Chandrababu
-
#Andhra Pradesh
Pawan – Chandrababu : బాబు వద్ద నేర్చుకుంటా – పవన్ కళ్యాణ్
చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను చాలా సభల్లో చెప్పానని, అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది ఒక్క చంద్రబాబే అని
Date : 23-08-2024 - 3:02 IST -
#Andhra Pradesh
Top 5 CM : టాప్ 5 సీఎంలలో చంద్రబాబు
ఈ సర్వే ఫలితాలను ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు సీఎంస్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.
Date : 23-08-2024 - 2:34 IST -
#Andhra Pradesh
CM Chandrababu: కోనసీమ టూ హైదరాబాద్, నేడు చంద్రబాబు షెడ్యూల్
చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాను సందర్శించనున్నారు. ఈ రోజు సీఎం షెడ్యూల్ చూస్తే.. ఉదయం 11 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి వెళ్లనున్నారు.సాయంత్రం 4 గంటలకు జూబ్లీహిల్స్లోని తన నివాసానికి తిరిగి చేరుకుంటారు.
Date : 23-08-2024 - 10:06 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : కాసేపట్లో మైసురావారిపల్లెలో పవన్ కళ్యాణ్ సందడి
నేటి నుండి ఏపీలో గ్రామ సభలు (Grama Sabhalu) మొదలుకాబోతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన మార్కు పరిపాలనతో దేశచరిత్రలో నిలిచిపోయేలా నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించబోతున్నారు. గ్రామాలకు ఆదాయం.. అభివృద్ధి పెంచేలా ప్రణాళిక రూపొందించేందుకు గ్రామ సభల్లో చర్చించనున్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన ఆయా గ్రామ పంచాయతీల ప్రజలు తీర్మానించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. మహాత్మా గాంధీ జాతీయ […]
Date : 23-08-2024 - 9:36 IST -
#Andhra Pradesh
Note-For-Vote Case : ఓటుకు నోటు కేసులో చంద్రబాబు కు భారీ ఊరట
రాజకీయంగా బలం ఉంటే మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డికి హితవు పలికింది. ఈ సందర్భంగా పిటిషనర్కు ఉన్న అర్హత, రాజకీయ నేపథ్యంపై ధర్మాసనం ఆరా తీసింది
Date : 21-08-2024 - 3:58 IST -
#Andhra Pradesh
Note For Vote: ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట
రాజకీయ కక్ష సాధింపులకు కోర్టును వేదికగా చేసుకోవద్దని రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎంఎం. సుందరేష్, జస్టిస్ అరవింద్ కుమార్లతో కూడిన బెంచ్ మందలించింది.
Date : 21-08-2024 - 3:49 IST -
#Andhra Pradesh
CM Chandrababu: డిప్యూటీ సీఎం శాఖపై చంద్రబాబు సమీక్ష, పవన్ వివరణ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్, సీనియర్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పురోగతిని పరిశీలించారు.
Date : 20-08-2024 - 5:21 IST -
#Andhra Pradesh
Anna Canteen : చంద్రబాబు పిలుపుతో అన్న క్యాంటీన్లకు భారీగా విరాళాలు
రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో అన్న క్యాంటీన్లు పున:ప్రారంభించి పేదవాడి ఆకలి తీరుస్తున్నారు
Date : 20-08-2024 - 4:07 IST -
#Andhra Pradesh
Social Media War : జగన్ కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అయితే..లోకేష్ నిక్కర్ మంత్రి
పర్సనల్ విషయాలతో పాటు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకుంటూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు
Date : 16-08-2024 - 2:28 IST -
#Andhra Pradesh
Raj Bhavan : ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన చంద్రబాబు, పవన్, షర్మిల
ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు రాజకీయ నేతలంతా హాజరయ్యారు.
Date : 15-08-2024 - 7:02 IST -
#Andhra Pradesh
Visakha MLC By Election: విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ దూరం
శాసనమండలి ఉపఎన్నికకు దూరంగా ఉండాలని సీఎం నిర్ణయానికి టీడీపీ భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ , బీజేపీ నేతలు మద్దతు పలికారు.ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ తన నివేదికను సమర్పించడంతో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు
Date : 13-08-2024 - 1:41 IST -
#Telangana
Chandrababu: తెలంగాణపై దృష్టి, పార్టీ బలోపేతం కోసం కార్యాచరణ
ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత..తెలంగాణలో టీడీపీ భలోపేతంపై వ్యూహాలు రచిస్తున్నారు.
Date : 10-08-2024 - 12:52 IST -
#Andhra Pradesh
AP Cabinet Meeting Key Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించగా... బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు వృధా చేసారని
Date : 07-08-2024 - 4:15 IST -
#Andhra Pradesh
AP Government : ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ సర్కార్ సిద్ధం..
ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే 2 సెంట్లు స్థలం కేటాయించాలని నిర్ణయించారు
Date : 29-07-2024 - 9:12 IST -
#Telangana
NITI Aayog Meeting: సీఎం రేవంత్ పై నీతి ఆయోగ్ యూనియన్ చురకలు
న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిష్కరించడంపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Date : 28-07-2024 - 11:19 IST