CM Chandrababu
-
#Andhra Pradesh
CM Chandrababu: టీడీపీ కార్యకర్తకు క్యాన్సర్.. సీఎం చంద్రబాబు ఏం చేశారంటే?
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం (జూలై 5) స్వయంగా ఆకుల కృష్ణతో వీడియో కాల్ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణ ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు.
Date : 05-07-2025 - 10:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : భూ సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష..రెవెన్యూ శాఖ పనితీరుపై అసంతృప్తి
భూ వివాదాలు, సర్వేల్లో స్పష్టత లేకపోవడం, దరఖాస్తుల పెండింగ్ పెరుగుతున్నదని ఆయన ఆగ్రహంతో ప్రస్తావించారు. గత ప్రభుత్వాల వల్లే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Date : 04-07-2025 - 1:29 IST -
#Andhra Pradesh
CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదు – చంద్రబాబు
CM Chandrababu : తెలంగాణ ప్రాజెక్టులను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఇకపై కూడా వ్యతిరేకించబోనని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లోనూ నీటి సమస్యలు పరిష్కారమైతే తెలుగువారి భవిష్యత్తు మెరుగవుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు
Date : 03-07-2025 - 2:21 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తుంటారు : సీఎం చంద్రబాబు
కారు కింద పడ్డ మనిషిని కుక్కపిల్లలా పక్కకు నెట్టేసి పోతారా? కంపచెట్లలో పడేసి వెళ్లడమంటే మానవత్వం ఉందా? సామాజిక స్పృహ లేకుండా ఇలా ప్రవర్తించడాన్ని ఎలా న్యాయబద్ధీకరిస్తారు?అంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళను బెదిరించడం, కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
Date : 03-07-2025 - 12:14 IST -
#Andhra Pradesh
YS Jagan: మరోసారి కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయిన వైఎస్ జగన్.. ఏమన్నారంటే?
చంద్రబాబు గారూ మీది దౌర్భాగ్యపు ప్రభుత్వం కాదా? విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులపై పోలీసులతో దాడులు చేయిస్తారా? ఇది కేవలం ఒక ఫార్మాలిటీ అయినా, ఇది ఇవ్వకుండా ఎందుకు వేధిస్తున్నారు? ఇదేనా మీ పరిపాలన? అని ప్రశ్నించారు.
Date : 02-07-2025 - 7:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
Date : 01-07-2025 - 3:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతిలో క్వాంటం వ్యాలీ: సీఎం చంద్రబాబు
ఈ ప్రాజెక్టులో ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రముఖ సంస్థలు భాగస్వాములవుతున్నాయని ఆయన ప్రకటించారు. విజయవాడలో సోమవారం జరిగిన ‘అమరావతి క్వాంటం వ్యాలీ’ జాతీయ వర్క్షాప్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు, భవిష్యత్ టెక్నాలజీని రాష్ట్ర అభివృద్ధికి సాధనంగా ఉపయోగించాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నామని అన్నారు.
Date : 30-06-2025 - 6:42 IST -
#Andhra Pradesh
PV Narasimha Rao : ఆర్థిక సంస్కరణల రూపకర్తగా పీవీ కీర్తిగడించారు : నేతల ఘన నివాళులు
"దేశం ఆర్థిక, రాజకీయంగా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పీవీ, దేశ దిశను మార్చిన వ్యక్తి. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు నేటి అభివృద్ధికి పునాది" అని పేర్కొన్నారు. పీవీ నరసింహారావు తొలి తెలుగు ప్రధానిగా మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక విధానాల్లో విప్లవాత్మక మార్పులకు కారణమయ్యారని చంద్రబాబు కొనియాడారు.
Date : 28-06-2025 - 11:47 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పోలీసు ఏఐ హ్యాకథాన్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఈ తరహా హ్యాకథాన్లు యువతలో సాంకేతిక సృజనాత్మకతను ప్రోత్సహించడమే కాదు, ప్రభుత్వ వ్యవస్థలను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా కీలకంగా పనిచేస్తాయి. ఏఐ అంటే భయపడాల్సిన అవసరం లేదు, దాన్ని వినియోగించి భద్రతా రంగాన్ని ఆధునికీకరించాలి అని పేర్కొన్నారు.
Date : 27-06-2025 - 6:31 IST -
#Andhra Pradesh
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Date : 27-06-2025 - 2:37 IST -
#Andhra Pradesh
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 27-06-2025 - 1:39 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Date : 27-06-2025 - 11:22 IST -
#Andhra Pradesh
CM Chandrababu : గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
గురువారం గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాక్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ సభలో స్పందిస్తూ, గతంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం పోరాడినందుకు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 26-06-2025 - 6:23 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా పాలసీ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఉపాధి సృష్టిపై ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబట్టడమే లక్ష్యంగా ఉందని సీఎం తెలిపారు.
Date : 26-06-2025 - 5:22 IST -
#Andhra Pradesh
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Date : 25-06-2025 - 2:08 IST