Congress Govt
-
#South
PM Modi : స్వాతంత్య్రం వచ్చిన మర్నాడే రామమందిరం కట్టి ఉండాల్సింది : ప్రధాని మోడీ
PM Modi : కర్ణాటకలోని సిర్సిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Published Date - 03:29 PM, Sun - 28 April 24 -
#Telangana
EC Notice To KCR: కేసీఆర్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఈసీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన కేసీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆయన నోటీసులు జారీ చేసింది. గురువారం ఉదయం 11 గంటల సమయంలోగ వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో పేర్కొంది.
Published Date - 11:33 PM, Tue - 16 April 24 -
#Telangana
Alleti Maheshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కూలిపోతుందో తెలిపిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం ఫై ఎలాంటి ఆరోపణలు చేసారో..? బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరడం ఫై అసలు రహస్యం ఏంటి..? రేవంత్ సర్కార్ కూలిపోతుందని ఎందుకు అంటున్నారనేది..? ఆయన మాటల్లోనే తెలుసుకోండి
Published Date - 06:55 PM, Thu - 11 April 24 -
#Telangana
BRS : 15 లక్షల ఎకరాల్లో ఎండిన పంటలు..నష్టం 3 వేల కోట్లు!.. బీఆర్ఎస్ ట్వీట్
BRS: కాంగ్రెస్(Congress) ప్రభుత్వ అసమర్థ పాలన మూలంగా రాష్ట్రంలో రైతుల(Farmers)కు భారీ నష్టాలను మిగిల్చింది. సాగునీరు ఇవ్వడంలో సర్కారు వైఫల్యంతో రైతుల రెక్కల కష్టం, పెట్టుబడి కరువుపాలు అవుతున్నది. ఈ యాసంగి సీజన్లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే, రైతులు కన్నీరు కారుస్తూ నష్టాలను మూటగట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా సాగునీళ్లు లేక చేతికొచ్చిన పంటలు ఎండిపోతున్న దారుణ పరిస్థితులే కనిపిస్తున్నాయి. చెరువుల్లో, కుంటల్లో, కాలువల్లో నీళ్లు ఇంకిపోతే.. రైతు కండ్లల్లో మాత్రం […]
Published Date - 02:57 PM, Mon - 8 April 24 -
#Speed News
Congress Govt: త్వరలో ధరణిపై శ్వేతపత్రం.. మార్చి 1 నుంచి సదస్సులు
Congress Govt: ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత భూములుగా […]
Published Date - 12:06 AM, Wed - 28 February 24 -
#Telangana
Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల
Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు. read also : Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే […]
Published Date - 12:09 PM, Tue - 27 February 24 -
#Telangana
Guarantees:నేడు తెలంగాణలో మహాలక్ష్మి, గృహలక్ష్మీ పథకాలు ప్రారంభం
Congress 6 Guarantees: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో( 6 Guarantees) మరో రెండింటిని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం(telangana govt) సిద్ధమైంది. నేటి సాయంత్రం 4 గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Ranga Reddy District Chevella)లోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీలను సీఎం రేవంత్ రెడ్డి(cm revanth reddy) ప్రారంభించనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, పౌరసరఫరాల […]
Published Date - 10:28 AM, Tue - 27 February 24 -
#Telangana
TS : కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ ఓర్వలేక పోతున్నాడు – మల్లు రవి
అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తుండడం తో ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి కేటిఆర్ (KTR) ఓర్వలేక పోతున్నాడని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu Ravi) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ లో కేటీఆర్ (KTR) మాట్లాడిన తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే కాంగ్రెస్ నాయకులు హామీలు అమలు చేస్తామంటున్నారని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని , రాష్ట్రంలో గెలుపు కోసం కాంగ్రెస్ అమలుకు […]
Published Date - 03:11 PM, Mon - 26 February 24 -
#Telangana
Rythu Runa Mafi: రైతులకు శుభవార్త.. ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీకి కార్యాచరణ
Rythu Runamafi : రాష్ట్రప్రభుత్వం త్వరలో రైతులకు శుభవార్త అందించబోతోంది. రైతు రుణమాఫీ(Rythu Runamafi) దిశగా చర్యలు చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని ధరణి కమిటీ సభ్యుడు ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. బ్యాంకులలో రైతుల అప్పుల వివరాలు సేకరించే పనిలో ప్రభుత్వం ఉందని, పూర్తి సమాచారం రాగానే రుణమాఫీ ప్రక్రియ కార్యరూపం దాల్చుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు […]
Published Date - 12:22 PM, Tue - 13 February 24 -
#Telangana
telangana-govt : కాంగ్రెస్ సర్కార్ కీలక నిర్ణయం.. 44 నుంచి 46 ఏళ్లకు వయోపరిమిత పెంపు
telangana-govt: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని(age-relaxation) పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న 44 ఏళ్ల వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. పోలీస్ ఉద్యోగ నియామకాల వంటి యూనిఫామ్ సర్వీసులు మినహా మిగతా ఉద్యోగాలకు 46 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. We’re now on WhatsApp. Click to Join. గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని, నోటిఫికేషన్ల […]
Published Date - 12:24 PM, Mon - 12 February 24 -
#Telangana
Telangana Assembly Sessions : బడ్జెట్ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగింపు?
