CM Chandrababu
-
#Andhra Pradesh
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Published Date - 02:37 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published Date - 01:39 PM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
గురువారం గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాక్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ సభలో స్పందిస్తూ, గతంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం పోరాడినందుకు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Published Date - 06:23 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా పాలసీ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఉపాధి సృష్టిపై ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబట్టడమే లక్ష్యంగా ఉందని సీఎం తెలిపారు.
Published Date - 05:22 PM, Thu - 26 June 25 -
#Andhra Pradesh
Chandrababu : ఆధునిక సాంకేతికతకు మోడల్గా అమరావతి : సీఎం చంద్రబాబు
ఐటీ రంగం దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. రాబోయే రోజుల్లో టెక్నాలజీ మన జీవన విధానంలో భాగంగా మారుతుంది. డ్రోన్ల సహాయంతో ఇప్పటికే పోలీస్ విభాగం రాత్రి పట్రోలింగ్ నిర్వహిస్తోంది.
Published Date - 02:08 PM, Wed - 25 June 25 -
#Andhra Pradesh
Warning : పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తీస్తాం – వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్
Warning : గత ప్రభుత్వ హయాంలో చేసిన అరాచకాలను ఇప్పుడు కూడా కొనసాగించాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. ఆలా చేయాలనీ చూసిన, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన తొక్కి నార తీస్తా” అంటూ పవన్ హెచ్చరించారు
Published Date - 07:36 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu: ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష!
ఈ తరహా సాంకేతికతను రక్షణపరంగా వాడుకోవడంతో పాటు.. వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు.
Published Date - 02:58 PM, Mon - 23 June 25 -
#Andhra Pradesh
Suparipalanalo Toliadgugu: సుపరిపాలనలో తొలి అడుగు.. ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం!
ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి? ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్ట్ వివరిస్తూ.. ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Published Date - 08:14 PM, Sun - 22 June 25 -
#Andhra Pradesh
Yogandhra 2025 : యోగాంధ్ర గ్రాండ్ సక్సెస్
Yogandhra 2025 : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (Yogandhra 2025) విశాఖపట్నంలో గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించడం ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని సమర్థంగా కల్పించారు
Published Date - 11:45 AM, Sat - 21 June 25 -
#Andhra Pradesh
PM Modi : నేడు విశాఖకు ప్రధాని మోడీ రాక.. పూర్తి షెడ్యూల్ ఇదే!
, ప్రధాని మోడీ నేడు ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నుంచి సాయంత్రం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సుమారు సాయంత్రం 6.40కి విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఆయన నేరుగా తూర్పు నౌకాదళ ప్రధాన కార్యాలయంలోని అధికారుల వసతిగృహం (ఆఫీసర్స్ మెస్)కు చేరుకుంటారు.
Published Date - 10:49 AM, Fri - 20 June 25 -
#Telangana
TG : గోదావరిలో 968 టీఎంసీలు తెలంగాణ హక్కు..వెయ్యి టీఎంసీలు కావాలని చంద్రబాబును అడగటం ఏంటి?: హరీశ్రావు
అఖిలపక్ష ఎంపీల సమావేశం అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు గోదావరిలో 968 టీఎంసీలు నీటి హక్కు. అయినప్పటికీ, సీఎం రేవంత్రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబును వెయ్యి టీఎంసీల నీటిని అడగడం సరిగ్గా లేదు అని అన్నారు. కృష్ణా నదిలో 763 టీఎంసీల కోసం పోరాటం చేస్తున్నామంటే, కేవలం 500 టీఎంసీల కోసం అడగడం రాష్ట్ర హక్కులను తక్కువ చేయడమేనని వ్యాఖ్యానించారు.
Published Date - 06:30 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
Chandrababu : నీటి వనరుల వినియోగంపై వివాదాలు అవసరమా? : సీఎం చంద్రబాబు
కానీ పోలవరం ప్రాజెక్టు తప్ప మిగతా ప్రాజెక్టులన్నీ కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులే. మనం మనం కలహపడితే చివరికి నష్టపోవేది ప్రజలే. తెలంగాణపై నేను ఎప్పుడూ వ్యక్తిగతంగా విభేదించలేదు. ఈ విషయాల్లో స్పష్టత ఉండాలి అని తెలిపారు.
Published Date - 06:18 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రవ్యాప్తంగా 1.30లక్షల ప్రాంతాల్లో యోగా కార్యక్రమాలు: సీఎం చంద్రబాబు
రాష్ట్రం మొత్తం ఆఫ్లైన్, ఆన్లైన్ మార్గాల్లో యోగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. 9వ తరగతి నుంచే విద్యార్థులు యోగాను తప్పనిసరిగా అభ్యసించాలి. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అని సీఎం పేర్కొన్నారు. భవిష్యత్తులో యోగాపై ప్రత్యేక కోర్సులు, శిక్షణా శిబిరాలు మరింత విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Published Date - 04:35 PM, Thu - 19 June 25 -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ .. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీ పాలసీ తీసుకురావాలి : సీఎం
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రెండు నెలల్లో సర్క్యులర్ ఎకానమీకి సంబంధించి తుది పాలసీ రూపొందించాలి. రాష్ట్రవ్యాప్తంగా వ్యర్థాల నుంచి సంపద సృష్టించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అధికారులను ఆదేశించారు.
Published Date - 04:46 PM, Tue - 17 June 25