Bjp
-
#Telangana
IT Raids: లోక్సభ ఎన్నికల ముందు బీజేపీ నేతపై ఐటీ రైడ్స్
లోక్సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ సమయంలో రాజకీయ నేతల ఇళ్లపై ఐటీ దాడులు సహజం. హైదరాబాద్ లో తాజాగా బీజేపీ నేత ఇంటిపై ఐటి దాడులు చర్చకు దారి తీశాయి.
Date : 18-02-2024 - 4:57 IST -
#India
Kamal Nath: ప్రధాని మోదీని కలవనున్న కమల్ నాథ్, నకుల్ నాథ్..!
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ (Kamal Nath), ఆయన కుమారుడు నకుల్ నాథ్ బీజేపీలో చేరుతారనే ఊహాగానాల మధ్య తాజా అప్డేట్ వచ్చింది. ఈరోజు కమల్, నకుల్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలను కలవనున్నారు.
Date : 18-02-2024 - 12:30 IST -
#India
Arvind Kejriwal : బల పరీక్షలో భారీ మద్దతుతో నెగ్గిన సీఎం కేజ్రీవాల్
Arvind Kejriwal: అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని(wins trust vote) ప్రవేశపెట్టిన అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భారీ మద్దతుతో విజయం సాధించారు. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ(bjp) కుట్ర చేస్తోందని ఇటీవలే ఆరోపణలు చేశారు కేజ్రీవాల్. ఈ నేపథ్యంలోనే ఆయన బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ విశ్వాస తీర్మానం సందర్భంగా కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేస్తోందని మరోసారి ఆరోపించారు. ఏడుగురు ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.25 కోట్లు ఆఫర్ […]
Date : 17-02-2024 - 2:51 IST -
#India
Kamal Nath – BJP : కాంగ్రెస్కు మరో షాక్.. బీజేపీలోకి కమల్నాథ్.. ? నకుల్నాథ్ సిగ్నల్
Kamal Nath - BJP :ఇటీవల మహారాష్ట్రలో కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ సీఎం అశోక్ చవాన్ బీజేపీలోకి జంప్ అయ్యారు.
Date : 17-02-2024 - 2:14 IST -
#Andhra Pradesh
Chandrababu: టికెట్ ఆశావాహులకు బాబు షాక్ ఇవ్వనున్నారా?
పొత్తులు, సీట్లు, అభ్యర్థుల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెప్పారు.వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి చర్చించే అవకాశముందని అన్నారు.
Date : 17-02-2024 - 1:49 IST -
#Andhra Pradesh
BJP : బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రధాన అజెండా..!
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం బిజెపి (BJP) ఎజెండాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) శనివారం నుండి ప్రారంభమయ్యే రెండు రోజుల జాతీయ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించనున్నారు. ఈ సమావేశాలకు పార్టీ జిల్లా అధ్యక్షులకు, కేంద్ర మంత్రులు, ఎన్నికైన పంచాయతీ అధిపతుల నుండి దాదాపు 11,500 మంది పార్టీ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా (JP Nadda) సమావేశాన్ని ప్రారంభిస్తారు. ఆదివారం మోడీ ప్రసంగం చేస్తారు, ఇది బిజెపి ప్రచారం యొక్క […]
Date : 17-02-2024 - 1:04 IST -
#Telangana
BRS – BJP Alliance : బిజెపి తో పొత్తు ఫై మల్లన్న క్లారిటీ..
తెలంగాణ లో మరోసారి పొత్తుల (Alliance ) అంశం కాకరేపుతుంది. అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు (MP Elections) జరగనున్న క్రమంలో ఈసారి బిఆర్ఎస్..బిజెపి (BRS – BJP Alliance) తో పొత్తు పెట్టుకోబోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు కేంద్రంలోను మరోసారి బిజెపి నే విజయం సాదించబోతున్నట్లు పలు సర్వేలు చెపుతుండడం తో..అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన బిఆర్ఎస్..బిజెపి తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా […]
Date : 16-02-2024 - 9:46 IST -
#Speed News
Bandi Sanjay : 8మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 5గురు సిట్టింగ్ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారు
తెలంగాణలో రాజకీయ రాజుకుంటోంది. లోక్ సభ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో ఆయా పార్టీలు ఎన్నికల బరిలో దించే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. అయితే.. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress)లోకి చేరికల పర్వం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి.. ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఐదుగురు సిట్టింగ్ […]
Date : 16-02-2024 - 6:23 IST -
#Speed News
LS Elections : అందరి చూపు మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం వైపే..!
