Bjp
-
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదేనా
తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
Date : 26-02-2024 - 6:40 IST -
#Telangana
Vishnu Deo Sai : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చాలి – చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
తెలంగాణ లో అవినీతిని నిర్మూలించి..తెలంగాణ కాంగ్రెస్ రహితంగా మార్చాలని ప్రజా సంకల్ప యాత్ర లో పిలుపునిచ్చారు చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించిన బిజెపి..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆదివారం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగిన ఈ యాత్రలో (Chhattisgarh CM) విష్ణుదేవ్ సాయ్ […]
Date : 25-02-2024 - 10:48 IST -
#India
Lok Sabha Polls 2024: మాయావతికి షాకిస్తూ బీజేపీలోకి జంప్ అయిన ఎంపీ
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు బీఎస్పీ లోక్సభ ఎంపీ రితేష్ పాండే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ రోజు ఆదివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్
Date : 25-02-2024 - 3:09 IST -
#Andhra Pradesh
BJP Alliance With Janasena-TDP : జనసేన – టిడిపి కూటమి తో బిజెపి పొత్తు ఉందా..?
మరో 20 రోజుల్లో ఏపీ (AP)లో అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections 2024) సంబదించిన నోటిఫికేషన్ రానుంది. ఈ క్రమంలో బిజెపి (BJP) పార్టీ ఇంకా సైలెంట్ గా ఉండడం అందరిలో అనేక అనుమానాలకు తావిస్తోంది. కొద్దీ రోజులుగా టీడీపీ – జనసేన (Janasena-TDP) కూటమి తో బిజెపి పొత్తు పెట్టుకుంటున్నట్లు వార్తలు ప్రచారం అవుతూ వస్తుండడం తో అంత నిజమే కావొచ్చు అని అనుకున్నారు. కానీ నిన్న చంద్రబాబు ఏకంగా 118 సీట్లకు సంబదించిన మొదటి […]
Date : 25-02-2024 - 2:24 IST -
#Andhra Pradesh
AP Special Status: లోకసభ ఎన్నికలకు ముందు తెరపైకి ఏపీ ప్రత్యేక హోదా అంశం
దేశంలో త్వరలో లోకసభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరపనున్నారు. అయితే పదేళ్ల క్రితం తెలుగు రాష్ట్రాలను విడగొట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్
Date : 25-02-2024 - 1:39 IST -
#Andhra Pradesh
Purandeswari VS Somu Veerraju: రాజమండ్రిలో పురంధేశ్వరి VS వీర్రాజు
రాజమండ్రి లోక్సభ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి , మాజీ చీఫ్ సోము వీర్రాజుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది . టీడీపీ, జనసేన కూటమితో పొత్తు పెట్టుకోని బీజేపీ ఇప్పటికే పార్టీ అభ్యర్థులను ప్రకటించినట్లుగా ముద్ర వేస్తూ అభ్యర్థుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Date : 25-02-2024 - 11:07 IST -
#India
BJP 100 Candidates: వచ్చే వారం 100 మందితో బీజేపీ తొలి జాబితా..!
ఫిబ్రవరి నెలాఖరులోగా లోక్సభ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ (BJP 100 Candidates) విడుదల చేసే అవకాశం ఉంది. ఈ లిస్ట్లో దాదాపు 100 మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయని వర్గాల సమాచారం.
Date : 24-02-2024 - 9:55 IST -
#Telangana
Telangana: బీఆర్ఎస్-కాంగ్రెస్ తెరవెనుక కుటిల రాజకీయాలు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితంగా వ్యవహరిస్తుందని బిజెపి సీనియర్ నేత, రాజ్యసభ ఎంపి డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు.
