Bjp
-
#Telangana
Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవిత.. అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్లో ఈడీ వెల్లడి
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దూకుడుగా ఉంది. మద్యం కుంభకోణంలో పలువురు రాజకీయ నేతలు, ప్రముఖుల పాత్రపై కీలక..
Published Date - 07:17 AM, Thu - 1 December 22 -
#India
1st Phase Of Gujarat: గుజరాత్లో ఫస్ట్ ఫేజ్ పోలింగ్కు అంతా రెడీ
గుజరాత్లో తొలిదశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 89 స్థానాలకు మొత్తం 788మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Published Date - 09:23 PM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: బండి సంచలన వ్యాఖ్యలు.. భైంసా పేరు మారుస్తాం..!
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ‘భైంసా’ పేరు ‘మైంసా’గా మారుస్తామని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ వెల్లడించారు.
Published Date - 07:05 PM, Tue - 29 November 22 -
#Telangana
MP Arvind: కేసీఆర్ నీకు దమ్ముంటే ఆ పని చేయ్…!!
అధికార టీఆర్ఎస్ ను మరోసారి టార్గెట్ చేసింది తెలంగాణ బీజేపీ. ఛాన్స్ దొరికితే చాలు తీవ్రస్థాయిలో విరచుకుపడుతున్నారు. ఆదివారం బండిసంజయ్ జగిత్యాల జిల్లాలో అడ్డుకోవడంతో ఈ రచ్చ మొదలైంది. ప్రజాసంగ్రామయాత్రను అడ్డుకునేందుకు అధికారపార్టీ ప్రయత్నాలు చేస్తుదంటూ బీజేపీ అగ్రనేతలు మండిపడుతున్నారు. కోర్టు ఆదేశాలతో పాదయాత్రను ప్రారంభించిన బండిసంజయ్…ఇవాళ భైంసాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. ఈ సభలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అధికారపార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు టీఆర్ఎస్ కార్యకర్తల వలే పనిచేస్తున్నారంటూ […]
Published Date - 06:37 PM, Tue - 29 November 22 -
#Telangana
Kishan Reddy : వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసీలు కలిసినా మోదీని ఏం….!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకున్న ప్రయత్నం చేస్తున్నారని…అవసరమైతే జైలుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం భైంసాలో జరిగిన బీజేపీ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్, తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులను ప్రభుత్వం ఏజెంట్లుగా వాడుకుంటుందని మండిపడ్డ కిషన్ రెడ్డి…ప్రజలు అధికారపార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. మాట్లాడితే బీజేపీని ఓడిస్తామంటున్న టీఆర్ఎస్…బీజేపీని చూస్తే మీకు […]
Published Date - 06:18 PM, Tue - 29 November 22 -
#Telangana
Bandi Sanjay: భైంసా రావాలంటే వీసాలు తెచ్చుకోవాలా…? ఇది నిషేధిత ప్రాంతమా..?
ఎవరెన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన నా పాదయాత్ర ఆగదన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో…ఆడెపల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. తన 5వ విడత పాదయాత్ర ప్రారంభమైందని ప్రకటించారు సంజయ్. ఈ సందర్భంగా అధికారపార్టీపై తీవ్ర విమర్శలు చేశారాయన. భైంసాలో తిరగాలంటే వీసాలు తీసుకోని రావాలా అంటూ ప్రశ్నించారు. భైంసా నిషేధిత ప్రాంతమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ తిరిగేందుకు కూడా అనుమతి తీసుకోవాల […]
Published Date - 09:29 PM, Mon - 28 November 22 -
#Telangana
Komatireddy Rajgopal Reddy Key Comments : కార్యకర్తలు రెడీగా ఉండండి…అసెంబ్లీ ఎన్నికలకు గడువు లేదు…!!
తెలంగాణలో ముందస్తు ఎన్నికల గురించి ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ సర్కార్ ముందస్తుకు వెళ్తారన్న ప్రచారం జోరుగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు కూడా ఇదే మాటను పదే పదే చెబుతూ వస్తున్నాయి. ఎన్నికలు ఎప్పుడొచ్చిన రెడీగా ఉండాలంటూ తమ కార్యకర్తలను పార్టీ శ్రేణులను అప్రమత్తం చేస్తున్నాయి. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ముందస్తు ముచ్చటే లేదని తెగేసి చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంతో తాజాగా బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు […]
Published Date - 06:34 PM, Mon - 28 November 22 -
#Telangana
BJP Approach High Court: బండి సంజయ్ పాదయాత్రకు నో పర్మిషన్.. కోర్టును ఆశ్రయించిన బీజేపీ
తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి ఇవ్వలేదు పోలీసులు. దీంతో సంజయ్ యాత్రపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది బీజేపీ. ఈ మేరకు హౌస్ మేషన్ పిటిషన్ దాఖలు చేసింది. నిర్మల్ పోలీసులు కావాలనే పాదయాత్ర పర్మిషన్ ఇవ్వడంలేదని పిటిషన్ లో పేర్కొంది. బీజేపీ. వారం రోజుల క్రితం అనుమతి ఇచ్చిన పోలీసులు…ఇప్పుడెందుకు రద్దు చేశారంటూ తీవ్రంగా ఆరోపించింది. […]
Published Date - 10:54 AM, Mon - 28 November 22 -
#India
Gujarat Assembly Elections: ఉగ్రవాదులను ప్రోత్సహించింది కాంగ్రెస్సే…ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు..!!
