Covid Cases
-
#Covid
Covid Cases: భారత్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. గత 6 నెలల్లో ఇవే అత్యధికం..!
దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) వేగంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,824 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 18 వేలు దాటింది.
Published Date - 12:28 PM, Sun - 2 April 23 -
#India
Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు
వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. ఇలా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 24 గంటల్లో కొత్త కేసులు 3,016 నమోదయ్యాయి. (ఇవి బుధవారం రోజంతా నమోదైన కేసులు). మంగళవారంతో పోల్చితే.. నిన్న కేసులు 40 శాతం ఎక్కువగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. 6 నెలల్లో ఇవే అత్యధిక కేసులు. ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేటు 2.7 శాతం అవ్వగా… వారపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని కేంద్ర […]
Published Date - 03:45 PM, Thu - 30 March 23 -
#Covid
Covid Cases: దేశంలో కొత్తగా 1590 కరోనా కేసులు.. ఆరుగురు మృతి
దేశంలో కరోనా కేసులు (Covid Cases) మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1590 మందికి పాజిటివ్ వచ్చింది, ఆరుగురు మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది.
Published Date - 02:10 PM, Sat - 25 March 23 -
#Telangana
Zero Covid Cases: గుడ్ న్యూస్.. తెలంగాణలో కరోనా కేసులు ‘నిల్’
2019లో వ్యాప్తి చెందిన తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా కోవిడ్ సున్నా కేసులు నమోదయ్యాయి.
Published Date - 12:18 PM, Sat - 28 January 23 -
#Covid
Breaking News: కరోనా టీకాతో మరణిస్తే బాధ్యత మాది కాదన్న కేంద్రం..!
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యవతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది.
Published Date - 12:20 PM, Tue - 29 November 22 -
#Covid
Covid Cases: కరోనా కల్లోలం.. నౌకలో 800 మందికి పాజిటివ్..!
విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది.
Published Date - 02:39 PM, Sat - 12 November 22 -
#Covid
Covid-19: డ్రాగన్పై మళ్ళీ బుసలు కొడుతున్న వైరస్!
Covid-19: కరోనా మహమ్మారి డ్రాగన్ కంట్రీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మళ్లీ కేసులు భారీగా పెరుగుతున్నాయి.
Published Date - 09:03 PM, Mon - 31 October 22 -
#India
Chennai : చెన్నైలో మాస్క్ తప్పనిసరి.. ఉల్లంఘిస్తే..?
చెన్నైలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీనిని నివారించడానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ మాస్క్ ధరించడం తప్పనిసరి చేసింది. ఈ ఉల్లంఘనకు రూ. 500 జరిమానా విధించనున్నట్లు కార్పొరేషన్ ప్రకటించింది. ఇది రేపటి నుండి అమలులోకి వస్తుందని వెల్లడించింది. తమిళనాడులో, చెన్నైలో సగానికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 6,000 దాటింది. అత్యధిక కేసులు చెన్నై, చెంగల్పేట నుండి నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో భారతదేశంలో […]
Published Date - 10:37 AM, Wed - 6 July 22 -
#Covid
Covid Cases Rise : హైదరాబాద్లో మళ్లీ కోవిడ్ విజృంభణ
హైదరాబాద్ లో కోవిడ్ కేసులు గత పది రోజుల నుంచి రెట్టింపు అయ్యాయి. గణనీయంగా పెరుగుతుండడం డేంజర్ బెల్ మోగుతోంది. జూన్ 15న 132గా ఉన్న ఈ సంఖ్య జూన్ 22వ తేదీ నాటికి 292కి చేరుకుంది. అదే సమయంలో తెలంగాణలో రోజువారీ కౌంట్ 205 నుంచి 434కి పెరిగింది. మరణాలు సంభవించనప్పటికీ క్రియాశీల కేసుల సంఖ్య 1401 నుండి 2680కి పెరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్ఎంసి) పరిధిలో 292 కేసులు నమోదుకాగా, అంతకుముందు […]
Published Date - 04:45 PM, Thu - 23 June 22 -
#Speed News
Covid : ముంబయిలో కొవిడ్ కలవరం
దేశంలో పలు రాష్ట్రాలు, నగరాల్లో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళల్లో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
Published Date - 04:51 PM, Thu - 9 June 22 -
#Covid
కోవిడ్ ముప్పుపై ‘మోడీ’ అలెర్ట్
కోవిడ్ ముప్పు పొంచి ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
Published Date - 04:33 PM, Wed - 27 April 22 -
#South
Covid Cases:రోజువారీ కోవిడ్ కేసుల వివరాలు కేంద్రానికి పంపుతున్నాం – కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణాజార్జ్
రోజువారీ కోవిడ్ డేటాను కేంద్రానికి సమర్పించడం లేదన్న ఆరోపణలు కేరళ ప్రభుత్వం ఖండించింది.
Published Date - 09:15 AM, Thu - 21 April 22 -
#India
Maharashtra: మహారాష్ట్రంలో జనవరి 24 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం
మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 24 సోమవారం నుండి పాఠశాలలను పునఃప్రారంభించనుంది. ఓమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో మహారాష్ట్రలో పాఠశాలలను మూసివేశారు.
Published Date - 08:40 AM, Fri - 21 January 22 -
#Andhra Pradesh
AP Corona:ఏపీలో కరోనా విభృంభణ
సంక్రాంతి ఎఫెక్ట్ మొదలైపోయింది. ఏపీలో కరోనా వీరవిహారం చేస్తోంది. ఒక్కరోజే ఏడు వేల కేసులొచ్చాయి. సంక్రాంతి పండుగ ముగిసిన రెండు రోజులకే 6696 కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన రాబోయే రోజుల్లో ఒమిక్రాన్ ఇంకెంత స్వైర విహారం చేస్తుందోనన్న ఆందోళన మొదలైంది.
Published Date - 09:56 PM, Tue - 18 January 22 -
#Speed News
Harish Rao: కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధం!
తెలంగాణలో విస్తరిస్తున్న కరోనాను ఎదుర్కొనేందుకు వైద్యశాఖ సిద్ధంగా ఉందని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన సోమవారం ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశమైంది. ముందుగా రాష్ట్రంలో కరోనా పరిస్థితి పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితి అదుపులో ఉన్నదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అన్ని విధాలుగా రాష్ట్ర వైద్యారోగ్యశాఖ […]
Published Date - 03:34 PM, Mon - 17 January 22