Bjp
-
#Andhra Pradesh
AP Politics : టీడీపీ, జనసేన కోసం బీజేపీ మరిన్ని సమస్యలను సృష్టిస్తోందా.?
వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను టిడిపి (TDP) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) విడుదల చేశారు. ఈ జాబితాలో 34 పేర్లు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన 94 పేర్లతో మొత్తం ప్రకటించిన సీట్ల సంఖ్య 128కి చేరుకుంది. ఈ జాబితాలో ఎంపీ అభ్యర్థుల పేర్లు కూడా లేవు. దీంతో బీజేపీ (BJP), టీడీపీ- జనసేన (Janasena) మధ్య సీట్ల పంపకం పూర్తి కాలేదనే ఊహాగానాలు వస్తున్నాయి. సంఖ్యాబలం బాగానే […]
Date : 14-03-2024 - 4:24 IST -
#India
MP Preneet Kaur: కాంగ్రెస్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
పంజాబ్ లో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆమె అధికారిక లేఖ ద్వారా వెల్లడించారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు.
Date : 14-03-2024 - 4:08 IST -
#Telangana
Telangana: బిగ్ ట్విస్ట్.. జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్
మహబూబ్ నగర్ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు జితేందర్ రెడ్డి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే జితేందర్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. డీకే అరుణకు ఆ స్థానం కేటాయించింది. దీంతో జితేందర్ రెడ్డి తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది.
Date : 14-03-2024 - 2:02 IST -
#India
BJP: గుజరాత్లో ఐదుగురు సిట్టింగ్ ఎంపీలకు నో ఛాన్స్.. రెండు జాబితాల్లో 67 మందికి మొండిచేయి..!
సార్వత్రిక ఎన్నికలకు అధికార బీజేపీ (BJP) సమాయాత్తమవుతోంది. వరుసగా రెండు సార్లు అధికారం చేజిక్కించుకున్న కమలం పార్టీ.. మూడోసారి కూడా కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తోంది.
Date : 14-03-2024 - 1:59 IST -
#Andhra Pradesh
BJP First List Candidates in AP : BJP పోటీ చేసే 10 స్థానాలివేనా..?
త్వరలో ఏపీలో జరగబోయే పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి (BJP) పార్టీ జనసేన , టీడీపీ తో కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించారు. ఇందులో జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేయనుండగా… బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనుంది. ఇక, టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, […]
Date : 14-03-2024 - 10:48 IST -
#India
Amit Shah: పౌరసత్వ సవరణ చట్టంపై స్పందించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఏఏను వెనక్కి తీసుకోమని స్పష్టం..!
పౌరసత్వ సవరణ చట్టం (CAA) విషయంలో ప్రతిపక్షాలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
Date : 14-03-2024 - 10:46 IST -
#Andhra Pradesh
Lok Sabha Polls 2024: వైజాగ్ లోక్సభ సీటే కావాలంటున్న అభ్యర్థులు
బీజేపీ, టీడీపీ, జేఎస్పీ పొత్తు నేపథ్యంలో అసెంబ్లీ నియోజకవర్గాలకే కాకుండా లోక్సభ స్థానాలకు కూడా పోటీ నెలకొంది .విశాఖపట్నం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే పలువురు అభ్యర్థులు ఆసక్తి చూపుతున్నారు.
Date : 13-03-2024 - 11:58 IST -
#India
BJP’s 2nd List of LS Candidates : బీజేపీ రెండో జాబితా రిలీజ్..తెలంగాణ అభ్యర్థులు ఎవరంటే..!!