Date : 24-02-2024 - 5:21 IST -
#India
PM Modi : కాంగ్రెస్ అజెండాలో దేశాభివృద్ధి ఎప్పుడూ లేదుః ప్రధాని మోదీ
PM Modi On Congress : కాంగ్రెస్ పార్టీ పరివార్వాదం (బంధుప్రీతి), అవినీతి, బుజ్జగింపులకు మించి ఆలోచించదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ(pm modi). దేశాభివృద్ధి వారి ఎజెండాలో ఎప్పుడూ లేదని ఆరోపించారు. స్వాతంత్య్రానంతరం కాంగ్రెస్ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని, కానీ ఆ పార్టీ దృష్టి కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపైనే ఉందని విమర్శించారు. దేశ భవిష్యత్తును నిర్మించడం మరచిపోయిందని తెలిపారు. వికసిత్ భారత్ వికసిత్ ఛత్తీస్గఢ్(Vikasit Bharat Vikasit Chhattisgarh)కార్యక్రమంలో భాగంగా […]
Date : 24-02-2024 - 4:19 IST -
#India
Tamil Nadu: బీజేపీలోకి జంప్ అయిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే
తమిళనాడు కాంగ్రెస్ నేత, విలవంకోడ్ అసెంబ్లీ నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్.విజయధరణి ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. శనివారం న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్, బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
Date : 24-02-2024 - 3:50 IST -
#Telangana
Khammam: ఖమ్మం ఎంపీ సీటుపై రాజకీయాలు.. బీఆర్ఎస్ ఖాళీ
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఆరు సెగ్మెంట్లను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు అదే ఊపుతో ఖమ్మం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. ఖమ్మం ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఆరు స్థానాల్లో గెలుపొందగా
Date : 24-02-2024 - 2:55 IST -
#Andhra Pradesh
AP : బీజేపీ కోసం సీట్లు త్యాగం చేసిన జనసేన..
జనసేన – టీడీపీ (Janasena- TDP) పార్టీలకు సంబదించిన అభ్యర్థుల తాలూకా ఫస్ట్ లిస్ట్ విడుదలైంది. మొత్తం 175 సీట్లకు గాను టీడీపీ 94 , జనసేన 24 అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 57 సీట్లు బిజెపి కి కేటాయించినట్లు తెలుస్తుంది. కానీ దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. నిజంగా 57 సీట్లు బిజెపి కి ఇస్తే గెలుస్తుందా..? 57 లో కనీసం 10 స్థానాలైన గెలిచే అవకాశం ఉందా..? అని ఇప్పుడు అంత మాట్లాడుకుంటున్నారు. అదే […]
Date : 24-02-2024 - 12:40 IST -
#India
Rahul Gandhi: సీఎం సిద్దరామయ్య, రాహుల్ గాంధీకి బెంగళూరు కోర్టు ఉత్తర్వులు
Rahul Gandhi:కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై బీజేపీ(bjp) దాఖలు చేసిన పరువు నష్టం కేసులో బెంగళూరు స్పెషల్ కోర్టు(Bangalore Special Court) తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాహుల్ గాంధీతో పాటు కర్ణాటక సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah),ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(dK Sivakumar)లు కోర్టు ముందు హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. మార్చి 28న కోర్టులో హాజరుకావాలని జడ్జి ఆదేశాలిచ్చారు. బీజేపీ(bjp)పరువు తీసేలా పేపర్లలో ప్రకటనలు ఇచ్చారంటూ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ ఎస్.శివప్రసాద్ న్యాయస్థానాన్ని […]
Date : 24-02-2024 - 11:28 IST -
#Andhra Pradesh
TDP-Janasena Alliance: టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ
ఈ రోజు శనివారం ఫిబ్రవరి 24న టీడీపీ మరియు జనసేన పార్టీ తమ తొలి జాబితాను ప్రకటించే అవకాశం ఉంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబును తక్కువ అంచనా వేసేది లేదు.చివరి నిమిషంలో కూడా తన నిర్ణయాన్ని మార్చుకోగలడు
Date : 24-02-2024 - 9:08 IST -
#India
PM Modi: ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుంది.. పేదల సంక్షేమం వారికి పట్టదుః ప్రధాని
PM Modi : యూపీలోని వారణాసి(Varanasi)లో శుక్రవారం సంత్ రవిదాస్ జయంతోత్సవాల(Sant Ravidas Jayanti) సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ(pm modi) ప్రసంగించారు. సంత్ రవిదాస్ జీ ఆలోచనలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకువెళుతోందని వివరించారు. ఈ సందర్భంగా మోడీ విపక్ష ఇండియా కూటమిపై విరుచుకుపడ్డారు. ఇండియా కూటమి వారి కుటుంబాల కోసం పనిచేస్తుందని పేదల సంక్షేమం వారికి పట్టదని ఆరోపించారు. విపక్ష కూటమి కులం పేరుతో కలహాలకు దిగుతూ దళితులు, అణగారినవర్గాల […]
Date : 23-02-2024 - 3:30 IST