Bjp
-
#Speed News
September 17: సెప్టెంబర్ 17పై కేంద్రం సంచలన నిర్ణయం.. ‘హైదరాబాద్ విమోచన దినం’గా నోటిఫికేషన్..!
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీని (September 17) "హైదరాబాద్ విమోచన దినం"గా జరుపుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఒక ప్రకటనలో తెలిపింది.
Date : 13-03-2024 - 7:20 IST -
#Andhra Pradesh
AP Politics : పవన్ కనీసం ఇప్పుడైనా ‘BJP భ్రాంతి’ నుండి బయటపడాలి..!
మొదటి నుంచీ బీజేపీ (BJP) కూటమిలో ఉండాలనే తపన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కే ఉంది. ప్రజల్లో అన్ని వేదికలపై బీజేపీ గురించి గొప్పగా మాట్లాడటం మనం చూశాం. ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు భావిస్తున్నప్పటికీ పవన్ ఆయనని ఢిల్లీకి తీసుకెళ్లారు. ఈ కూటమిలో బీజేపీ నిజాయితీగా వ్యవహరిస్తుందా, కూటమి కోసం నిజంగా పనిచేస్తుందా అనే సందేహాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే మూడు పార్టీల మధ్య సీట్ల పంపకాల చర్చలు జనసేన మద్దతుదారులకు షాకిచ్చాయి. వారు […]
Date : 12-03-2024 - 4:34 IST -
#India
Haryana Alliance Ends: సాయంత్రం 4 గంటలకు మనోహర్ లాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం
హర్యానా రాజకీయాలు ఆసక్తిగా మారాయి. సీఎం మనోహర్ లాల్ నేతృత్వంలోని బీజేపీ, అజయ్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీల మధ్య దాదాపు నాలుగున్నరేళ్ల తర్వాత పొత్తు బంధం తెగిపోయింది. మనోహర్ లాల్ తన రాజీనామాను గవర్నర్ బండారు దత్తాత్రేయకు సమర్పించారు.
Date : 12-03-2024 - 1:30 IST -
#India
How To Apply CAA: సీఏఏ కింద భారత పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసా..? స్టెప్స్ ఇవే..!
CAA అమలు తర్వాత ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, పార్సీ శరణార్థులు భారతీయ పౌరసత్వం కోసం ఆన్లైన్లో దరఖాస్తు (How To Apply CAA) చేసుకోవచ్చు.
Date : 12-03-2024 - 1:15 IST -
#India
Haryana Crisis : సీఎం ఖట్టర్ రాజీనామా.. బీజేపీకి జేజేపీ గుడ్బై.. ఎందుకు ?
Haryana Crisis : త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న వేళ హర్యానాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 12-03-2024 - 12:23 IST -
#India
Brij Bhushan Singh: బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు సమాజ్వాది పార్టీ టికెట్ ఇస్తుందా..? క్లారిటీ వచ్చేసింది..!
భారతీయ జనతా పార్టీ (BJP) లోక్సభ ఎన్నికలకు 195 మంది అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. కైసర్గంజ్ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Singh) పేరును బీజేపీ తొలి జాబితాలో చేర్చలేదు.
Date : 12-03-2024 - 11:45 IST -
#India
Manohar Lal Khattar: హర్యానాలో బీజేపీ-జేజేపీ పొత్తు విచ్ఛిన్నం.. సీఎం పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా చేస్తారా..?
లోక్సభ ఎన్నికలకు ముందు హర్యానాలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), జననాయక్ జనతా పార్టీ (జెజెపి) కూటమి విచ్ఛిన్నం కానుంది. ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) స్థానంలో కొత్త ముఖాన్ని సీఎం చేయడంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Date : 12-03-2024 - 10:36 IST -
#Speed News
Amit Shah: నేడు తెలంగాణలో హోం మంత్రి అమిత్ షా పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నేడు హైదరాబాద్ రానున్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో పార్టీ బూత్ ప్రెసిడెంట్లు, ఇతర నేతలనుద్దేశించి షా ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 12-03-2024 - 8:40 IST -
#India
CAA: పౌరసత్వ సవరణ చట్టం అంటే ఏమిటి..? ఇది ఎవరికీ వర్తిస్తుంది..?
2024 లోక్సభ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం (CAA)ని అమలు చేసింది. దీని అమలుతో పాటు దీనికి సంబంధించిన అన్ని అపోహలను కూడా కేంద్ర ప్రభుత్వం క్లియర్ చేసింది.
Date : 12-03-2024 - 8:04 IST -
#Telangana
Telangana: బిడ్డా.. గుర్తుపెట్టుకో మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే: సీఎం రేవంత్
బిడ్డా.. గుర్తుపెట్టుకో.. మాతో గోకున్నోడు ఎవడూ బాగుపడలే. మాకు ఎత్తు తెలుసు, లోతు తెలుసు. ఎక్కడ దింపితే.. ఎక్కడికెల్లుతదో మాకు బాగాతెలుసు..పేడిమూతి బోడిలింగం కేటీఆర్ కు..,దూలం లెక్క పెరిగిన దూడెకున్నంత బుద్దికూడా లేని హరీష్ రావుకు చెబుతున్న.బాగ నీలిగేటోడు ఇప్పుడు సప్పుడు లేడు
Date : 11-03-2024 - 10:07 IST -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Date : 11-03-2024 - 5:12 IST -
#India
Karnataka: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర: సిద్ధరామయ్య
బీజేపీ నియంతృత్వ వైఖరిని ప్రదర్శిస్తుందని , రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర పన్నిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర పన్నింది.
Date : 11-03-2024 - 3:36 IST -
#Andhra Pradesh
TDP-JSP-BJP: రెండు రోజుల్లో తేలనున్న టీడీపీ-జేఎస్పీ-బీజేపీ సీట్ల పంపకాలు
మహాకూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ-జనసేన-బీజేపీల మధ్య సీట్ల పంపకాల వివరాలు రెండు రోజుల్లో వెల్లడిస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఓడించడమే లక్ష్యంగా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.
Date : 11-03-2024 - 9:34 IST -
#Andhra Pradesh
YS Sharmila: బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య ఒప్పందం, టీడీపీ, జేఎస్పీ సమాధానం చెప్పాలి
బీజేపీతో వైఎస్సార్సీపీ రహస్య పొత్తు పెట్టుకుందని ఆరోపించారు ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీజేపీకి బానిసగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు.
Date : 11-03-2024 - 8:28 IST -
#Andhra Pradesh
AP Politics : జీవీఎల్, సోములకు గట్టి సీట్లు దక్కే అవకాశం..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ కూటమి బలపడుతోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ ఇప్పుడు బీజేపీతోనూ పొత్తు పెట్టుకుంది. ఈ నేపథ్యంలో కొన్ని కీలక స్థానాలు బీజేపీ (BJP) ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదల చేసిన తొలి జాబితాలో జనసేన (Janasena)కు ఇచ్చిన సీట్లపై తెలుగు దేశం పార్టీ నేతల్లో కొంతమేర నిరాశ నెలకొంది. అయితే.. ఇప్పుడు టీడీపీ (TDP), జనసేన పొత్తులో బీజేపీ భాగస్వామ్యమవుతుండటంతో.. ఆంద్రప్రదేశ్లోని ఆరు అసెంబ్లీ స్థానాలు, […]
Date : 10-03-2024 - 7:20 IST