Congress
-
#Telangana
Congress: తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్
Congress: అసెంబ్లీ ఎన్నికల ఊపును పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగించాలని ఫిక్స్ అయ్యింది కాంగ్రెస్. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తుక్కుగూడ భారీ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేయనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ అగ్రనేతలు హాజరు కానుండటంతో పాటు.. పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టోను ఏఐసీసీ హైదరాబాద్లోని రిలీజ్ చేస్తుండటంతో టీ-కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 17 సీట్లకు గాను 14 ఎంపీ సీట్లను […]
Published Date - 09:43 PM, Sat - 23 March 24 -
#Telangana
GHMC Mayor Vijaya Lakshmi: బంజారాహిల్స్లోని ఇంటిని కాపాడుకునేందుకు మేయర్ కాంగ్రెస్ లోకి?
లోక్ సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 05:38 PM, Sat - 23 March 24 -
#India
Arvind Kejriwal: కేజ్రీవాల్ రాజీనామా చేయాలి: కాంగ్రెస్ డిమాండ్
లోక్సభ ఎన్నికలకు ముందు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. ప్రతిపక్షాలను అణగదొక్కే చర్యలు మానుకోవాలని సూచిస్తున్నాయి
Published Date - 05:04 PM, Sat - 23 March 24 -
#India
Digvijaya Singh: 33 ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో మాజీ సీఎం
Digvijaya Singh: కాంగ్రెస్ సీనియర్ నేత(Congress Senior leader) దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) ఈసారి లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) బరిలో దిగుతున్నారు. ఈ విషయాన్ని ఆయన రాజ్గఢ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్ఠానం ఆదేశాల మేరకు తాను రాజ్గఢ్(Rajgarh) నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా, దిగ్విజయ్ సింగ్ 33 ఏళ్ల తర్వాత రాజ్గఢ్ నుంచి పోటీ చేస్తుండడం గమనార్హం. We’re […]
Published Date - 11:58 AM, Sat - 23 March 24 -
#India
E Commerce – Elections : ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఎన్నికల కోలాహలం.. ఎందుకు ?
E Commerce - Elections : ఈ-కామర్స్ వెబ్సైట్లు మనదేశంలో బాగానే సక్సెస్ అయ్యాయి.
Published Date - 04:18 PM, Fri - 22 March 24 -
#Telangana
Vijayalakshmi: కాంగ్రెస్ లోకి జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి?
GHMC Mayor Gadwal Vijayalakshmi: లోక్ సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress)పార్టీలోకి ప్రతిపక్ష బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి వలసలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లాల్లో పార్టీ కీలక నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగలబోతున్నట్లు సమాచారం. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ […]
Published Date - 01:25 PM, Fri - 22 March 24 -
#Speed News
Rythu Bandhu : రైతులకు గుడ్ న్యూస్.. నేడు రైతు బంధు నిధులు
తెలంగాణ రైతుబంధు (Rythu Bandhu) డబ్బులపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) శుభవార్త చెప్పారు. 5 ఎకరాల వరకు రైతుబంధు నగదును ఇవాళ జమ చేస్తామని ఆయన వెల్లడించారు.
Published Date - 09:45 AM, Fri - 22 March 24 -
#India
CM Kejriwal Arrest: సీఎం కేజ్రీవాల్ అరెస్టుపై రాహుల్ స్టేట్ మెంట్
దేశ రాజధాని ఢిల్లీ సీఎం అరెస్ట్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. తాజాగా సీఎం అరెస్ట్ కావడంతో ఇండియా కూటమి భగ్గుమంది. తాజాగా రాహుల్ గాంధీ కేజ్రీవాల్ అరెస్ట్ పై స్పందించారు.
