Bjp
-
#Speed News
BJP : డిసెంబర్ 15న తెలంగాణకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఐదవ విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా ఈ నెల 15న కరీంనగర్లో భారీ..
Published Date - 07:04 AM, Thu - 8 December 22 -
#India
AAP: 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర.. ఢిల్లీలో ఆప్ విజయం..!
ఎంసీడీ ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఆప్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) విజయభేరి (Victory) మోగించింది.
Published Date - 03:20 PM, Wed - 7 December 22 -
#India
Parliament winter sessions: వింటర్లో వేడి ఖాయమే..!
రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter sessions) వాడీవేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తెచ్చే బిల్లులను ప్రవేశపెట్టాలని మోదీ సర్కార్ భావిస్తుండగా.. ధరల పెరుగుదల సహా పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు రెడీ అవుతున్నాయి విపక్షాలు. ఈ నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి 31 పార్టీలు హాజరయ్యాయి.అన్ని అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న కేంద్రం.. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేలా సహకరించాలని విపక్షాలను కోరింది. వింటర్ […]
Published Date - 07:36 AM, Wed - 7 December 22 -
#Telangana
CM KCR : నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
జగిత్యాల జిల్లాలో నేడు సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటన చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తుంది...
Published Date - 06:55 AM, Wed - 7 December 22 -
#Andhra Pradesh
Failure Politician: జనసేనాని ఫెల్యూర్ స్టోరీ! పవన్ తడబాటు పాలిటిక్స్ !
రాజకీయ పార్టీల(political parties)జాతకాలను తారుమారు చేయడానికి ఒక్క మాట(one word) చాలు. ఒకప్పుడు `నా చెప్పును నిలబెట్టినా గెలుస్తుంది..` అంటూ (NTR)ఎన్టీఆర్ చేసిన `కామెంట్` ఆయన్ను అధికారానికి దూరం చేసింది. తాజాగా `నేను ఒక ఫెల్యూర్ పొలిటీషియన్`(failure politician) అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు జనసేన(janasena) భవిష్యత్ ను ప్రశ్నార్థం చేయనుందా? అంటే ఔనంటున్నారు రాజకీయ పండితులు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సొంతంగా జనసేన పార్టీని పెట్టుకుని ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ దానికి ఇప్పటికీ గుర్తింపు […]
Published Date - 02:02 PM, Mon - 5 December 22 -
#Speed News
Delhi : ఢిల్లీలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్.. కారణం ఇదే..?
ఢిల్లీలో నేటి నుంచి మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల
Published Date - 07:25 AM, Fri - 2 December 22 -
#Speed News
Harish Rao: బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోంది : హరీశ్ రావు
రాష్ట్రంలో బీజేపీ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని, ఐటీ, ఈడీ దాడుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున
Published Date - 07:10 AM, Fri - 2 December 22 -
#Telangana
MLC Kavitha : బీజేపీని గడగడలాడించిన బీఆర్ఎస్ ప్రకటన!
భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన భారతీయ జనతా పార్టీని గడగడలాడించిందని,
Published Date - 09:35 PM, Thu - 1 December 22 -
#India
Gujarat Poll : గుజరాత్లో ప్రారంభమైన తొలిదశ పోలింగ్
గుజరాత్లో ఎన్నికల పోరుకు తొలి దశ పోలింగ్ నేడు (గురువారం) ప్రారంభమైంది. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్...
Published Date - 08:53 AM, Thu - 1 December 22 -
#Telangana
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మద్యం కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపై కీలక..
Published Date - 07:17 AM, Thu - 1 December 22 -
#India
1st Phase Of Gujarat: గుజరాత్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Published Date - 09:23 PM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: బండి సంచలన వ్యాఖ్యలు.. భైంసా పేరు మారుస్తాం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.
Published Date - 07:05 PM, Tue - 29 November 22 -
#Telangana
MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!
అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ […]
Published Date - 06:37 PM, Tue - 29 November 22 -
#Telangana
Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని మండిపడ్డ కిషన్ రెడ్డి…ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మాట్లాడితే బీజేపీని ఓడిస్తామంటున్న టీఆర్ఎస్…బీజేపీని చూస్తే మీకు […]
Published Date - 06:18 PM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Published Date - 09:29 PM, Mon - 28 November 22