Congress
-
#Telangana
Hyderabad: రేవంత్ సర్కార్ ని ఇరకాటంలో పడేస్తున్న కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. గడిచిన 100 రోజుల్లో పాలనాపరంగా ఫర్వాలేదనిపించినా ఎక్కడో సమన్వయ లోపం కారణంగా కొన్ని సమస్యలు కళ్ళముందే కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన కేసీఆర్ మూడు నెలలుగా బయటకు రాలేదు. దీంతో పార్టీ కేటీఆర్, హరీష్ రావు మోస్తున్నారు.
Published Date - 01:49 PM, Wed - 3 April 24 -
#Telangana
Judson Bakka : కాంగ్రెస్ పార్టీ నుంచి బక్క జడ్సన్ బహిష్కరణ..
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకుగాను ఆయన్ను ఆరేళ్ల పాటు బహిష్కరిస్తున్నట్లు టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ఛైర్మన్ చిన్నారెడ్డి ప్రకటించారు
Published Date - 01:31 PM, Wed - 3 April 24 -
#India
Shashi Tharoor : మోడీకి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్న.. శశిథరూర్ ఆసక్తికర సమాధానం!
Shashi Tharoor:ప్రధానమంత్రి నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi)కి ప్రత్యామ్నాయం ఎవరన్న ప్రశ్నకు కాంగ్రెస్(Congress) సీనియర్ నేత శశిథరూర్(Shashi Tharoor) ఆసక్తికర సమాధానం చెప్పారు. పార్లమెంటరీ వ్యవస్థలో ఇలాంటి ప్రశ్న అర్థం లేనిదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ వ్యవస్థలో నేరుగా ఓ వ్యక్తిని ప్రధానిగా ఎన్నుకోలేమని పేర్కొన్నారు. ఓ పార్టీని కానీ, కూటమిని కానీ ప్రజలు ఎన్నుకుంటారని తెలిపారు. Yet again a journalist has asked me to identify an individual who is the […]
Published Date - 01:24 PM, Wed - 3 April 24 -
#Telangana
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్రావు బహిరంగ లేఖ
Harish Rao: బీఆర్ఎస్(brs) మాజీ మంత్రి హరీశ్రావు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి రైతుల రుణమాఫీ(rythu runa mafi) విషయమై బహిరంగ లేఖ(open letter) రాశారు. రైతులకు వెంటనే రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని, డిసెంబర్ 9వ తేదీనే చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ. 2 లక్షలు రుణం తీసుకోవాలన్నారని, రేవంత్ మాటలు నమ్మి చాలా మంది అప్పులు తీసుకున్నారని పేర్కొన్నారు. […]
Published Date - 12:21 PM, Wed - 3 April 24 -
#Telangana
MLA Tellam Venkata Rao : కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమైన భద్రాచలం ఎమ్మెల్యే ..?
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు(Mla Tellam Venkat Rao) హాజరుకావడం తో ఈయన కాంగ్రెస్ లోకి వెళ్లడం పక్క అని తెలిసిపోయింది.
Published Date - 09:44 AM, Wed - 3 April 24 -
#India
Narendra Modi : ఇది ట్రైలర్ మాత్రమే.. ఇంకా చాలా మిగిలి ఉంది..
అవినీతి, బంధుప్రీతిపై ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) మంగళవారం మండిపడ్డారు. రాబోయే లోక్సభ ఎన్నికలలో కుటుంబ ఆధారిత పార్టీలు, అవినీతిపరులు తమ సభ్యులను, సహాయకులను రక్షించడానికి కలిసి రావడం ఇదే మొదటిదని అన్నారు.
Published Date - 09:47 PM, Tue - 2 April 24 -
#Andhra Pradesh
YS Sharmila : సీఎం జగన్పై వైఎస్ షర్మిల సంచలనం..!
ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన అనంతరం ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) రాష్ట్ర అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.
Published Date - 05:30 PM, Tue - 2 April 24 -
#Telangana
KTR: రేవంత్ 420 హామీలు నిరవేర్చాలి: కేటీఆర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను నెరవేర్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకపు వాగ్దానాలతో కాపు సామాజికవర్గం నష్టపోయిందన్నారు.
Published Date - 04:46 PM, Tue - 2 April 24 -
#Telangana
Phone Tapping Case: సారీ చెప్పండి లేదంటే లీగల్ నోటీసులు పంపిస్తా: కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశం ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసు ముందుకు వెళ్తున్నా కొద్దీ బడా నేతల పేర్లు వెలుగు చూస్తున్నాయి
Published Date - 02:32 PM, Tue - 2 April 24 -
#India
Rs 3500 Crore : కాంగ్రెస్కు భారీ ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ శాఖ
Rs 3500 Crore : ఎన్నికలు సమీపించిన వేళ కాంగ్రెస్ పార్టీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది.
Published Date - 04:28 PM, Mon - 1 April 24 -
#India
Katchatheevu Island:కచ్చతీవు ద్వీపాన్ని ఆయన వెనక్కి తీసుకుంటారా?”: ప్రధానికి కాంగ్రెస్ ఎంపీ సవాల్
Katchatheevu Island: భారత భూభాగానికి చెందిన కచ్చతీవు ద్వీపాన్ని (Katchatheevu Island) కాంగ్రెస్ ఏ మాత్రం ఆలోచించకుండా శ్రీలకంకకు కట్టబెట్టింది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం బయటపడగా ఆ వివరాలనే ప్రస్తావిస్తూ X వేదికగా పోస్ట్ పెట్టారు ప్రధాని. అప్పటి నుంచి కచ్చతీవు వివాదం మొదలైంది. We’re now on WhatsApp. Click to Join. వివాదాస్పద ద్వీపాన్ని 1974 నాటికి ఇందిరా గాంధీ ప్రభుత్వం శ్రీలంకకు అప్పజెప్పిందన్న RTI వివరాలు సంచలనం రేపుతున్నాయి. […]
Published Date - 04:27 PM, Mon - 1 April 24 -
#Telangana
KTR: చేసింది చెప్పకపోవడమే మా తప్పు: కేటీఆర్
చేసిన మంచి పనుల గురించి ప్రచారం చేయాలని బిఆర్ఎస్ నాయకులకు పిలుపునిచ్చారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. చేసిన పనిని వివరించలేకపోవడం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి దారితీసిందని అన్నారు.
Published Date - 04:08 PM, Mon - 1 April 24 -
#India
Congress : మొన్న బిహార్ పార్టీ.. ఇవాళ పంజాబ్ పార్టీ.. కాంగ్రెస్లో విలీనం
Congress : ఇటీవల బిహార్లో ‘జన అధికార పార్టీ’ కాంగ్రెస్లో విలీనం కాగా, తాజాగా మరో రాజకీయ పార్టీ కూడా హస్తం పార్టీలో కలిసిపోయింది.
Published Date - 03:11 PM, Mon - 1 April 24 -
#India
Seethakka: రాష్ట్రపతి నిలబడితే.. మోడీ కూర్చుంటారా?.. ప్రధాని తీరుపై సీతక్క విమర్శ
Danasari Seethakka: బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ(LK Advani)కి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న(Bharat Ratna)ను ప్రదానం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) ఆదివారం స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డును అందజేసిన విషయం తెలిసిందే. వయోభారం, అనారోగ్య కారణాలతో అద్వానీ శనివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్రపతే స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని అందజేశారు. ఈ […]
Published Date - 12:57 PM, Mon - 1 April 24 -
#India
Rahul Gandhi : ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు
లోక్సభ ఎన్నికల్లో ‘మ్యాచ్ ఫిక్సింగ్’కు ప్రధాని మోదీ (Narendra Modi) ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ (Rahul Gandhi) ఆదివారం ఆరోపిస్తూ, బీజేపీ తన ప్రయత్నాల్లో విజయం సాధిస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చి, ప్రజల హక్కులు హరించబడతాయని అన్నారు. రాంలీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ 'సేవ్ డెమోక్రసీ' ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఇది సాధారణ ఎన్నికలు కాదని, దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే ఎన్నికలని అన్నారు.
Published Date - 10:03 PM, Sun - 31 March 24