Congress Govt
-
#Telangana
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Date : 05-08-2025 - 1:22 IST -
#Telangana
TET : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఫలితాల ప్రకారం, మొత్తం పరీక్షలకు హాజరైన 90,205 మందిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించడంతో మొత్తం అర్హత శాతం 33.98గా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Date : 22-07-2025 - 11:46 IST -
#Telangana
Ban The Toddy : తెలంగాణ లో కల్లును బ్యాన్ చేయాలనీ ప్రభుత్వం చూస్తుందా..?
Ban The Toddy : హైదరాబాద్ GHMC పరిధిలో ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయి. ముషీరాబాద్లో లైసెన్స్ లేని కల్లు కేంద్రాన్ని మూసివేశారు
Date : 12-07-2025 - 8:42 IST -
#Telangana
CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి మాటలు మనిషి కాదు చేతల మనిషి – రేణుకా చౌదరి
CM Revanth : పలు రాష్ట్రాల నుంచి ప్రజలు, కార్యకర్తలు ఆమెకు మెసేజ్లు పంపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారనీ, కాంగ్రెస్ మాత్రమే ఇలాంటి కీలకమైన సామాజిక న్యాయాన్ని అమలు చేయగలదని చెప్పారు
Date : 11-07-2025 - 7:43 IST -
#Telangana
BC Reservation : 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి పోరాటం – కవిత
BC Reservation : కేంద్రం సహకారంతో 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును చేర్చాలని కోరుతూ బీజేపీ నేతలపై విరుచుకుపడ్డారు
Date : 11-07-2025 - 3:43 IST -
#Telangana
Congress Govt : నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి వెళ్తున్నాయి – హరీశ్ రావు
Congress Govt : “20 నెలలుగా రాష్ట్రానికి గతి లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చని పరిస్థితి కొనసాగుతోంది. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు
Date : 07-07-2025 - 6:52 IST -
#Telangana
Urea : రైతుకు కనీసం బస్తా ఎరువు ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం – కేటీఆర్
Urea : రైతుకు కనీసం ఒక బస్తా యూరియా ఎరువు కూడా అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు
Date : 06-07-2025 - 3:57 IST -
#Telangana
CM Revanth Reddy : హైదరాబాద్కు దేశంలో మరే నగరంతోనూ పోటీ లేదు.. ప్రపంచ నగరాలతోనే పోటీ: సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ అభివృద్ధిలో ముందు వరుసలో ఉంది. పెట్టుబడుల ఆకర్షణలో హైదరాబాద్కి దేశంలో పోల్చదగిన నగరం లేదు. మన నగరం ఇప్పుడు అంతర్జాతీయ నగరాలతో పోటీ పడుతోంది. రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విజన్-2047 ప్రణాళికను రూపొందించాం.
Date : 03-07-2025 - 5:20 IST -
#Telangana
Ration Cards: తెలంగాణలో వారి రేషన్ కార్డుల రద్దు!
గత ఆరు నెలలుగా రేషన్ సరుకులు తీసుకోని 1.59 లక్షల కార్డులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించగా, రాష్ట్ర ప్రభుత్వం విచారణ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించింది.
Date : 23-06-2025 - 10:06 IST -
#Telangana
Congress Govt : మాది చేతులు దులుపుకునే ప్రభుత్వం కాదు – పొంగులేటి
Congress Govt : ఒకసారి ఇండ్లు ఇచ్చి చేతులు దులిపేసే ప్రభుత్వం కాదు మాది" అని పేర్కొన్నారు. ఈ ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 22,500 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని తెలిపారు.
Date : 22-06-2025 - 6:53 IST -
#Telangana
Indiramma Houses: కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు!
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించడానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం నాడు రెండు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు.
Date : 18-06-2025 - 7:56 IST -
#Telangana
Double Bedrooms : లబ్ధిదారులకు రూ.5 లక్షలు ఇస్తాం – మంత్రి పొంగులేటి
Double Bedrooms : లబ్ధిదారులు తమకు కేటాయించిన నిధులతో స్వయంగా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, నిర్మాణ నాణ్యతకు సంబంధించి అధికారులు పర్యవేక్షణ నిర్వహిస్తారు
Date : 17-06-2025 - 10:12 IST -
#Telangana
KTR : కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది: కేటీఆర్
కేసీఆర్ చరిత్రగా నిలిచిపోతారని, ఆయన జీవితం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ కేవలం 10-15 ఏళ్లలోనే విజయవంతంగా పూర్తి చేశారు. ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దోహదపడిన నేతగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు.
Date : 11-06-2025 - 10:45 IST -
#Telangana
Kaleshwaram Commission : రాజకీయాల కోసం రాష్ట్ర నీటి హక్కులను కాలరాయొద్దు : హరీశ్రావు
ఈరోజు ఉదయం 11 గంటలకు హరీశ్ రావు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. విచారణకు ముందు ఆయన తెలంగాణ భవన్లో పార్టీ కీలక నేతలతో సమావేశమై వ్యూహాత్మకంగా చర్చలు జరిపారు. విచారణ సందర్భంగా కమిషన్ అడిగే ప్రతి ప్రశ్నకు సమగ్రమైన సమాచారం ఆధారంగా సమాధానమిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Date : 09-06-2025 - 11:14 IST -
#Telangana
MLC Kavitha: ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది: ఎమ్మెల్సీ కవిత
ఆరు గ్యారెంటీలతో సామాన్య ప్రజలకు దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉద్యోగులను అలాగే మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పీఆర్సీ వేయలేదన్నారు.
Date : 07-06-2025 - 9:21 IST