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడింది. తొలిదశకు ఇంకా కొన్నిరోజుల సమయమే మిగిలింది. ఈ తరుణంలో ప్రధానపార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అగ్రనేతలంతా గుజరాత్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. 7వ సారి అధికారంలోకి రావాలని బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం సూరత్ లో పర్యటించారు. నేత్రాంగ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. ఈ […]
Published Date - 08:06 AM, Mon - 28 November 22 -
#India
PM Modi : నేను సభకు ఆలస్యంగా రావడానికి కారణం ఆ చిన్నారులే.. మోదీ వైరల్ వీడియో..!!
కొన్నాళ్లుగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలన్నీ కూడా జోరుగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ కూడా పలు ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థలు కోసం ర్యాలీలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఆదివారం కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు చిన్నారులతో కలిసి మాట్లాడటం కనిపిస్తుంది. ప్రధానిని కలిసిన ఇద్దరు చిన్నారులు అనాథలు. గిరిజన నేపథ్యానికి […]
Published Date - 07:52 AM, Mon - 28 November 22 -
#Telangana
Bandi Sanjay : నేడు నిర్మల్ నుంచి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం..!!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఇవాళ నిర్మల్ నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే నాలుగు దశలు ప్రజాసంగ్రామ యాత్రను నిర్వహించిన బండి సంజయ్ ఇవాళ ఐదో దశ యాత్రను ప్రారంభిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ…ప్రజల్లోకి వెళ్తున్నారు. పలు ముఖ్యమైన పథకాల అమలుకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ యాత్రను చేపట్టారు బండి సంజయ్. దళిత బంధు, చేనేత బంధు, నిరుద్యోగ భ్రుతి, రైతు రుణమాఫీ వంటి పథకాలకు […]
Published Date - 06:36 AM, Mon - 28 November 22 -
#Telangana
Amit Shah : తెలంగాణ ప్రజలు ఏం కోరకుంటున్నారో నాకు తెలుసు…భారీ మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం..!!
తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలుసు…రాబోయేది బీజేపీ ప్రభుత్వమే….భారీ మెజార్టీతో తెలంగాణ ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకువస్తారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఓ ఇంగ్లీష్ ఛానెల్ సమ్మిట్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడం ఖామన్నారు. తెలంగాణ ప్రజల పల్స్ నాకు బాగా తెలుసుఅన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో దేశంలో మరోసారి ఎన్డీఏ సర్కార్ […]
Published Date - 11:01 AM, Sat - 26 November 22 -
#Telangana
BL Santosh: బీజేపీ నేత బీఎల్ సంతోష్ కు ఊరట.. స్టే విధించిన హైకోర్టు..!
తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో బీజేపీ కీలక నేత, కర్ణాటకకు చెందిన సీనియర్ పొలిటీషియన్ బీఎల్ సంతోష్కు ఊరట లభించింది.
Published Date - 07:22 PM, Fri - 25 November 22 -
#India
Bharat Jodo Yatra: జోడో యాత్రలో పాక్ అనుకూల నినాదాలు..!
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్లో రాహుల్ గాంధీ నేతృత్వంలోని భారత్ జోడో యాత్రలో 'పాకిస్థాన్ జిందాబాద్' నినాదాలు
Published Date - 05:22 PM, Fri - 25 November 22 -
#India
PM Modi Top in Global: మోడీ వరల్డ్ నెంబర్ 1
ప్రపంచ నెంబర్ 1 లీడర్ గా మరోసారి ప్రధాని మోడీ నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 77 శాతం రేటింగ్తో అగ్రస్థానంలో నిలిచారు. ప్రధాని మోదీ తర్వాత ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 56%, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ (41%) వరుసగా రెండు, మూడవ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాను బిజెపి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పంచుకుంది
Published Date - 05:07 PM, Fri - 25 November 22