Bjp
-
#India
Himachal Heat : కాంగ్రెస్ సర్కారుకు షాక్.. ఆరుగురు ఎమ్మెల్యేలు జంప్
Himachal Heat : హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీలో తగినంత మెజారిటీ లేనప్పటికీ.. అక్కడి రాజ్యసభ సీటును బీజేపీ గెల్చుకుంది. ఈ షాక్ నుంచి కోలుకోక ముందే.. హిమాచల్లోని కాంగ్రెస్ సర్కారుకు మరో షాక్ తగిలింది. రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత విక్రమాదిత్య సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదని.. తన తండ్రి, దివంగత కాంగ్రెస్ నేత వీరభద్ర సింగ్ను సీఎం అగౌరవపరిచారని విక్రమాదిత్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో […]
Published Date - 11:47 AM, Wed - 28 February 24 -
#India
Rajya Sabha Elections 2024: హిమాచల్లో సమాన ఓట్లు.. ఓటమి అంగీకరించిన కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ స్థానానికి ఈరోజు రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. ఉదయం నుంచి రాష్ట్రంలో క్రాస్ ఓటింగ్పై రాజకీయ వాతావరణం నెలకొంది. కొద్దీసేపటి క్రితమే ఎన్నికల ఫలితాలు వచ్చాయి.
Published Date - 08:41 PM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
#Devotional
Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ. ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలుస్తుంది.
Published Date - 07:27 PM, Tue - 27 February 24 -
#India
Lok Sabha Polls 2024: కేరళలో రెండంకెల సీట్లు గెలుస్తాం: మోదీ
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు .సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను నిజం చేసేలా చర్యలు
Published Date - 06:58 PM, Tue - 27 February 24 -
#Telangana
Bandi Sanjay: కరీంనగర్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా..మరి పొన్నం సిద్ధమేనా..?
Bandi Sanjay: మంత్రి పొన్నం ప్రభాకర్( Ponnam Prabhakar)పై బీజేపీ(bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పీసీసీ చీఫ్ అయితే నాడు పొన్నం ప్రభాకర్ వ్యతిరేకించారని… ఇప్పుడు ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా ఉన్నాడని అనుమానం వ్యక్తం చేశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించి రేవంత్ రెడ్డిని దించే ప్రయత్నాలు చేస్తున్నారేమో? అని తనకు అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ […]
Published Date - 04:43 PM, Tue - 27 February 24 -
#India
PM Modi: కేరళలో బీజేపీకి రెండు అంకెల సీట్లు వస్తాయిః ప్రధాని మోడీ
PM Modi: రానున్న లోక్సభ ఎన్నికల్లో కేరళలో బీజేపీ(bjp)కి రెండు అంకెల సీట్లు వస్తాయని ప్రధాని మోడీ(PM Modi) అన్నారు. సెంట్రల్ స్టేడియంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేరళ ప్రజల మనోభావాలను, ఆశయాలు నిజం అయ్యేలా చర్యలు తీసుకోవడం తన గ్యారెంటీగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. కేరళ రాష్ట్రాన్ని తమ పార్టీ ఎన్నడూ ఓటు బ్యాంకు రాజకీయాలతో చూడలేదని ఆయన తెలిపారు. 2019లో బీజేపీ(bjp) ఓట్ల శాతం రెండు అంకెలు […]
Published Date - 03:02 PM, Tue - 27 February 24 -
#India
Kharge : సర్వేలో కేంద్రం చూపుతున్న ప్రతీది బాగుంటే..ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారు?
