసుపు జెర్సీలో కనిపిస్తాడని రైనా పరోక్షంగా ఓ కామెంట్ చేశారు.
Date : 01-11-2024 - 11:13 IST