Congress
-
#Speed News
CM Revanth Reddy : నవంబరు 1న మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు శంకుస్థాపన: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy : మూసీ ప్రాజెక్టు పనులపై ప్రతిపక్షాలతో చర్చలకు సిద్ధమన్నారు. త్వరలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు. ''బీఆర్ఎస్ నేతలు మూసీ పునరుజ్జీవంపై అభ్యంతరాలను తెలియజేయాలి. నన్ను కలవడానికి అభ్యంతరమైతే మంత్రులు, అధికారులను కలిసి అభ్యంతరాలు చెప్పొచ్చు.
Published Date - 04:57 PM, Tue - 29 October 24 -
#India
Congress : జార్ఖండ్ ఎన్నికలు..రెండు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్
Congress : జార్ఖండ్ రాష్ట్రంలోనే బొకారో స్థానంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్ ఆచితూచి ప్రణాళికలు వేసినట్లనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో జార్ఖండ్ వికాస్ మోర్చా పార్టీ (జెవిఎంపి) పార్టీ అధ్యక్షులు సమరేష్ సింగ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
Published Date - 02:28 PM, Tue - 29 October 24 -
#India
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Published Date - 01:27 PM, Tue - 29 October 24 -
#Telangana
Deputy CM Bhatti Vikramarka: వచ్చే నెల 6 నుంచి కుల గణన.. ఫిక్స్ చేసిన డిప్యూటీ సీఎం
రాష్ట్రంలో వచ్చే నెల 6 నుంచి చేపట్టనున్న కులగణనకు సంబంధించి కార్యాచరణ ప్రణాళిక, దిశా నిర్దేశం చేయడానికి నేడు (మంగళవారం) కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Published Date - 10:07 AM, Tue - 29 October 24 -
#Telangana
Phone Tapping Case: హైకోర్టును ఆశ్రయించిన ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ కుమార్
ఎస్ఐబి అధికారులకు, శ్రవణ్ కుమార్ కు ఎలాంటి సంబంధాలు లేవని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు సమర్పించిన పిటిషన్లో పేర్కొన్నారు. పోలీసులు కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని శ్రవణ్ కుమార్ తరపు న్యాయవాది పేర్కొన్నారు.
Published Date - 09:45 AM, Tue - 29 October 24 -
#Telangana
Harish Rao : పరిపాలన చేతకాక.. రాష్ట్రం పరువు తీస్తున్నావు : హరీశ్ రావు
Harish Rao : ఏదో రకంగా బురద జల్లేందుకు, ప్రజల్లో ఆలోచనలు మళ్లించే ప్రయత్నం చేస్తున్నాడు. నీ డైవర్షన్ పాలిటిక్స్ నడవవు. నిన్ను ప్రజలు వదిలిపెట్టరు.
Published Date - 05:28 PM, Mon - 28 October 24 -
#Telangana
PCC chief Mahesh Kumar : పెద్ద బాంబు పేల్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్
PCC chief Mahesh Kumar : తెలంగాణలో ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతాయని, కేటీఆర్కు అత్యంత సన్నిహితులు త్వరలోనే కాంగ్రెస్ లోకి వస్తారని...ప్రస్తుతం వారంతా తమకు టచ్ లోనే ఉన్నారని
Published Date - 03:40 PM, Mon - 28 October 24 -
#Telangana
PAC meeting : పీఏసీ సమావేశాన్ని బహిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ
PAC meeting : బీఆర్ఎస్ నేతలు వేముల ప్రశాంత్, సత్యవతి రాథోడ్, ఎల్.రమణ తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీఏసీ చైర్మన్ గా అరెకపూడి గాంధీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో బీఆర్ఎస్ పార్టీ దీన్ని వ్యతిరేకిస్తోంది.
Published Date - 02:25 PM, Mon - 28 October 24 -
#Speed News
Progress Report : ఏడాది పాలనపై ప్రోగ్రెస్ రిపోర్ట్.. రెడీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు
ఈ వివరాలతో కూడిన ప్రోగ్రెస్ రిపోర్టును ప్రజలకు అందించి, వారికి మరింత చేరువ కావాలని అధికార కాంగ్రెస్ పార్టీ(Progress Report) భావిస్తోంది.
Published Date - 09:19 AM, Mon - 28 October 24 -
#Speed News
Vijay Madduri: జన్వాడ రేవ్ పార్టీ కేసు.. విజయ్ మద్దూరి నిజం చెబుతున్నారా?
విజయ్ మద్దూరి ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈవో అని తెలుస్తోంది. అలాగే కేటీఆర్కు సన్నిహితుడిగా మంచి పేరు ఉంది. ఆయనపై కేసు నమోదు చేసిన పోలీసులు కొన్ని గంటలపాటు ప్రశ్నించిన అతడ్ని వదిలేశారు.
Published Date - 12:17 AM, Mon - 28 October 24 -
#India
Congress : పోటీ కొత్తేమో గానీ.. ప్రజల తరఫున పోరాటం కొత్త కాదు: ప్రియాంకగాంధీ
Congress : కొన్ని నెలల క్రితం నేను, మా సోదరుడు రాహుల్తో కలిసి మండక్కై, చూరాల్మల వెళ్లాను. కొండచరియలు విరిగిపడటంతో ప్రకృతి సృష్టించిన బీభత్సం కారణంగా మీరు ఎదుర్కొన్న నష్టాన్ని, సర్వం కోల్పోయిన మీ ఆవేదనను కళ్లారా చూశా.
Published Date - 03:49 PM, Sat - 26 October 24 -
#India
Congress : మహారాష్ట్ర ఎన్నికలు..కాంగ్రెస్ రెండో జాబితా విడుదల
Congress : కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితాను కూడా శనివారం విడుదల చేయనున్నారు. 48 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన తొలి జాబితాను రెండు రోజుల క్రితం కాంగ్రెస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కొద్దిసేపటి కిందటే దీన్ని విడుదల చేశారు.
Published Date - 12:42 PM, Sat - 26 October 24 -
#Speed News
CM Revanth Reddy: నేడు కొడంగల్కు సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మద్దూరు, రేగడి మైలారం గ్రామాల్లో పలు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభివృద్ధి పనులు, వాటి ప్రాముఖ్యత, అలాగే ప్రాంతం యొక్క సంక్షేమం కోసం చేపట్టాల్సిన చర్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
Published Date - 10:23 AM, Sat - 26 October 24 -
#Telangana
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. వారి పాస్పోర్టులు రద్దు!
పరారీలో ఉన్న SIB మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పాస్ పోర్టులు రద్దు చేస్తున్నట్లు పాస్పోర్టు అధికారులు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు అమెరికాలో ఉంటున్నట్లు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు.
Published Date - 09:12 AM, Sat - 26 October 24 -
#Andhra Pradesh
YS Sharmila కీలుబొమ్మగా మారారు: లేఖ పై ఘాటుగా స్పదించిన వైస్ఆర్సీపీ
YS Sharmila: అటాచ్మెంట్లపై హైకోర్టు ఆంక్షలు భూమికి మాత్రమే వర్తిస్తాయని, వాటాల బదిలీకి కాదని ఆమె చెప్పారని, మెజారిటీ షేర్ల బదిలీ భూమితో సహా అన్ని ఆస్తులను బదిలీ చేయడంతో సమానం అన్నారు. ఇది తెలంగాణ హైకోర్టు అటాచ్మెంట్ ఉత్తర్వులకు విరుద్ధమన్నారు.
Published Date - 05:39 PM, Fri - 25 October 24