Kharge On BJP : మరోసారి కేంద్రంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) విమర్శలు చేశారు. పదేళ్లపాటు గాఢనిద్రలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే గృహ వినియోగ వ్యయ సర్వేను విడుదల చేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. సర్వేలో కేంద్రం చూపుతున్నట్లుగా ప్రతీది బాగుంటే, గ్రామాల్లో ఐదు శాతం పేదలు రోజుకు రూ.46 మాత్రమే ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు. కచ్చితమైన సమాచారం కోసం త్వరలోనే జనాభా గణనను […]
Published Date - 01:46 PM, Tue - 27 February 24 -
#India
Congress: కాంగ్రెస్ పార్టీకి షాక్.. పార్టీని వీడుతున్న మరో కీలక నేత
Basavaraj Patil:కాంగ్రెస్ (Congress) పార్టీకి లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) ముందు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు వరుసగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో కీలక నేత పార్టీకి గుడ్బై చెప్పారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ (working president of the Congress party) బసవరాజ్ పాటిల్ (Basavaraj Patil) హస్తం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆ రాష్ట్ర […]
Published Date - 12:47 PM, Tue - 27 February 24 -
#India
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికల బరిలో బాలీవుడ్ యాక్షన్ హీరో..?
Lok Sabha Polls: లోక్సభ ఎన్నికలకు (Lok Sabha Polls) సమయం దగ్గరపడుతోంది. మరో పది రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టేశాయి. ఇక దేశరాజధాని ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు రసవత్తరంగా మారబోతున్నాయి. అక్కడ అధికార ఆప్, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలు […]
Published Date - 11:11 AM, Tue - 27 February 24 -
#Telangana
Dil Raju : బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నిర్మాత దిల్రాజు..?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ ప్రధాన రాజకీయ పార్టీలు వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యాయి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) రాజకీయ అరంగేట్రం గురించి చాలా కాలంగా వార్తల్లో నిలుస్తోంది. దిల్ రాజుకు రెండు పార్టీల నుంచి రెండు ఆఫర్లు వచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. జహీరాబాద్ను బీజేపీ (BJP), నిజామాబాద్ను కాంగ్రెస్ (Congress) ఆఫర్ ఇస్తోంది. ఒకవేళ ఆయన కాంగ్రెస్కు ఓకే చేస్తే, దిల్ రాజు […]
Published Date - 06:46 PM, Mon - 26 February 24 -
#India
Gali Janardhana Reddy: తెరపైకి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డి
రాజకీయ నాయకుడుగా మారిన మైనింగ్ వ్యాపారి గాలి జనార్ధన రెడ్డి సోమవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను బెంగళూరులోని ఆయన అధికారిక నివాసం కావేరిలో కలిశారు.
Published Date - 01:20 PM, Mon - 26 February 24 -
#Speed News
BJP vs BRS : తెలంగాణలో బీఆర్ఎస్ను మూసేసే యోచనలో బీజేపీ ఉందా..?
బీఆర్ఎస్ పరిస్థితి ఎన్నికలకు ముందు, తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్ఎస్ బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి అంతా తలకిందులైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలైన ఆ పార్టీ లోక్సభ ఎన్నికల్లో పుంజుకోవాలని భావిస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ […]
Published Date - 09:57 AM, Mon - 26 February 24 -
#Telangana
Lok Sabha Polls 2024: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా ఇదేనా
తెలంగాణ బీజేపీ లోకసభ అభ్యర్థుల ఎంపికపై ప్రాథమిక కసరత్తు కొనసాగుతుంది. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వంపై బీజేపీ హైకమాండ్ ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
Published Date - 06:40 AM, Mon - 26 February 24 -
#Telangana
Vishnu Deo Sai : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ రహితంగా మార్చాలి – చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి
తెలంగాణ లో అవినీతిని నిర్మూలించి..తెలంగాణ కాంగ్రెస్ రహితంగా మార్చాలని ప్రజా సంకల్ప యాత్ర లో పిలుపునిచ్చారు చత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పలు స్థానాల్లో విజయం సాధించిన బిజెపి..త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణాలో పదికి పైగా పార్లమెంట్ సీట్లలో గెలుపే లక్ష్యంగా సమరశంఖం పూరించింది. ఈ మేరకు ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. ఈరోజు ఆదివారం మహబూబాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో జరిగిన ఈ యాత్రలో (Chhattisgarh CM) విష్ణుదేవ్ సాయ్ […]
Published Date - 10:48 PM, Sun - 25 February 24