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను (Congress Govt Plans To Extend Telangana Assembly Sessions For Two Days) ఈనెల 13 వరకు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే రేపు (సోమవారం) మేడిగడ్డ ప్రాజెక్టుపై అసెంబ్లీలో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. అలాగే ఎల్లుండి మేడిగడ్డ పర్యటనకు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శ్వేతపత్రంతో పాటు ఇతర అంశాలపై చర్చించేందుకు సమావేశాలను మరో రెండు రోజులు పొడగించాలని చుస్తునారు. […]
Published Date - 12:52 PM, Sun - 11 February 24 -
#Telangana
Congress : త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుంది – వైసీపీ ఎంపీ విజయసాయి
కాంగ్రెస్ పార్టీ (Congress) తెలంగాణ లో అధికారం చేపట్టిన దగ్గరి నుండి బిఆర్ఎస్ నేతలు (BRS Leaders) వరుసగా అతి త్వరలో ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈ కామెంట్స్ కు మొన్న రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) గట్టి హెచ్చరికే జారీ చేసారు. ఈ తరుణంలో ఇప్పుడు వైసీపీ ఎంపీ..సైతం త్వరలోనే తెలంగాణలో ప్రభుత్వం కూలిపోతుందంటూ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో తాజాగా కాంగ్రెస్ సైతం […]
Published Date - 07:38 PM, Mon - 5 February 24 -
#Telangana
Public Talk : పేరు కాదు మార్చేది రాష్ట్ర అభివృద్దని ఇంకాస్త పెంచండి
తెలంగాణ (Telangana ) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంది. ఎన్నికల హామీలను నెరవేర్చే పని చేస్తూనే..మరోపక్క కొన్ని తీసుకుంటున్న నిర్ణయాల పట్ల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మహిళలకు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తుండగా..TSPSC లో జీవో నంబర్ 46 ను రద్దు చేయాలంటూ నిరుద్యోగ యువత ఆందోళల చేస్తుంది. ఇదిలా ఉంటె […]
Published Date - 11:45 AM, Mon - 5 February 24 -
#Telangana
CM Revanth: ప్రభుత్వ అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్, కారణమిదే!
CM Revanth: ప్రజలను ఇబ్బంది పెట్టి… ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించే అధికారులపై కఠినంగా ఉంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయటంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం […]
Published Date - 10:33 PM, Thu - 1 February 24 -
#Telangana
KTR Warning : హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ నేతల్ని బట్టలిప్పి కొడతాం – కేటీఆర్
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) ఫై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) నిప్పులు చెరిగారు. ఏడ్చుకుంటూ, తుడుచుకుంటూ గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హామీలు (Congress 6 Guarantee Schemes) నెరవేర్చకపోతే బట్టలిప్పి కొడతామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లతో పాటు సోషల్ మీడియా వింగ్తో సమావేశమైన కేటీఆర్ మాట్లాడుతూ..సోషల్ మీడియాను నమ్ముకొని మోదీ ప్రధాని అయ్యారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజానికి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామనుకోలేదు. […]
Published Date - 10:58 PM, Wed - 24 January 24