లోక్ సభ (Lok Sabha) ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ బిజెపి (BJO)..రెండో జాబితా (2nd List) ను బుధువారం రిలీజ్ చేసింది. ఇప్పటికే మొదటి జాబితాలో 195 మందిని ప్రకటించిన బిజెపి..రెండో జాబితాలో 72 మందిని (Candidates ) ప్రకటించారు. ఈ రెండో జాబితాలో తెలంగాణ నుండి ఆరుగురు అభ్యర్థులకు చాన్స్ ఇచ్చారు. ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి గోడెం నగేశ్, పెద్దపల్లి గోమాస శ్రీనివాస్, మెదక్ ఎం రఘునందన్రావు, మహబూబ్నగర్ డీకే అరుణ, […]
Date : 13-03-2024 - 8:46 IST -
#Andhra Pradesh
Chandrababu: రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటిస్తాం: చంద్రబాబు
Chandrababu: టీడీపీ(tdp) ఇటీవల 94 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు కలలకు రెక్కలు పథకం ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu) ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీలైనంత మంది టీడీపీ అభ్యర్థులతో రెండో జాబితా(second-list)ను రేపు ప్రకటిస్తామని వెల్లడించారు. టీడీపీ అభ్యర్థుల జాబితా కసరత్తులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. జనసేన(janasena), బీజేపీ(bjp) ఎక్కడెక్కడ పోటీ చేయాలన్నదానిపై ఆ రెండు పార్టీల వారికి స్పష్టత ఉందని అన్నారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు […]
Date : 13-03-2024 - 4:12 IST -
#India
CAA: సీఏఏ పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘాటు వ్యాఖ్యలు
Arvind Kejriwal: వివాదస్పద పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)(CAA)-2019పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం(BJP Govt) నోటిఫికేషన్ జారీ చేయడం పట్ల ఢిల్లీ(Delhi) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) బుధవారం ఘాటుగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్, పాకిస్థాన్, అప్ఘనిస్థాన్లో భారీ సంఖ్యలో మైనారిటీలు ఉన్నారు. వీరిని భారత్లోకి అనుమతిస్తే భారీగా వస్తారు. వీళ్లకి ఉపాధి ఎవరు ఇస్తారు? బీజేపీ నేతలు వాళ్ల ఇళ్లలో చోటు ఇస్తారా?” అని మోడీ ప్రభుత్వంపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. […]
Date : 13-03-2024 - 2:18 IST -
#Telangana
Telangana: ఆరూరు రమేష్ ను వాహనంలో నుంచి ఈడ్చుకెళ్ళిన బిజెపి కార్యకర్తలు
గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. గులాబీ పార్టీలో తనకు గౌరవం దక్కడం లేదని ఆరూరి సన్నిహితుల వద్ద బాధను వెళ్లబోసుకుంటున్నాడట
Date : 13-03-2024 - 2:07 IST -
#Telangana
Khammam: జలగం చేరికతో ఖమ్మం బీజేపీ ఎంపీ సీటు ఆశావహుల్లో పోటీ
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇటీవలే బీజేపీలోకి లాంఛనంగా చేరారు. దీంతో బీజేపీలో ఖమ్మం ఎంపీ టికెట్ కోసం రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
Date : 13-03-2024 - 1:18 IST -
#India
Floor Test : అసెంబ్లీలో నేడు బలపరీక్షను ఎదుర్కోనున్న హర్యానా కొత్త సీఎం
Floor Test: హర్యానా రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి (Haryana Chief Minister) పదవికి మనోహర్ లాల్ ఖట్టర్(Manohar Lal Khattar) ఊహించని విధంగా రాజీనామా(resignation) చేయడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమైంది. దీంతో స్వతంత్రుల మద్దతుతో రాష్ట్రంలో బీజేపీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. read also: AP Politics : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలుగురు బర్రెలక్కలు..! బీజేపీ(bjp) కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ హర్యానా అధ్యక్షుడు నాయబ్ సింగ్ […]
Date : 13-03-2024 - 11:41 IST -
#India
Kharge: మీరు 65 ఏళ్లకే రిటైర్ కావట్లేదా? ..జర్నలిస్టులకు ప్రశ్నకు ఖర్గే సమాధానం
Mallikarjun Kharge: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఈసారి ఎన్నికల బరి నుంచి దూరం జరిగారు. 2009 ఎన్నికల్లో కర్ణాటక (Karnataka)లోని గుల్బార్గా(Gulbarga) నుంచి లోక్సభ(Lok Sabha)కు ఎన్నికైన ఆయన గత ఎన్నికల్లో అదే స్థానం నుంచి ఓటమి పాలయ్యారు. ఢిల్లీలోని తన నివాసంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని తెలిపారు. ఎందుకలా? అన్న ప్రశ్నకు తన వయసును ప్రస్తావించారు. తన […]
Date : 13-03-2024 - 11:09 IST -
#India
PM Modi: రూ.1.25 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన.. ఎక్కడంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం 'ఇండియాస్ టెక్డ్: చిప్స్ ఫర్ డెవలప్డ్ ఇండియా'లో పాల్గొననున్నారు. దాదాపు రూ.1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీకండక్టర్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
Date : 13-03-2024 - 10:48 IST