CM Chandrababu
-
#Andhra Pradesh
Chandrababu : సింగపూర్లో నాలుగో రోజు చంద్రబాబు పర్యటన..ఆర్ధిక, పర్యాటక రంగాల్లో కీలక సమావేశాలు
ఈ సందర్భంగా క్యాపిటాల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ (ఇండియా), మందాయ్ వైల్డ్లైఫ్ గ్రూప్, సుమితోమో మిత్సుయ్ బ్యాంకింగ్ కార్పొరేషన్ (SMBC), టెమసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేకంగా చర్చలు జరిపారు.
Date : 30-07-2025 - 2:17 IST -
#Andhra Pradesh
CM Chandrababu : సింగపూర్లొ సీఎం చంద్రబాబు మూడో రోజు పర్యటన..పెట్టుబడులపై కీలక సమావేశాలు!
ముఖ్యంగా ఉదయం యూట్యూబ్ అకాడమీతో రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ నైపుణ్యాలపై అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కార్యక్రమంలో యూట్యూబ్ ప్రతినిధులు గౌతమ్ ఆనంద్, అజయ్ విద్యాసాగర్, శ్రీనివాస్ సూరపనేనితో కలిసి ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు.
Date : 29-07-2025 - 9:10 IST -
#Andhra Pradesh
Minister Lokesh: ఎంఓయూపై సంతకం చేశాక పూర్తి బాధ్యత మాదే: మంత్రి లోకేష్
అర్బన్ ప్లానింగ్ గవర్నెన్స్, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సింగపూర్ సహకారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటుందని లోకేష్ తెలిపారు.
Date : 28-07-2025 - 7:09 IST -
#Andhra Pradesh
Singapore Tour : గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ అడుగులు.. సింగపూర్తో భాగస్వామ్యం కోరుతున్న సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వం హయాంలో సింగపూర్ కంపెనీలు ఎదుర్కొన్న ఇబ్బందులపై మంత్రి టాన్కు వివరంగా నివేదించిన చంద్రబాబు, అవన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ..సింగపూర్కు రికార్డులు సరిచేయడమే నా ప్రథమ ఉద్దేశం.
Date : 28-07-2025 - 10:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu: సింగపూర్కు సీఎం చంద్రబాబు.. ఫుల్ షెడ్యూల్ ఇదే!
ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు మొత్తం 29 కార్యక్రమాలకు హాజరు కానున్నారు. అందులో 6 ప్రభుత్వ భేటీలు, 14 వన్-టు-వన్ సమావేశాలు. 4 సందర్శనలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 డయాస్పోరా, రోడ్షో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Date : 26-07-2025 - 6:11 IST -
#Andhra Pradesh
Amaravati: అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటులో QPIAI భాగస్వామ్యం!
ఈ కేంద్రాన్ని ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే ఆవిష్కరణలకు, అలాగే విద్యార్థుల పరిశోధనలకు అనుకూలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అన్నారు.
Date : 24-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Minister Lokesh: మంత్రి లోకేష్ చొరవతో విశాఖకు పెట్టుబడుల వరద.. 50 వేల ఉద్యోగాలు!
ఈ సమావేశంలో ఐటీ రంగంలో రూ. 20,216 కోట్ల పెట్టుబడులు, 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. గత ఏడాది కాలంలో మంత్రి లోకేష్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్గా రూపుదిద్దుకోనుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 23-07-2025 - 6:32 IST -
#Andhra Pradesh
CM Chandrababu: ఏపీలో ఐటీ బలోపేతానికి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
విశాఖపట్నం, విజయవాడలతో పాటు రాష్ట్రంలోని మిగతా నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు పెరిగేలా చూడాలని సీఎం అధికారులకు సూచించారు.
Date : 21-07-2025 - 4:15 IST -
#Andhra Pradesh
Green Hydrogen Valley : గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ..అమరావతి డిక్లరేషన్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ విజయానంద్, నెడ్క్యాప్ ఎండీ కమలాకర్ బాబు పాల్గొన్నారు. ఈ డిక్లరేషన్ రూపకల్పనకు నేపథ్యంగా ఇటీవల అమరావతిలో నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్ నిలిచింది. రెండు రోజులపాటు సాగిన ఈ సదస్సులో దేశ-విదేశాల నుంచి సుమారు 600 మంది పరిశ్రమల ప్రతినిధులు, ప్రఖ్యాత గ్రీన్ ఎనర్జీ కంపెనీల సీఈఓలు, సీఓఓలు, ఎండీలు పాల్గొన్నారు.
Date : 21-07-2025 - 1:49 IST -
#Andhra Pradesh
Tirumala : శ్రీవారి దర్శనానికి ప్రవాసాంధ్రులకు శుభవార్త..రోజూ వంద వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు
ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి నేతృత్వంలో ఉన్న ప్రతినిధి బృందం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించారు. ముఖ్యంగా వైసీపీ పాలనలో ప్రవాసాంధ్రులకు అందుతున్న వీఐపీ బ్రేక్ దర్శన కోటా 50 నుంచి కేవలం 10కి తగ్గించబడిందని, దీంతో విదేశాల నుండి తిరుమలకు వచ్చే తెలుగు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు.
Date : 21-07-2025 - 10:32 IST -
#Andhra Pradesh
Amaravati : ఆగస్టు 15న అమరావతిలో తొలి శాశ్వత భవనం ప్రారంభం!
Amaravati : రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రోడ్ పక్కన 3.62 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం CRDA ప్రధాన కార్యాలయంగా ఉపయోగించబడనుంది
Date : 21-07-2025 - 8:02 IST -
#Andhra Pradesh
CM Chandrababu : హింసా రాజకీయాలు చేసేవారి గుండెల్లో నిద్రపోతా
CM Chandrababu : రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నెలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
Date : 19-07-2025 - 4:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu: పీ4 కార్యక్రమం.. సీఎం చంద్రబాబు మరో కీలక పిలుపు!
చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సంపన్నులు చేస్తే- పేదరికం తగ్గుతుంది అనే సూత్రంపై ఈ కార్యక్రమం ఆధారపడి ఉందని చెప్పారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల మంది 'బంగారు కుటుంబాలను' మార్గదర్శులు దత్తత తీసుకునేలా చూడాలని తన సంకల్పమని పేర్కొన్నారు.
Date : 19-07-2025 - 3:55 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం… 22 ప్రాజెక్టులతో 30,899 ఉద్యోగాలు
ఈ సమావేశంలో రాష్ట్రానికి రూ.39,473 కోట్ల పెట్టుబడులు వచ్చేలా SIPB అనుమతినిచ్చింది. మొత్తం 22 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించగా, వీటిలో పరిశ్రమలు-వాణిజ్య రంగానికి చెందిన 11, ఇంధన రంగానికి 7, పర్యాటక రంగానికి 3, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ఒక్కో ప్రాజెక్టు చొప్పున ఉన్నాయి.
Date : 18-07-2025 - 2:04 IST -
#Andhra Pradesh
YS Sharmila Satirical Tweet: సీఎం చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఫైర్.. అంత ప్రేమ ఎందుకండి అంటూ?!
పోలవరం ఎత్తును 45.7 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించడం వెనుక అవినీతి ఉందని, ఈ లింక్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు ఆయకట్టును కుదిస్తుందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపిందని షర్మిల పేర్కొన్నారు.
Date : 17-07-2025 - 2:49 IST