Published Date - 11:02 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
YS Sharmila: దేశాభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం వైఎస్ షర్మిల
YS Sharmila: బీజేపీ(bjp)లో విలువలు దిగజారి పోతున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(Sharmila) అన్నారు. మన దేశానికి బీజేపీ పాలన మంచిది కాదని చెప్పారు. దేశంలో బీజేపీ ఉన్మాదాన్ని సృష్టిస్తోందని అన్నారు. మతాలను రెచ్చగొడుతూ, కులల మధ్య చిచ్చు పెడుతూ స్వార్థ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిన బీజేపీని అధికారంలో నుంచి తొలగించే సమయం ఆసన్నమయిందని చెప్పారు. విజయవాడ(Vijayawada)లో ఇండియా కూటమిలోని పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ ఈ […]
Published Date - 04:00 PM, Thu - 21 March 24 -
#Telangana
congress: కాంగ్రెస్లో చేరిన నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత విఠల్ రెడ్డి
Former MLA Gaddigari Vittal Reddy : తెలంగాణలో బీఆర్ఎస్(brs) పార్టీ నేతలు అధికార పార్టీ కాంగ్రెస్(congress)లో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొద్దిరోజులుగా ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి(Vittal Reddy) కాంగ్రెస్ మంత్రులతో టచ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. […]
Published Date - 03:08 PM, Thu - 21 March 24 -
#Speed News
BRS vs Congress : లోక్ సభ ఎన్నికల కంటే ముందే బీఆర్ఎస్ ఖాళీ..?
రాజకీయాల్లో చరిత్ర పునరావృతం చేయాలని కాంగ్రెస్ (Congress) భావిస్తూ అందుకు తగ్గట్టుగా వ్యూహాలు రచిస్తోంది. గతంలో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ (సిఎల్పి) (CLP)ని బిఆర్ఎస్లో విలీనం చేసినప్పుడు బిఆర్ఎస్ (BRS) ఉపయోగించిన ఫార్ములానే కెసిఆర్ (KCR)పై దాడికి ఆ పార్టీ ఉపయోగిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున గులాబీ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 10:52 PM, Wed - 20 March 24 -
#Telangana
Congress : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్కు ఊపు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికకు ముందు ఇటీవలి ఎన్నికల్లో పోటీ చేసి విఫలమైన భారతీయ జనతా పార్టీ (బిజెపి) (BJP) నాయకుడు ఎన్.శ్రీ గణేష్ (S. Sri Ganesh) కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో చేరారు. మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) తరఫున ప్రచారంలో పాల్గొన్న కొద్ది గంటలకే గణేష్ తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు.
Published Date - 08:12 PM, Wed - 20 March 24 -
#Telangana
KCR National Politics: కేసీఆర్ జాతీయ స్థాయి ముచ్చట మర్చిపోవాల్సిందేనా?
గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేసీఆర్ ని తీవ్రంగా నిరాశకు గురి చేశాయి. ఆ ఎఫెక్ట్ ద్వారా కేసీఆర్ రెండు నెలలు బయటకు రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోకసభ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశ షెడ్యూల్ కూడా విడుదలైంది
Published Date - 05:23 PM, Wed - 20 March 24 -
#Telangana
BRS : బిఆర్ఎస్ కు మరో దెబ్బ..
బిఆర్ఎస్ (BRS) పార్టీ కి వరుస దెబ్బలు ఎదురవుతున్నాయి. ఓ పక్క ఢిల్లీ లిక్కర్ కేసులో కూతురు (Kavitha) అరెస్ట్ అవ్వగా..ఇటు పార్టీ లో ఉన్న కొద్దీ మంది నేతలు కూడా కాంగ్రెస్ (COngress) గూటికి చేరుతుండడం తో అధినేత కేసీఆర్ కు ఏమాత్రం నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు దూకుడు మీద ఉండే కేసీఆర్..ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే విజయ పతకం ఎగురువేశామో..లోక్ సభ ఎన్నికల్లో కూడా అలాగే విజయ పతకం ఎగురవేయాలని […]
Published Date - 03:58 PM, Wed - 20 March 24 -
#Telangana
Telangana History: అధికారిక వెబ్సైట్ నుండి కేసీఆర్ ఆనవాళ్లు గల్లంతు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వాహనాల రిజిస్ట్రేషన్ను టీఎస్ నుంచి టీజీగా మార్చిన విషయం తెలిసిందే. ఆ వెంటనే రాష్ట్ర అధికార చిహ్నమైన తెలంగాణ తల్లి పాటను మార్చేవిధంగా నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:16 PM, Wed - 20 March 24