HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Brs Is Misleading People With Fake News

Fake News : ఫేక్ వార్తలతో ప్రజలను మభ్య పెడుతున్న బిఆర్ఎస్

Fake News : తెలంగాణ రాజకీయ వేడి వాతావరణం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ విభాగం తరచుగా తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేయడం చేస్తూ వస్తుంది

  • Author : Sudheer Date : 28-10-2025 - 12:52 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Brs
Brs

తెలంగాణ రాజకీయ వేడి వాతావరణం మరింత పెరిగింది. బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ విభాగం తరచుగా తప్పుడు వార్తలను సృష్టించి ప్రచారం చేయడం చేస్తూ వస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ పై తప్పుడు ప్రచారాలు, కుతంత్ర కథనాలు వైరల్ చేస్తుంది. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్‌ తప్పుడు సమాచారాన్ని ప్రోత్సహిస్తూ, రాజకీయ లాభం కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విధమైన చర్యలు ప్రజా చర్చల స్థాయిని తగ్గించడమే కాకుండా, రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల్లో అపనమ్మకం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

Andhra Pradesh : ఏపీకి కేంద్రం శుభవార్త.. రూ. 765 కోట్ల పెట్టుబడులు.. యువతకు గుడ్ న్యూస్.!

ఇటీవల ఐఏఎస్‌ అధికారి ఎస్‌.ఏ‌.ఎం. రిజ్వీ మరియు ఎక్సైజ్‌ మంత్రివరులు జూపల్లి కృష్ణారావు మధ్య జరిగిన సంఘటన దీనికి తాజా ఉదాహరణగా చెప్పవచ్చు. సమాచార లోపం వల్ల ఏర్పడిన చిన్నపాటి అభిప్రాయ భేదాన్ని పెద్దదిగా చూపుతూ, బీఆర్‌ఎస్‌ అనుబంధ మీడియా వర్గాలు తప్పుడు ప్రచారానికి సృష్టించాయి. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అల్లుడు, జూపల్లి కుమారుడు టెండర్లలో ప్రమేయం ఉన్నట్లుగా ప్రచారం చేయడం పూర్తిగా దుష్ప్రచారమే. ఈ విషయం పై మంత్రి స్వయంగా వివరణ ఇచ్చినా కూడా, తప్పుడు వార్తలను ప్రచారం చేయడం ఆపడం లేదు. ఈ చర్యల వెనుక జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల్లో రాజకీయ లాభం సాధించాలనే ఉద్దేశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తాజాగా ప్రసిద్ధ పత్రికల పేర్లను ఉపయోగించి ఫేక్‌ వార్తలను సృష్టించడం కొత్త కుతంత్రంగా మారింది. ప్రతి రోజూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు న్యూస్‌ క్లిప్పింగ్‌లు, డిజిటల్‌ ఇమేజ్‌లు వ్యాపిస్తున్నాయి. ఈ ప్రచారాల లక్ష్యం కాంగ్రెసు ప్రభుత్వాన్ని దూషించడం, ముఖ్యమంత్రి రెవంత్‌ రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీయడం, మరియు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అవకాశాలను దెబ్బతీయడమే. ప్రభుత్వం ఇప్పటికే ఫేక్‌ న్యూస్‌పై కఠిన చర్యలకు సిద్ధమైంది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని అధికార వర్గాలు హెచ్చరించాయి. రాజకీయ ర్యాలీలు, సోషల్‌ మీడియా వేదికలు ఇప్పుడు నిజాయతీ మరియు బాధ్యత పరీక్షగా మారాయి. ప్రజలు కూడా వాస్తవం-అసత్యాన్ని గుర్తించే చైతన్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఎనతైనా ఉంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • fake news
  • Jupally Krishna Rao

Related News

Harish Rao Pm

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Phone Tapping Santhosh

    ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?

  • CM Revanth Reddy

    సీఎం విదేశీ పర్యటనపై తప్పుడు ప్రచారానికి తెలంగాణ ఫ్యాక్ట్ చెక్ స్పష్టీకరణ

  • Bhatti Ap Congress

    మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి

  • Kcr Pm

    నెక్స్ట్ నోటీసులు ఇచ్చేది కేసీఆర్ కేనా ?

Latest News

  • డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

  • పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !

  • యూజీసీపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు!

  • ఇండియా వర్సెస్ పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్.. స్టార్ స్పోర్ట్స్ అదిరిపోయే ప్రోమో…!!!

  • ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. 7.2 శాతం వృద్ధి హైలెట్స్ ఇవే

Trending News

    • ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..

    • పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం.. 43 కిలోల హెరాయిన్, గన్, బులెట్లు, గ్రెనేడ్లు స్వాధీనం చేసుకున్న విలేజ్ డిఫెన్స్ కమిటీ

    • అజిత్ పవార్‌ విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి గుండెలు పిండేసే ఆఖరి మాటలివే!

    • అజిత్ పవార్ విమాన ప్రమాదానికి ముందు పైలట్ తన అమ్మమ్మకు పంపిన చివరి మెసేజ్ ఇదే !

    • స్మార్ట్‌ఫోన్ యూజర్లు జాగ్రత్త.. బయటకు వెళ్లేటప్పుడు వై-ఫై ఆన్ చేసి ఉంచుతున్నారా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd