CM Revanth Reddy
-
#Telangana
Telangana Rains : వరద బీభత్సం వల్ల తెలంగాణలో భారీ నష్టం..!
Telangana Rains : ప్రభావిత జిల్లాల్లోని గ్రామాల్లో ఇళ్లు నీటమునిగిన ప్రజలు తమ వస్తువులను రక్షించుకోవడం దాదాపు అసాధ్యమవుతోంది. పాత్రల నుంచి బట్టలు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల వరకు అన్నీ ధ్వంసమయ్యాయని, వరద నీరు ఇళ్లలోకి చేరి బురదతో కొట్టుకుపోయిందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి. బాధిత కుటుంబాలు రేషన్కార్డులు, ఆధార్కార్డులు, విద్యార్హత ధ్రువపత్రాలు సహా కీలక పత్రాలను కోల్పోయాయి.
Date : 08-09-2024 - 6:33 IST -
#Telangana
BJP MLA : హైడ్రానా..హైడ్రామానా : హైడ్రా పై స్పందించిన రాజా సింగ్
BJP MLA : హైడ్రానా.. హైడ్రామానా..ఓవైసీకి రేవంత్ భయపడ్డాడు అంటూ చురకలు అంటించారు. ఓవైసీ ఫాతిమా కాలేజ్ ను ఎప్పుడు కూల గొడతారో టైమ్ డేట్ తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు అంటూ రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు.
Date : 08-09-2024 - 1:15 IST -
#Telangana
Harish Rao Slams Revanth Govt: సైంటిస్టులకు జీతాలు ఎప్పుడు చెల్లిస్తావ్ రేవంత్: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో సైంటిస్టులు మరియు గ్రౌండ్ స్టాఫ్తో సహా ఉద్యోగులు అయోమయంలో పడ్డారని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రూ.10 కోట్లు కేటాయించినా నేటికీ సిబ్బందికి జీతాలు చెల్లించలేదన్నారు.
Date : 07-09-2024 - 3:12 IST -
#Telangana
CS Shanti Kumari: రాష్ట్రంలో 29 వరద ప్రభావిత జిల్లాలు: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్య దర్శులు రామకృష్ణారావు, అరవింద్ కుమార్, వికాస్ రాజ్ లతోపాటు పలువురు ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Date : 07-09-2024 - 7:51 IST -
#Speed News
Bhatti Vikramarka : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్తో ఖమ్మంలో పర్యటించనున్న భట్టి
Bhatti Vikramarka will visit Khammam with Union Minister Shivraj Singh Chouhan : తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురైన ప్రాంతాల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
Date : 06-09-2024 - 9:35 IST -
#Telangana
AI Global Summit : తెలంగాణా ప్రగతిలో ఏఐ కూడా భాగస్వామ్యం: సీఎం రేవంత్ రెడ్డి
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఉపయోగించటానికి, పరిశోధనలను ప్రత్సహించటానికి, ఏఐ పర్యావరణాన్ని ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ భాగస్వాములతో కలసి పనిచేసేందుకు సిధ్ధంగా ఉన్నట్లు చెప్పారు.
Date : 05-09-2024 - 3:32 IST -
#Telangana
Hydra : ఇక పై హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థ: సీఎం రేవంత్ రెడ్డి
హైడ్రా తరహాలో ప్రతి జిల్లాలోనూ ఒక వ్యవస్థను కలెక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని నిర్దేశించారు. చెరువులను ఆక్రమించుకోవడం క్షమించరాని నేరం అని.. చెరువుల ఆక్రమణలపైన రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ చేపడతామని రేవంత్ రెడ్డి చెప్పారు.
Date : 03-09-2024 - 5:39 IST -
#Telangana
Khammam Floods: ఖమ్మంలో పువ్వాడ అక్రమ కట్టడాలు, వరదలకు కారణమిదే: సీఎం రేవంత్
ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు ముంచెత్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్కుమార్ ఆక్రమిత భూమిలో ఆస్పత్రిని నిర్మించారని, దీనిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 03-09-2024 - 3:58 IST -
#Telangana
CM Revanth Reddy : నేను ఫామ్ హౌస్లో పడుకునే టైపు కాదు – సీఎం రేవంత్ రెడ్డి
ఆపదలో ఉన్న తెలంగాణ ప్రజలను ఆదుకుంటామని.. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటామని .. తాను ఫామ్ హౌస్ లో పడుకున్నోడిలా కాదని
Date : 03-09-2024 - 1:21 IST -
#Telangana
CM Revanth Reddy : వరద పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్
గుండె కరిగిపోయే దృశ్యాలు, మనసు చెదిరిపోయే దృశ్యాలు స్వయంగా చూశానని తెలిపారు. బాధితుల కష్టం తీర్చడానికి, కన్నీళ్లు తుడవడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
Date : 03-09-2024 - 12:59 IST -
#Telangana
Hydra Ranganath : హైడ్రా కమిషనర్ రంగనాథ్కు మరో కీలక బాధ్యత..ఇక తగ్గేదేలే
హెచ్ఎండీఏలో పరిధిలో ఏడు జిల్లాలు ఉండగా.. ఆయా జిల్లాల్లోని చెరువుల పరిరక్షణను కూడా హైడ్రా కమిషనర్కు అప్పగించాలని చూస్తున్నట్లు తెలిసింది
Date : 03-09-2024 - 11:26 IST -
#Telangana
Khammam : వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: సీఎం రేవంత్ ప్రకటన
వరదల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, పాడిపశువులు కోల్పోయిన వారికి రూ.50 వేలు, గొర్రెలు, మేకలు కోల్పోయిన వారికి రూ.5 వేలు, ఇళ్లు కోల్పోయిన వారికి ప్రధాని ఆవాస్ యోజన కింద ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు
Date : 02-09-2024 - 6:22 IST -
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
#Telangana
Telangana Rains: రోడ్డు మార్గాన ఖమ్మంకు సీఎం, మృతుల కుటుంబాలకు 5 లక్షలు
సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో ఖమ్మం బయల్దేరారు. వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలిస్తారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనా వేసి అందుకు తగ్గ చర్యలు తీసుకుంటారు సీఎం. ముఖ్యమంత్రి పర్యటన వరద సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయపడుతుంది.
Date : 02-09-2024 - 1:29 IST -
#Telangana
CM Revanth Reddy : మరికాసేపట్లో ఖమ్మం కు సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మం నగర సమీపంలోని మున్నేరు మహోగ్రరూపం దాల్చిన సంగతి తెలిసిందే. మున్నేరుపై ప్రకాశ్నగర్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వరద ప్రవహించింది
Date : 02-09-2024 - 11:11 IST