Congress Govt
-
#Telangana
Urea Shortage : యూరియా సమస్య కు అసలు కారణం కేంద్రమే..!
Urea Shortage : కొన్ని చోట్ల పోలీసులు లాఠీలు ఝుళిపించడం, బ్లాక్లో యూరియా అమ్ముడవడం వంటి సంఘటనలు రైతులను మరింత కలవరపెడుతున్నాయి
Date : 25-08-2025 - 7:46 IST -
#Telangana
Telangana: ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతున్న ప్రభుత్వం : హరీశ్ రావు
గ్రామీణ ప్రాంతాల్లో మున్సిపల్, పంచాయతీ శాఖల నిర్లక్ష్యం వల్ల జ్వరాలు విస్తరిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై బాధ్యత వహించకుండా మొద్దు నిద్రపోతుందని, ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని విమర్శించారు.
Date : 24-08-2025 - 2:11 IST -
#Telangana
Urea Shortage : యూరియా కోసం ఆర్ధరాత్రి వరకు రైతుల పడిగాపులు..ఇదేనా మార్పు అంటే ?
Urea Shortage : యూరియా సరఫరాలో జరుగుతున్న జాప్యం, కొరతపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే నిరీక్షిస్తున్నా యూరియా దొరకకపోవడంతో రైతులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Date : 24-08-2025 - 2:01 IST -
#Telangana
Urea Shortage Telangana : కాంగ్రెస్ పాలనలో యూరియా బంగారమైంది – హరీశ్ రావు
Urea Shortage Telangana : "పేరు గొప్ప ఊరు దిబ్బ. ఇదే కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన" అంటూ హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. రైతులకు అవసరమైన ఎరువులను సరైన సమయంలో అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన పేర్కొన్నారు.
Date : 23-08-2025 - 8:00 IST -
#Telangana
Urea Shortage : యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే దుస్థితి వచ్చింది – హరీశ్ రావు
Urea Shortage : రైతుల నిరసనలు, యూరియా కోసం పడుతున్న పాట్లు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. గెలిపించిన రైతులు రోడ్ల పై పడిగాపులు కాస్తుంటే..గెలిచినా నేతలు మాత్రం ఏసీ కార్లలో తిరుగుతున్నారని వాపోతున్నారు
Date : 20-08-2025 - 2:15 IST -
#Telangana
Indiramma Housing Scheme : గుడిసెలు లేని గ్రామంగా బెండాలపాడు
Indiramma Housing Scheme : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ బెండాలపాడు (Bendalapadu) గ్రామ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపింది
Date : 19-08-2025 - 1:30 IST -
#Telangana
Value of Water : రేవంత్, ఉత్తమ్ కు నీళ్ల విలువ తెలియదు – హరీశ్
Value of Water : రాష్ట్రంలోని అన్నపూర్ణ, కొండపోచమ్మ, బస్వాపూర్ వంటి కీలక రిజర్వాయర్లు ఖాళీగా ఉన్నాయని, కృష్ణా, గోదావరి జలాలను సముద్రంలోకి వదులుతున్నారని ఆయన మండిపడ్డారు.
Date : 17-08-2025 - 6:40 IST -
#Telangana
TG Govt : మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు.. నిధులివ్వండి – MLA కోమటిరెడ్డి
TG Govt : తనకు మంత్రి పదవి రాకుండా ఎంతోకాలం ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని "పదవులు మీకేనా, పైసలు మీకేనా" అని తాను ప్రశ్నించినట్లు గుర్తు చేసుకున్నారు
Date : 16-08-2025 - 7:29 IST -
#Telangana
KTR : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు ఉంది కాంగ్రెస్ పాలన : కేటీఆర్
రోనా సమయంలో రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకపోయినా ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగలేదు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, వృద్ధాప్య పింఛన్లు, ధాన్యం కొనుగోలు ఇవన్నీ నిరంతరాయంగా కొనసాగాయి. హైదరాబాద్ రోడ్ల పరిపూరణలోనూ పని ఆగలేదు. ఇది సమర్థవంతమైన నాయకుడు ఉన్నా ఫలితమే అన్నారు.
Date : 15-08-2025 - 1:51 IST -
#Telangana
KTR : ప్రమాద ఘంటికలు మోగుతున్న సింగూరు డ్యామ్ : కేటీఆర్ తీవ్ర ఆందోళన
జూరాలకు ముప్పు, మంజీరాకు ప్రమాదం ఇప్పుడు సింగూరుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతీరోజూ ఒక ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 14-08-2025 - 1:27 IST -
#Telangana
Telangana Debts : తెలంగాణ అప్పులు రూ.3.50 లక్షల కోట్లు – కేంద్రం
Telangana Debts : 2024 మార్చి 31 నాటికి తెలంగాణ ప్రభుత్వ అప్పులు రూ.3,50,520.39 కోట్లుగా ఉన్నాయని కేంద్రం పార్లమెంట్లో తెలిపింది.
Date : 12-08-2025 - 7:38 IST -
#Telangana
KTR : కాగ్ త్రైమాసిక నివేదిక..రాష్ట్ర ఆదాయంలో భారీ పతనం కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ విమర్శలు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రమాద ఘంటికలు మోగించిందని హెచ్చరించారు. రాష్ట్ర ఆదాయం పడిపోతున్న పరిస్థితి చూస్తే, అది భవిష్యత్ను గంభీరంగా ప్రభావితం చేయబోతోంది. ఆదాయం తక్కువవుతూ ఉండగా అప్పులు మాత్రం పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక అసంతులనానికి సంకేతం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Date : 11-08-2025 - 12:39 IST -
#Telangana
Minister: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు: మంత్రి
విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీ లు ఏర్పాటు చేసి వారిని సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
Date : 05-08-2025 - 4:28 IST -
#Telangana
Harish Rao : కేసీఆర్ను హింసించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన : హరీశ్రావు
కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం రాజకీయ కక్ష సాధింపుల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష్యంగా చేసుకుని వక్రీకరితమైన ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, అతని ప్రతిష్టను దెబ్బతీయడమే వారి అసలైన ఆలోచన అని అన్నారు.
Date : 05-08-2025 - 1:22 IST -
#Telangana
TET : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల
ఫలితాల ప్రకారం, మొత్తం పరీక్షలకు హాజరైన 90,205 మందిలో 30,649 మంది అభ్యర్థులు అర్హత సాధించడంతో మొత్తం అర్హత శాతం 33.98గా నమోదైంది. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
Date : 22-07-2025 - 11:46 IST