Congress
-
#Telangana
Cantonment Assembly By Elections 2024 : కాంగ్రెస్ కంటోన్మెంట్ అభ్యర్థిగా నారాయణ శ్రీగణేష్
రెండు నెలల క్రితం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో... అక్కడ ఉపఎన్నికల అనివార్యమైంది. ఇది ఏకగ్రీవం అవుతుందని అనుకుంటున్నటైంలో కాంగ్రెస్ పోటీకి సిద్ధమైంది
Date : 06-04-2024 - 1:52 IST -
#Telangana
Satyavathi Rathod : పార్టీ మార్పుపై స్పందించిన సత్యవతిరాథోడ్
Satyavathi Rathod: బీఆర్ఎస్(brs) నేతలు ఒక్కొక్కరు ఆ పార్టీకి చేయిస్తూ కాంగ్రెస్(Congress)లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు నేతలు కూడా క్యూలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్లో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై మాజీమంత్రి గంగుల కమలాకర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. తాను పార్టీని వీడడం లేదని, అదంతా తప్పుడు ప్రచారమని తేల్చి చెప్పారు. We’re now on WhatsApp. Click to Join. తాజాగా, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi […]
Date : 06-04-2024 - 12:55 IST -
#Telangana
KTR Satires: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కేటీఆర్ సెటైర్స్
కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను “వంచన” గా పేర్కొన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ శాసనసభ్యుల ఫిరాయింపులపై కేటీఆర్ కాంగ్రెస్ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు.
Date : 05-04-2024 - 7:31 IST -
#Telangana
KCR Polam Baata: 10 వేల మంది రైతులతో మేడిగడ్డకు పోదాం: కేసీఆర్
సాగునీటికి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ బ్యారేజీకి నీటిని ఎత్తిపోసి విడుదల చేసేలా పోరాటం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు.
Date : 05-04-2024 - 5:45 IST -
#Speed News
Kuna Srisailam Goud : కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
బీజేపీ నేత, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Date : 05-04-2024 - 4:10 IST -
#Telangana
Congress Manifesto : తెలంగాణ కాంగ్రెస్ కు షాక్ ఇచ్చేలా ఉన్న ‘నేషనల్ కాంగ్రెస్ మేనిఫెస్టో’..?
ఒక పార్టీ నుండి ఎమ్మెల్యే గా కానీ ఎంపీ గా గాని గెలిచి , మరోపార్టీ లో చేరే వారిపై అనర్హత వేటు వేసేలా ఓ సవరణ తీసుకొస్తామని తెలిపారు
Date : 05-04-2024 - 2:55 IST -
#Andhra Pradesh
YS Sharmila: అన్నపై షర్మిల తొలి అడుగు నేడే
వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట. ఆ ప్రాంతంలోని పులివెందుల నియోజకవర్గం నుంచి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పోటీ చేశారు. ఆయన మరణాంతరం కుమారుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల నుంచి పోటీ చేశారు. మరోవైపు కడప ఎంపీగా కజిన్ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు.
Date : 05-04-2024 - 2:29 IST -
#India
Congress : కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
కాంగ్రెస్ శుక్రవారం తన మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ (Congress) అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) 2024 లోక్సభ ఎన్నికల కోసం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు.
Date : 05-04-2024 - 12:15 IST -
#Telangana
BJP : బీజేపీ మేధోమథనం.. జ్ఞాన్పై దృష్టి..
లోక్సభ ఎన్నికల తొలి దశకు మూడు వారాల కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోను త్వరలో ప్రకటించవచ్చు. బీజేపీ (BJP) మేనిఫెస్టో 'జ్ఞాన్' (GYAN)పై ఆధారపడింది.
Date : 05-04-2024 - 10:54 IST -
#Telangana
Political Campaign : ప్రచార ఖర్చుతో నేతలు పరేషాన్.. రోజుకు 20 లక్షలు అంట..!
దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల కోసం ఆయా పార్టీల నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈసారి లోక్ సభ ఎన్నికలు ఏడు దశల్లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల షెడ్యూల్ దాదాపు రెండు నెలల పాటు ఉండటంతో ప్రచార ఖర్చును చూసి అభ్యర్థుల బెంబేలెత్తుతున్నారు.
Date : 05-04-2024 - 10:24 IST -
#Speed News
Congress Candidates: 13వ జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్.. మేనిఫెస్టో ఎప్పుడంటే..?
2024 లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల 13వ జాబితాను కాంగ్రెస్ (Congress Candidates) విడుదల చేసింది. గురువారం రాత్రి (ఏప్రిల్ 4, 2024) విడుదల చేసిన ఈ జాబితా ద్వారా మరో ముగ్గురు అభ్యర్థులను ప్రకటించారు.
Date : 04-04-2024 - 11:13 IST -
#Telangana
Jagdish Reddy: కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి (Jagdish Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ (నందికొండ)లో కోతులు చనిపోయిన డ్రింకింగ్ వాటర్ ట్యాంక్ను.. సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్సీ కోటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, నోముల భగత్తో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.
Date : 04-04-2024 - 4:53 IST -
#India
Lok Sabha Elections 2024: మమతా కోటను బద్దలు కొట్టనున్న బీజేపీ
దేశంలో ఏడు దశల లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమవుతాయి. ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూటమిగా ఏర్పడి అధికారం చేజిక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది.
Date : 03-04-2024 - 6:58 IST -
#India
Annie Raja : రాహుల్ గాంధీపై సీపీఐ అగ్రనేత డి.రాజా భార్య పోటీ
Annie Raja: కేరళ(Kerala)లోని వయనాడ్(Wayanad) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన వాయనాడ్ లో ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థిగా(CPI candidate) అన్నే రాజా(Annie Raja) పోటీ చేయనున్నారు. ఆమె కూడా ఇవాళ తన నామినేషన్ దాఖలు చేశారు. కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ భాగస్వామిగా సీపీఐ పోటీలో నిలిచింది. ఇండియా బ్లాక్లో భాగస్వామ్య పార్టీలు అయిన […]
Date : 03-04-2024 - 4:28 IST -
#India
Lok Sabha Elections 2024: వాయనాడ్ ఎంపీగా రాహుల్ నామినేషన్ దాఖలు
లోక్సభ ఎన్నికలకు గానూ రాహుల్ గాంధీ ఈ రోజు వాయనాడ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్కు ముందు వాయనాడ్లో రాహుల్ రోడ్ షో నిర్వహించారు. రాహుల్ గాంధీ వెంట సోదరి ప్రియాంక గాంధీ ఉన్నారు.
Date : 03-04-2024 - 2:23 IST