Congress
-
#Speed News
Arikapudi Gandhi : కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 12:12 PM, Sat - 13 July 24 -
#Telangana
Prakash Goud : కాంగ్రెస్లో చేరిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకాశ్ గౌడ్ చేరికతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లొ చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఏనిమిదికి చేరింది.
Published Date - 08:38 PM, Fri - 12 July 24 -
#Telangana
Harish Rao : అసలు బ్రాహ్మణ పరిషత్ ఉన్నట్టా? లేనట్టా?: సీఎంకు హరీశ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలోని పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి ఆర్థిక మద్దతును అందించాలని సహృదయంతో కేసీఆర్ తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిషత్ పరిస్థితి అగమ్యగోచరం కావడం బాధాకరం.
Published Date - 02:42 PM, Fri - 12 July 24 -
#Telangana
KTR : మీ ఇద్దరిలో సన్నాసి ఎవరు..? – కేటీఆర్ ట్వీట్
గత కొద్దీ రోజులుగా నిరుద్యోగులు తమ డిమాండ్స్ నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారంతా నిరసనలు తెలియజేస్తూ ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారు
Published Date - 08:39 PM, Thu - 11 July 24 -
#Speed News
BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది.
Published Date - 08:43 AM, Thu - 11 July 24 -
#Telangana
VH : టిక్కెట్ విషయంలో నాకు అన్యాయం జరిగింది: వీహెచ్
V. Hanumantha Rao: కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ..గడిచిన ఎనిమిదేళ్లలో తనకు ఒక్క పదవీ లేదని..రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని అన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టిక్కెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టిక్కెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. We’re now on WhatsApp. Click to Join. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు […]
Published Date - 03:38 PM, Wed - 10 July 24 -
#Telangana
Congress : త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు : సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు తన సొంత జిల్లా మహబూబ్నగర్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ. 396.09 కోట్ల అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల సభలో సీఎం మాట్లాడుతూ..త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయన్నారు. ఈ ఎన్నికల్లో కార్యకర్తలనే ఎంపీటీసీలుగా, సర్పంచ్లుగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల నామినేటెడ్ పోస్టుల్లో నిజమైన పార్టీ కార్యకర్తలకు న్యాయం జరిగిందన్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 08:20 PM, Tue - 9 July 24 -
#Telangana
KTR : ప్రజలకు మద్దతుగా వెళ్తే.. మా నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? – కేటీఆర్
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం
Published Date - 07:14 PM, Mon - 8 July 24 -
#Telangana
Alampur BRS MLA Vijayudu : మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు మరో షాక్..?
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి సైతం పార్టీని వీడడానికి సిద్ధం అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి
Published Date - 01:42 PM, Mon - 8 July 24 -
#Speed News
Corporations Chairmens : నామినేటెడ్ పోస్టుల పండుగ.. 35 కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం
తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. తాజాగా రాష్ట్రంలోని 35 కార్పొరేషన్లకు కొత్త ఛైర్మన్లను నియమించారు.
Published Date - 12:37 PM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
Rahul Gandhi : వైఎస్సార్ నుంచి చాలా నేర్చుకున్నా.. ఆయన మహానేత
ఇవాళ మాజీ సీఎం, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి. ఈసందర్భంగా వైఎస్సార్ను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
Published Date - 11:44 AM, Mon - 8 July 24 -
#Telangana
TG Congress Govt : స్వయం సహాయక సంఘాలకు రేవంత్ రెడ్డి శుభవార్త
స్వయం సహాయక సంఘాలకు మహిళా శక్తి పథకం కింద స్వయం పాడి పశువులు, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తులు, దేశవాళీ కోళ్ల పెంపకం, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని కాంగ్రెస్ సర్కారు నిర్ణయం
Published Date - 11:05 AM, Mon - 8 July 24 -
#Andhra Pradesh
Sonia Gandhi : వైఎస్సార్ జయంతి వేళ సోనియాగాంధీ కీలక సందేశం.. షర్మిల థ్యాంక్స్
వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప వారసత్వాన్ని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు, ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ముందుకు తీసుకెళ్తున్నారని సోనియా(Sonia Gandhi) కొనియాడారు.
Published Date - 05:05 PM, Sun - 7 July 24 -
#Telangana
Telugu States : సరైన దిశలో ఒక అడుగు..!
గత పదేళ్లుగా నలుగుతున్న ఏపీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 2014కి సంబంధించిన వివాదాస్పద సమస్యల పరిష్కారానికి రెండు తెలుగు రాష్ట్రాలు శనివారం సానుకూలంగా అడుగులు వేశాయి. ఇది బాగా సిద్ధమైన సమావేశం , పెండింగ్లో ఉన్న సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ రూట్ మ్యాప్ను రూపొందించడం ప్రధాన అజెండాగా ఉంది, తద్వారా సమయానుకూలంగా పరిష్కారాలు కనుగొనబడతాయి. ఒకే సమావేశంలో అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరకవని రెండు ప్రభుత్వాలకు బాగా తెలుసు. We’re now on WhatsApp. Click to Join. […]
Published Date - 12:47 PM, Sun - 7 July 24 -
#India
Singireddy Niranjan Reddy : రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారు
ఫిరాయింపులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలను అవలంబించారని, ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం ఈ లెక్కన వివరణ ఇవ్వాల్సి ఉందని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శనివారం అన్నారు.
Published Date - 06:56 PM, Sat - 6 July 24