Congress
-
#Telangana
KTR: ‘మళ్లీ అధికారంలోకి వస్తాం, లెక్కలు సెటిల్ చేస్తాం’: కేటీఆర్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పారిశ్రామిక, ఆర్థిక రంగాలను నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు.
Published Date - 07:50 PM, Thu - 7 August 25 -
#Telangana
Komatireddy Rajgopal Reddy : మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విమర్శలు
Komatireddy Rajgopal Reddy : తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సీఎం రేవంత్ రెడ్డి పై విమర్శల జడివాన కురిపించారు.
Published Date - 01:34 PM, Wed - 6 August 25 -
#Telangana
Komatireddy Raj Gopal Reddy : కాంగ్రెస్ కు రాజగోపాల్ రాజీనామా చేయబోతున్నారా..?
Komatireddy Raj Gopal Reddy : మంత్రి వెంకటరెడ్డి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు పలుకుతూ పూజలు చేయగా, మరోవైపు రాజగోపాల్ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు
Published Date - 07:07 PM, Tue - 5 August 25 -
#Telangana
Congress : ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ సంఘాల సమన్వయంతో మూడు రోజుల పాటు జంతర్ మంతర్ వద్ద పెద్ద స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు కేంద్రాన్ని ఒప్పించే లక్ష్యంతో పెద్ద ఎత్తున ప్రజా దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనుంది కాంగ్రెస్.
Published Date - 11:40 AM, Tue - 5 August 25 -
#Telangana
Congress : బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ‘చలో ఢిల్లీ’ ..కాంగ్రెస్ ఉద్యమం ఉధృతం
ఈ ఉద్యమానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి హజరై, జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ "చలో ఢిల్లీ" యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ జిల్లాల నుంచి కనీసం 25 మంది చొప్పున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Published Date - 11:23 AM, Mon - 4 August 25 -
#Telangana
Telangana Politics : ఆగస్టు 4న తెలంగాణలో ఏంజరగబోతుంది..?
Telangana Politics : ఈ నివేదిక సారాంశాన్ని కమిషన్ ఆగస్టు 4న రాష్ట్ర కేబినెట్కు సమర్పించనుంది. అదే రోజున కేబినెట్ సమావేశమై కాళేశ్వరం నివేదికపై చర్చించనుంది
Published Date - 07:14 AM, Sat - 2 August 25 -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Published Date - 12:58 PM, Fri - 1 August 25 -
#Telangana
Telangana BRS MLA Defection Case : తెలంగాణ లో మరోసారి ఎన్నికలు..? నిజమేనా..?
Telangana BRS MLA Defection Case : సుప్రీంకోర్టు నేరుగా అనర్హతా వేటు వేయడానికి నిరాకరించినప్పటికీ, స్పీకర్ 90 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.
Published Date - 10:16 PM, Thu - 31 July 25 -
#Speed News
Telangana : పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
ఈ వ్యవహారంలో న్యాయస్థానమే అనర్హతపై తుది నిర్ణయం తీసుకోవాలన్న విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్ అన్న పరిస్థితి రాజకీయ వ్యవస్థలో ఉండకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజా ప్రతినిధుల మార్పిడి వ్యవహారాన్ని వ్యవస్థాపిత ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశంగా పేర్కొంది.
Published Date - 11:27 AM, Thu - 31 July 25 -
#Speed News
Supreme Court: పార్టీ ఫిరాయింపుల కేసులో రేపు తీర్పు ఇవ్వనున్న సుప్రీం ధర్మాసనం!
చీఫ్ జస్టిస్ బి.ఆర్. గావాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసుపై తుది తీర్పును రేపు వెల్లడించనుంది.
Published Date - 08:13 PM, Wed - 30 July 25 -
#Telangana
Congress : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అజారుద్దీన్ పోటీచేస్తారా?.. మంత్రుల ప్రకటనలు, అభ్యర్థుల ఆశలు
మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది. పార్టీ హైకమాండ్ అభ్యర్థిని నిర్ణయిస్తుందని స్పష్టం చేసిన మంత్రి, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి స్థానిక నేతకే టికెట్ దక్కుతుందని అన్నారు.
Published Date - 02:07 PM, Tue - 29 July 25 -
#Telangana
KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంకాలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ ఒక సంవత్సరం క్రితం, సాధారణ వ్యక్తి మద్యం కోసం నెలకు ఖర్చు చేసిన మొత్తము సగటున రూ.897. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత, అదే వ్యక్తి నెలకు మద్యం కోసం సగటున ఖర్చు చేస్తున్న మొత్తం రూ.1623కి పెరిగింది అన్నారు.
Published Date - 11:46 AM, Mon - 28 July 25 -
#India
Chidambaram : పార్లమెంటును షేక్ చేస్తున్న ‘ఆపరేషన్ సిందూర్’..చిదంబరంపై బీజేపీ ఫైర్
. దేశీయ ఉగ్రవాదుల ప్రమేయంపై ఆయన వ్యక్తపరిచిన అభిప్రాయాలు కేంద్రానికి చురకలు పెడుతున్నాయి. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ..పహల్గాం దాడి తర్వాత ఎన్ఐఏ తీసుకున్న చర్యలు ఇప్పటికీ తెలియవు. దాడికి పాల్పడినవారిని ప్రభుత్వం గుర్తించిందా? వారు ఎక్కడి నుంచి వచ్చారు? అన్నదానిపై కేంద్రం మౌనం పాటిస్తోంది.
Published Date - 11:24 AM, Mon - 28 July 25 -
#Telangana
Sarpanch Elections: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్డేట్!
పంచాయతీ రాజ్ శాఖ నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘం క్షుణ్ణంగా పరిశీలించనుంది. నివేదికలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని అధికారులతో సంప్రదింపులు జరిపి, త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ విడుదల చేసే అవకాశం ఉంది.
Published Date - 04:21 PM, Sun - 27 July 25 -
#Telangana
Local Body Elections Telangana : సెంటిమెంట్ లతో స్థానిక ఎన్నికలను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న రాజకీయ పార్టీలు
Local Body Elections Telangana : హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఎన్నికలు జరగాల్సిందేనన్న స్పష్టత నేపథ్యంలో, రాజకీయ పార్టీలు తమ తమ అజెండాలను సిద్ధం చేసుకుంటున్నాయి
Published Date - 05:36 PM, Sat - 26 July 25