Covid Cases
-
#India
Covid : దేశంలో 5 వేలు దాటిన కొవిడ్ కేసులు.. 55 మరణాలు
ఇప్పటివరకు వైరస్ కారణంగా 55 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ వెల్లడించింది. జూన్ 6 ఉదయం 8 గంటల వరకు పొందిన లెక్కల ప్రకారం, గత 24 గంటల వ్యవధిలో దేశంలో 498 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి
Date : 06-06-2025 - 11:52 IST -
#India
Covid cases : దేశంలో వెయ్యికి చేరిన కొవిడ్ కేసులు
ఢిల్లీలో ఇప్పటికీ 104 మంది కరోనా బాధితులు ఉన్నారు. ఇందులో ఒక్క వారం వ్యవధిలోనే కొత్తగా 99 మందికి కరోనా సోకినట్టు అధికారులు తెలిపారు. దీంతో నగర ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
Date : 26-05-2025 - 1:24 IST -
#Andhra Pradesh
Covid Cases : ఏపీలో కోవిడ్ కేసులు నమోదు కాలేదు: మంత్రి సత్యకుమార్
కరోనా వ్యాప్తికి అనువైన పరిస్థితులు ఏర్పడకుండా ముందుగానే నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలు అయిన కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల్లో కొన్ని కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు.
Date : 21-05-2025 - 2:09 IST -
#Speed News
Olympics Covid Cases: పారిస్ ఒలింపిక్స్లో 40 మందికిపైగా అథ్లెట్లకు కరోనా
పారిస్ ఒలింపిక్స్లో కొవిడ్-19 కలకలం రేపుతోంది. దాదాపు 40 మంది క్రీడాకారులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినట్లు WHO రిపోర్టుల్లో తేలింది.
Date : 06-08-2024 - 9:16 IST -
#Covid
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు
Covid Cases: ఉత్తరాది రాష్ట్రాల్లో మళ్లీ కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్నాయి. ఢిల్లీ(Delhi)లో గత 24 గంటల్లో 63 కొత్త కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. గత ఏడాది మే నెల తర్వాత అక్కడ అత్యధిక సంఖ్యలో ఆ కేసులు నమోదు అయినట్లు రికార్డుల చెబుతున్నాయి. ఢిల్లీతో పాటు రాజస్థాన్(Rajasthan),ఉత్తరప్రదేశ్(Uttar Pradesh),బీహార్ (Bihar)రాష్ట్రాల్లోనూ కోవిడ్ కేసులు పెరిగాయి. గడిచిన 15 రోజుల నుంచి ఢిల్లీలో కొత్తగా 459 వైరస్ కేసులు నమోదు అయ్యాయి. We’re now […]
Date : 07-03-2024 - 12:43 IST -
#Andhra Pradesh
Covid: ఏపీలో కలకలం.. కోవిడ్ సోకిన మహిళ మృతి
ఏపీలో కరోనా (Covid) మరోసారి కలకలం రేపుతోంది. తాజాగా విశాఖలోని కోవిడ్ సోకిన మహిళ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో కేజీహెచ్ లో మృతి చెందారు.
Date : 26-12-2023 - 12:38 IST -
#Covid
Covid Cases: ఢిల్లీలో ప్రతిరోజూ కొత్త కరోనా కేసులు.. ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్స్..!
దేశంలో మరోసారి కరోనా వైరస్ (Covid Cases) వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్-19 కేసులు ఇలాగే పెరుగుతూ ఉంటే కొత్త సంవత్సర వేడుకలకు చాలా మంది దూరం కావొచ్చు.
Date : 26-12-2023 - 11:42 IST -
#Speed News
CM Revanth : సీఎం రేవంత్కు స్వల్ప జ్వరం.. కరోనా టెస్టు చేసిన డాక్టర్లు
CM Revanth : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప జ్వరం బారినపడ్డారు.
Date : 25-12-2023 - 2:20 IST -
#Speed News
Covid Cases : ఏపీ, తెలంగాణలో మళ్లీ కరోనా దడ.. కేసులు ఇలా..
Covid Cases : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం దడ పుట్టిస్తోంది.
Date : 24-12-2023 - 7:24 IST -
#Andhra Pradesh
First Covid Positive Case : ఏపీలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
రెండు సంవత్సరాల విరామం తర్వాత ఏపీలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఏలూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి
Date : 23-12-2023 - 7:44 IST -
#India
Covid cases: భారతదేశంలో 594 కొత్త కోవిడ్ కేసులు నమోదు
Covid cases: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. భారతదేశంలో గురువారం 594 తాజా COVID-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. అయితే క్రియాశీల కేసుల సంఖ్య మునుపటి రోజు 2,311 నుండి 2,669 కి పెరిగింది. దేశంలో కోవిడ్-19 సంఖ్య 4.50 కోట్లు (4,50,06,572). మృతుల సంఖ్య 5,33,327కి చేరుకుంది. కేరళ నుండి ముగ్గురు, కర్ణాటక నుండి ఇద్దరు మరియు పంజాబ్ నుండి ఒకరు వైరల్ వ్యాధికి గురై చనిపోయారు. వ్యాధి నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,44,70,576కి […]
Date : 21-12-2023 - 1:52 IST -
#India
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. మళ్లీ పెరుగుతున్న కేసులు!
దేశంలో ఉన్నట్టు ఉండి మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి.
Date : 18-12-2023 - 1:44 IST -
#World
COVID-19: సింగపూర్లో విజృంభిస్తున్న కోవిడ్
సింగపూర్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కొత్త కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత వారం నమోదైన కొత్త కేసులతో పోలిస్తే ఈ వారం డిసెంబర్ 3 నుండి 9 వరకు నమోదైన కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
Date : 17-12-2023 - 4:09 IST -
#Speed News
COVID-19: శనివారం నమోదైన కరోనా కేసులు 339
దేశంలో ఒకేరోజు 339 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,492 గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో కరోనా ప్రభావం కారణంగా మరణాల సంఖ్య 5,33,311 (5.33 లక్షలు)గా నమోదైంది,
Date : 16-12-2023 - 5:19 IST -
#Speed News
India: దేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ కేసులు నమోదు
India: శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం భారతదేశంలో ఒకే రోజులో 148 కొత్త కోవిడ్ -19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 808కి చేరింది. దేశంలోని కోవిడ్-19 కేసులు ఇప్పుడు 4.50 కోట్లకు (4,50,02,889) చేరుకున్నాయి. మరణాల సంఖ్య 5,33,306గా ఉంది. 4,44,68,775 మంది వ్యక్తులు ఈ వ్యాధి నుండి విజయవంతంగా కోలుకున్నారని, దీని ఫలితంగా జాతీయ రికవరీ రేటు 98.81 శాతంగా ఉందని డేటా వెల్లడించింది. కేసు మరణాల […]
Date : 09-12-2023 - 5:53 IST