Congress
-
#Andhra Pradesh
YS Sharmila : చంద్రబాబు – పవన్ కళ్యాణ్ వల్లే మోడీకి ఆ ధైర్యం – షర్మిల
YS Sharmila : టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 45 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును 41 మీటర్లకు తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తున్నా
Published Date - 12:07 PM, Sat - 28 June 25 -
#Telangana
Local Body Elections : కాంగ్రెస్ పార్టీలో మళ్లీ నేతల మధ్య రగడ..?
Local Body Elections : బీఆర్ఎస్ నుంచి ఇటీవల పార్టీకి చేరిన పది మంది ఎమ్మెల్యేలు, ఇప్పటికే ఉన్న పాత కాంగ్రెస్ నేతలతో తలపడుతున్న పరిస్థితి నెలకొంది
Published Date - 09:22 AM, Sat - 28 June 25 -
#India
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Published Date - 02:59 PM, Fri - 27 June 25 -
#India
Congress : పోలింగ్ వీడియో ఇవ్వండి.. ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ లేఖ
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, ఓటింగ్ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది.
Published Date - 01:22 PM, Thu - 26 June 25 -
#Telangana
Bandi Sanjay : ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయం : బండి సంజయ్
ఆ రోజు దేశమంతా నియంతృత్వపు నీడలో మునిగిపోయింది. అధికారపు దాహంతో ఉన్మత్తమైన కాంగ్రెసు ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛను గల్లంతు చేసింది. భావ ప్రకటన హక్కును అణిచేసింది. న్యాయవ్యవస్థను వంకరగొట్టింది.
Published Date - 11:55 AM, Wed - 25 June 25 -
#Speed News
Local Body Elections : సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు
Local Body Elections : ఈ ఎన్నికల్లో కీలక విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను అమలు చేస్తూ, ప్రజల్లో విశ్వాసం పెంచుకునే ప్రయత్నం చేస్తోంది
Published Date - 10:54 AM, Wed - 25 June 25 -
#Telangana
CM Revanth Reddy: చిన్న వయసులోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టా: సీఎం రేవంత్
కాళేశ్వరం ప్రాజెక్టును ‘కూలేశ్వరం’గా విమర్శిస్తూ లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, సీతారామ, దేవాదుల ప్రాజెక్టులు ఆగిపోయాయని విమర్శించారు.
Published Date - 07:05 PM, Tue - 24 June 25 -
#Speed News
Bhatti Vikramarka : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లికించదగ్గ రోజు ఈరోజు
దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే రోజుగా ఈ రోజు గుర్తుండిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
Published Date - 06:31 PM, Tue - 24 June 25 -
#Telangana
Jubilee Hills Bypolls : జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సిద్ధంగా ఉండాలి – కార్యకర్తలకు రేవంత్ పిలుపు
Jubilee Hills Bypolls : పార్టీ పదవి చిన్నది కాదు, రేపటి భవిష్యత్తుకు వేదిక” అని అభిప్రాయపడ్డారు. 2029లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కార్యకర్తలకే పదవులు వస్తాయని హామీ ఇచ్చారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోల్చితే 18 నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజల ముందే బహిరంగ చర్చకు సవాల్ విసరాలని
Published Date - 05:43 PM, Tue - 24 June 25 -
#Telangana
Meenakshi Natarajan: కార్యకర్తలకు గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ఇంచార్జీ మీనాక్షి నటరాజన్!
ప్రతి నాయకుడు, కార్యకర్త పారదర్శకంగా, పార్టీ కోసం అంకితభావంతో పని చేయాలని మీనాక్షి సూచించారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆధిపత్యం సాధించేందుకు గ్రామస్థాయి నుంచి బలోపేతం అవ్వాలని పిలుపునిచ్చారు.
Published Date - 07:50 PM, Mon - 23 June 25 -
#Telangana
Banakacharla Project : నీటిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న బిఆర్ఎస్ – సీఎం రేవంత్
Banakacharla Project : “విభజన చట్టం ప్రకారం కేవలం పోలవరం ప్రాజెక్టుకే అనుమతి ఉంది. కానీ బనకచర్ల ప్రాజెక్టును పోలవరానికి అనుబంధంగా చూపించేందుకు BRS ప్రయత్నిస్తోంది” అని పేర్కొన్నారు.
Published Date - 07:19 PM, Fri - 20 June 25 -
#India
PM Modi : దేశంలో పేదరికానికి కాంగ్రెస్ ‘లైసెన్స్ రాజ్’ కారణం: ప్రధాని మోడీ
బిహార్ను ఎన్నో దశాబ్దాల పాటు పేదరికంలో ఉంచినది కాంగ్రెస్, ఆర్జేడీ కూటముల పాలన. లైసెన్స్ రాజ్ పేరుతో బిహార్ను వెనుకబాటుకు నెట్టేశారు. ఇందులో దళితులు, పేదలు అత్యంత బాధితులుగా మిగిలిపోయారు అన్నారు.
Published Date - 04:48 PM, Fri - 20 June 25 -
#Telangana
Congress : కొండా మురళి వివాదాస్పద వ్యాఖ్యలు.. కాంగ్రెస్ నేతల అత్యవసర భేటీ
రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి చేసిన వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ శిబిరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తన కుమార్తె కొండా సుష్మితను రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి పోటీకి దించనున్నట్లు ఆయన ప్రకటించడంతో పాటు, పార్టీకి చెందిన సీనియర్ నేతలైన కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:16 PM, Fri - 20 June 25 -
#Telangana
KTR : కేటీఆర్ ఓ హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నాడు – గజ్జెల కాంతం
KTR : కేటీఆర్ (KTR)ఓ సినీ హీరోయిన్ను బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని ఆరోపించారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నో చేశారని ఆరోపణలు గుప్పించారు
Published Date - 08:30 PM, Thu - 19 June 25 -
#Speed News
KTR: ఆ సెక్షన్ల కింద కేటీఆర్పై కేసు నమోదు
KTR: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Published Date - 11:09 AM, Sat - 14 June 25