HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Raghunandan Rao Sensational Comments On Brs And Congress

Raghunandan Rao : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Raghunandan Rao : సిక్కులకు భద్రత లేదు అని అమెరికాలో వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ వ్యక్తి గత విషయాలు బీజేపీ పార్టీ ఎప్పుడు అడగలేదన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు.

  • Author : Kavya Krishna Date : 18-09-2024 - 7:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Raghunandan Rao,
Raghunandan Rao,

Raghunandan Rao : మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ క్రెడిబులిటీ లేని పార్టీ అని ఆయన ఆరోపించారు. బీజేపీ నేత మాట్లాడిండు అంటున్న కాంగ్రెస్ నేతలు.. పంచాయితి స్టార్ట్ చేసిందే కాంగ్రెస్ అని ఆయన మండిపడ్డారు. సిక్కులకు భద్రత లేదు అని అమెరికాలో వ్యాఖ్యలు చేసింది రాహుల్ గాంధీ అని, రాహుల్ గాంధీ వ్యక్తి గత విషయాలు బీజేపీ పార్టీ ఎప్పుడు అడగలేదన్నారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ కారణంగా ఇందిరా గాంధీ హత్య జరిగిందని ఆయన వ్యాఖ్యానించారు. మీహయాంలోనే సిక్కుల ఉచకొత జరిగిందని, మీ కాంగ్రెస్‌లో మంత్రిగా పని చేసిన వ్యక్తే మీ గురించి వ్యాఖ్యానించారని ఆయన అన్నారు. మీ చరిత్ర తెలిసిన నాయకుడే ఈ వ్యాఖ్యలు చేసాడని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. ఢిల్లీలో – గల్లీలో కాంగ్రెస్ పరిస్థితి సేమ్ ఉందని, ఇక్కడ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్మడం లేదన్నారు రఘునందన్‌ రావు.

దానం నాగేందర్ ఎన్నికల కమిషన్ కు తప్పుడు నివేదికలు ఇచ్చాడని, బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అని అఫిడవిట్ ఇచ్చారన్నారు. సీఎం హోదాలో ఉండి రేవంత్‌ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సిగ్గు చేటని, వరంగల్ జిల్లాలో కూడా ఒక పార్టీ మారిన నేత ఉన్నాడన్నారు. ప్రజాప్రతినిధులుగా గెలిసి అసభ్య పదజాలం వాడటం సిగ్గుచేటని, ఇద్దరు ఎమ్మెల్యేలు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలన్నారు. ట్విట్టర్ టిల్లుకు ఆశ్చర్యం వేసింది అంటా.. ఎమ్మెల్యే ఇంటికీ వచ్చి ఎలా దాడి చేస్తారు అంటున్నాడు ట్విట్టర్ టిల్లు. వరంగల్ జిల్లాలోనే అప్పటి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎంపీ అయిన వారిపై దేవరుప్పుల మండలం నుండి మొదలుపెడితే.. జిల్లాలో పాదయాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లో దాడి చేసారు ఆయన గుర్తు చేశారు. సూర్యాపేటలో రైతుల కోసం పోతే దాడి చేసారని, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఇదే వరంగల్‌లో పింకీలు కోడిగుడ్లతో దాడి చేసారంటూ రఘునందన్‌ రావు విరుచుకుపడ్డారు. కేటీఆర్, రేవంత్ రెడ్డిలు అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. కేటీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చేది లేదు విగ్రహాలు పెట్టేది లేదు. కేటీఆర్ అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాయాలంటూ రఘునందన్‌ రావు అన్నారు.

Read Also : Kaleshwaram Commission : సెప్టెంబర్ 19 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • CM Revanth Reddy
  • congress
  • ktr
  • Raghunandan Rao
  • rahul gandhi

Related News

Kcr Pm

కేసీఆర్ కామెంట్స్ కు కాంగ్రెస్ కౌంటర్

10 సంవత్సరాలు అధికారంలో ఉండి, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు అధికారాన్ని ఆస్వాదించారు. అదే సమయంలో, తెలంగాణ రాష్ట్ర ఆదాయాలను అధికార దుర్వినియోగం చేసి, భారీ స్థాయిలో అవినీతి, కుంభకోణాలు చేశారు

  • Kcr Pm 3

    కేసీఆర్ ఇస్ బ్యాక్..కాకపోతే !!

  • Maharashtra Local Body

    మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా

  • CM Revanth Reddy

    సోనియా వల్లే సూర్యుడు ఉదయిస్తున్నాడని చెబుతారేమో, రేవంత్ పై బీజేపీ కౌంటర్

  • Rahul Speech

    దేశ వ్యతిరేక శక్తులతో రాహుల్ కుమ్మక్కు- బీజేపీ ఆరోపణ

Latest News

  • టీ-20 ప్రపంచ కప్ 2026.. టీమిండియా ఓపెనింగ్ జోడీ ఎవరు?

  • రోజూ బ్రష్ చేస్తున్నారా? ప్లాస్టిక్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల గురించి నిపుణుల హెచ్చరిక!

  • ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి చెక్.. కేంద్ర ప్రభుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

  • విజయ్ హజారే ట్రోఫీ.. 15 ఏళ్ల తర్వాత కోహ్లీ, ఏడేళ్ల త‌ర్వాత రోహిత్‌!

  • 2025లో క్రీడా ప్రపంచాన్ని కుదిపేసిన బ్రేకప్‌లు!

Trending News

    • జాతీయ గణిత దినోత్సవం..డిసెంబరు 22న దేశవ్యాప్తంగా గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటారు.

    • 2026 రిలేషన్‌షిప్ టిప్స్.. భాగస్వామి జీవితాన్ని మార్చే నిర్ణ‌యాలీవే!

    • బుర్జ్ ఖలీఫా రికార్డు గల్లంతు.. త్వరలో ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా జెడ్డా టవర్!

    • క్రెడిట్ కార్డ్ బిజినెస్.. బ్యాంకులు ఎందుకు అంతగా ఆఫర్లు ఇస్తాయి? అసలు లాభం ఎవరికి?

    • 2026 బడ్జెట్.. ఫిబ్రవరి 1 ఆదివారం.. అయినా బడ్జెట్ అప్పుడేనా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd