Congress
-
#Telangana
MLC Vijayashanti: ఓట్ల చోరీపై ఎమ్మెల్సీ విజయశాంతి కీలక వ్యాఖ్యలు!
అవసరమైతే ఐఎన్డీఐ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి సీఈసీ నిజస్వరూపాన్ని బయట పెట్టే అవకాశం కూడా లేకపోలేదని ఆమె పేర్కొన్నారు.
Published Date - 09:11 PM, Mon - 18 August 25 -
#Telangana
TG Local Body Elections : ఈ సమావేశంలోనైనా పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందో..?
TG Local Body Elections : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) ఈ నెల 23న సాయంత్రం 5 గంటలకు సమావేశం కానుంది
Published Date - 06:15 PM, Sun - 17 August 25 -
#Andhra Pradesh
Congress : ఏపీలోనూ కాంగ్రెస్ బలపడడం ఖాయం – భట్టి
Congress : రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ (AP Congress) బలపడడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు
Published Date - 05:45 PM, Sun - 17 August 25 -
#India
Rahul Gandhi : ఇకపై ఓట్ల దొంగతనం కుదరదు..వీడియోతో కాంగ్రెస్ కొత్త ప్రచారం
తాజాగా ఈ అంశాన్ని మరింత ప్రజలకు చేరవేయడానికి రాహుల్ గాంధీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. "లాపాటా ఓటు" అనే పేరుతో రూపొందించిన ఈ వీడియో, బాలీవుడ్ సినిమాల శైలిలో రూపొందించబడింది. వీడియోలో ఓటు చోరీని చిత్రీకరించిన విధానం సామాన్య ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది.
Published Date - 01:05 PM, Sat - 16 August 25 -
#Speed News
79th Independence Day : తెలంగాణను మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నాం: సీఎం రేవంత్ రెడ్డి
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో దేశానికి ప్రేరణగా నిలిచిన జవహర్లాల్ నెహ్రూ ప్రసంగాన్ని స్మరించుకున్నారు. 1947 ఆగస్టు 15న నెహ్రూ చేసిన ప్రసంగం దేశాన్ని ఏకం చేసింది. నెహ్రూ కేవలం మాటలకే పరిమితం కాలేదు, ఆయన చర్యలతో భారత భవిష్యత్కు బలమైన పునాది వేశారు అని కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడుతూ..మహనీయుల స్ఫూర్తితో తెలంగాణను అగ్రపథంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
Published Date - 11:24 AM, Fri - 15 August 25 -
#India
Sonia Gandhi : సోనియాగాంధీకి ఇటలీ పౌరురాలిగా ఓటు.. బీజేపీ ఎదురుదాడి
Sonia Gandhi : ఇతర రాష్ట్రాల ఎంపికల నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం మీద రాజకీయ యుద్ధం ఘర్షణలకు దారి తీసింది.
Published Date - 02:07 PM, Wed - 13 August 25 -
#India
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కర్ణాటక సీఈవో నోటీసులు
Rahul Gandhi: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీకి కర్ణాటక రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) అధికారిక నోటీసులు జారీ చేశారు.
Published Date - 10:07 AM, Mon - 11 August 25 -
#Telangana
Congress : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల గెలుపు కోసం పక్కా వ్యూహంతో కాంగ్రెస్..హోంమంత్రి పదవి ‘ఆఫర్’
ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి గతంలో నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేకపోవడం ఒక ప్రధాన అంశంగా నిలుస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి నగరంలో విజయాలు లేకపోవడంతో, మంత్రివర్గంలో హైదరాబాద్కు న్యాయం జరగలేదన్న భావన ప్రజల్లో ఉంది. కంటోన్మెంట్ ఉపఎన్నికలో శ్రీగణేష్ గెలుపు సాధించినా, ఆయన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇప్పటికే మంత్రిగా ఉన్న మూడో వ్యక్తిగా అవకాశం లేకుండా పోయింది.
Published Date - 11:20 AM, Sun - 10 August 25 -
#Telangana
Mahesh Kumar Goud : క్విట్ ఇండియా ఉద్యమం..కాంగ్రెస్ ఉద్యమ పునాది: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్
మహాత్మా గాంధీ 1942లో బ్రిటిష్ పాలనను భారత్ నుండి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తూ "డూ ఆర్ డై" అనే స్ఫూర్తిదాయక నినాదంతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారని మహేశ్కుమార్ గౌడ్ అన్నారు. ఈ ఉద్యమం భారతదేశం స్వాతంత్య్రానికి బలమైన బీజం వేసిందని అది హింసాత్మక ఉద్యమంగా సాగినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గణనీయంగా ఒడిదుడుకులకు గురిచేసిందని ఆయన గుర్తు చేశారు.
Published Date - 12:43 PM, Sat - 9 August 25 -
#Telangana
KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
Published Date - 07:50 PM, Thu - 7 August 25 -
#Telangana
Komatireddy Rajgopal Reddy : మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల జడివాన కురిపించారు.
Published Date - 01:34 PM, Wed - 6 August 25 -
#Telangana
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు రాజగోపాల్ రాజీనామా చేయబోతున్నారా..?
Komatireddy Raj Gopal Reddy : మంత్రి వెంకటరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పూజలు చేయగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Published Date - 07:07 PM, Tue - 5 August 25 -
#Telangana
Congress : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Published Date - 11:40 AM, Tue - 5 August 25 -
#Telangana
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Date - 11:23 AM, Mon - 4 August 25 -
#Telangana
Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
Telangana Politics : ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది
Published Date - 07:14 AM, Sat - 2 August 25