HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Kodali Nani Serious Comments On Chandrababu Over Tirumala Laddu Issue

Kodali Nani : ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చిన కొడాలి నాని

Kodali Nani : టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు

  • By Sudheer Published Date - 07:21 PM, Wed - 25 September 24
  • daily-hunt
Kodali Nani Tirumala Laddu
Kodali Nani Tirumala Laddu

Kodali Nani about Tirumala Laddu Issue : గుడివాడ మాజీ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (Kodali Nani) ..చాల నెలల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. అప్పుడెప్పుడో ఎన్నికల సమయంలో..ఆ తర్వాత ఒకటి , రెండు సార్లు మీడియా ముందు కనిపించిన ఆయన..ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. నాని అసలు రాష్ట్రంలో ఉన్నాడా..? లేక విదేశాలకు వెళ్లాడా…? అని అంత మాట్లాడుకున్నారు. అయినప్పటికీ నాని దర్శనం మాత్రం జరగలేదు. ప్రస్తుతం గత వారం రోజులుగా తిరుమల లడ్డు (Tirumala Laddu) వ్యవహారం హాట్ టాపిక్ గా మారడం తో నాని మీడియా ముందుకు వచ్చాడు. భారీ గడ్డం తో కనిపించేసరికి అంత షాక్ అయ్యారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు అసలు వెంకటేశ్వర భక్తుడు కాదని ఆరోపించారు. టీడీపీ నాయకులు బరితెగించి వైసీపీ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని తనదైన శైలిలో మండిపడ్డారు. తిరుమల లడ్డూ పవిత్రతను చంద్రబాబు అపవిత్రం చేశారని, గత కొన్ని రోజులుగా తిరుమలతో పాటు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే శ్రీవారు క్షమించరని పేర్కొన్నారు. కల్తీ నెయ్యిని ఎప్పుడూ తిరుమలలో వాడలేదన్నారు. 2019కి ముందు చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో 15 సార్లు నెయ్యిలో క్వాలిటీ లేదని ట్యాంకర్లు వెనక్కి పంపడం జరిగింది. కానీ 2019 తర్వాత వైసీపీ(YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత.. నెయ్యి క్వాలిటీ లేదని 18 సార్లు ట్యాంకర్లను వెనక్కి పంపడం జరిగిందని గుర్తు చేశారు. జులై 17న ఒక ట్యాంకర్‌లో నెయ్యి క్వాలిటీ లేదని వెనక్కి పంపడం జరిగింది. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని నాని పేర్కొన్నారు.

Read Also : Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్‌లో ప్రశాంతంగా ముగిసిన రెండో దశ పోలింగ్‌..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • chandrababu
  • kodali nani
  • tirumala laddu

Related News

    Latest News

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    • Congress Complaint : బండి సంజయ్ పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd