Bjp
-
#India
Lok Sabha Election 2024: 200 మంది బీజేపీ అభ్యర్థులు ఖరారు, మూడ్రోజుల్లో ప్రకటన
లోక్సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రధాని మోడీ ఇప్పటికే ఎన్నికల హడావుడిని పొదలు పెట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతున్నారు. కాగా ఈరోజు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
Published Date - 02:16 PM, Sat - 2 March 24 -
#India
Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్లో జరిగిన పేలుడు ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హామీ ఇచ్చారు. అలాగే ఈ విషయంలో రాజకీయాలు చేయవద్దని ప్రతిపక్ష బీజేపీని కోరారు.
Published Date - 02:00 PM, Sat - 2 March 24 -
#Sports
Yuvraj Singh: రాజకీయాల్లోకి యువరాజ్ సింగ్..? క్లారిటీ ఇచ్చిన యువీ..!
భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) 2024 లోక్సభ ఎన్నికల్లో గురుదాస్పూర్ నుంచి పోటీ చేయబోతున్నారా? ఈ రోజుల్లో ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.
Published Date - 10:46 AM, Sat - 2 March 24 -
#India
Lok Sabha polls : శివరాజ్ సింగ్ చౌహాన్ను లోక్సభ ఎన్నికల బరిలో దించేందుకు బీజేపీ కసరత్తు
Lok Sabha polls : రానున్న లోక్సభ ఎన్నికల బరిలో విదిశ నుంచి మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్(Shivraj Singh Chouhan)ను దించేందుకు బీజేపీ(bjp) కసరత్తు సాగిస్తోంది. ఇక మధ్యప్రదేశ్ నుంచి పార్టీ ప్రముఖ నేతలు జ్యోతిరాదిత్య సింధియా, వీడీ శర్మలను వరుసగా గుణ, ఖజరహో నుంచి పోటీలో నిలిపేందుకు సన్నాహాలు చేపట్టింది. We’re now on WhatsApp. Click to Join. శివరాజ్ సింగ్ చౌహాన్ 2023 వరకూ 15 ఏండ్ల […]
Published Date - 05:00 PM, Fri - 1 March 24 -
#India
MK Stalin: స్టాలిన్కు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలుః బీజేపీ చురక
MK Stalin:ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు(birthday) సందర్భంగా బీజేపీ(bjp) చైనా భాష మాండరీన్(Chinese language Mandarin)లో ఆయనకు శుభాకాంక్షలు(wishes) తెలిపింది. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి తిరు ఎంకే స్టాలిన్కు తమిళనాడు బీజేపీ తరఫున ఆయనకు ఇష్టమైన భాష(favourite language)లో పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు కలకాలం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. We’re now on WhatsApp. […]
Published Date - 04:35 PM, Fri - 1 March 24 -
#India
One Nation-One Election: దేశంలో ఒకేసారి ఎన్నికలు జరుగుతాయా..? కేంద్రానికి నివేదిక అందజేయనున్న కమిటీ..!
వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One Nation-One Election)పై ఏర్పాటైన ఏడుగురు సభ్యుల కమిటీ త్వరలో తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
Published Date - 01:27 PM, Fri - 1 March 24 -
#India
BJP Lok Sabha Candidates: నేడు బీజేపీ తొలి జాబితా..? 100 మందికిపైగా అభ్యర్థులతో లిస్ట్, మరోసారి వారణాసి నుంచి మోదీ..?
శుక్రవారం (మార్చి 1) మధ్యాహ్నానికి బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితా (BJP Lok Sabha Candidates)ను కూడా విడుదల చేసే అవకాశముంది. జాబితాలో 100 కంటే ఎక్కువ పేర్లు ఉండే అవకాశం ఉంది.
Published Date - 09:38 AM, Fri - 1 March 24 -
#India
BJP Strategy: మహిళ ఓటర్లే లక్ష్యంగా మోడీ భారీ స్కెచ్
బీజేపీ 370 సీట్లతో ఎన్డీయే 400 సీట్లు దాటుతుందన్న ప్రధాని నరేంద్ర మోదీ నినాదాన్ని నిజం చేసేందుకు ఏ అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఇప్పటికే బీజేపీ అన్ని స్థాయిల్లో గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. ఈ క్రమంలో బిజెపి మహిళా సాధికారత వ్యూహంపై దృష్టి పెట్టింది.
Published Date - 08:37 PM, Thu - 29 February 24 -
#Telangana
LS Elections : 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు.. లిస్ట్కు ఫైనల్ టచ్ ఇస్తున్న అధిష్టానం..!
లోక్సభ ఎన్నికలకు ఇంకా రెండు నెలల కంటే తక్కువ సమయం ఉన్నందున, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది, ఇప్పటి వరకు దాని అత్యుత్తమ పనితీరు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించడంతో దూసుకుపోతున్న బీజేపీ తన సంఖ్యను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది. బిజెపి తన జాబితాను అధికారికంగా ప్రకటించనప్పటికీ, ఏకాభిప్రాయం ఉంది మరియు కేవలం లాంఛనప్రాయంగా కనిపిస్తోంది, […]
Published Date - 07:46 PM, Thu - 29 February 24 -
#Telangana
Shock to BRS: ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా?
జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో చేరేందుకు ఢిల్లీలోని పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
Published Date - 06:06 PM, Thu - 29 February 24 -
#Telangana
Lok Sabha Elections 2024: మొత్తం 17 లోక్సభ స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ఖరారు?
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది, తెలంగాణలోని 17 స్థానాలకు అభ్యర్థుల జాబితాను బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఇప్పటి వరకు బీజేపీకి ఇదే అత్యుత్తమం.
Published Date - 02:53 PM, Thu - 29 February 24 -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Published Date - 11:57 PM, Wed - 28 February 24 -
#India
Himachal Crisis: క్రాస్ ఓటింగ్ తో అలర్ట్ అయిన కాంగ్రెస్.. సిమ్లాకు డీకే
హిమాచల్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అక్కడ రాజకీయ గందరగోళంపై కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ పై అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Published Date - 03:02 PM, Wed - 28 February 24 -
#Telangana
Ponnam Prabhakar: చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నా..బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: పొన్నం
Ponnam Prabhakar:ఇంటర్ పరీక్షల(Inter exames) నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ(bjp)నేత బండి సంజయ్(Bandi Sanjay) యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద […]
Published Date - 03:02 PM, Wed - 28 February 24 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్ కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి..
Bandi Sanjay: బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బండి సంజయ్ ఇవాళ వరంగల్(Warangal)పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ పై కొందరు వ్యక్తులు కోడి గుడ్లతో దాడి చేశారు. దీంతో బీజేపీ కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర(prajahita yatra)లో భాగంగా తాజాగా వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భీమదేవరపల్లి మండలంలోని వంగర వద్దకు చేరుకోగానే […]
Published Date - 02:11 PM, Wed - 28 February 24