Congress
-
#India
Delhi Mayor Election : ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ
ఆప్ నుంచి కొందరు కార్పొరేటర్లు బీజేపీకి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇక కాంగ్రెస్కు చెందిన ఎనిమిది మంది కౌన్సిలర్లు ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు.
Published Date - 07:34 PM, Thu - 14 November 24 -
#Speed News
CM Revanth: అంగన్వాడీ విద్యార్థుల కోసం ప్రత్యేక యూనిఫామ్ విడుదల చేసిన సీఎం రేవంత్
దేశంలో ప్రతిపేదవాడు చదువుకునేందుకు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విద్యా విప్లవాన్ని తీసుకువచ్చారని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు.
Published Date - 05:44 PM, Thu - 14 November 24 -
#Speed News
Patnam Narendra Reddy: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సంచలన లేఖ
ఇకపోతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్పై దాడిలో మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉందని పోలీసులు అనుమానిస్తూ ఆయన్ను బుధవారం ఉదయం అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Published Date - 05:14 PM, Thu - 14 November 24 -
#Telangana
Minister Ponguleti: మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ హయాంలో రైతులకు సంకెళ్లు వేయలేదా?
ఈ రోజు అధికారులపై దాడి జరిగినట్లు గానే ..రేపు రాజకీయ నాయకులకో, ప్రజలకో జరిగితే ప్రభుత్వం ఉపేక్షించదని హెచ్చరించారు. జిల్లాకు ఫస్ట్ మెజిస్ట్రేట్గా ఉన్నకలెక్టర్పైనే హత్యాయత్నం చేయడానికి కుట్ర పన్నారని మండిపడ్డారు.
Published Date - 03:55 PM, Thu - 14 November 24 -
#Telangana
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లు.. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
ప్రతి ఏటా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. 400 చదరపు అడుగులో ఇల్లు కట్టుకోవాలి. డిజైన్ల షరతులు లేవు. గ్రామ సభలలో లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.
Published Date - 04:26 PM, Wed - 13 November 24 -
#Telangana
Narender Reddy Arrest : ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు తప్పవు : కేటీఆర్
ఎంత అణచివేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తాం అని కేటీఆర్ పోస్ట్ పెట్టారు. అయితే బీఆర్ఎస్ ఉద్యమకాలం నుండి ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్టులను ఎన్నో చూసిందని కేటీఆర్ తెలిపారు.
Published Date - 01:17 PM, Wed - 13 November 24 -
#Telangana
Mlas Defection Case : పార్టీ ఫిరాయింపుల కేసు..తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు
అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని సీజే ధర్మాసనం. విచారణ తీర్పు రిజర్వు చేసింది.
Published Date - 05:33 PM, Tue - 12 November 24 -
#Speed News
CM Revanth Counter To KCR: మీతో ప్రజలకేం పని లేదు.. కేసీఆర్కు సీఎం రేవంత్ కౌంటర్!
రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10లక్షల వరకు ఉచిత వైద్యం అందుకోగలుగుతున్నారు. 21వేల మంది టీచర్లు పదోన్నతులు పొందగలిగారు. 35వేల మంది టీచర్ల బదిలీలు చేసిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని చెప్పుకొచ్చారు.
Published Date - 04:12 PM, Mon - 11 November 24 -
#South
Miraya Vadra : మిరాయా వాద్రా ఎవరో తెలుసా ? ప్రియాంకకు మద్దతుగా ప్రచారం
ప్రచారంలో తమ తల్లికి సహకరించేందుకు కుమార్తె మిరాయా వాద్రా(Miraya Vadra), కుమారుడు రైహాన్ వాద్రా కూడా రంగంలోకి దిగారు.
Published Date - 03:27 PM, Mon - 11 November 24 -
#Telangana
TG High Court : నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు విచారణ
TG High Court : సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనంలో అసెంబ్లీ కార్యదర్శి సవాల్ చేశారు. స్పీకర్ నిర్ణయాల్లో హైకోర్టు జోక్యం చేసుకోకూడదని అసెంబ్లీ కార్యదర్శి. అప్పీల్లో పేర్కొన్నారు.
Published Date - 12:18 PM, Mon - 11 November 24 -
#Telangana
Declaration of BC : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం – KTR
BC Declaration : బీసీ డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ మోసం - KTR
Published Date - 06:57 PM, Sun - 10 November 24 -
#Telangana
Harish Rao : మహారాష్ట్ర కాంగ్రెస్ మేనిఫెస్టోపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
Harish Rao : హరీష్ రావు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రుణమాఫీ, రైతుబంధు, వరి బోనస్ వంటి విషయాలను "అబద్ధాలు" అని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చేసిన ప్రకటనలను కొట్టిపారేశారు. ముఖ్యంగా, మహారాష్ట్రలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం, 40 లక్షల మందికి రుణమాఫీ చేసినట్లు చెప్పిన రేవంత్ రెడ్డి మాటలు అబద్ధాలేనని చెప్పారు.
Published Date - 05:06 PM, Sun - 10 November 24 -
#Telangana
KTR Hot Comments: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ద్రోహం చేసింది.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించి ఏడాది పూర్తయింది. బలహీన వర్గాలకు, ఆడబిడ్డలకు డిక్లరేషన్ పేరుతో హామీలు ఇచ్చి మోసం చేసింది కాంగ్రెస్. కొత్త హామీలు దేవుడెరుగు, ఉన్నవాటిని రద్దు చేశారు.
Published Date - 04:57 PM, Sun - 10 November 24 -
#Telangana
Investments In Telangana: తెలంగాణాలో పెట్టుబడులు పెట్టాలి.. మలేషియా పారిశ్రామికవేత్తలకు మంత్రి పిలుపు
మలేషియా- భారత్ల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడాలని తాము కోరుకుంటున్నట్టు ఆయన వివరించారు. రెండు దేశాల సంస్కృతుల్లో అనేక సారూప్యతలు ఉన్నందున పరస్పర సహకారం మరింత తేలిక అవుతుందని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు.
Published Date - 02:39 PM, Sun - 10 November 24 -
#Telangana
Congress : ఏం సాధించారని విజయోత్సవాలు..? – కేటీఆర్
Congress : రాష్ట్రంలో కోలుకోలేని విధ్వంసాన్ని సృష్టించి.. ఇప్పుడు విజయోత్సవాలకు సిద్ధమవుతున్నారా ? అని ప్రశ్నించారు
Published Date - 01:00 PM, Sun - 10 November 24