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల కోసం వ్యూహ రచనలు అప్పుడే మొదలయ్యాయి. ఇంకా పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కోసం నోటిఫికేషన్ రాకముందే రాజకీయా పార్టీలు తమ పార్టీ గెలుపు కోసం కసరత్తు చేస్తున్నారు. కీలకమైన స్థానాల్లో బరిలోకి దించాల్సిన అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. అయితే.. తెలంగాణలోని మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం (Malkajgiri Lok Sabha Constituency) నుంచి గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రాతినిధ్యం వహించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో […]
Date : 16-02-2024 - 1:58 IST -
#India
PM Modi: ఇప్పుడు కాంగ్రెస్కు ఉన్న ఏకైక అజెండా ఇదేః ప్రధాని మోడీ
PM Modi on Congress : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘వికసిత్ భారత్ వికసిత్ రాజస్థాన్'(Vikasit Bharat Vikasit Rajasthan) కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్లో రూ.17 వేల కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మోడీ. రోడ్ల నిర్మాణం, రైల్వేల అభివృద్ధి, సోలార్ ఎనర్జీ, తాగునీరు, పెట్రోలియం సహజ వాయువు వంటి వివిధ రంగాలకు చెందిన అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయని పీఎంఓ తెలిపింది. ఈనేపథ్యంలో […]
Date : 16-02-2024 - 1:28 IST -
#Telangana
Telangana: తెలంగాణలో హైదరాబాద్ తో పాటు మూడు నగరాల పేర్లు మార్పు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ పేరును మార్చాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ హైదరాబాద్ నగరాన్ని బాగ్యనగరంగా మార్చాలని డిమాండ్ చేస్తుంది. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే మరోసారి హైదరాబాద్ పేరును మార్చాలని అసెంబ్లీ సాక్షిగా డిమాండ్ చేశాడు.
Date : 15-02-2024 - 3:51 IST -
#India
BJP: రాజ్యసభ ఎన్నికలకు కీలక అభ్యర్థులను ఫిక్స్ చేసిన బీజేపీ అధిష్ఠానం
BJP: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే కీలక అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ఖరారు చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గుజరాత్ నుంచి రాజ్యసభకు పోటీ చేయనుండగా, ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన అశోక్ చవాన్ను మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపిక చేసింది. జేపీ నడ్డాతో పాటు గుజరాత్ నుంచి రాజ్యసభకు గోవింద్ భాయ్ ధోలకియా, మయాంక్ భాయ్ నాయక్, జస్వంత్ సిన్హ్ సలామ్సిన్హ్ పార్మర్ పేర్లను అధిష్ఠానం ఖరారు చేసింది. మహారాష్ట్రలో అశోక్ […]
Date : 14-02-2024 - 11:49 IST -
#Telangana
bjp : బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం
Alleti Maheshwar Reddy: బీజేపీ (bjp)శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ నేతగా నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. బీజేఎల్పీ ఉపనేతలుగా పాయల్ శంకర్(Payal Shankar), వెంకటరమణారెడ్డి నియామకం అయ్యారు. శాసనమండలి పక్షనేతగా ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి నియామకం అయ్యారు. మహేశ్వర్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 4 […]
Date : 14-02-2024 - 4:03 IST -
#India
Congress : కాంగ్రెస్కు మరో షాక్..బీజేపీలో చేరిన లాల్ బహదూర్ శాస్త్రి మనవడు
Congress Party: కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ నుంచి పలువురు బయటకు పోతున్నారు. తాజాగా మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) మనవడు విభాకర్ శాస్త్రి(Vibhakar Shastri) కాంగ్రెస్కు రాజీనామా చేశారు. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఆయన రాజీనామా పత్రాన్ని అందించారు. ‘గౌరవనీయులైన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఖర్గేజీ! సర్, నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(resignation) చేస్తున్నాను’ […]
Date : 14-02-2024 - 2:52 IST -
#Telangana
CM Revanth Reddy: సీబీఐ విచారిస్తే కేసీఆర్ సేఫ్: సీఎం రేవంత్ రెడ్డి
భాజపా అజ్ఞాతం నుంచి బయటపడాలని, మేడిగడ్డపై తన వైఖరిని స్పష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మేడిగడ్డ విచారణను సీబీఐకి అప్పగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు జాప్యం
Date : 13-02-2024 - 11:05 IST