Congress
-
#Speed News
Assembly Meetings : డిసెంబర్ 9నుండి తెలంగాణ శాసనసభ సమావేశాలు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Date : 21-11-2024 - 5:27 IST -
#India
Adani Scam : అదానీ స్కాంలో ఎవరున్నా అరెస్ట్ చేయాల్సిందే : రాహుల్ గాంధీ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అదానీ పెట్టుబడులపై ఓ లేడీ జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ స్కాములో ఎవరున్నా( సీఎం రేవంత్).. ఎవరైనా అరెస్టు చేయాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
Date : 21-11-2024 - 2:50 IST -
#Speed News
Exit Polls: ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో ఎన్డీయే కూటమిదే పైచేయి!
మహారాష్ట్రలో 2024 అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ ముగిసింది. ఇప్పుడు ఇక్కడ ఓట్ల లెక్కింపు నవంబర్ 23న జరుగుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడికానున్నాయి.
Date : 20-11-2024 - 7:34 IST -
#Telangana
Warangal Meeting : కేసీఆర్ కు దావత్ ఇద్దామంటే కనిపించడం లేదు – భట్టి సెటైర్లు
Warangal Meeting : ఇదే వరంగల్ జిల్లాలో పర్యటించి తానే కుర్చివేసుకుని కూర్చుని జర్నలిస్టు కాలనీ కట్టిస్తానని , దావత్ కూడా కావాలని అడిగారని... కానీ ఆయన కుర్చీ వేసుకున్నది లేదు కాలనీ కట్టింది లేదు
Date : 19-11-2024 - 8:21 IST -
#Speed News
Warangal : వరంగల్ పర్యటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
వరంగల్ వీరందరి స్ఫూర్తితో మనందరి భవిత కోసం వరంగల్ దశ – దిశ మార్చేందుకు ఈరోజు నేను వస్తున్నానని ట్వీట్ లో సీఎం రేవంత్ రెడ్డిపేర్కొన్నారు.
Date : 19-11-2024 - 3:49 IST -
#Telangana
Congress : కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుంది: పీసీసీ చీఫ్ మహేష్
కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు.
Date : 18-11-2024 - 4:37 IST -
#Telangana
Phone Tapping Case : హరీష్రావు నా ఫోన్ ట్యాప్ చేయించారు.. కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్
తాను వాడే యాపిల్ ఐఫోన్ ట్యాప్ అయినట్టుగా ఒక అలర్ట్ మెసేజ్(Phone Tapping Case) వచ్చిందని చక్రధర్ తెలిపారు.
Date : 18-11-2024 - 4:05 IST -
#Telangana
BJP Workshop : బీఆర్ఎస్ పాలన తరహాలోనే కాంగ్రెస్ పాలన : కిషన్రెడ్డి
పాలనలో కాంగ్రెస్.. ప్రజల సమస్యల విషయంలో బీఆర్ఎస్ పార్టీలు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని కిషన్రెడ్డి కామెంట్ చేశారు.
Date : 18-11-2024 - 1:21 IST -
#Speed News
Sama Rammohan: కేటీఆర్ బీజేపీకి అద్దె మైక్
Sama Rammohan: ఈ నెలలోనే రెండవసారి ఢిల్లీ పర్యటన చేపట్టిన కేటీఆర్ టూర్లపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేటీఆర్ ను "బీజేపీకి అద్దె మైక్" అని తాజాగా టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై సామ స్పందిస్తూ, కాంగ్రెస్ ను నిందించే టాస్క్ను బీజేపీ ఇచ్చినట్లు, కేటీఆర్ ఢిల్లీకి బయలుదేరినట్టు ఆరోపించారు.
Date : 18-11-2024 - 12:22 IST -
#India
Deputy CM Bhatti: కూటమిని గెలిపించండి.. జార్ఖండ్ భవిష్యత్తును కాపాడండి: డిప్యూటీ సీఎం భట్టి
జనాభా నిష్పత్తి ప్రకారం ఈ దేశ వనరులు, పంచాలని రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలోనూ ఎన్నికల ముందు ఇదే ప్రధాన అస్త్రంగా ప్రచారం చేశామని, ఆ రాష్ట్ర ప్రజలు గుర్తించి కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పగించారని తెలిపారు.
Date : 17-11-2024 - 6:46 IST -
#Telangana
Bandi Sanjay: తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
రాష్ట్రంలో ఆర్కే బ్రదర్స్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్, రేవంత్ కుటుంబానికి మధ్య వ్యాపార సంబంధాలున్నాయని తెలిపారు. వారి మధ్య వ్యాపార సంబంధాలు ఉన్నాయని నేను నిరూపిస్తా.. కేసీఆర్ ఫ్యామిలీ రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధమా? అని సవాల్ విసిరారు.
Date : 17-11-2024 - 3:22 IST -
#Telangana
Minister Sridhar Babu: బీజేపీపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు.. ఆ విషయంపై బీజేపీ స్పందన కోరిన మినిస్టర్!
బీజేపీ నాయకులు చేసిన మూసీ నిద్ర పెద్ద డ్రామా. సినిమా సెటప్ తో మూసీ నిద్ర పేరుతో బీజేపీ నాయకులు పడుకున్నారు. మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందో లేదో బీజేపీ స్పష్టంగా చెప్పాలి.
Date : 17-11-2024 - 2:51 IST -
#Telangana
Congress MP Tweets: కేటీఆర్ మిమ్మల్ని ఫేక్ రావుగా తెలంగాణ భావిస్తోంది.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
అధికారంలోకి వచ్చీ రాగానే విలాసవంతమైన ప్రగతి భవన్ పూర్తయ్యింది. ఫాంహౌస్ కొత్త రూపు సంతరించుకుంది. కమీషన్ల కాళేశ్వరం పూర్తయ్యింది (కూలిపోయింది కూడా) జన్వాడలో ఫాంహౌస్ వచ్చింది. కుమార్తె కు విలాసవంతమైన రాజభవన్ వచ్చింది.
Date : 15-11-2024 - 6:43 IST -
#Telangana
Minister Sridhar Babu: కేటీఆర్ అరెస్టుపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు
బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చ గొడుతున్నారని, గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారానే తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం ఎక్కువగా పండింది అని చెప్పారు.
Date : 15-11-2024 - 2:48 IST -
#India
Rahul Gandhi : నేడు జార్ఖండ్ కు రాహుల్ గాంధీ
Rahul Gandhi : రాహుల్ గాంధీ ఒకరోజు ఎన్నికల పర్యటన నిమిత్తం నవంబర్ 15న జార్ఖండ్ రానున్నారు. మహాగామ, బెర్మోలో సభలు నిర్వహించనున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేష్, జార్ఖండ్ కాంగ్రెస్ కో-ఇన్చార్జ్ సప్తగిరి శంకర్ ఉల్కా, సిరిబేల ప్రసాద్లు రాహుల్ గాంధీ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఏర్పాట్లను పరిశీలించారు.
Date : 15-11-2024 - 10:04 IST